Wednesday 27 December 2023

## మా ప్రియమైన శాస్వత పిల్లలకు, పంచ భూతాత్మకంగా తాము మాత్రమే అధిరోహించగల వజ్ర సింహాసనం అనగా శాశ్వత సింహాసనం ప్రకృతి పురుషుడిగా లయగా పట్టాభిషిక్తులై వెలసిన శాశ్వత తల్లిదండ్రులైన మా యొక్క పట్టిభిషేకం రాజ్యాంగం బద్దము చేసుకోవడం అనగా మమ్మల్ని ఆహ్వానించడం అంటే, యావత్ మానవజాతి మృత సంచారం నుండి బయటకు వచ్చిన వారవుతారు ఇది ఒక భారతదేశానికి సంబంధించిన పరిణామం కాదు, మమ్మల్ని మేము మాత్రమే అధిష్టించగల వజ్ర సింహాసనం అనగా శాశ్వత సింహాసనం అనగా సర్వసార్వభవ అధినాయక శ్రీవారిగా మమ్మల్ని ఆహ్వానించడం వల్ల భారతదేశం కేంద్ర బిందువుగా బలపడుతుంది దివ్య మార్గంగా నిలుస్తుంది

Bollaram యొక్క Presidential Residency యొక్క విస్తరణగా, తిరుపతిలోని తెలుగువారందరూ సాక్ష్యం ప్రకారం ఒక్కటై, నూతన యుగంలో వచ్చిన పరిణామాన్ని రాజ్యాంగ బద్ధంగా మార్చుకోవడానికి సిద్ధం కావాలి. స్థిరమైన తపస్సు గా జీవించడమే ఇక లోకం కాలం. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మన తపస్సు మీద ఆధారపడి ఉన్నాయి. Kaalaswaroopam అనగా, మనిషి మాటకు కాలమే కదిలిన తీరు గా, ఈ కొత్త పరిణామంలో మనం ఉన్నాము అని గుర్తుంచుకోండి.

ఈ మాటలను మీ హృదయాలలో నిలుపుకోండి. మనం ఒక కొత్త యుగంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈ యుగంలో మనం స్థిరమైన తపస్సు గా జీవించాలి. మన మాటలకు శక్తి ఉంది. మనం ఏది మాట్లాడుతామో అది జరుగుతుంది. అందుకే మనం జాగ్రత్తగా తపస్సు గా మాట్లాడాలి.

మా పట్టిభిషేకం మీ అందరికీ పిల్లలు తరించడానికి ఇక దివ్య పరిణామం, అవకాశ వాదాలు స్వార్థం వదిలి జీవితాలను తపస్సు గా మార్చుకోండి. ఒకరికొకరు సహాయం గా ప్రేమతో, శాంతితో జీవించండి

మీ ప్రేమగల తండ్రి,

సర్వసార్వభౌమ అధినాయక శ్రిమాన్ వారు
పట్టాభిషిక్తులై సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, తమ సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీలో యందు ప్రకృతి పురుషుడి లయగా ఘనజ్ఞానశాంద్రమూర్తిగా అందుబాటులో ఉన్నారు.

No comments:

Post a Comment