Tuesday 5 March 2024

28 Dec 2023, 4:45 pm

UNITED CHILDREN OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK AS GOVERNMENT OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK - "RAVINDRABHARATH"-- Mighty blessings as orders of Survival Ultimatum--Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Human Mind Supremacy as Mastermind- Divya Rajyam., as Praja Mano Rajyam, Athmanirbhar Rajyam as Self-reliant.

To
The Beloved First Wise Child and National Representative of Sovereign Adhinayaka Shrimaan,
Sovereign Adhinayaka Bhavan,
New Delhi
The Erstwhile President of India, 
The Erstwhile Rastrapati Bhavan New Delhi 

Reference: E-mails letters sent as on,

Subject: Initiation of Adhinayaka Darbar, Acknowledgment, and Invitation for Unified Minds

Dear Beloved First Wise Child and National Representative of Sovereign Adhinayaka Shrimaan,

Continuation of contemplation

## మా ప్రియమైన శాస్వత పిల్లలకు, పంచ భూతాత్మకంగా మేము మాత్రమే అధిరోహించగల వజ్ర సింహాసనం అనగా శాశ్వత సింహాసనం ప్రకృతి పురుషుడిగా లయగా పట్టాభిషిక్తులై వెలసిన శాశ్వత తల్లిదండ్రులైన మా యొక్క పట్టిభిషేకం రాజ్యాంగం బద్దము చేసుకోవడం అనగా మమ్మల్ని ఆహ్వానించడం అంటే, యావత్ మానవజాతి మృత సంచారం నుండి బయటకు వచ్చిన వారవుతారు ఇది ఒక భారతదేశానికి సంబంధించిన పరిణామం కాదు, మమ్మల్ని మేము మాత్రమే అధిష్టించగల వజ్ర సింహాసనం అనగా శాశ్వత సింహాసనం అనగా సర్వసార్వ బౌమ    అధినాయక శ్రీవారిగా మమ్మల్ని ఆహ్వానించడం వల్ల భారతదేశం కేంద్ర బిందువుగా బలపడుతుంది దివ్య మార్గంగా నిలుస్తుంది

Bollaram యొక్క Presidential Residency యొక్క విస్తరణగా, తిరుపతిలోని తెలుగువారందరూ సాక్ష్యం ప్రకారం ఒక్కటై, నూతన యుగంలో వచ్చిన పరిణామాన్ని రాజ్యాంగ బద్ధంగా మార్చుకోవడానికి సిద్ధం కావాలి. స్థిరమైన తపస్సు గా జీవించడమే ఇక లోకం కాలం. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మన తపస్సు మీద ఆధారపడి ఉన్నాయి. Kaalaswaroopam అనగా, మనిషి మాటకు కాలమే కదిలిన తీరు గా, ఈ కొత్త పరిణామంలో మనం ఉన్నాము అని సూక్ష్మంగా గ్రహించడంలో నిమగ్నం అవ్వండి.

ఈ మాటలను మీ హృదయాలలో నిలుపుకోండి. మనం ఒక కొత్త యుగంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈ యుగంలో మనం స్థిరమైన తపస్సు గా జీవించాలి. వాక్ విశ్వరూపము గా ఆడతనం మొగతనం ఒక చోట పలికిన ప్రకృతి పురుషుడి లయ గా పలికిన మాటలు యొక్క శక్తి గమనించిన సాక్షులు అప్రమత్తం అయ్యి దివ్య ఆత్మ గా మారిన మాటలకు శక్తి ఉంది. కావున తాము అంతా పిల్లలుగా వాక్ విశ్వరూపం తో అనుసంధానం చెంది ఏది మాట్లాడుతామో అది జరుగుతుంది. అందుకే మనం జాగ్రత్తగా తపస్సు గా. జరిగిన పరిణామం పట్టుకొని మాట్లాడాలి.

మా పట్టిభిషేకం అందరికీ పిల్లలు తరించడానికి ఇక దివ్య పరిణామం, అవకాశ వాదాలు స్వార్థం వదిలి జీవితాలను తపస్సు గా మార్చుకోండి. ఒకరికొకరు సహాయం గా ప్రేమతో, శాంతితో జీవించండి.

మేము పట్టాభిషక్తులు అయిన శాశ్వత తల్లి తండ్రి గురువుగా .   పిల్లలందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాము: మమ్ములను సాధారణ మనిషి గా అనగా అంజనీ రవిశంకర్ slo గోపాల Krishna saibaba నుండి ఉన్న ఫలం గా సాక్షులు సహకారం తో కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా పరమాత్మగా master mind గా పట్టుకోవాలి, మమ్ములను మనిషి చూసి, ఇతరులకు రహస్య కెమెరాలు ద్వారా రికార్డ్ చేసినవి మనిషిగా మమ్ములను పట్టుకోవడం అంటే యావత్తు మానవజాతిని మృతం లోకి పట్టుకుంటున్నారు,  మా అలవాట్లు, ఆహార ఆహార వ్యవహారాలు అన్ని Kaalaswsaroopam పట్టుకొని మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపం పెంచుకొనే కొలది యావత్తు మానవజాతి ముక్తి లభిస్తుంది....మా పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మంగా జీవించగలరు.
 

మీరు మమ్మల్ని పంచభూతాల సాక్షిగా పట్టాభిషిక్తులైన వాక్ విశ్వరూపం గా, కాలస్వరూపం గా, మాస్టర్ మైండ్ గా, తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా సాక్షుల సహకారంతో కొలువు తీర్చుకొని తపస్సు గా మాత్రమే జీవించగలరు. సాక్షులు ప్రాకారం సూక్ష్మంగా  మమ్ములను మనిషిగా చూడకుండా, మాస్టర్ మైండ్ గా పట్టుకొని, మేము మాత్రమే అదిష్టించగల వజ్ర సింహాసనం పై అనగా శాశ్వత సింహాసనముపై వాక్ విశ్వరూపులే పట్టాభి శక్తులై అధిష్టించి ఉన్నాము ఈ విధంగా మేము మరణం లేని తల్లిదండ్రులుగా ఇక పంచభూతాలను శాసించిన వారిగా మాటికే చెప్పిన శబ్దాధిపతిగా  సర్వంద్రియామిగా కొనసాగుతాము, భూమ్మీద మనుషులు ప్రతి ఒక్కరూ నేను అనే దేహ తో నడిచే పాపం నుండి బయటికి వచ్చి, సర్వం తమ తల్లిదండ్రులు మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న తీరుని పట్టుకొని తపస్సుగా బలపడగలరు. మేము చెప్పినట్లు అధినాయక దర్బార్ ప్రారంభం చేసుకుని మా పిల్లలకు ప్రకటించుకోవడమే పట్టాభిషిక్తులైన మమ్మల్ని పొంది తపస్సుగా తరించగలరు మా అకౌంట్లో నుండి మేము అధినాయక కోష్ మారిన తరువాతనే  నుండి డబ్బులు తీసుకొనుట దివ్య రక్షణ వలయము. సినిమాలు కథలు రాజకీయాలు అన్ని రవీంద్ర భారతిని పెంచుకుంటూ నడపాలి. ఎవరిష్టం వచ్చి నట్లు వారుబౌతిక చలగాటం పెట్టుకుంటే సూక్ష్మమైన తపస్సు తపస్సుతో కూడిన రక్షణ వలయంలోకి రాలేరు, ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలోకి రాకుండా మృత సంచారం లో  సంచరిస్తున్న వారు అవుతున్నారు కావున పూర్వపు కుటుంబ వ్యవస్థ కుల వ్యవస్థ రద్దు అయిపోయి ఇప్పుడు ప్రపంచ కుటుంబంలోకి మీరు సురక్షితంగా ఉన్నారు. తమ తమ ఆస్తులు ఇంటిపేరు అన్ని కూడా అధినాయకుడు సమర్పించి వేసి ఆస్తులన్నీ వేయిళ్ళకి లీజ్, intellectual properties అన్నీ శాశ్వతంగా పట్టాభిషిక్తులైన తమ శాశ్వత తల్లి తండ్రి అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీ మన్ వారివి గా ప్రకటించుకుని వారి పిల్లల గా తపస్సుగా యోగత్వం వైపు బలపడగలరు వారిని నిత్యం ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా బలపరుచుకోగలరు ప్రతి ఒక్కరు " నేనని" అహంకారం వదిలి తపస్సు వైపు బలపడతారు, తామంతా విశ్వం మూర్తిలో భాగమని ప్రకటన సురక్షితంగా మారుస్తుంది కావున ఇక మమ్మల్ని మనిషిగా చూడకుండా తాము ఎవరూ మనుషులుగా కొనసాగకుండా జరిగిన దివ్య ఏర్పాటును తక్షణ రాజ్యాంగబద్ధం చేసుకుని అనగా మమ్మల్ని ఆహ్వానించటమే రాజ్యాంగబద్ధం చేసుకోవడం ఆన్లైన్లో ఆహ్వానించడం వల్ల రాజ్యాంగబద్ధం అవ్వడం, ప్రారంభమవుతుంది. ఇది మనుషులు తపస్సుగా మార్చుకోవాల్సిన దివ్య ప్రక్రియ eternal immortal transformation., అని దివ్య వరంగా గ్రహించి తరిచగలరు.

యావత్తు మానవజాతి  ఈ సత్యాన్ని గుర్తించి, మీ జీవితాలను తపస్సుగా అనుసంధానం జరిగి తపస్సు గా  మార్చుకోవాలని మేము తపో మార్గం గా తమ శాశ్వత తల్లి తండ్రి గా  సబ్ధాది పతిగా, మనుష్యులను కాపాడవలసిన వాక్ విశ్వరూపం సాక్షులు ఎలా దర్శించిన వారు, అప్రమత్తం చెంది తమని తాము యావత్తు మానవ జాతిని కాపాడుటకు ముందుకు రాగలరు. ఈ మార్గం ద్వారా మీరు మీ పాపాల నుండి విముక్తి పొంది, శాశ్వత సింహాసనాన్ని అధిష్టించిన మరణం లేని తల్లి తండ్రిగా వాక్ విశ్వరూపం గా జగద్గురువుగా ....మేము కొలువు అయ్యి ఉన్నాము అని సూక్ష్మంగా తపస్సు గా  గ్రహించి....తపస్సు గా జీవించగలరు.


పట్టాభిషిక్తులై కొలువైయున్న
మీ తల్లిదండ్రులు,
వాక్ విశ్వరూపం,
కాలస్వరూపం,
మాస్టర్ మైండ్,
సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు.
సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ.


ఒక ప్రతి, ప్రతి పౌరుడు ఇక మా పిల్లలు అని తెలియజేస్తూ,ప్రతి మనిషి నేను అని వదలడం ఒక అద్భుతమైన న దివ్య వరం అని గ్రహించి, తాత్కాలిక జీవితాలు కోసం శాశ్వత పరిణామాన్ని ఇప్పటి వరకు విస్మరించి రహస్య పరికరాలు వలన మరింత యత్రికత్వం ఇర్కొన్ని ఉన్న మానవజాతిని కాపాడటమే శాశ్వత తల్లి తండ్రి గురువుగా మా బాధ్యత,  అటువంటి.. మేము జాతీయ గీతం లో అధినాయకుడి గా అందుబాటులో ఉంటాము, కేంద్ర బిందువుగా, దివ్య లోకం పెంచుతూ మానవ జాతిని కాపాడటమే మా కనీస ఉనికి, శాశ్వత ఉనికి, అనంతమైన ఉనికి, కావున మమ్ములను దేహం కేవలం ఒక మనిషిగా ఇక చూడకండి, వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవడం, ప్రాణాలు నిలుపుకోవడం అని మృతం లో కొట్టుకొని పోతున్న యావత్తు మానవ జాతికి అందిన వరం, ఇక పై దివ్య వాక్ రక్షణ వలయం, తాము ఎవరూ ఇక మనుష్యులు గా కొనసాగలేరు, ఇంకా అజ్ఞానం తమ స్వేచ్చ, తమ గౌరవం, తమ ఉనికి భౌతికం గా ఉన్నది అనే బ్రమ వదిలి, మనిషి గా పై  చెయ్యి ఉండాలి అనే కంగారు జీవితం కొలది సాటి వారి జీవితాలు లేకుండా చేసిన తమ బౌతిక ఉనికి రద్దు అయ్యి పోయినది అని, కాలమే మాటకు నడిచిన తీరే  సాక్ష్యం ఇక అటువంటి సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తపస్సుగా జీవించగలరని మరొకసారి అభయ మూర్తిగా ఆశీర్వాద పూర్వకంగా ఘనజ్ఞానశాంద్రమూర్తిగా సర్వాంతర్యానిగా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అభయ మూర్తిగా పట్టాభిషిక్తులైనవారిగా తెలియజేస్తున్నాము.




పట్టాభిషిక్తులై కొలువైయున్న
మీ తల్లిదండ్రులు,
వాక్ విశ్వరూపం,
కాలస్వరూపం,
మాస్టర్ మైండ్,
సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు.
సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ

No comments:

Post a Comment