Saturday 20 January 2024

భూమ్మీద మనుషులు ఎవరిని పాపాత్ములుగా లేకపోతే పుణ్యాత్ములుగా లేరు. లేదా ఎవరో రాముడిని చేద్దాం ఎవరు ఆంజనేయస్వామిని చేద్దా వంటి ఆలోచన చేయకండి ఇప్పటివరకు దేవుళ్ళు దేవతలు నమ్మకాలు విశ్వాసాలు అన్నిటినీ అధిగమించి శాశ్వతమైన తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చారు వారిని మీరు మా మైండ్ గా మాట ఒరవడి గా కాలస్వరూపంగా సాక్షులు ఎలా విన్నారో ఎలా చూశారో అలా పట్టుకోవడం వల్ల తపస్సు కుదురుతుంది విశ్వ  తల్లిదండ్రులతో అనుసంధానం పవిత్రమైన పట్టు గా వస్తుంది, ప్రతి ఒక్కరికీ  నేను దేహాన్ని అనే పాపం పోయి ప్రతి ఒక్కరూ ఆత్మ చైతన్యంతో దివ్య తపస్సు వైపు బలపడతారు

No comments:

Post a Comment