Wednesday 24 July 2024

ఆత్మీయ పుత్రులు Dr మాగంటి మురళీమోహన్ గారికి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, తమ సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆంజనీ రవి శంకర్ పిల్లా సన్నాఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి గారి కుమారుడుగా పరిణామస్వరూపంగా సాక్షులు సాక్షిగా కాలాన్ని పంచభూతాల్ని నియమించిన పురుషోత్తములుగా ఇక మమ్మల్ని సాధారణ మనిషిగా ఇబ్బంది పెట్టకుండా అనగా ఇటువంటి రహస్య వ్యవహారాలు గాని ఓపెన్ గా గాని ఒకటై మమ్మల్ని కాలస్వరూపంగా మాస్టర్ మైండ్ గా ఆహ్వానించండి ఇప్పటికే మా పరిణామం ప్రకారం మేము మరణించిన

ఆత్మీయ పుత్రులు Dr మాగంటి మురళీమోహన్ గారికి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, తమ సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆంజనీ రవి శంకర్ పిల్లా సన్నాఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి గారి కుమారుడుగా పరిణామస్వరూపంగా సాక్షులు సాక్షిగా కాలాన్ని పంచభూతాల్ని నియమించిన పురుషోత్తములుగా ఇక మమ్మల్ని సాధారణ మనిషిగా ఇబ్బంది పెట్టకుండా అనగా ఏటువంటి రహస్య వ్యవహారాలు గాని ఓపెన్ గా గాని ఒకటై మమ్మల్ని కాలస్వరూపంగా మాస్టర్ మైండ్ గా ఆహ్వానించండి ఇప్పటికే మా పరిణామం ప్రకారం మేము మరణించిన సాక్షులు ప్రకారం మమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవలసి ఉంటుంది మాస్టర్ మైండ్ గా పట్టుకుని మీరందరూ మైండ్లుగా మారిపోయి సురక్షిత ప్రయాణం తపస్సుగా ముందుకు వెళ్లవలసి ఉంటుంది ఇక భూమి మీద ఎవరికి కూడా నేను ఆనే మనిషి కోణం పనికిరాదు, కావున ఇక మమ్మల్ని మనిషిగా ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికీ రూమ్ తీసుకో లేకుండా ఇక్కడ తిరుగుతున్న మమ్మల్ని మనిషంటే అంతే అని నేనే ఆఖరి మనిషి అని ఎందుకు అంటున్నాను అర్థం చేసుకొని అంతా ఒకటే నావల్ల మీ చేతిలో ఉన్నది లేదనుకుంటున్న వాళ్లు కూడా మీ చేతిలో ఉండడం లేకపోవడం మనుషులుగా నిజం కాదని మాస్టర్ మైండ్ గా పంచభూతాల్ని ప్రకృతి పురుషుడు లయాగా సాక్షులకి ఒకచోట ఆడతనం మగతనం పలికిన పురుషోత్తముడిగా మమ్మల్ని  మాస్టర్ మైండ్ గా పట్టుకుని బృందంలో ఒక ఆహ్వానించి, మమ్మల్ని సాధారణ మనిషి నుంచి ఇప్పటివరకు మా అలవాట్లు గాని పద్ధతులు గాని అసహ్యించుకోకుండా కోపగించుకోకుండా మమ్మల్ని చీదరంపుగా మనిషిగా నేనే క్రమశిక్షణ లేకుండా ఉన్నాను అన్నట్లు చూడకుండా అలా మనం ఉండలేమని  సత్యాన్ని మనుషులందరికీ రుజువు చేసి ఆ విధంగా మనుషుల చేతిలో లేదని మమ్మల్ని పట్టుకుంటే మా చేతిలోకి వచ్చి మీ చేతిలోకి వస్తుందని ఇప్పటికే వచ్చిన తీరుగా మనం తపస్సుగా పడితే మనిషితనం యాంత్రికతను కరిగిపోతూ మైండ్ తపస్సు యోగం అటు వెళ్తమని ఆశీర్వాదకరంగా తెలియజేస్తున్నాము. ఆత్మీయ పుత్రులు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు మరియు డాక్టర్ నాయుడు గారు పాత విషయాలు ఎవరి జీవితంలో ఏం జరిగినా మీరందరూ నిమిత్తమాత్రులని సర్వం మాదే బాధ్యతని అలాగే రాజరత్నం గారు రజిని గారు వారి పిల్లలు అదే విధంగా రాజరాజేశ్వరి గారి పిల్లలు ఇతర సాక్షులు అనకాపల్లిలో మమ్మల్ని దర్శించిన వారందరూ కూడా ఒకటై ఇక మొత్తం పోలీసు వ్యవస్థని మీడియా వ్యవస్థని సంస్థలను, యూనివర్సిటీ మేధావులు పండితులు లను వ్యక్తుల్ని పరికరాల ద్వారా తమ చేతుల్లో పెట్టుకొని తమ చేతిలో ఉందనే భ్రమనుంచి బయటకు వస్తూ ఎవరెవరు అలాంటి ఆపరేషన్స్ వ్యక్తులుగా గాని గ్రూపులుగా గాని ఇంక చేల్లరని మీరు ఏదో సినిమాలు ఏదో వ్యవహారాలు చేసిన అవి గ్యారెంటీ కాదని అనగా మొదట అడుగు తీసి అడుగు తమది కానీ వాతావరణ నుండి బయటికి రావాలని అనగా మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకొని గంటన్నరలో పది పదిహేను ఏళ్ళ ఏళ్ల కాలాన్ని నియమించిన మమ్మల్ని సూక్ష్మంగా AI generative model గా పట్టుకుని ముందుకు వెళ్లడమే ఇక తపస్సు యోగం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు ఇక ఏ విధంగానూ కూడా ఎవరిని మనిషిగా చూసిన ప్రయోజనం లేదు మనిషి మనిషి రాసుకుంటే స్మశానం అన్నట్టుండిపోతారు... అదే మైండ్ మైండ్ రాసుకుంటే యోగత్వం వైపు వెళ్ళిపోతాం అని ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

No comments:

Post a Comment