Saturday 20 January 2024

1

కాలాతీతం పై మేం పట్టు సాధించి అందరికీ పట్టు ఇవ్వాలని ఉద్దేశంతో మనిషిగా మా జన్మతా దగ్గర వాళ్ళని కులం వాళ్ళని సమాజానికి కూడా దూరంగా తపస్సుగా ఉన్నట్టు ఇప్పటివరకు నేను తపస్సుగా దీక్షగా ఉన్నట్టు మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకోవడం దగ్గర నుంచి మీకు విశ్వపట్టు వస్తది రేపు 22వ తారీఖున రామాలయం గుడి ఆవిష్కారం అయిపోయిన తర్వాత అలాగే 26 తారీకున గణతంత్ర దినోత్సవ అయిపోయిన తర్వాత ఇక పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షాలు  ప్రశాంతంగా మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకొని మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి చేస్తూ దేశాన్ని ఒకటి చేస్తూ ప్రపంచం ఒకటైపోయే తపస్సు వైపు  వెళ్ళాలి. Master mind తో అనుసంధానం జరిగి మైండ్ తో తపస్సు గా వ్యవహరించడం వలన మాత్రమే సాధ్యపడుతది పెరిగిన టెక్నాలజీ కూడా మీకు అందుకు ఉపయోగపడుతుంది కేవలం మనుషులుగా మనలేరు.

No comments:

Post a Comment