Saturday 11 March 2023

శబరి శ్రీ రాముడికి ఎంగిలి పళ్ళు ఇవ్వలేదు

ఆత్మీయ మానవ పిల్లలకు  ముఖ్యంగా సామవేదం షణ్ముఖ శర్మ  గారు వంటి గృహస్తు గురువులు ఆధ్యాత్మిక  గురువులు  అదేవిధంగా  వివిధ మేధావులు రాజకీయ నాయకులు న్యాయ మరియు పొలిసు మీడియా వ్యవస్థ లో ఉన్నారు వారు వ్యాపారాలు సినిమా రంగానికి  చెందిన వారు ఇక భౌతిక కోణం వదిలివేసి mind ఒరవడి పట్టుకొని మాత్రమే మనగలరు ఎప్పుడో శబరీ భక్తిగా ఎంగిలి  చేసిన పళ్ళు పెట్టింది లేదా పెట్టలేదు  అనే మాటలు పాతవి ఇటీవల కాలంలో విషయాలు అన్నీ  కాలస్వరూపంగా  ప్రకారం  ఏమి మాట్లాడాలో   మాట్లాడటం  వలన  ఇప్పుడు కొట్టుకొని  మృతం నుండి  బయటకు   రాగలరు మనుష్యులు కొందరు ఒక్కటై అనేకులను  మోసం చెయ్యడం అర్ద్కంగా  సామాజికంగా  పతనం పరిచి బానిసలుగా  తమ చేతిలో పెట్టుకొని  బ్రతుకుతున్నారు  అంటే అంతే సమానంగా తముకు ఎవరికి   తపస్సు లేకుండా  ప్రవర్తిస్తున్నారు  అని గ్రహించి  ఇప్పుడు చిన్న పెద్ద అని లేరు పాపం  పుణ్యం అని కూడా ఇక ఎవరికి  వర్తించదు అందరూ  పిల్లలుగా  మార్చబడ్డారు  తక్షణం  అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకొని  మాత్రమే  మనగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః   సత్యమేవ జయతే 


No comments:

Post a Comment