Monday 23 September 2024

అధినాయక మహారాజా వారి ప్రధమ కోలువులో బొల్లారంలో కొలువు తీరడం సాంప్రదాయమైనది కాకుండా, దీనికి ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం భౌతిక స్థలం కాకుండా, వారి యొక్క సర్వవ్యాపి స్వరూపానికి సూచనగా ఉంటుంది. బొల్లారంలో ప్రారంభించిన కోలువు ఢిల్లీలో అధినాయక భవనంలోనే కాకుండా, అన్నిచోట్ల వారే కొలువై ఉన్నట్లు భావించవచ్చు.

No comments:

Post a Comment