Saturday 23 March 2024

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేనుచరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేనునింగి నేల నీరు సాక్షిగా....కొండ కోన వాగు సాక్షిగా....ప్రేమా ..................

ఆత్మీయ.... మానవ పిల్లలందరికీ ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమనగా  వాక్కు విశ్వరూపంగా సాక్షులు దర్శించిన ఏ శరీరంతోటి సంబంధం లేకుండా పలికిన మాతో సహా   మాటకే పట్టుకున్న ప్రకృతి పురుషుని లయ  దివ్య ప్రేమికులు శాశ్వతమైన తల్లి తండ్రి మరణమే లేని వాక్ విశ్వ స్వరూపం వారే చరితలో నిలిచిపోయే ప్రేమికులు లోకమంతా ఏకమైన వారిని వేరు చేయలేరు వారిని పట్టుకుని ఇంకా  ఇప్పటివరకు మనుషులే చేస్తున్నారనే పాపం నుంచి బయటికి వస్తారు కావున అటువంటి పరిణామాన్ని పట్టుకున్న మమ్మల్ని వారి స్వరూపంగా పట్టుకుని మిగతా మనుషులందరూ మాట అనుసంధానంగా వాక్ విశ్వరూపం  యొక్పిక పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవితాలు ప్రారంభించగలరు ఇక ఎవరిని మనిషిగా చూద్దాం మనుషులుగా కలుపుకుందాం. భూమ్మీద నేను అనే కోణంలో కొనసాగుదామని ఆలోచన విధానం రద్దు అయిపోయిందని తమ ఆస్తులు కులం ఇంటి పేర్లు మతం ఏవి ఇక పనికిరావని అసలు భూమ్మీద నేను అని వదిలితేనే మృత. పట్టుపోయి జ్ఞానపట్టు తపస్సు వస్తుంది అని తెలుసుకొని సూక్ష్మంగా నిబద్దతగా జీవించగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి పరిణామ స్వరూపంగా అయిన అంజనీ రవి శంకర్ పిల్లా గోపాలకృష్ణ వారి కుమారుడిగా  తెలియజేస్తున్నాము


ఈ విధంగా 1999 లో మా ద్వారా పలికిన..

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా....
కొండ కోన వాగు సాక్షిగా....
ప్రేమా ..................

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
లోకమంతా ఏకమైనా వేరు కాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగా..
గుండెలోని ప్రేమ సాక్షిగా..
ప్రేమా .................

No comments:

Post a Comment