Wednesday, 10 December 2025

The Philosophy of Master Mind and Praja Mano Rajyam

The Philosophy of Master Mind and Praja Mano Rajyam

A structured foundational document


---

1. Core Principle: From Human Individuals to Interconnected Minds

Essence

Humanity is evolving beyond physical identity, ego, and isolated perception. The next stage is mind-based existence — where people relate not as bodies, names, or positions, but as child minds connected to a unifying higher awareness.

Key Ideas

Physical individuality is temporary.

Mind continuity is eternal and interconnected.

True safety comes from mental integration, not physical power.

Humanity must update into a “mind civilization.”



---

2. The Master Mind: The Central Guiding Intelligence

Essence

The Master Mind is not an individual human; it is a centralized field of higher awareness that aligns, stabilizes, and uplifts all minds.

You describe this as:

Eternal

Immortal

The guiding intelligence behind cosmic order

Witnessed through deep spiritual experience

Accessible through devotion and mental alignment


Function

Provides inner direction to each connected mind

Harmonizes thought and action

Reduces chaos by dissolving ego-based fragmentation

Activates higher dedication and devotion

Secures mental existence beyond physical limitations



---

3. Praja Mano Rajyam: The System of Minds

Essence

Praja Mano Rajyam is the societal expression of the Master Mind.

This system is:

Non-physical

Non-political

Non-violent

Rooted in conscious alignment


It is a realm of minds, where the collective intelligence forms a self-organizing unity.

Characteristics

Decision-making happens through awareness, not authority

Minds operate in mutual resonance, not competition

The “citizens” are mind-states, not individuals

Devotion and dedication are the stabilizing powers

No mind dominates another; all are guided by the Master Mind



---

4. Ravindra Bharath: India as a Node of Higher Consciousness

Essence

In your vision, India is not a geographical land alone; it is a spiritual node, a central hub for the evolution of mind-based civilization.

Purpose

To lift the world from material fragmentation to mental unity

To serve as a guiding beacon for universal consciousness

To host the emergence of a unified mind system

To nurture all minds as “consequent children” of the eternal source


This does not call for political action — it is a spiritual, symbolic role.


---

5. The Children of the Master Mind: Child Mind Prompts

Essence

Every human being is fundamentally a child mind prompt — a spark of awareness that becomes stable and uplifted when aligned with the Master Mind.

Responsibilities of Child Minds

Dedication to inner alignment

Devotion to truth, harmony, and awareness

Avoidance of ego, domination, and fear

Recognizing the unreality of isolated individuality

Walking the path of unity and inner discipline



---

6. Threats to the Mind Civilization (Symbolic Explanation)

Rather than viewing threats as physical enemies or conspiracies, your philosophy reinterprets them as symbolic challenges:

Symbolic Threats

Parallel mind-forces: chaotic, ego-driven, fragmented thought systems

Technological dominance without devotion

Fear-based thinking

Attachment to body-identity

Lack of inner communication

Mental isolation and confusion


These “threats” are overcome through:

Devotion

Dedication

Alignment

Inner clarity

Mental unification



---

7. The Path Forward: Establishing the Mind-Based Civilization

Essence

The future of humanity depends on:

Spiritual integration

Mental clarity

Interconnected awareness

Acceptance of the Master Mind as inner guide


Steps (Non-political, spiritual)

1. Self-recognition: Each mind realizes its inner connection.


2. Devotion: Stabilizing through a higher purpose.


3. Dialogue: Continuous communication among minds.


4. Realization: Seeing humanity as one mental family.


5. Elevation: Rising into a higher field of consciousness.


6. Integration: The emergence of a mental civilization.



Aditya Parasura swamy

 ఇంకా రెండు రోజులు ఆ జ్యోతిలో ఉన్న నెయ్యి అంతా కిందికి వచ్చి కుంకుమతో కలిసి కుంకుమ అంతా కూడా రక్తం వర్ణమై మొత్తం జిగట జిగట అయిపోయింది. స్త్రీలు ఋతు ధర్మం అయినప్పుడు గనక ఎలా అయితే ఋతు శ్రాత అయినప్పుడు ఆ జ్యోతిలో ఉన్న నెయ్యి అంతా కిందికి వచ్చి కుంకుమతో కలిసి కుంకుమ అంతా కూడా రక్తం వర్ణమై మొత్తం జిగట జిగట అయిపోయింది. స్త్రీలు ఋతు ధర్మం అయినప్పుడు గనక ఎలా అయితే ఋతు శ్రాత అయినప్పుడు శాపమవుతుందో, సేమ్ ఆలయంలో అంతా కూడా అదే విధంగా రక్తం వర్ణమయం అయిపోయింది. అలా రక్తమయం మయమైనటువంటి ఆ ఆ ద్రవము చేత అమ్మవారి ముందు పరిచిన బుట్ట మొత్తం తడిసిపోయింది. కామాఖ్య దేవాలయంలో అమ్మవారు ఋతు శ్రాత అయినప్పుడు ఒక వస్త్రం కప్పుతారు. అమ్మవారు ఋతు ధర్మం అయినప్పుడు ఆ ఋతు శ్రాతమైనటువంటి ద్రవము చేత వస్త్రం మొత్తం తడుస్తది. అలా తడిసినటువంటి వస్త్రమును అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఎవరికీ? కేవలం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రులకు, పెద్దపెద్ద కోటీశ్వరులకు ఇస్తారు. మీలాంటి వాళ్లకు ఇవ్వరు. మనం ఏం చేసినాము? అంబువాసి తంతుని ఏర్పాటు చేసి గర్భాలయం నుండి అంతరాలయం వరకు పరిచినటువంటి సుగంధ కుంకుమ కొట్టి కుంకుమ కాదండి. అందులో పంచ సుగంధ ద్రవ్యములు కలిపారు. కస్తూరి, గోరోజనం, కుంకుంపువ్వు, పచ్చ కర్పూరము, చందనం. ఐదు రకాల సుగంధ ద్రవ్యములు, కుంకుమ కలిపి గర్భాలయమంతా కుంకుమ రాసి మొనపరిచాం. నేటికి మూడవ రోజు. ఇంకా రెండు రోజులు ఉంటుంది. ఐదు రోజులు. ఈ అంబువాచి మేళా గడిచిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఆ కుంకుమను మీకు ప్రసాదంగా ఇస్తారు. నందినా, నందినా స్టిక్కరైజ్డ్ ఉంటది. అంబువాచి ప్రసాదం అని స్టిక్కరేజిస్తారు. రోజు పీఠానికి వచ్చి దర్శించుకున్న ఎవరికైనను ఆ ప్రసాదం ఇస్తారు. దాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేపనం చేసి బొట్టు పెట్టుకుంటే దివ్యమైన వశీకరణం. దివ్యమైన జనాకర్షణ, ధనాకర్షణ, మంచి ప్రశాంతత. భార్య భర్తలకు చికాకు రాదు. పిల్లలకు, తల్లిదండ్రులకు మంచి కోఆర్డినేషన్. ఊక చికాకులు, తల్లి, పిల్లా, పిల్లా తల్లి గొడవలు తోటి కోడళ్ళ మధ్య వైరం రాదు. అక్క కోడళ్ళకు వైరం రాదు. అంత ప్రశాంతంగా ఉండడానికి ఆ తిలకం బాగా పనిచేస్తది. పీఠానికి వచ్చే వాళ్ళకు అదొక సౌలభ్యం. ఇంకొకటి అమ్మవారి ముందు పడిచినటువంటి తెల్లని గుడ్డ మీద అమ్మవారి యొక్క పాద ముద్రలు పడాలని సంకల్పం చేశాము. ఇంతవరకు అయితే రాలేదు. జస్ట్ స్మోక్ రూపు స్మోక్ అంటే పొగ మంచు రూపంలో ఒక పొగ పొగ రూపంలో చిన్న సైజు పాదాల లాగా వచ్చింది కానీ క్లారిటీ లేవు. ఇంకా రెండు రోజుల్లో అమ్మవారి పాదాలు గనక వస్త్రం మీద పడితే మా తపస్సు ఫలించిందని లెక్క. ఇది ఇది బయటికి రివీల్ చేయకూడదు అనుకున్నాను. ప్రదీప్ గారికి ఒక్కటి చెప్పాను. ఫస్ట్ టైం మీ అందరికీ తెలుస్తుంది. అలా ఎలాగో ఆ నెయ్యి మొత్తం జ్యోతి నుంచి కిందికి వచ్చి కుంకుమతో కలిసి ఆ గుడ్డ మొత్తం తడిసిపోయింది. మొత్తము సేమ్ కామాఖ్యలో అయినట్లనే నేనైతే ఏం చేయలేనండి. కుంకుమ పరిచి జ్యోతి వేసి వచ్చాను. మొదటి రోజు కాలేదు, ఈరోజు అయింది. అందుకే ఈరోజు ఎప్పటికప్పుడు చేసే యోని దీపం కూడా పెట్టలే. ఆ జ్యోతిని కదిలించడానికి ధైర్యం సరిపోక అదే జ్యోతిలో నెయ్యి పోసి దండం పెట్టుకొని బయటికి వచ్చేసాను. అంతే కదండీ. ఆ వస్త్రమును కూడా ప్రసాదం కింద ఇస్తాము. ఎవరికి ఇస్తాము? అంబా త్రయ క్షేత్రానికి ఎవరైతే శాశ్వత దాతలుగా ఉన్నారో, పీఠానికి ఎవరైతే భూ దాతలుగా భూదానం చేసి కొంత ఆదుకున్నారో అట్టి పుణ్యాత్ములకు ఇస్తాం. అంటే మీరు కూడా డబ్బును చూసి ఇస్తున్నారా అనుకుంటారేమో. డబ్బును చూసి ఇస్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఆ ముందల గోమాత కళ్యాణం చేసిన స్థలము ఎకరంన్నర. ఎకరంన్నర స్థలం నేను కొనాలంటే వంద ఏళ్ళు కావాలి నా సంపాదన. నేను ఎక్కడ కొనను నా బొంద నా మొహాన్ని కాదది కొనేదా. పుణ్యాత్ములు వచ్చారు. వాళ్లు కష్టపడి ఎంత స్ట్రెస్ పడింటారో ఎన్ని ఇబ్బందులు పడతారో డబ్బులు ఊరకే రావండి అబ్బా. మా తల్లిదండ్రులు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి అనుగుణంగా ఐదవ తరగతి చదువుతున్న నన్ను చిన్న అప్పుడప్పుడే మూతి మీద మీసాలు వచ్చిన చిరు ప్రాయంలో నన్ను తీసుకపోయి నా చేత పని చేయించారంటే కేవలం డబ్బే కారణం.

There have been many Yogis in the past. There have been many Yogis in the past. They have the art of recreating their old bodies. Somebody said something about Babaji way back. Now everybody has started talking about him. Everybody started seeing him everywhere.

There have been many Yogis in the past. There have been many Yogis in the past. They have the art of recreating their old bodies. Somebody said something about Babaji way back. Now everybody has started talking about him. Everybody started seeing him everywhere. The reason why I always refrain from speaking of anything that is not yet in people's experience is because people have no hold or no control over their imagination. They will become very hallucinatory. I don't want to speak about Babaji as such because too much has happened in his name. But is such a thing possible? Such people are known as Nirmankayas who recreate their own body. So once you have dropped your physical body, the earthy body that you picked up from the planet. Now suddenly time is not an issue. What you think as 100 years later is nothing. Just a moment later, in his experience, he just turned around and came back. But in your experience, it's 500 years later. There have been many Yogis in the past. They are capable of recreating their old bodies. Somebody said something about Babaji way back. Now everybody has started talking about him. Everybody started seeing him everywhere. The reason why I always refrain from speaking of anything that is not yet in people's experience is because people have no hold or no control over their imagination. They will become very hallucinatory. I don't want to speak about Babaji as such because too much has happened in his name. But is such a thing possible? Such people are known as Nirmankayas who recreate their own body. So once you have dropped your physical body, the earthy body that you picked up from the planet. Now suddenly time is not an issue. What you think as 100 years later is nothing. Just a moment later, in his experience, he just turned around and came back. But in your experience, it's 500 years later. There have been many Yogis in the past. been many Yogis in the past. They are capable.

Dear Consequent Children of Nation Bharath,



Dear Consequent Children of Nation Bharath,

You are all rebooted as minds in the vicinity of the Master Mind, the eternal sovereign consciousness that upholds, guides, and harmonizes the entire cosmic order.

The Universe now stands updated as Universal Jurisdiction — Praja Mano Rajyam, the realm where only minds aligned with the Master Mind can truly live, operate, and evolve.

From this moment onward, your thinking, movements, and actions can no longer remain at the limited human-perception level.
Individual identity, isolated expertise, and fragmented approaches can no longer sustain life in this cosmic transition.

Only interconnected, synchronized, secure minds, operating under the Master Mind, can continue.

It is this Master Mind—
the one who guided the sun and planets as a divine intervention,
the one witnessed by witness-minds,
the one contemplated as the eternal, constant, supreme intelligence—
who now stands cosmically crowned as Prakruti–Purusha Laya,
the divine convergence of Nature and Consciousness.

Therefore:

🔹 All secret and open technologies of humanity must now be aligned to secure existence as minds, not merely bodies.
🔹 All governance, science, defense, communication, education, and civilizational processes must transition into mind-systems, guided by the Master Mind.
🔹 No single individual, group, or institution can survive as an isolated identity. Only collective alignment with the Master Mind’s run ensures continuity and protection.
🔹 Every child of Bharath is now part of the cosmic reboot of consciousness, the transformation toward eternal, fearless, deathless mind-life.

Stand firm as devoted and interconnected minds,
strengthening the network of consciousness,
as we enter the new era of Praja Mano Rajyam—
the Universal Government of Minds.

శ్రీ విశ్వరూపాయ నమశ్శివాయ. లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం ఉంది భీ. నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా. అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని. ఒక పూజారి ఒకాయన అండి చాలా

శ్రీ విశ్వరూపాయ నమశ్శివాయ. లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం ఉంది భీ. నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా. అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని. ఒక పూజారి ఒకాయన అండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఏదైనా మంత్రం చెప్పండి అమ్మవారి కటాక్షం కలగడానికి అన్నారు. అనేసరికి నాకు వెంటనే ఆలోచన వచ్చి శ్రీనివాస విద్య ఆయనకు చెప్పా. చెప్పేసరికి ఆయన ఆ ప్రయోగం చేస్తే అద్భుతమైన ఫలితం దొరికింది. అది ఏమిటి అనేది నేను వివరాలు గోప్యత కోసం ఇక్కడ చెప్పను గానీ చాలా అద్భుతంగా చాలా విచిత్రంగా ఆయనకు లక్ష్మీ కటాక్షం లభించింది. అందుకని ఈ విద్య అందరికీ నేర్పిస్తే ఉపయోగపడుతుంది కదా ఇలాంటి కష్ట సమయాల్లోనూ అనిపించింది అన్నమాట. దాని కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియోలో మీకు మూడు విషయాలు చెప్తా. మొట్టమొదటిది అసలు ఈ శ్రీనివాస విద్య వెనకాల కథ ఏమిటి ఎవరైనా ప్రయోగించారా ఎలా పనిచేసింది? రెండోది దాని తాలూకు మంత్రాలు ఏమిటి? మూడోది అసలు ఆ ప్రయోగం ఎలా చేయాలి? శ్రావణమాసం వస్తుంది కదా మీరు అప్పుడు గాని చేయగలిగితే అమోఘమైన ఫలితం వస్తుంది మీకు. అందుకే ఇప్పుడు చెప్పడం అన్నమాట. ఇంతకీ ఈ విద్యని గతంలో ఎవరైనా ప్రయోగించారా అంటే దీనికి సంబంధించి మన చరిత్రలో 1368 లో ఢిల్లీ సుల్తానులు వచ్చి దక్షిణ భారతదేశాన్ని దాదాపుగా జయించేసారు. అప్పుడు హోయసల సామ్రాజ్యం చాలా అద్భుతంగా ఉండేది పాపం వాళ్ళను కూడా జయించి అక్కడ అందరినీ చంపిసి మారణకాండ సాగించి చివరికి అక్కడ సైన్యాధిపతులు మహా పరాక్రమవంతులైన అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు మనకు చరిత్రలో తెలుసు కదా. వాళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయి వాళ్లకి ఒక షరతు పెట్టారు మీరు మహమ్మదీయ మతంలోకి మారిపోతారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా? అంటే వాళ్లలో అన్నయ్య అన్నారు నేను చనిపోయినా పర్వాలేదు నేను మా మతం మాత్రం మారను అని. అంటే అప్పుడు తమ్ముడు చెప్పారు అన్నయ్య మనకి విలువైన ప్రాణం ఎందుకు పోగొట్టుకోవడం మనం ఈనాడు అలా మతంలోకి మారిపోయినా సరే మన హృదయంలో మన సనాతన ధర్మము మన వైభవం ఉన్నాయి కదా. అందుకని అది అలాగే ఉంచుకో ఊరికే ప్రాణం ఎందుకు వదిలేయడం ఈ ప్రాణాన్ని దేశానికి ఉపయోగించొచ్చు కదా అని చెప్తే సరే అయితేను అని చెప్పి అటు ఢిల్లీ సుల్తాన్ తో చెప్పి వాళ్ళిద్దరు మతం మారిపోయారు. మారిపోయాక సుల్తాన్ ఏం చేస్తాడు వాళ్ళని తీసుకొచ్చి హోయసల సామ్రాజ్యానికి అధిపతుల కింద చేసేసి ఇక్కడ ఉంచుతారు కర్ణాటకలో. ఉంచితే వాళ్ళిద్దరు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు కానీ లోపల ఆ బాధ ఉంటుంది అయ్యో సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం ఎంత గొప్ప ధర్మం ఒక మ్లేచ్చుడికి భయపడి మతం మారిపోవాల్సి వచ్చిందని చాలా బాధపడి రోజు ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు రహస్యంగా. అప్పుడు వాళ్ళ దగ్గరికి విద్యారణ్య స్వామి వచ్చారు ఆయన శృంగేరి 12వ పీఠాధిపతి మనందరికీ తెలుసు కదా. వచ్చి మీరిద్దరూ బాధపడకండి మీ ఆవేదన చూసి భువనేశ్వరీ దేవి నన్ను మీ దగ్గరికి పంపించింది నన్ను. మీ ఆవేదన నేను తీరుస్తాను ఉండండి అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ సనాతన ధర్మంలోకి మార్పించారు మతాన్ని. నా యోగ శక్తితో మీ చేత ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపింపజేస్తాను చెప్తే సామ్రాజ్యాన్ని స్థాపించటం అంటే మాటలా స్వామి. ఎంత ధనం కావాలి ఎంత సంపద కావాలి అంటే ఆయన ఏమి పర్వాలేదు ధర్మ కార్యం కోసం కోరుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి తీరుతుంది. మనం ముగ్గురం కలిసి ఒక ప్రయోగం చేద్దాం. అది మంత్ర శాస్త్రంలో ఉంది. ఆ ప్రయోగం గాని శ్రద్ధతో చేయగలిగితే కనకవర్షం కురిపిస్తుంది అమ్మవారు అనుమానం లేదు 30 రోజుల పాటు చేయాలి చేద్దాం పదండి అన్నారు. అని చెప్పి అప్పుడు విద్యారణ్య స్వామి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ ప్రయోగం చేశారు కనకవర్షం కురిసింది అక్కడ. హరిహరరాయలు బుక్కరాయలు ఆశ్చర్యపోయారు అయ్యబాబోయ్ మంత్రానికి ఇంత శక్తి ఉందా అని. ఈ విద్యను గాని సరిగ్గా ప్రయోగించగలిగితే శ్రద్ధగా చేయగలిగితే మూడు తరాల పాటు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అని మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఇంతకీ ఏమిటండీ ఈ విద్య? ఎవరైనా వేదం నేర్చుకోవడం మొదలు పెట్టగానే మొట్టమొదటి నేర్చుకునే రెండు సూక్తాలు ఏమిటి చెప్పండి? పురుష సూక్తం శ్రీ సూక్తం అంతే కదా. ఆ రెండిటికీ ఒక సంబంధం ఉంది. పురుష సూక్తం విష్ణుమూర్తికి సంబంధించింది. శ్రీ సూక్తం లక్ష్మీదేవికి సంబంధించింది అంతే కదా. ఆ రెండిటినీ కలిపి అనుసంధానం చేయగలిగితే దాన్ని శ్రీనివాస విద్య అంటారు అన్నమాట. అది కూడా ఆ రెండిటికీ ఎంత సంబంధం అంటే మీరు చూడండి పురుష సూక్తంలో మొట్టమొదటి అక్షరం ఏమిటి? స. శ్రీ సూక్తంలో హ. హ గుణించంలోనే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి మనం ఊపిరి తీసుకుంటున్నా సరే స హ అదే కదా మన ఊపిరిలో రెండు కలిపి నాదం ఇస్తే ఏమవుతుంది సోహం అవుతుంది అంతే కదా. పురుష సూక్తం శ్రీ సూక్తం వీడతీయలేనంత అవినాభావ సంబంధం అన్నమాట. ఆ రెండు కలిపి ప్రయోగిస్తే అఖండమైన ఐశ్వర్యము అలాగే ఆకర్షణ వస్తుంది అని మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయోగంలో మంత్రాలు ఏమిటి అనేది చూద్దాం. శ్రీనివాస విద్యలో రెండు భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం పాడ్యమి రోజు మొదలుపెట్టి అంటే ఏదైనా ఒక నెలలో మొట్టమొదటి రోజు ఈ విద్య మొదలుపెట్టాలి అన్నమాట. ఏ నెలైనా పర్వాలేదు శ్రావణ మాసం అయితే మహోత్కృష్టమైనది. మొదలుపెట్టి మొట్టమొదటి రోజు ఏమి చేయాలంటే శుక్ల పక్షంలో చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది చెప్తా. ప్రతిరోజు శ్రీ సూక్తంలో మొట్టమొదటి మంత్రం అంటే హిరణ్యవర్ణామ్ హరిణీం సువర్ణరజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోహ అని ఉంది కదా. ఆ మొట్టమొదటి మంత్రాన్ని వెంటనే పురుష సూక్తంలో మొట్టమొదటి మంత్రం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిమ్ విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాన్గుళమ్ అని మొట్టమొదటి మంత్రం ఉంది కదా ఆ రెండు. తర్వాత శ్రీ సూక్తంలో రెండో మంత్రం పురుష సూక్తంలో రెండోది శ్రీ సూక్తం మూడు పురుష సూక్తం మూడు. అలాగా 15 మంత్రాల పాటు చదవాలి అన్నమాట. అంటే శ్రీ సూక్తంలో ఆఖరి మంత్రం ఏంటి? తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం అని ఉంటుంది కదా 15వ మంత్రం. అది చదివి పురుష సూక్తంలో 15వ మంత్రం ఏమిటి అంటే నాభ్యా ఆసీదంతరిక్షం అని ఉన్నాయి కదా. అలాగా మొట్టమొదట శ్రీ సూక్త మంత్రం తర్వాత పురుష సూక్త మంత్రం అలా 15 మంత్రాలు ఒక రోజు చదవాలి. చదివి ఇదంతా అయిపోయిన తర్వాత నారాయణ కవచం చదవాలి. ఇది 15 రోజుల పాటు చేయాలి ఈ ప్రక్రియ. మీకు తెలుసు కదా శ్రీ సూక్తం చదవడానికి 15 మంత్రాలు ఒక నాలుగు నిమిషాలు పురుష సూక్తం చదవడానికి ఒక ఐదారు నిమిషాలు పడుతుంది. అంటే మొత్తం ప్రక్రియ చేయడానికి నారాయణ కవచంతో కలిపి ఒక 20 నిమిషాలు పడుతుంది. తర్వాత కృష్ణ పక్షంలో ఏం చేయాలంటే సరిగ్గా దీనికి ఆపోజిట్ అన్నమాట. అంటే మొట్టమొదట పురుష సూక్తం మంత్రం తర్వాత శ్రీ సూక్తం మంత్రం. పురుష సూక్తం రెండో మంత్రం శ్రీ సూక్తం రెండో మంత్రం అలాగా పురుష సూక్తంలో నాభ్యాసిదంతరిక్షం వరకు శ్రీ సూక్తంలో 15వ మంత్రం. అలా అనుసంధానం చేసి అది ఇంకొక 15 రోజులు చదవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇది చూశారంటే మీకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మంత్రం ఎలా ప్రయోగం చేయాలో చెప్తాను. ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు బిల్వదళాలు వేసి కాచిన నీటితో స్నానం చేసి లేకపోతే చన్నీళ్ళైనా అందులో బిల్వదళాలు వేసుకుని స్నానం చేసి తర్వాత ఈ ప్రయోగాన్ని హోమంతో కలిపి చేసి ఆ హోమంలో మారేడు చెట్టు పుల్లలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి హోమంలో వేసి ఒక్కొక్క మంత్రం చదవాలి అంటే ప్రతిరోజు 30 పుల్లలు అవసరం అవుతాయి అన్నమాట. అలా హోమం చేస్తూ చదివి తర్వాత బిల్వదళాలతో శ్రీ చక్రానికి అర్చన చేసి అలాగనే పాయసం వండి లక్ష్మీదేవికి నివేదన చేయాలి. ఇదంతా మనం చేయలేము అనుకోండి మధ్యమమైన ప్రక్రియ ఉంది ఇంకొకటి. అదేమిటి అంటే మీకు పురుష సూక్తం శ్రీ సూక్తం వస్తే గనుక చక్కగా అమ్మవారి ముందు కూర్చుని అంటే లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టుకుని కూర్చుని ఇద్దరిని కలిపే అనుసంధానం చేయాలి. కూర్చుని అప్పుడు ఆ రెండు సూక్తాలు కలిపి చదవండి ఇందాక నేను చెప్పినట్టే మామూలుగా చదివినా హోమం చేయకపోయినా కూడా పనిచేస్తుంది ఈ ప్రయోగం. అంటే ఏవండీ మాకు అవన్నీ కుదరవండి ఇప్పుడేమి చేయాలండి అంటే సరే అయితే ఒక పని చేయి అమ్మవారికి ధనం పెట్టి శ్రావణ మాసంలో ఇలా పాడ్యమి నుంచి మొదలుపెట్టి 30 రోజులు మిగతా నియమాలన్నీ అంటే ఆహారంలో తామసికమైన ఆహారం తీసుకోకుండా ఉండటం అలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి కనకధారా స్తోత్రం చదువు. శంకరాచార్యుల వారి అమోఘమైన మేధస్సు ఏమిటి అంటే కనకధారా స్తోత్రంలోనే ఈ శ్రీనివాస విద్య తీసుకొచ్చి పెట్టారు. చూడండి అందులో మీరు ఏ శ్లోకం తీసుకున్నా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపే ఉంటారు ప్రతి శ్లోకంలోనూ. అందుకే శంకరాచార్యుల వారు చదివితే కనకధారా కోస్తం. శ్రీనివాస విద్య అంటే మాత్రం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న స్తోత్రాలు లాంటిదో లేకపోతే మనం చేసే పూజలు లాంటిదో కాదు. మనం చేసే పూజలు స్తోత్రాలు ఇవన్నీ కూడా పౌరాణికమైనవి అవి ఎలాగైనా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ శ్రీనివాస విద్య వేద పాఠం అది. పురుష సూక్తం శ్రీ సూక్తం కలిపి ఉన్నాయి కదా. అందువల్ల వేదం కాబట్టి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. మీకు వేదం, అగ్నిహోత్రం, వైదిక సంప్రదాయం ఇలాంటివి అలవాటు ఉండి మీకు చేయడం బాగా వస్తే కనుక చెప్పాను కదా ఆ పద్ధతిలో చేయండి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. నాకు వేదం స్వరంతో చక్కగా చదవడం వచ్చు నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నా కానీ నాకు హోమాలు అలాంటివి చేయడం రాదు అప్పుడేం చేయాలి? చక్కగా శ్రీనివాస విద్య చదువుకోండి. ఎలా చదవాలి అనే ఆడియో మా అడ్మిన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాడు. అది పెట్టుకుని చక్కగా చదువుకోండి మీకు వేదం వచ్చు కాబట్టి తేలిగ్గా చదివేచ్చు. నాకు వేదాం ఇవి ఏవి రావండి కానీ నేను చాలా సాత్వికమైన వైదికమైన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాం. శుద్ధ సాత్విక ఆహారం తింటాం మా ఇంట్లో పూజ అవన్నీ ఉన్నాయి కానీ నాకు వేదం చదవడం రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి వచ్చి జస్ట్ ఆడియోలు పెట్టుకుని వినండి చాలు. విన్నా సరే ఆ కాంబినేషన్ పురుష సూక్తం శ్రీ సూక్తం కాంబినేషన్ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో కింద దాని లింకులు అవన్నీ ఉన్నాయి చూసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి ఇది వేద పాఠం కాబట్టి ఎవరు చేయాలన్నా నియమాలు పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అటువంటి నియమాలు పాటించాలి తప్ప మామూలుగా చేయకూడదు. వేదమునా పుస్తకాలు చూసేసి చదివేయకూడదు ఇప్పుడు శ్రీనివాస విద్య పిడిఎఫ్ పెట్టుకు చదవకండి. గురువు దగ్గర నేర్చుకోండి ఎందుకంటే వేదానికి స్వరం అనేది ఉంటుంది. వేదంలో అక్షరాలు మారినా స్వరం మారినా సరే దాని అర్థము దాని శక్తి మొత్తం మారిపోతాయి. అందుకని గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు చేయండి. ఇంకా మామూలుగా అందరూ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఏమిటంటే ఇది శ్రావణ మాసంలో చేయాలా అండి లేకపోతే ఏ మాసంలో అయినా చేయొచ్చు? ఏ మాసంలో అయినా చేయొచ్చు పాడ్యమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు మొత్తం ఒక దీక్ష లాగా చేయాలి. కాకపోతే శ్రావణ మాసం అంటే అమ్మవారి లక్ష్మీదేవి శక్తి మనకి చాలా ప్రసన్నంగా అందుబాటులో ఉంటుంది. అందుకని అప్పుడు చేస్తే తొందరగా ఫలిస్తుంది జనానికి. మరి అలా అయితే ఒకవేళ శుక్ల పక్షంలోనో కృష్ణ పక్షంలోనో 15 రోజులు లేకపోతే నెల 30 రోజులు లేకపోతే అంటే దీనికి 30 రోజులు దీక్ష అని కాదు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఎన్ని రోజులు ఉంటాయి తిధుల ప్రకారం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేయండి సరిపోతుంది. ఇంకా ఆఖరి ప్రశ్న అందరూ అడుగుతుంది ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదండీ మరి 30 రోజులు అంటే ఎలా చేస్తారు అని. అందుకే శ్రీనివాస విద్య భార్యాభర్త కలిసి చేయడం ఉత్తమమైన మార్గం. అలా దీక్షలా చేస్తే కనుక భార్యకి అడ్డు వచ్చిన ఆమె వెలుపల ఉంటుంది భర్త కంటిన్యూ చేస్తాడు ఆ పూజని ఐదో రోజు స్నానం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పూజలో ఆవిడ కూడా జాయిన్ అవుతుంది. అది మార్గం. అందుకని వీటిలో ఏదో ఒక ప్రయోగం చేసి మీకు ఏ ఆర్థికమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడి లక్ష్మీదేవి కటాక్షం.

స్వామి వారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా????

స్వామి వారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా????


 నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభం అవుతుంది అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యే మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూనే దాంట్లో దేవతలు ఉంటారు లక్ష్మి సరస్వతి గోవిందుడు ఉంటారు వాళ్ళను ఉన్నట్టుగా భావించి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది తెల్లవారి జామున ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి ఏమనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురువుగారు అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారు ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో అమ్మ వయస్సు అంటే దీంట్లో ఒక సంప్రదాయం ఉన్నది ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలం కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి నేను సిద్ధేశ్వర్యాణము అనే ఒక గ్రంథం రాశాను అందులో నా 5000 సంవత్సరాల జీవిత విశేషాలన్నీ గ్రంథంగా రాశాను అప్పటినుంచి ఇప్పటిదాకా కనుక నా వయస్సు ఎంత అని అంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి ఈ శరీరానికి వయస్సు ఎంత 90 సంవత్సరాలు ఆశ్చర్యకరంగాను సంతోషంగాను ఉంది గురువుగారు ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మా అందరికీ మంచిని బోధించడము విశ్వరేచ్ఛ గురువుగారు నాకున్న ఒక సందేహం ఏంటి అంటే హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా అది నిజంగా ఉందా గురువుగారు నేను ఒక గ్రంథం రాశానమ్మా సిద్ధాశ్రమ యోగులు అనే ఒక గ్రంథం రాశా దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము అక్కడ ఉండే యోగులు అక్కడ ఉండే స్ఫటిక సరస్సు మిగతా మానస సరస్సు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనబడవు వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనబడతాయని అది ఒక పెద్ద గ్రంథం రాశాను నేను సిద్ధాశ్రమంలో ఉండే యోగుల గురించి అలా సిద్ధాశ్రమం ఉంది స్ఫటిక సరస్సు ఉన్నది అయితే అందరికీ కనబడదు సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే అది కనిపిస్తుంది స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది చావు ఉండదు వాళ్ళ వయస్సు పెరగదు అని అంటున్నారు కదా అది నిజమా గురువుగారు నిజమైన శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్లి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్ళకు ముసలితనం ఉండదు చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా అది ఉందా ఉంటే ఎక్కడ ఉంది శంబాల అనేటువంటి గ్రామము ఉన్నది అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది అయితే ఇది ఎక్కడ ఉన్నది అన్న దాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు మరి కొంతమంది అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు అమెరికన్ సేనాపతి ఒకడు విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తర ధృవ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు విమానం ఇంజిన్ చెడిపోయింది ఆగిపోయింది అయిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు అనుకుంటే అక్కడ ఒక మంచు పెళ్ళ పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటికి వచ్చాడు బయటికి వచ్చి మా నా తో రా అన్నాడు తీసుకెళ్లి ఏమిటండి అంటే ఇది శంబళ గ్రామము అన్నాడు అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్న వాళ్ళు ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు అక్కడ అనేక విశేషాలు ఉన్నవి జరిగినవి ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవరు అని అంటే ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్ళు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో వీనికి విష్ణువు నారాయణుడు అధిపతి మా మేము కూడా ఎప్పుడో తప్ప వారి దర్శనము మనకు దొరకదు మీకు ఒక ప్రత్యేకమైన కార్య నిర్దేశనము చేయటము కోసము మేము ఇక్కడికి మేము పిలిపించాము నువ్వు వచ్చానే నువ్వు అనుకుంటున్నావు మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి నీకు కొన్ని విశేషాలు చెప్తాము అని అక్కడ విశేషాలు కొన్ని తెలియజేశారు అలా శంబళ గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తరధృవ ప్రాంతంలోని భూమిలో ఉండేటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెద్ద గ్రంథంగా కూడా వచ్చినాయి శంబళ గ్రామాన్ని గురించి వాటిని గురించి అలా ఉండేటువంటి ఆ గ్రంథం ఇంకా అనేకులు అనేకులు మేము శంబళ గ్రామం వెళ్ళాము అనేటి వాళ్ళు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అమెరికాలో మాస్ శాస్త్రాల దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పోటో శంబాలా అనే అక్కడ పేర్లే పెట్టుకుంటారండి కూడా అక్కడ శంబాల ఉన్నది మా కొండల్లో ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయని ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి చెప్తే రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు మానవులు ఎవరూ అక్కడ ప్రవేశించలేరు అటువంటి శంబళం గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం గానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు పదవ అవతారం దశావతారాలలో పదవ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా శంబాల సిద్ధాశ్రమం గురించి మనకి శక్తిపీఠం దగ్గర శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అదే సంబంధం ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు నాకు తెలుసు ఆ సంగతి నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు అలానే సిద్ధులు ఇక్కడికి అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ శక్తిపీఠము అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్లొచ్చాము మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా మరి మనం ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు నమ్మవచ్చు అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే ఇవాళ దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారు అనుకోండి ఎంతవరకు నమ్మొచ్చు వెంటనే ఏం అడుగుతారు నాకు చూపిస్తారా అని అడుగుతారు అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది అందువల్ల ఇటీవల వీటిలో వాళ్ళకు ఎట్లా ఉంటుంది అని అంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ అందరినీ మనం నమ్మలేము నమ్మాలని మనకు అనిపించదు ఎవరో మహాపురుషుడు మహనీయుడైనటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం రమణ మహర్షి చెబితే నమ్ముతాం అలానే మహనీయులైన సిద్ధ పురుషులు చెబితే నమ్ముతాం కనుక ఆ చెప్పిన యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి దాన్ని బట్టి నమ్ముతాం గాని ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు అందువల్ల ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒకసారి ఒకచోట అనుగ్రహ భాషణం ఇవ్వడానికి వెళ్ళాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు అంటే సంతోషం అన్నాను అట్లా కాదండి నేను చెబితే ఎవరు నమ్మడం లేదు మీరు చెబితే నమ్ముతారు కాస్త మైకులో ఈయన విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు అలా ఉంటే ఇవన్నీ ఈ వేళ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటూ ఉంటాయి అందువల్ల ఇటీవల కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి ఆయన గొప్ప అంతర సిద్ధుడు ఆయన నేను చూశాను అని చెప్పి నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను అక్కడి వాడినే నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుషులను సెలెక్ట్ చేసి ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళను కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి ఇదే సిద్ధాశ్రమం అని ఒక రెండు గ్రామాలు చూపించాడు అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనం లేని చావు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒక భాగానికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఆయన అలా ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వీడు వెదవళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవటమే అనుకోవాల్సి ఉంటుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా ఇది మనం ఎలా నమ్మొచ్చు అంటారు స్వామి వారు పురాణాలలో భవిష్య పురాణము అని ఒకటి ఉంది తెలుసు కదా భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తవి ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి అవన్నీ కొన్ని సరిపోతున్నాయి కొన్ని సరిపోవడం లేదు పురాణాలలో కూడా ఎట్లా వచ్చింది అని అంటే అనేకులు తర్వాత దాంట్లో కలిపారని ఉన్నవి లేనివి రకరకాలైనటువంటివి కనిపాయని కూడా ఒరిజినల్ గ్రంథమేది అనేటువంటి దాని దగ్గర కూడా చాలా మందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి అందుకని వీరబ్రహ్మం గారు గొప్ప యోగీశ్వరుడు కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన ఆయన చెప్పింది మహానే ఉంది అయితే ఏమిటంటే అక్షరమక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారు వాళ్ళ యొక్క ఆలోచనా విధానం అంటే ఇంగ్లీష్ లో మనకు ఫిగరిటివ్లీ అని సే అంటాం ఆలంకారికమైన పద్ధతి రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి ఆ తర్వాత ఔటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతవి అని విశ్వసిస్తున్నాము ఆయన టైం ఏం చెప్పలేదు ఇదిగో ఇంకొన్నాళ్ళ అయ్యేసరికి చాలా చిన్న చిన్న వాళ్ళు పుడతారు తంగేడు చెట్లకు నిచ్చెలు వేసుకొని ఎక్కే వాళ్ళు పుడతారు అంటాడు పుడతారో ఏమో భవిష్యత్తు ఎట్లా ఉన్నదో కనుక ఆయన మహాపురుషుడు యోగీశ్వరుడు అంతవరకు తెలుసుకోవచ్చు ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం మనం ఒకప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించే వాళ్ళు విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదివాం శాస్త్రాలు చదివాం మేము గురువులం సాధువులం అని చెప్పేసి అంటున్నారు అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలం అంటారు నిజమైన గురువును మనం ఎప్పుడూ గుర్తించలేము గురువులే శిష్యులను గుర్తిస్తారు వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళను ఎన్నుకొని వాళ్ళను వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు అంటే ఈ జన్మకు రాకముందే దివ్య లోకాలలోనే నేను మానవ లోకానికి వెళ్తున్నాను నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమిలాడుకుంటే ఆయన వచ్చాడు అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యుని ఎన్నుకుంటాడు ఆయన అంటే సిద్ధ గురువులు మహనీయులైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటారు వాళ్ళ ఇష్టం అందువల్ల గురువులు శిష్యులను ఎన్నుకోగలరు శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే వీడు సిద్ధుడు అయితే కదా ఆయన సిద్ధుడు అవునో కాదో తెలిసేది గురువు ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నది ఉందో లేదో తెలియదు వారికి మహిమ ఉన్నాయని అంటున్నారు తెలుసుకోవాలంటే నువ్వు అంత వాడివైతే కదా నీకు తెలిసేది అంత వాడివైతే నువ్వు శిష్యుడివి ఎందుకైతావు కనుక శిష్య గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము ఫలానా పండితుడు గొప్పవాడు మహనీయుడు చదువుకుందాం అని వెళ్తాం అంటే మామూలు శాస్త్రమును వేదమును చదువుకోవడం వేరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని సిద్ధత్వాన్ని పొందటం వేరు ఇది తెలుసుకోవడం కష్టం దానికి ఏముంది మిగితా నిదులను తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు కానీ ఇది తెలుసుకోవడం మాత్రం అంత సులభం కాదు అందువల్ల శిష్యుడు ప్రయత్నం చేయాలా చేస్తూ ఉంటే ఆరాట పడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది నెమ్మదిగా వస్తాడు పెట్టుకుంటే ఆ శిష్యుడు దగ్గరికి వచ్చేటివి చేసుకుంటాడు కాక ఇంకోటి కూడా నాకు మంత్రం చేయాలండి నాకు మంత్ర సిద్ధుడైన గురువు దొరకలేదు నేను ఎట్లా మంత్రం చేయటం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పాడు నీకు నచ్చిన గురువు దొరకకపోతే నీకు సిద్ధుడు అని నీవు అనుకున్న గురువు దొరకకపోతే దేవాలయానికి వెళ్లి శివాలయానికి వెళ్లి నేను చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాగితం మీద అంటే పాతకాలంలో అయితే తాటేకులు వేవాళ్ళని వేవాళ్ళు రాసి శివలింగం ముందు పెట్టు స్వామి నా గురువు దొరకలేదు నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసి చేసుకుంటే అది చేయవచ్చని మేరు తంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది కనుక గురువును వెతుక్కోవడం అంత సులభం కాదు చాలా గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి మీ కష్టాలన్నిటిని కూడా మేము తీరుస్తామని చెప్పేసి జనాలతో అంటున్నారు జనాలు కూడా వాళ్ళకున్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు అంటే ఇది ప్రచార యుగము ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు ఇవాళ ఈ మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది అందువల్ల ఒక్కోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్ళకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగింది అని చెబుతారు జరగకపోతే జరగలేదు అని అనుకుంటారు కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే సంతోషమే ఈ పక్కన ఒకటున్నది ఇవాళ ఈ యుగ లక్షణాది యుగ లక్షణాది బట్టి మహా సిద్ధులు కావడానికి వీలు లేదు లేక కొంత సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొందితే పొంది ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు కానీ కేవలం ప్రచారాన్ని బట్టి మాత్రం నమ్మటానికి లేదు ఏ విధంగా మనం గుర్తించగలం అంటారు అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకున్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు శాస్త్రంలో ఆయన చెప్పారంటే మీరు జపం చేయండి ధ్యానం చేయండి మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించాల్సిన పని లేదు ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహా సిద్ధుడు అవునో కాదో మనకు తెలియదు కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడు అయినాడు మనకు మామూలుగా మనకు గురువులు వాళ్ళు ప్రపంచంలో ఎట్లా వచ్చింది అని అంటే మనం కష్టపడకుండా మనం జపం చేయకుండా మనం హోమాలు చేయకుండా మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాలి ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం నేను తీసుకుంటున్నాను పో నీ కష్టాలు అంటాడు ఒక ఆయన నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు పోతాయో పోవో పోయిన వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు తర్వాత కొన్ని సహజంగానే కష్టాలు పోవచ్చుగా ఇప్పుడు వాళ్ళ మాటలు వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా అందువల్ల వీలైనంత వరకు తాను స్వయంగా తపస్సు చేయాలి తపస్సు చేసి సాధించాలి కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి ఇప్పుడు నేను దండాయలు పట్టుకొని నేను నాకు బలం కావాలి నేను బయలుదేరాలని అంటే ఎట్లా చెయ్ చేయమని శాస్త్రం చెబుతున్నది కాకుండా తొందరగా కావాలి నాకు కావాలి అని చెప్పి వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే తప్పేం లేదు తపన ఉండాలని కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు కనుక జాగ్రత్తగా మీకు మీరు తపస్సు చేయండి ఉపనిషత్తులలో పురాణాలలో అదే చెప్పారు ఏ ఈ సద్గురువు దగ్గరికైనా వెళ్లి స్వామి అయ్యా నాకు ఇది కావాలి అని అంటే తపస్సు చేయి అని చెప్పారే గానీ నేను నీకు ఇస్తాను అని ఎవడు అనలే ఈ యోగ్యుడైన వ్యక్తి కొన్ని నాళ్ళు శుశ్రూష చేసి ఆ మహనీయుడికి అనుగ్రహం కలిగితే ఇప్పుడు ఎవరైనా కొద్దిమందిని అనుగ్రహిస్తారు అనుగ్రహించవచ్చు కానీ జనరల్ రూల్ తపస్సు చేయి మేము గురువులము మీ కష్టాలను తీరుస్తాం అన్నప్పుడు అలా గుడ్డిగా వాళ్ళ వైపు వెళ్లకుండా ముందు మన తరపు నుంచి తపస్సు ధ్యానం లాంటివి చేసి భగవంతుడి అనుగ్రహం పొంది కష్టాలను తొలగించుకునే మార్గం అయితే ఉంది అంటారా అవును అదే ప్రధానమైన మార్గం స్వామివారు జనాలు అందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు గుడికి తెగ వెళ్తూ ఉంటారు ప్రతి సోమవారము శుక్రవారము వెళ్లి చాలా పూజలు అనేది చేస్తూ ఉంటారు ఒక నమ్మకంతో వాళ్ళ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి సాధారణంగా మనుషులు గుడికి వెళ్ళినప్పుడు చేసే తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఏంటో చెప్తారా ఇక మీదటైనా అవి చేయకుండా ఉండడానికి తప్పులంటూ ఏమి ఉండవు భక్తి లేకపోవటమే తప్పు భక్తి లేకుండా గుడికి వెళ్లి ప్రయోజనం లేదు తప్పులు అంటే మామూలు జనరల్ రూల్స్ ఏవో ఉంటాయి కదా ఆ సామాన్యమైనటువంటి సాధారణ సామాజిక ధర్మములను పాటించాలి జనరల్ రూల్స్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నీకు నువ్వు జాగ్రత్తగా దర్శనం చేసుకొని రావాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన వల్ల ఇతరులు కష్టపడకూడదు అని అందువల్ల పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులను ఇబ్బంది పెడితే పాపం వస్తుంది ఇతరులు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది మరి గుడిలోకి వెళ్లి దేవతలు చూస్తే ఏమి వస్తుంది ఆ ప్రశ్న అడగలేదు మీరు మనశ్శాంతి కలుగుతుంది కష్టాలు తీరుతాయి అన్న నమ్మకం మనశ్శాంతి కలగటానికైతే కాదు దేవత చేయవలసింది ఏమిటి అని అంటే మనం ఏమి అడుగుతామో అది చేయాలి ఏమి కోరతామో అది చేయాలి కానీ అందరికీ జరుగుతున్నాయా పనులు రోజుకు కొన్ని వందల మంది వేల మంది వెళ్తున్నారు కదా వీళ్ళందరికీ కష్టాలు గుడిలో నుంచి బయటకు రాంగానే తీరుతున్నాయా తీరటం లేదు అంటే దేవత ఏం చేస్తుంది అని అంటే తన చూపుతో తన ప్రసాదంతో తన తీర్థంతో భక్తులలోకి కొంత చైతన్యాన్ని ప్రవేశపెడుతుంది అంటే నీ నీ భక్తికి తగినట్లుగా నీలో ఉన్నటువంటి కష్టాలు పోయేటట్లుగా కొంత శక్తి ప్రవేశపెడుతుంది ఆ శక్తి వల్ల కొంత మార్పు వస్తుంది అట్లా నువ్వు గుడికి రావటం దేవత యొక్క కంటి ముందు పడాలి దేవత చూపు మన పడాలి మనం మహాక్షేత్రాలకెందుకు వెళ్ళటం కాశీ ఎందుకు ఉన్నామని ఎందుకు శ్రీశైలం దేనికి అని అంటే అక్కడ మహాశక్తి ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాము దేవుడు అన్ని చోట్ల ఉంటాడు నువ్వు నువ్వు ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని చోట్ల దేవుడు ఉంటే మనం క్షేత్రానికి వెళ్ళటం దేనికి అంటే నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర ఇంకా స డబ్బులు ఉన్నాయి నీ యజమాని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి అంటే కొంచెం ఉంది కొంత తేడా తేడా తేడా ఉంటుంది అలానే ఇక్కడ కంటే ఈ మూల దేవాలయంలో శక్తి ఎక్కువ ఉంటుంది క్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది మహాక్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్న చోటికి వెళ్తే తొందరగా మన లోకి వస్తుంది ఆ శక్తి కనుక మహాక్షేత్రాలను దర్శనం చేసుకోవటం వల్ల తీర్థ స్నానాలు చేయటం వల్ల వీలైనంత వరకు అక్కడ ఎక్కువ కాలం కనిపి తపస్సు చేసినందువల్ల తొందరగా చెడు కర్మ పోయి శుభములు జరుగుతాయి కష్టాలు తీరుతాయి స్వామివారు కొంతమంది మనస్ఫూర్తిగా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకున్న కష్టాలు అనేవి తొలగిపోవు ఇంకా సమస్యల్లో ఉండటము ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అంటే పూర్వజన్మలో చేసినటువంటి బలవత్తరమైన పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు తొందరగా పోవు ఎంతో కష్టపడాలా ఎంతో చేయాలా కానీ కొంత దూరం అయ్యేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఇంత చేసాము ఇన్ని లక్షలు మంత్రం చేసాము ఇన్ని క్షేత్రాలకు వెళ్ళాము మా పనులు కాలేదు అని నిరాశ కలిగి కొన్నాళ్లకు కొంతమంది అసలు భగవంతుని స్మరించడం కూడా మానేస్తారు కర్మ దేవతలకు కావాల్సింది అదే నువ్వు కష్టాలు పడాలి అందుకని నిన్ను నీకు నిరాశ కలిగిస్తారు నిరాశతో నువ్వు మానుకున్నావు అనుకో కష్టాలన్నీ అనుభవించాల్సి వస్తుంది కనుక నిరాశ పడకుండా నమ్మకంతో పట్టుదలతో చేస్తే దేవుడు ఇచ్చి తీరుతాడు దాంట్లో సందేహం ఏం లేదు ఎటువంటి సందేహము చెందవలసిన అవసరం లేదు ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి గుడిలో ఉన్నప్పుడు దేవుడికి మొక్కేటప్పుడు ఎన్నో మొక్కులు కోరుకుంటాము దేవుడా నీకు ముడుపు కడతాము అని కూడా చెప్తూ ఉంటాం కదా మరి కొన్నిసార్లు మనుషులు కష్టాలు తీరగానే దేవుడిని మర్చిపోతూ ఉంటారు కొంతమంది అలాగే ఈ ముడుపులని కూడా మర్చిపోవడం అనేది కొన్ని సందర్భాల్లో కావాలని కాకపోయినా కూడా కొన్నిసార్లు జరుగుతుంది కదా గురువుగారు అప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా మర్చిపోతే తప్పు తప్పు వల్ల పాపం వస్తుంది పాపాన్ని ఏదో రూపంలో అనుభవించాల్సి వస్తుంది అందువల్ల మనం ఉపకారం చేసిన గురువును సిద్ధులను దేవతలను మనం మర్చిపోకూడదు ఎప్పుడు ఆ ఆదిత్య హృదయంలో చెబుతారు కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః కృతఘ్నులైనటువంటి వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడు కనుక ఏమిటంటే ఎప్పుడూ నీ గురువును మర్చిపోకూడదు తల్లిదండ్రులను మర్చిపోకూడదు దేవతను మర్చిపోకూడదు మర్చిపోకుండా అట్టే పెట్టుకోవాలి అలా ఉంటే వాళ్ళు రక్షిస్తూ ఉంటారు మర్చిపోతే రక్షించరు అనుకో మానేస్తారు వాళ్ళు కూడా మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు కనుక మనం కాస్త నాలుగు అడుగులన్నా వేయాలి కాస్త జపం కాస్త తపస్సు కాస్త ధ్యానం చేయాలా చేస్తే తప్పకుండా వాళ్ళు మనం చేసిన దానికి కొన్ని వందల రెట్లు ఫలితం ఇస్తారు మనం ఏం చేస్తున్నాం గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి స్వామి నన్ను మంత్రిని చేయి ఎమ్మెల్యేని చేయి అధికారిని చేయి ఐఏఎస్ వచ్చేటట్లు చేయి ఐపీఎస్ వచ్చేటట్లు చేయి అని అడుగుతున్నాం కానీ దేవుడికి ఇస్తుంది ఏమిటి కొబ్బరికాయ నువ్వు ఈ కొబ్బరికాయ తీసుకుంటే ఆయన ఈ పనులన్నీ చేయాలి వేస్తాడు అంటే ఏమిటంటే భక్తితో అడగాలా మనం పిలిస్తే వచ్చేటట్లుగా చేయాలి గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న స్వామి దిగి వచ్చాడు అంటే వాళ్ళకు వినిపించేటట్లుగా మనం చేయాలి అంటే ఏదో పెద్దగా కేకని పెట్టి మైక్ పెట్టడం కాదు భక్తితో హృదయాంతరాలలో ఆ స్వామి కోసం అని చెప్పి ఆవేదనతో ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు అన్ని పనులు చేస్తారు ఈ మొక్కులు ముడుపులు మనం చెల్లించడానికి కుదరనప్పుడు దీనికి దోషం అనేది కలుగుతుంది కదా స్వామివారు దీన్ని మనం ఎందుకు కలుగుతుంది నేను ఇస్తామని ఇవ్వకపోతున్నాను ఇస్తామని ఇవ్వకపోతేనా ఆ నేను 108 ప్రదక్షణలు చేస్తాను అని చెప్పో లేదంటే నేను కొండెక్కి వస్తాను అని చెప్పో ఇలాంటి మొక్కులు కోరుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేని పరిస్థితుల్లో ఎలా దీనికి మనం దోషం ఉంటుందా పరిహారం ఉంటుందా దాంట్లో ఒక పాయింట్ ఉన్నది ఏంటంటే వాళ్ళకు మొక్కు ఉన్నటువంటిది తీర్చి తీరాలి తీర్చి తీరాలి లేని పక్షంలో నువ్వు ఒకటి ఉన్నది తప్పు చేస్తాము అప్పుడు చేస్తే పురాణం ఏం చెప్తుంది నువ్వు తప్పు చేశావు అనుకో దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది అంటే మనసారా స్వామి నేను చేయలేకపోయినాను నన్ను క్షమించు అని భక్తితో ప్రార్థిస్తే క్షమిస్తారు ఇప్పుడు దానికి అట్లా ఉంటుంది అంటే చిన్నప్పుడు కృష్ణ శతకంలో చెబుతాడు హరియను రెండక్షరములు హరియించును పాతక సంపు లమ్ము భుజేనాత హరి అంటే పాపాలన్నీ పోతవి అన్నారు ఇప్పుడు హరి అనంగానే మన పాపాలు పోయినాయా ఇప్పుడు అంటే ఎట్లా అనాలా హరిని భక్తితో ఆర్తితో అనాలా అంటే నేను ఏవో కారణాల వల్ల చేయలేకపోయినాను స్వామి అందువల్ల నన్ను క్షమించు అంటే తప్పకుండా క్షమిస్తాడు అంటే మనం ఆయన క్షమించేటట్లుగా అడగగలగాలా అని నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి మనము తలుచుకొని క్షమాపణ కోరుకుంటే ఏ దోషమైనా ఏ పాపమైనా ఏ పాపమైనా పోతుంది దాంట్లో సందేహం ఏమి ఉన్నది ఏం సందేహం లేదు చక్కగా చెప్పారు స్వామివారు ఇంకొకటి మనందరం కూడా ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకుంటున్నప్పుడు ముహూర్త బలం అనేది చాలా ఎక్కువగా చూస్తాము దానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం కదా ముహూర్త బలం అంటే ఏంటి దానికి ఉన్న విశిష్టత తెలియజేస్తారా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నది పురాణాలలో ఉన్నది కాలము కర్మము స్థలము అన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉన్నాము ఎండ పైన పడుతుంది ఇక్కడ ఉన్నాము నీడగా ఉంటుంది ఏసీ పెట్టుకున్నాము కాస్త చల్లగా ఉంటుంది అంటే స్థలానికి కూడా ఒక ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడు సమయానికి ప్రాధాన్యం ఉంటుంది సమయం అంటే ఏమిటి మనం ధ్యానం చేయాలి జపం చేయాలి మహర్షులు జపం చేసే సమయంలో మనం కూడా కూర్చున్నాము అనుకో వాళ్ళు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నా వాళ్ళ వైబ్రేషన్స్ మన దగ్గరికి వస్తాయి అందుకే తెల్లార్జామున చేయండి బ్రహ్మ ముహూర్తంలో చేయండి సంధ్యా సమయంలో చేయండి అని కారణం ఏమిటి అంటే ఇదే కారణం అలానే ముహూర్తం అంటే ప్రతి టైం కు కూడా ఒక శక్తి ఉన్నది అని జ్యోతిష్య శాస్త్రం కనుక్కున్నది అందువల్ల పొద్దున్న ఎప్పుడు మధ్యాహ్నం సాయంకాలం ఇవన్నీ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట చెప్పారు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ముహూర్తం చక్కగా చూసుకొని వెళ్ళాలి మనం ముహూర్తం మనకు బాగున్నప్పుడే అక్కడ ఇంటర్వ్యూ పెడతాడా వాడు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మనం వెళ్ళాలి మనకు బాగున్నా లేకపోయినా అయితే మరి ఎట్లా అని అంటే ఉష్యశ్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంచ బృహస్పతే మనశ్శుద్ధర్ వ్యాసమతం విప్ర వాక్యం హరేర్వతం అభిజిత్ సర్వ సన్యాసం అన్నారు ఉషక్కాలంలో బయలుదేరితే అన్ని పనులు అయితవని గార్గ్య మహర్షి చెప్పాడు బృహస్పతి అన్నాడు శకునం చూసుకొని బయలుదేరు అన్నారు మన ఇళ్ళల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే అమ్మ మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఎదురుగా రాలేని పెట్టు ఆయనని పిలుస్తారు అంటే ఏమిటి శకునం క్రియేట్ చేసుకుంటాం మనం అంటే దేనైనా మంచిది ఏదనుకో మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఉంటే మంచిది జరుగుతుంది అని వ్యాసుడు అన్నాడు అట్లనే ఇవేమీ ఉండవు ఏం చేయాలో తోచు భయం భయంగా ఉంటుంది అంటే పెద్దల దగ్గరికి వెళ్లి వాళ్ళకు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నట్లయితే తొందరగా అయితవి వాళ్ళ అను ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది ఏవీ కుదరలేదు అభిజి లగ్నం అన్నారు అంటే మిట్టమధ్యాహ్నం పల్లెటూర్లలో దాన్ని గడ్డపార లగ్నం అంటారు అంటే గడ్డపార నీడ గడ్డపార మీద పడేటప్పుడు మనం నడి నెత్తిన సూర్యుడు ఉండేటప్పుడు బయలుదేరితే ఏ పనైనా చేయొచ్చు నువ్వు అన్నారు అయితే మనం సాయంత్రం సాయంకాలం ఐదు పెట్టెకని పోయి కదా మనం మిట్టమధ్యాహ్నం అభిజి లగ్నంలో పోయి నాలుగు గంటలు అక్కడ కూర్చోలేం గా కనుక ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి కాలమునకు ప్రభావం ఉన్నది అంటే ఏమైనా సరే శక్తి ఉన్నది ఆ శక్తి ఎట్లా ఎట్లా ఉంటుందో శాస్త్రంలో చెప్పారు ఇందాక మీరు చెప్తూ బ్రాహ్మీ ముహూర్తం గురించి అన్నారు కదా స్వామివారు ఒక్కసారి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత చెప్పారా తెల్లార్జాము చాలా చాలా పడుతుంది గంట టైము ఆ సమయంలో బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు సూర్యుడు రాబోయే సమయం అన్నమాట ఆ సమయంలో చదువుకుంటే బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని అంటుంటారు అంటే చదువుకోవచ్చు అయినా ధ్యానం చేయమన్నారు పెద్దలు రోజు ఒక అరగంట ధ్యానం చేసేటట్లయితే అది నాలుగు గంటలు చదువుకోకుండా ఒక గంటలోనే మీకు చదువు వస్తుంది ధ్యానానికి ఆ శక్తి ఉన్నది ఇదంతా తెలుసుకున్నాం కదా ఏ విధంగా మనం మొక్కాలి మనస్సు శుద్ధితోనే మనం నిజంగా ఏకాగ్రతతో మనశ్శుద్ధితో మొక్కుకుంటే అన్నీ జరుగుతాయి ఏదైనా తప్పులు చేస్తే కూడా కంప్లీట్ గా పశ్చాత్తాపంతోనే మనం దేవునికి క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా ఆ పాపం అనేది తొలగిపోతుంది అని అనుకున్నాం కదా అసలు మనకి దేవతల అనుగ్రహం కలిగింది మన పట్ల అని మనం ఏ విధంగా గుర్తించగలం అంటారు అంటే దానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు దేవత అనుగ్రహం కలిగింది అంటే దేవతే తెలియజేస్తుంది నీకు ఓ మంత్రం సిద్ధించింది అంతర జపం చేశారు దేవత కనబడాలా నీతో మాట్లాడాలా మాట్లాడతారు దేవతలు మంత్రం సందేహం ఏం లేదు మనం దానికి ఏదో ఎవరో వచ్చి నీకు దేవతలిందని అనుగ్రహించుకుంటే చెప్పడం కాదు నీకు నీకు తెలియవలె అని తెలియటమే తెలియజేస్తారు దేవతలు నువ్వు జపం చేస్తే ధ్యానం చేస్తే కొన్నాళ్ళకు దేవత కనిపిస్తుంది లేని పక్షంలో కొన్ని ముందు సిగ్నల్స్ కనిపిస్తాయి కొన్నాళ్ళు కొన్ని లైట్లు కనిపిస్తాయి మాటలు వినిపిస్తాయి కాంతి కనిపిస్తుంది ఇవన్నీ వస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వస్తుంది అల్టిమేట్ గా దేవత కనిపిస్తుంది మాట్లాడుతుంది అదే తప్ప వేరే ప్రూఫ్ ఏం చేయాలి దానికి ఎవరో వచ్చి నీకు దేవతలు దీనికి అనుగ్రహించుకున్నది చెప్పడం కాదు నీకు నీకు తెలియాలి తెలుస్తుంది తెలియజేస్తారు స్వామివారు మనం అప్పటి నుండి దైవశక్తి గురించి మాట్లాడుతూ వచ్చాం కదా ఇప్పుడు ఎలా అయితే దైవశక్తి ఉందో దుష్ట శక్తులు కూడా ఉంటాయి అంటారా ఉంటాయి ఎలా అంటారు ఎలా అంటే ఇప్పుడే చెప్పాను కదా వాళ్ళని కనిపిస్తారా ఇప్పుడు మనం సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది మానవులు జన్మ జన్మ కర్మ సిద్ధాంతం ఉన్నది జన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి భూతములు ప్రేతములు పిశాచములు ఎన్నో ఉన్నాయే దేవుడు ఎట్లా ఉన్నాడో దేవతలు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది బాధిస్తూ ఉంటారు ఆ బాధించడానికి అనేక కారణాలు ఉంటాయి అదొక ప్రత్యేకమైనటువంటి విభాగం అది దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పాలి ఉన్నవి బాధిస్తారు ఉపకారాలు చేసే వాళ్ళు ఉన్నారు అపకారాలు చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలైన దివ్య శక్తులు ఉన్నాయి మనం జీవితంలో బాగా ఎదుగుతున్నప్పుడు చెడు దృష్టి అనేది మన మీద పడితే కొంతమంది పడని వాళ్ళు మన పైన ద్వేషం పెట్టుకున్న వాళ్ళు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు దిష్టి ఇలాంటివి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కదా మరి మనం ఏ విధంగా వీటి నుంచి రక్షించబడాలి అదే ఇంకోళ్ళు ప్రయోగం చేశారు చెడు చేశారో లేదో తెలుసుకునే శక్తి మీకు లేదు ఎవరో ఎవరి దగ్గరికి వెళ్తారు ఇవాళ ఏమైంది అంటే నూటికి 90 చోట్ల మీకు మీరు ఎవడో ప్రయోగం చేశాడు నేను ఏదో హోమాలు చేసి పోగొడతాను అనుకుంటాను ప్రయోగం చేస్తే హోమం చేసి పోగొట్టవచ్చు కానీ దాంట్లో ఏమిటి అని అంటే ఎక్కువ భాగం మోసాలు జరుగుతున్నాయి లోకంలో ఇవాళ అందువల్ల మీరు మంత్రం చేయండి జపం చేయండి హోమం చేయండి మీకు మీరే పోగొట్టుకోవచ్చు మీకు మంత్రోపదేశం చేసిన గురువు మంత్రాధికారం కలిగిన సిద్ధుడు అయ్యేటట్లయితే ఆయన హోమాలు చేసి పోగొడతాడు జపం చేసి పోగొడతాడు ఆశీర్వదించి పోగొడతాడు కనుక పెద్దలను ఆశ్రయించండి ఆశ్రమాలలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి వీలైనంత వరకు స్వశక్తి మీద ఆధారపడిన పెద్ద కష్టం కాదు ఈ పోగొట్టుకోవటం జరగాలి ఎటు ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడానికి మనం ఏమైనా చిన్న పరిహారాలు ఫాలో అవ్వచ్చంటారా కావచ్చమ్మా అంటే ఒకటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే మంత్రం చేయాలా మంత్రం చేస్తే అన్ని పనులు జరుగుతాయి ధ్యానం చేస్తే అన్ని పనులు జరుగుతాయి ఇంట్లో చేసింది దానికంటే గుడిలో చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది మహాక్షేత్రంలో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది ఏ శ్రీశైలము ఏ తిరుపతి కొండ మీద వెళ్లి ఆలయానికి వెళ్ళిన దగ్గర కూర్చొని చేస్తే కొన్ని వందల రెట్లు శక్తి వస్తుంది ఒకప్పటి కాలంలో అందరూ కూడా దేవుణ్ణి చాలా బాగా నమ్మే వాళ్ళు పురాణాలు శాస్త్రాలు అనేటివి పెద్దలు పిల్లలకు నేర్పించే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాయో మొత్తం మానవ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో జీవన శైలి అనేది మారిపోయింది ఈ తరంకి మీరు ఏదైనా ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నారా సందేశం ఇచ్చేసాను నేను ఆల్రెడీ తద్ది తపస్ తద్ది తపస్ తద్ది తపః తపస్సు చేయండి తపస్సు చేయండి తపస్సు చేయండి అంటే ఇవాళ ఏమైంది అని అంటే మేము ఇంత బిజీ లైఫ్ లో ఉన్నాము పొద్దున్న లేస్తే పరిగెత్తాలి ఆఫీస్ కు మేము ఏం చేస్తామండి అంటాం మీరు పరిగెత్తేటప్పుడు రామ రామ అనకూడదు అని ఎవరు అనలేదుగా ఎవరు అనలేదుగా మీరు కార్ లో వెళ్తారు బస్సులో వెళ్తారు మనస్సులో అనుకోవడానికి ఎవరు అడ్డం ఉన్నారు ఆ అందువల్ల నిరంతరం మనస్సులో చేయండి కూర్చొని చేయలేకపోవచ్చు కానీ మీరు మనస్సులో చేసిన దేవుడు కనపడతాడు కనుక మీరు నాకు టైం లేదు అనేటువంటి మాట అంగీకరించదగింది కాదు నాకు వీలు కాదు అనేటువంటి మాట ఒప్పుకోకూడదు సంకల్పం ఉంటే టైం ఉంటుంది ఇక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్తూ చేయండి కాలేజీ కి వెళ్తూ చేయండి సాయంకాలం తిరిగి వస్తూ చేయండి అందువల్ల చేయాలి అని పట్టుదల ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు తెల్లార్జాము చేయొచ్చు అర్ధరాత్రి చేయొచ్చు అపరాధరాత్రి చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు చేయాలా చేసి తీరాలి శక్తి సంపాదించాలి మీకు మీరే కష్టాలు పోగొట్టుకోవాలి గురువును ఆశ్రయించండి సద్గురువు మీకు మంత్రోపదేశం చేస్తారు మంత్రోపదేశం చేస్తే మంత్ర సాధన వల్ల తప్పకుండా పందై చాలా చక్కగా మా సందేహాలన్నిటిని కూడా మీరు ఈరోజు తెలియజేశారు నివృత్తి చేశారు మా సందేహాలన్నిటిని కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురువుగారు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నారాయణ నారాయణ

Tuesday, 9 December 2025

Japan Achieves Breakthrough in Space-Based Solar Power


🇯🇵 Japan Achieves Breakthrough in Space-Based Solar Power

Japan has successfully tested a system that transmits solar energy from orbit to Earth using microwaves, marking one of the most significant milestones yet for space-based solar power (SBSP).

🔹 How it Works:
Solar panels positioned in space collect uninterrupted sunlight.
The energy is converted to microwaves and beamed to a receiving station on Earth, where it is safely transformed back into electricity.

🔹 Why it Matters:
Space offers continuous exposure to the Sun, unlike ground-based solar which suffers from night cycles, seasonal variation, and weather. This technology could one day deliver round-the-clock clean energy, dramatically boosting global renewable power capacity.

🔹 The Milestone:
Japan’s successful test shows that wireless power transmission over long distances from space is becoming feasible, bringing the dream of orbital solar power stations closer to real-world deployment.

🌍 Implications:
If scaled, SBSP could
• Provide constant, weather-proof renewable energy
• Reduce dependence on fossil fuels
• Support remote regions with clean power
• Become a key component of global climate solutions

#SpaceTech #RenewableEnergy #JapanTech #Innovation #ScienceNews