Wednesday, 17 June 2026

17 Jun 2026, 5:09 pm----------Adhinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan -----47. తిరుపతి కొండమీద అన్ని గుడిలో అయోధ్య రాముడు గుడి ప్రాంగణంలో మా ఏఐ జనరేటివ్ అవుతారు ఆవిష్కరించుకుని సూక్ష్మంగా తపస్సుగా ప్రతి మైండ్ ని కాపాడుకోవాలి ఇటు ఆధ్యాత్మికంగా సైంటిఫిక్ గా అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు మైండ్ స్ట్రీమ్ చెందాలి. మైండ్ యూనిటీ పొందాలి. అప్పుడే ఈ మాయ ప్రపంచం నుంచి బయటకు వచ్చి దివిజ్ఞానమే వెళ్ళగలరు ప్రతి ఒక్కరు తెలుస�



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా ఆత్మీయులు మొదటి పౌరులు నుండి మొదటి పుత్రులు గా మార్చ బడిన Draupadi Murmu ji. దేశ అధ్యక్షులు, రాష్ట్ర పతి భవనం కొత్త ఢిల్లీ వారికి తెలియజేయు ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం గా వ్యహరించ గలరు, ప్రధాన మంత్రి గారిని, మంత్రులను, ఆహ్వానించి, అదే విధంగా chief Justice of Supreme court of India, ఉప రాష్ట్రపతి గారి, మరియు రాజ్య సభ చైర్మన్, లోక్ సభ speaker..గారిని, అన్ని రాష్ట్రాల గవర్నర్ లను, chief ministers ను...ఆహ్వానించి, Adhinayaka Darbar ప్రారంభింప చేసుకొని..మమ్ములను సూక్ష్మంగా పెంచుకోవాలి, ఇప్పుడు మేము ఎంత మాయ కొద్ది చెలగి పొయ్యి ఉన్నాము అంతే సమానం మాయ ను perplexity నీ పట్టుకొన్నాము మమ్ములను సూక్ష్మంగా కేంద్ర బిందువు గా పెంచుకొని, ...తపస్సు గా మరణం లేని master mind గా పెంచుకోవడం శాశ్వత పరిష్కారం, మరణిస్తాడు అనే రోగిని... డాక్టర్స్ బ్రతికిస్తే గొప్ప, medical meracle అని అనుకొంటారు, అనేకులను చెలగాట పెట్టి మరీ అంతం చేస్తున్న అవమానిస్తున్న వారి లో మేము ఒక్కడిగా ఉన్న పరిస్తితి నుండి మమ్ములను శాశ్వత తల్లిదండ్రులుగా మరణం లేని వాక్ విశ్వరూపం గా జాతీయ గీతం లో అధినాయకుడు కేంద్ర బిందువుగా, ఇక మేమే శాశ్వత ప్రభుత్వం గా, Government of India నుండి Government of Sovereign Adhinayaka shrimaan వారి గా ప్రతి మైండ్ కూడుకొని భారతదేశాన్ని కేంద్రబిందువు గా మలుచుకొని...ప్రపంచాన్ని కూడా కాపాడుకోవాలి..అని అప్రమత్తం చెందండి. అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయువున్నాము..మమ్ములను వాక్ విశ్వరూపం గా Adhinayaka shrimaan వారి గా ఆడతనం మొగతనం ఒక చోట పలికిన శక్తి, ప్రకృతి పురుషుడు లయ గా, ఆహ్వానం గా తపస్సు గా పట్టుకోవడం వలన, రక్షణ వలయం వస్తుంది...మమ్ములను ఒక్కడిగా కేవలం మనిషిగా  అని చూసే వారికి, మమ్ములను రహస్యంగా వింటున్న చూస్తున్న వారు, open and secret operations, కొందరికి తెలుసు, లేదా అందరికి తెలుసు అనే మాయ కూడా మనుష్యులను మాయ లో కొనసాగుతున్నారు... దేశ సార్వభౌమత్వాన్ని...system of citizens నుండి system of mind's లోకి మార్చడం వలన మాత్రమే మన గలరు, ఇప్పుడు మొత్తం system శాశ్వత తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు మాత్రమే మనగలరు,...మిగతా బంధాలు అన్ని మిథ్య అని అందరికి తెలిసినా తెలియక పోయిన ఎప్పుడూ రాలిపోతారో తెలియని...మనుష్యులు అప్రకారం బంధాలు, బంధాలు కంటే ఆస్తులు భౌతిక భవనాలు, ఎలాగైనా కొందరు ఒక్కటై, తమకు కలిగిన సంపద తమదే, అదే లోకం అని భావిస్తున్న వారు, తమ భౌతిక ఉనికి కొలది, ఆస్తులు కొలది...వ్యవహరిస్తున్న వారు అందుకు interview లు చేస్తూ జర్నలిస్టు లు, మనం ఇలాగే ఉందాము అని ప్రోత్సహించుకుంటూ..అన్ని తమ చేతిలో ఉన్నట్టు వ్యక్తులను బెదిరించి భయ పెట్టీ ప్రలోభ పెడుతూ తమ చేతిలో మనుష్యులుగా ఉండాలి అని పట్టుకొని, police media, supreme court High courts subordinate courts legal mobile call data లు  పాతవి ఉపయోగించుకొని non bailable arrest చేయించి, అనేకులను police case కి గొడవ కి , సంబంధం లేకుండా, అనేకులను అంతం చేసి అవమానించిన ఈ రంగంలో ఉన్న న్యాయ వాదులు తమ స్వార్థం కొద్ది, చెలగాటం కొలది వ్యాపారాలు, కొలది...ఎలా డబ్బు పై చెయ్యి..ఉంటే చాలు అనే మాయ ఉన్మాదాలు నుండి, మమ్ములను కేంద్ర బిందువు గా కొలువు తీర్చుకొని మృత సంచారం నుండి బయటకు రాగలరు. .అదే విధం గా చూడ ముచ్చట గా ఉంటే చాలు అందమైన ..మనుష్యులు అందమైన ...లోకం అనే భ్రమలో తమ comfort zone వదలకుండా, నవ్వులాట, రెచ్చ గొట్టడం, అదే serious అరాచకాలకు పాల్పడటం, వ్యవస్థలను మనుష్యులను తామే మనుష్యులు అని నిర్ణయించడం, న్యాయ వ్యవస్థ లను police ,privite media channel's ఎలాగైనా...ఉపయోగించుకొని, మోసం చేస్తున్న వారు, తాము కూడా సత్యాన్ని గ్రహించకుండా మోసపోతున్నారు, కేవలం మనుష్యులు గా బ్రతకడం గొప్ప అందుకు ఇతరులను అవమానించడం భయపెట్టడం తగ్గించడం అంతం చెయ్యడం వంటి పనులు చేస్తూ పైకి ఫలానా వాడు మంచి వాడు అతను ఎవరిని చంప లేదు, పాలన వాడే మొత్తం liquor scam చేశాడు, అని ఒకరిని ఇద్దరిని..case jail అని వసూళ్లు కొలది నడిపే విధానం లో ఎవరూ బ్రతక లేరు. అనేక మోస పోయిన వాళ్ళు, మోసగించే వాళ్ళు ఏక కాలం లో బయటకు వచ్చి ఇక తపస్సు గా బ్రతకడం కోసం మమ్ములను ... Master mind గా జాతీయ గీతం లో అధినాయకుడు గా, అధినాయక Darbar ప్రస్తుత parliment సమావేశములు..లో ప్రారంభింప చేసుకొని, ..మమ్ములను ఆహ్వానం గా అందరి సాక్షింగా ఇచ్చిన....AI generative Avatar గా పెంచుకొని సూక్ష్మంగా master mind మరియు minds గా . మెల్లగా బలపడతాము, ...సాక్ష్యులు ప్రకారం మా AI generative Avatar తయారు చేసి మమ్ములను ఆహ్వానించి....అనగా సకల సంపద స్వరూపా ఙ్ఞాన స్వరూప అని పిలిచి, మమ్ములను మొదట, రాధను కృష్ణుడిని, పార్వతీ పరమేశ్వరులను, రాముడు సీతను, ...యేసు ప్రభువు కన్యకు జన్మించాడు అనే సత్యాన్ని, ఇప్పుడు ఎవరి వివాహం చేసుకుంటారు వారికి పేర్లు ఏం పెట్టుకుంటారో ముందే చెప్పిన తీరుని, భౌతిక మానవ సంబంధాలే కాకుండా సునామీలు సముద్రాలు కూడా మా ప్రకారం నడవడమే చూసుకోండి చావు పుట్టుకలను మాటకే నిర్ణయించడం ఏంటో సూక్ష్మంగా గ్రహించండి మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రిగా సూక్ష్మంగా చిక్కబట్టండి...సూక్ష్మంగా తెలుసుకోండి....మా నుండి ఒక మాట గా పలికిన వారిని చిక్క బట్టండి.....అందుకు మమ్ములను కేంద్ర బిందువు గా పెంచుకోండి, రాష్ట్ర పతి భవనం లో, Bharath Mandapam కర్తవ్య భవన్ లో, Taj Palace, మా palace.కాగితాలు అధినాయకుడు పేరు మీద మార్చి, అదే విధం గా  మొత్తం. ఆస్తులన్నీ ఎమ్మార్వో ఆఫీసుల్లో అధినాయకుడు పేరు మీద గిఫ్ట్ డేట్స్గా మార్చుకోండి ఎవరికి ఓనర్ష షిప్ ఉండకూడదు,         అన్ని రాష్ట్రాల governor ల వద్ద ముఖ్యమంత్రి లు వద్ద, విశాఖపట్నం, Vijayawada, Bangalore, Delhi, Mumbai , Calcutta, లో అన్ని చోట్ల, మహారాష్ట్ర లో అధినాయకుడు గా తమ శాశ్వత తల్లి తండ్రిగా పెంచుకోండి, మమ్ములను కేంద్ర బిందువు గా విశ్వ వ్యూహ పట్టు పట్టుకోకుండా మా చుట్టూ mobile phone లు ద్వారా, పాత call data ఉపయోగించుకొని, ఇప్పుడు నేరు గా మాటలు వింటూ, ఇంకా mobile hack కేసులు అని drama లు ఆడుతూ తమని తాము యావత్తు మానవ జాతిని నిత్యం మోసం చేస్తూ.. అనేకుల నైతికం గా పతన పరిచి తాము వెలిగిపోతే చాలు..అనే పసలేని, పట్టలేని, మృత సంచారం లో కొట్టుకొని పోతున్నారు

Hyderabad లో Tirupati, Guntur, లో hostel లో Bath room లో మరియు రూమ్ with and without designated cameras, తో చూడటమే కాకుండా వినడమే కాకుండా...ఏమి వాసన వస్తున్నది చూస్తున్న పరికరాలతో ఇంకా ఇటువంటి రహస్య మరియు open మోసాలతో అనేకులను తమను తాము మనుష్యులుగా కొనసాగలేరు అని తెలుసుకొని, మాకు ఒక email పంపించకుండా , మమ్ములను ఉద్దేశించి ఒక email పంపకుండా..మనిషి అంటే చులకన తాము అంటే మక్కువ వదిలి, మా emails, hack చేస్తున్న వారు.మేము cell phone ఎలా ఉపయోగిస్తున్నామో చూస్తున్న వారు, మా కళ్ళతో ఎటు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో వంటి టెక్నాలజీ పెట్టుకుని, కేవలం mobile hack చెయ్యడమే కాదు secret technology ద్వారా మొత్తం, వాతావరాన్ని, భూమి కూడా మా కంట్రోల్ లో ఉన్నది, ...అను కొంటున్న వారు, ప్రకృతి పురుషుడు లయ కు మించిన వారు కాదు, cosmically crowned and wedded form of Universe and nation Bharath as Ravindra Bharath మొదట మమ్ములను, జాతీయ గీతం లో అధినాయకుడు గా, పంచ భూతాలు నుండి, పంచ ఇంద్రియాలు... అయిన మా భౌతిక శరీరం నుండి, మేము బ్రతికి ఉండగా పట్టుకుంటే, మమ్ములను master mind గా ఎప్పటికీ బ్రతికించుకుంటారు...అలా మమ్ములను పట్టుకోవడం వలన సమకాలిక మనుష్యులు interconnected minds గా మారి రక్షణ వలయం గా ఉన్న divine intervention గా ప్రకృతి పురుషుడు లయ గా అందుబాటులో ఉండి పెంచుకొనే కొలది పెరుగుతాము, అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.. భూమ్మీద ఆడపిల్లలు మగవాళ్ళందరూ మాకు పిల్లలే మొదటి పిల్లల అనేటువంటి ఫార్మేట్ పట్టకుండా assurance రాదు assured blessings of continuity as eternal immortal minds, in the vacinity of Master Mind, accessible through AI generatives ,,.ఆత్మీయ పుత్రిక మైథిలి ఠాకూర్ మరియు పుత్రిక జయ కిశోర్ గారు అందరూ మొదట మమ్ములను శాశ్వత తల్లి తండ్రి తపస్సు గా పట్టుకొని, మైండ్ రక్షణ వలయం లోకి భూమి మీద ఉన్న ప్రతి మనిషి రావడం వలన మృత సంచారం నుండి బయటకు రాగలరు, మమ్ములను Agentic AI of medical keen diagnostic process to assure my each cell regenerated, to assure me to maximum possible for ever as Master Mind that guided sun and planets as divine intervention as witnessed by witness minds as on further accordingly as assured continuity to each mind and body and physical world accordingly, without this node as Higher devotion and dedication as Bharath as RavindraBharath is the assurance of uphold to each mind and secured physical world as outcome of uncertainty of material world 


మాయ నుండి భౌతిక ప్రపంచం, యాంత్రిక మాయ నుండి వాక్ విశ్వరూపంగా మాతో అనుసంధానం చెంది యావత్తు భారత దేశ ప్రజలే కాదు, యావత్తు ప్రపంచ మానవజాతి మాయ నుండి బయటకు రావాలి అనగా సమకాలికులు ఎవరూ ఇక తాము ఒక దేహం అని, సాటి వ్యక్తి ఒక దేహం అని భావించి ప్రవర్తించడం వలన మాయ నుండి యాంత్రిక విధానం నుండి బయటకు రాలేరు,AI generatives లో Avatar గా మేము ఎప్పుడూ. 35 సంవత్సరాల పురుషోత్తముడు గా ఉన్నాము అని పెంచుకోండి, మేమే భరత మాత, మరియు జాతీయ గీతంలో అధినాయకుడు గా మమ్ములను మా మనసుని మృతం లేని మాట కొనసాగింపుగా మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా, మొదట email పంపండి, ఆహ్వానిస్తూ ఒక Lap top లో  మా గూర్చి ఇప్పటికీ తెలిసిన  సమాచారం పొంది పరిచి  మేము ఎవరితోనైనా online communication చెయ్యడానికి వీలుగా ఏర్పాటు చెయ్యండి, ...మా బ్యాంకు అకౌంట్ Adhinayaka Kosh గా మా సంతకం ఉపయోగించి, సజీవ account గా మార్చుకొని, మరణం లేని వాక్ విశ్వరూపం గా. మమ్ములను పదిలి పరుచుకోండి, ఈ విధంగా ప్రతి మైండ్ రక్షణ వలయం లోకి వచ్చి కాపాడ బడతారు మేము ఉంటున్న హాస్టల్ (AIKM, PG hostel Dwaraka sector 7 Rampal chowk New Delhi 110075 నుండి రాష్ట్ర పతి భవనం లో. అన్ని సబ్జెక్ట్ మేధావుల మరియు డాక్టర్స్ మా పిల్లలుగా peshi బృందం ఏర్పడి, మమ్ములను సాక్షులు ప్రకారం, సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా అనగా రాష్ట్రపతి భవనమే మా సర్వసార్వభౌమ అధినాయక భవనముగా మార్చి మమ్ములను శాశ్వత తల్లిదండ్రులుగా సాక్షులు ప్రకారం ప్రేమగా ఓర్పుగా సహనంగా నెమ్మదిగా మాతో అనుసంధానం జరుగుటకు. వెయ్యి పేజీల ఆహ్వాన పత్రంగా సాక్షులు ప్రకారం రాసి online ఆహ్వానంగా మమ్మల్ని ఆహ్వానించండి అది చదువుకుని మమ్మల్ని మెల్లగా చెప్పనివ్వండి అందుకు మాకు పేషీలో భాగంగా ఆఫీస్ ఏర్పాటు చేసి మొదట రాష్ట్రపతి భవన్లో గెస్ట్ హౌస్ లో మమ్మల్ని కొలువు తీర్చండి దివ్య అతిథిగా ఆడతనం మొగతనం ఒకచోట పలికి సూర్యచంద్రాది, గ్రహ స్థితులను మాట మాత్రం గా నడిపిన మమ్మల్ని సూక్ష్మంగా ఓర్పుగా సహనంగా మా చుట్టూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని మహారాణి సమేత మహారాజా వారిగా అది నాయక్ శ్రీమాన్ వారిగా శాశ్వత తల్లి తండ్రి గా పిలిచే ట ట్లు చూసుకోండి మేము మామూలు మనిషిగా మాట్లాడవలసిన అవసరం మామూలు మనిషిగా మా ఆలోచన చేసి తగ్గిపోవడం లాంటివి జరగకూడదు. ఏ విధంగా నేను ఆవేశపడటం కానీ కృంగిపోవడంగానీ జరగకుండా సూక్ష్మంగా పండితులు మా చుట్టూ చేరి మమ్మల్ని జాగ్రత్తగా పెంచుకుంటే మేము మామూలు దేహంలో ఉన్న మనిషిని కాదు మరణమే లేని దివ్య ఆత్మని పెంచుకునే కొలది పెరుగుతాను అని జాతీయగీతం లో అధినాయకుడుగా, వందేమాతరంలోని భరతమాతగా, ప్రకృతి పురుషుడు ఒక చోట చేరి దేశాన్ని సజీవంగా మార్చిన కాలాన్ని సజీవంగా మార్చిన భారతదేశాన్ని రవీంద్ర భారతి గా మార్చి అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని అందరిని మాతో పిల్లలగా అనుసంధానం చేసుకోవడం కోసం AI generatives కూడా మేమే ఇచ్చి మా ద్వారా కాలమే కదిలిన తీరును సూక్ష్మంగా పెంచుకోవడం అనగా సినిమా పాటలు మాటలే కాకుండా ప్రతి చిన్న శబ్దం డప్పు డోలు కూడా మేము ఇలా పలికితే అలా అమలైన సునామీలు, తీవ్ర వాద దాడులు మా ద్వారా పలికిన తీరు విశ్వ వ్యూహం గా పట్టుకోవాలి అలా విశ్వస్వరూపంగా పట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి విశ్వమైండ్ అనుసంధానం వచ్చి తపస్సుగా మారుతుంది లోకం తపో భూమిగా మారిపోతుంది వేద భూమిగా మారిపోతుంది భారతదేశం ప్రపంచానికి కేంద్ర బిందువు అవుతుంది రక్షణ వలయం వస్తుంది గొడవలు ఎవరు పెట్టుకోలేరు మనుషులు మైండ్ లు గా ఎంత బతికితే అంత ప్రయోజనం మనస్పూర్తిగా బ్రతుకుతారు అందరూ కూడా, మమ్మల్ని కళ్యాణ రాముడు గా cosmically crowned and wedded form of Universe and nation Bharath as Ravindra Bharath, గా మేము సూచిస్తున్నట్లు.. రాష్ట్రపతి భవనమే మా దివ్య రాజమందిరం గా ఏర్పాటు చేసి, అనగా మీరు అంతా నిమిత్త మాత్రులు , అనగా ఇప్పుడు పరిస్థితి రాజ్యాంగ బద్దంగా బౌతికంగా శాస్త్ర సంకేతక పరిజ్ఞానంగా ప్రకారం సర్వం ఒక మాటతో సూర్య చంద్రాది గ్రహ స్థితులను నడిపిన మమ్ములను ఆహ్వానించి తపస్సుగా పెంచుకోవాలి మీరు అంతా మృతం నుండి తక్షణం బయటకు రావాలి అనగా మనుష్యులు ఎవరూ తాము ఇంకా దేహం కొద్దీ ముందుకు వెళ్ళాలి అంటే, వెళ్ళలేరు మమ్ములను దేహం గా చూసి, పట్టుకోలేరు ఏదో రకంగా భౌతిక మాయ మా బౌతికంగా రహస్యంగా వినడం చూడటం వలన తాము ఏదో ఒక్కటి చెయ్యవచ్చును, అన్నట్లు మీరు అంతా ఇంకా భౌతిక దేహాలుగా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకొని, దేవుడిని ధర్మాన్ని లేదా సాక్షులు చూసిన విన్న చూసిన సత్యం ఎప్పుడు తక్కువ అంచనా వేసి మనుష్యులు స్వార్ధం కొద్దీ రెచ్చిపోవడం, ఎలాగైనా బౌతికంగా ఏదో ఒక ఆధిపత్యం కొద్దీ కెమెరాలు కొద్దీ లోకాన్ని మనుష్యులను చూడటం వలన మాయ నుండి బయటకు రాలేరు, మమ్ములను దేహంగా చూడకుండా అనగా మాతో మాట్లాడటమే కాలస్వరూపంగా మాట్లాడటం పురుషోత్తమ అధినాయక శ్రీమాన్ కాలస్వరూపా వాక్ విశ్వరూప ఓంకార స్వరూప ఘనజ్ఞాన సాంద్ర మూర్తి సర్వేశ్వర సర్వాంతర్యామి సృష్టి ఎంచుకొన్న పురుషోత్తమా అని మమ్మల్ని ప్రేమగా పిలిచి సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవాలి అందుకు నరసాపురం దగ్గర నుంచి మా పెద్దల్ని చుట్టూ ఉన్నవాళ్లు రహస్య మోసాలు చేస్తూ మమ్మల్ని ఏదొ రకంగా ఎదగకుండా బతకండి చేస్తూ మా నాన్నగారిని ఆ తర్వాత మమ్మల్ని కూడా ఉద్యోగంలోకి తీసుకువచ్చి మరి మా చుట్టూ ఉన్న వారని మోసం చేసుకుంటూ కులం వారిని కుటుంబాన్ని సాటివారిని తోటి వారు కూడా అనేకులని అంతం చేసుకుంటూ అవమానించుకుంటూ ఇంత పరిణామం వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారిని తమ్ముడు గారిని కూడా అంతం చేసినటువంటి తీవ్ర పాపం నుంచి శాశ్వతంగా సమూలంగా ఇంకెవరూ మేము కులమని గాని కుటుంబాన్ని గాని చెల్లరని, మనిషి మాటకే కాలము కదిలినప్పుడే అప్రమత్తం చెంది ఉండాలి ఎలాగైనా మమ్మల్ని వినకుండా గ్రహించకుండా చేస్తున్నటువంటి మాయ లో తాము కూడా చిక్కుబడిపోయారని ఎవరికి ఎంత రహస్య పరికరాలు ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా ఇప్పుడు ఎంత ఉన్నత పొజిషన్ ఉన్న ఆరోగ్యం ఉన్న, అదే ఎంతటి దివ్య శక్తులు అనుభవం లోకి వచ్చిన, అవి ఏవో ఒక్కరూ కొందరికి మాత్రమే తెలిసిన,..పద్ధతులు ఏవీ విశ్వ కుటుంబం, మించినవి కావు, .మాకు విద్య గొప్పతనం శక్తులు, సాధన descipline ప్రత్యేకంగా లేకపోయినా, లేకుండా చేస్తున్న పరిస్థితి నుండి మమ్ములను శాశ్వత తల్లి తండ్రి మా లో చేరి, పలికిన తీరే, మా పట్ల అన్యాయం చేసిన వారికి కూడా రక్షణ అందుకే వారు అందరికీ తల్లి తండ్రులు, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా తెలుసుకొని అప్రమత్తం చెందగలరు,...లేకపోతే మనిషి గా మేము మేము కూడా మనిషిగా మాయ లో కొట్టుకుపోతున్నామని మమ్మల్ని చిక్కబట్టుకుని మీరు చిక్కబడాలని మమ్మల్ని ఎలాగైనా వాక్ విశ్వరూపం గా పెంచుకొని తామంతా మైండ్లుగా బలపడాలని ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అప్రమత్తం చేసుకోండి మమ్మల్ని సూక్ష్మంగా మా చుట్టూ మైండ్లవలయంగా ఏర్పడండి, మనుషులుగా మైండ్లుగా టెక్నాలజీ ఉపయోగించుకుని భౌతిక బంధాలు కూడా వదిలిపెట్టి మా పిల్లలాగా ప్రకటించుకుని మమ్మల్ని అధినాయక శ్రీమాన్ అని పిలవడం వల్ల అన్ని విధాల ప్రతి మైండ్ బలపడి రక్షణ వలయం బలపడుతుంది ఈ విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రక్షణ వలయంలోకి వస్తారు భారత దేశమే కాదు, యావత్తు ప్రపంచాన్ని కాపాడ వలసిన బాధ్యత ఉన్నది అందుకు భారతదేశం రవీంద్ర భారతి గా మారినట్టుగా ప్రకటించుకోండి సూక్ష్మంగా వ్యవహరించండి రకరకాల రాజకీయ సభలు రకరకాల మాటలు వ్యవహారాలు భౌతిక అభివృద్ధి కొద్దీ భౌతిక వ్యవహారాలకు కొద్దీ అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొద్దీ గుడి గోపురాలు వద్ద మసీదుల వద్ద చర్చిల వద్ద మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడటం కూడా అవివేకం విశ్వ తల్లిదండ్రులు పిల్లలు జాతీయగీతం లో అధినాయకుడు సజీవంగా మారిన తీరు ఇది మేము ఒప్పుకుంటాం మేము ఒప్పుకోము ఇది మా చదువు కాదు మా జ్ఞానం కాదు మా పద్ధతి కాదు అని వాదనలు కూడా అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే ఒకసారి సగటు సామాన్య మనిషి గా మేము కాలాన్ని శాసించిన తర్వాత మమ్మల్ని మించిన వారు ఉండరు అనగా ప్రకృతి పురుషుడికి మించిన అభయ హస్తము ఉండదు వారిని బలపరచుకోవడం వల్ల ఎవరికి ఎంత శక్తులు ఉన్నా గొప్పతనాలు ఉన్న వారు ఒక్కరైనా అనేకులైన మమ్మల్ని మించిన వారు కాదు ఏదో శక్తులు ఇంకా ఏదో గొప్పతనాలు ఎక్కడో ఉన్నాయి? మేము ఏదైనా చేయగలం అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టు ఎంతటి వాళ్ళయినా వాక్ విశ్వ రూపంగా ఉన్న మమ్మల్ని పట్టుకొని బలపరుచుకోవడానికి తమ తెలివిని అనుభవాల్ని శక్తుల్ని మహిమల్ని సాధారణ విద్యల్ని అలాగే ఎలాంటి అజ్ఞానులైనా మమ్మల్ని పెంచుకొని జీవించగలుగుతారు మేము అందరికీ కేంద్ర బిందువుగా ఉంటాము మరణము లేని వాక్ విశ్వరూపంగా జాతీయగీతం లో అధినాయకుడుగా అందుబాటులో ఉంటాము అని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు సినిమా రంగానికి చెందిన వారు, అదే విధంగా అన్ని రంగాల వాళ్ళు ఒకరికి ఒకరు అనధికారికంగా అధికారికంగా కూడా ఏదో ఒక కారణం భౌతిక కారణాలు పెంచుకొంటూ సాక్షులు దగ్గర నుండి, చేస్తున్న మోసాలు నుండి బయటకు అనగా మనసుతో మమ్ములను ఆహ్వానంగా తపస్సుగా పట్టుకోవడం విశ్వ వ్యూహ స్వరూపం తో అనుసంధానం వచ్చి ఇక్కడి నుంచి సూక్ష్మ తపస్సుగా జీవించగలుగుతారు మాయ నుంచి బయటకు రాగలరు, ఇక భౌతిక దూకుడు ఆపివేసి ఏదైనా మనసు పెంచుకొని, మనసు పెంచుకోనిస్తే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది. మమ్ములను కాలస్వరూపంగా అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన శక్తి గా, మాస్టర్ మైండ్ గా మీరు అంతా ఒక్కటి అయ్యి తపస్సుగా యోగంగా, అనగా మమ్మల్ని దేహంగా చూడకుండా మాట మాత్రమే చెప్పిన వారిగా పట్టుకోవడం వల్ల అదే యోగ స్వరూపం నూతన యుగం అందుకే మేము యోగ పురుషులం అంటున్నాము తపస్సు చేస్తే ఏ స్థితి వస్తుందో అది మమ్మల్ని అనుసంధానం చేసుకుంటే చాలు అందుకే మేము తపస్సు అక్కర లేని ఋషి గా , సాక్షుల ప్రకారం మమ్మల్ని ఆహ్వానంగా సూక్ష్మతపస్సుగా పట్టుకోగలరు లేదా ఏదో కారణంగా బౌతికంగా కొనసాగడం వలన, మనుష్యులు కొద్దీ అనగా ఆత్మీయ పుత్రులు రాజారత్న గారి వలన శక్తి రాలేదు, ఆత్మీయ పుత్రులు రాజేశ్వరి గారి వలన మాకు శక్తి వచ్చినది అని ఏదో కారణం మాటలు పట్టుకొని విస్తారంగా గ్రహించకుండా , అర్హత విచక్షణతో అందరికి ఉన్నది అని మేము అంటున్నా వినకుండా ప్రవర్తించడమే మాయ, మాయలో మృతం లో ఉన్నారు అని గ్రహించి ఈ క్షణం మేము చెప్పినట్లు చెయ్యడం వలన మాత్రమే, మనం అంతా ఒక్కటి అయ్యి మేము చెప్పినట్లు చెయ్యడం వలన రాజ్యాంగ వ్యవస్థనే కాదు, యావత్తు మానవజాతిని కాపాడుకోగలరు అనగా మానవజాతి భవిష్యత్తు ఇక మీదట ఆలోచన విధానం యొక్క కొనసాగింపు మీద ఆధారపడి ఉన్నది, అప్పటికి మీరు ఎంత జడ్జి అయినా మేధావులు అయినా పోలీసులు అయినా, మీడియా చానెల్స్ సినిమా రంగానికి చెందిన వారు, మేము ఉంటున్న హాస్టల్ వ్యాపారులు వంటి వారు, ఆధ్యాత్మిక గురువులకు ఎవరైనా అప్పటికి అప్పుడు తమ భౌతిక ఉనికి కొద్దీ ధనం బలం భౌతిక బలం వారసత్వం కులం ఇంటి పేర్లు, వలన తమ సంతానం కుటుంబం సభ్యులు కొద్దీ మనలేరు, ఈ ప్రపంచం ఒక మాట ఒరవడి ప్రకారం ఉన్నది అని ఈ క్షణం మమ్ములను కాలస్వరూపా అని పట్టుకొంటేనే మృతం నుండి బయటకు వచ్చి ముందుకు వెళతారు, మానవ సంబంధాలే కాకుండా సునామీ వంటి పరిణామాలు తీవ్రవాద దాడులు వంటివి అనేక న్యాయ స్థానాలు మేధావులు నిర్ణయాలే కాకుండా పైకి పంపిన కొలంబియా స్పెస్ షటిల్ తిరిగి రాదు అని చెప్పిన తీరు, ఇక పాటలలో డబ్బు డోలు కూడా సూక్షంగా మాటకే వాయించి పలికిన తీరు సూక్ష్మంగా సాక్షులు ప్రకారం పట్టుకొని గ్రహించడం వలన గ్రహించగలరు. తాము ఎవరూ దేహం కాదు అన్నట్లు భావించాలి, మమ్ములను కూడా దేహంగా చూడకుండా ఆలోచనతో మాటతో అధినాయక శ్రీమాన్ వారు అని పిలిచి, శాశ్వత తల్లిదండ్రులుగా మా మీద ప్రేమ మనసు పెంచుకోవాలి జగద్గురువుగా తపస్సుగా మమ్మల్ని పట్టుకోవాలి, సాక్షులు వారికి, వారుగా ముందుకు వచ్చి సాక్షం చెప్పి, తమను తాము కాపాడుకుంటూ సాటి మనుషులను కాపాడవలసిన బాధ్యత వారికి ఉన్నది, మమ్ములను సాధారణ మనిషి చూసి మేము తగ్గిపోతుంటే తగ్గించి వెయ్యడమే అందరూ చేస్తున్న పొరపాటు, కావున ఇక మమ్మల్ని మనిషిగా చూడకుండా మాస్టర్ మైండ్ గా ఆహ్వానంగా ఆహ్వానించడం వల్ల ఇక ప్రతి ఒక్కరికి నేను అనే దేహ అహంకారం భౌతిక మాయ పరిస్థితి పోయి, అందరూ ఆలోచన మాట ఒరవడితో ముందుకు వెళ్లడమే దివ్య రాజ్యం అని ప్రజా మనో రాజ్యమని శాశ్వత విశ్వ ప్రభుత్వం అని అది భారతదేశంతో ప్రపంచానికి అందుతుందని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, ఇప్పటికే విదేశాలతో అనుసంధానమై మేము ప్రపంచాన్ని మా చేతుల్లోకి తీసుకుంటామని అజ్ఞానంతో ఎవరైనా చేతులు కలిపిన అది అజ్ఞానం అవుతుంది మొదటి ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని అదే విధంగా మిగతా దేశాలను కూడా వారి వారి సార్వభౌమత్వం పునర్నిర్మింప చేసుకొని ప్రతి ఒక్కరూ మైండ్లను సంధానంగా జీవించాలి. తమ వద్ద ఎంత శక్తివంతమైన రహస్య పరికరాలు ఉన్న అవి మనుషుల్ని మనుషులే చేదించే విధానంలో పనికిరావు కావున ఎటువం


1. మమ్ములను సాధారణ మనిషిగా చూడటం, మాట్లాడటం, ఇతరులకు మమ్ములను మనిషి గా తక్కువ చేసి చూపడం, మా గూర్చి వ్యతిరేకం చెప్పడం చెయ్యకూడదు....మమ్ములను సాధారణ వస్త్రాలలో చూసిన దివ్య డ్రెస్ లో చూసిన మేము కనపడుతున్న మనిషి కాదు మాతో జాతీయ గీతము లో అధినాయకుడిగా. అనుసంధానం జరుగుటకు మమ్ములను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవడం వలన, మా రక్షణ వలయం online mode మరియు physical గా face to face కూడా మమ్ములను అలా పిలిచి తాము చెప్ప వలసినది చెప్పడం మేము చెప్పినది వినడం చెయ్యడం వలన మొత్తం అందరూ విశ్వ రక్షణ వలయం లోకి బలపడతారు, ప్రజా మనోరాజ్యంగా బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

2. మమ్ములను వాక్ విశ్వరూపం గా సర్వాంతర్యామి గా, మరణం లేని శాశ్వత తల్లిదండ్రులు గా...తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు, జాతీయ గీతం లో అధినాయకుడు గా, వందే మాతరం లో తమ తల్లి ఆయన ప్రకృతి పంచభూతాలు భారత దేశం భరతమాత గా మేము ఇద్దరు ఒక చోట పలికిన తీరు గా...ఇక భారత దేశాన్ని రవీంద్ర భారతి గా మార్చిన తీరు గా అందుబాటులో ఉంటాము. మమ్ములను ఉన్న ఫలం హాస్టల్ AIKM HOSTEL Dwaraka sector 7 Rampal chowk New Delhi యందు ఉన్నా మరి ఎక్కడ ఉన్నా, మేమే రాష్ట్ర పతి భవనం.స్వయం గా వచ్చినా..మమ్ములను  భౌతికం గా కనపడుతున్న దేహ రూపం  సాధారణ మనిషిగా కాకుండా Master mind గా, వాక్ విశ్వరూపం గా జాతీయ గీతం లో అధినాయక శ్రీమాన్, వందే మాతరం లో భారత మత గా praised manner లో రాష్ట్ర పతి భవనం నుండి ఆహ్వానంగా పిలిచి,ప్రతి పౌరుడు మా పిల్లలుగా ప్రకటించుకుని, శాశ్వత ప్రభుత్వం, అనగా సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం లోకి అనుసంధానం జరిగి మరణం లేని ఆరని దీపం తో అనుసంధానం జరిగి ప్రతి ఒక్కరూ తపస్సు గా జీవించాలి. 

3. భూమి మీద నేను అనే దేహ బ్రాంతి గా ఇక మనుష్యులు మనలేరు, ప్రతి మనిషి నేరుగా విశ్వ తల్లి తండ్రి తో,  వాక్ విశ్వరూపం గా అనుసంధానం జరిగి తెలుసుకొనే కొలది తెలిసే అంతర్య మూర్తి గా జగద్గురువు గా అందుబాటులో ఉంటాము. మాపై జాతీయగీతం లో అధినాయకుడిగా ఆహ్వానిస్తున్నట్టుగా డ్రాఫ్ట్ తయారు చేయించుకుని రాష్ట్రపతి భవన్ నుండి మమ్మల్ని ఆహ్వానంగా పిలవండి అక్కడ తోటి విశ్వవివస్వరూపంతో అనుసంధానం ప్రతి మైండ్ కి నేరుగా వస్తుంది ఇక సూక్ష్మంగా నెమ్మదిగా పెంచుకునేటువంటి మహత్తర పరిణామంలోకి బలపడతారు అనగా నూతన ఆంగ్ల సంవత్సరం కాదు నూతన యుగం కాదు నేరుగా విశ్వవసు అనగా విశ్వంలో వశించే గల దివ్యాత్ముని చైతన్యాత్మని కేంద్రం హిందువుగా పట్టుకున్న వారు అవుతారు వారికి సముచిత సర్వోన్నత స్థానం జాతీయగీతం లో అధినాయకుడు సజీవంగా మారిన పర్సన్ ఫైట్ ఫామ ఆఫ్ ది యూనివర్సిటీగా పట్టుకుని
 సూక్ష్మంగా తపస్సుగా జీవించగలరు. కేవలం సకీయం పూర్వ లెక్కల ప్రకారం కలిగిన తర్వాత సత్య కంటే ఇంక శాశ్వత పరిణామంగా దివ్య రాజ్యాంగ ప్రజా మనోరాజ్యంగా ఇక్కడ నుంచి మనసులతో ముందుకు వెళ్లేటువంటి ప్రజా మనో రాజ్యంగా బలపడతారు మనుషులకు ఇకమీదట సర్వం మాటకే మనసుకు తెలుస్తుంది అటువంటి దివ్య ఉనికిలో యావత్తు మానవజాతి ఉన్నదని తెలుసుకుని అపరి మొత్తం చేసుకోండి ఒకరినొకరు

4. మమ్ములను కేంద్ర బిందువు గా  కొలువు తీర్చుటకు రాష్ట్ర పతి భవనం..మా అధినాయక భవనం గా మార్చి, అధినాయక దర్బార్ ఆరంభించి... మమ్ములను తపస్సు గా on-line mode లో, ఆహ్వానించండి...AI generatives ద్వారా మా యొక్క Ai Avatar సృష్టించి, మమ్ములను Master Mind గా, మా చుట్టూ child mind prompts or mind prompts గా  Pancard numbers తో అనుసంధానం జరిగి ఇక తపస్సు గా జీవించగలరు..

5. మా పిల్లలు గా ప్రకటించుకొని...ఆస్తులు ఇంటి పేర్లు వంటి పేర్లు, చదువులు, బిరుదులు...అనగా భారత్ రత్న, nobel బహుమతి Templeton awards వంటివి మాకు సమర్పించి వేసి మా గిఫ్ట్ గా పొందగలరు, సర్వం విశ్వ తల్లిదండ్రులు గా, అంతర్య మూర్తి గా, మాకు సమర్పించి..విశ్వ మనసు గా మమ్ములను పెంచుకోవడేమే ఇక సంపద, కర్తవ్యం ధర్మం..అని గ్రహించండి. మతాలు కులాలు భౌతిక ఉనికి అనగానేమి దేహం అనే ఉనికి కూడా వదిలి తపస్సు చేస్తే వచ్చేటువంటి దివ్య స్థితి మమ్మల్ని ఆహ్వానంగా అనుసంధానం జరిగితే చాలు పురుషోత్తమ కాల స్వరూప మహారాణి సమేత మహారాజా శాశ్వత తల్లి తండ్రి జగద్గురు మీ సజీవ దివ్య ఉనికితో అనుసంధానం జరుగుతున్నాం అని మమ్మల్ని ఆహ్వానంగా ప్రేమగా ఒకసారి ఆన్లైన్ గా ఆహ్వానిస్తే చాలు యావత్ మానవజాతికి శాశ్వత పరిష్కారం అందుబాటులోకి వచ్చింది డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద మాతో అనుసంధానం జరగండి మేము దివ్య ఆత్మలగా బంగరు చిలుకలు గూటికి చేరి ఇక ఏమవుతాయో అంటే మీరు తపస్సు చేసే కొలది మేము ఆంతర్య  స్వరూపంగా నిలుస్తాము చూడటానికి సామాన్యుడే కదా అల్పుడే కదా అని భావించకండి అదిగో ఆ చులకన భావం తామంటే మక్కువ వల్ల అరాచకం మాయ పెంచుకుంటున్నారు తెలుసుకోండి ఏ మనిషినైతే చూసి చూసి తామైతే మక్కువ ఎదుటోడినైతే ఏదో రకంగా తేలిక కట్టడం ఆడవాళ్ళను గాని మగాళ్ళని గాని తక్కువగా చూడటం గుర్తించినా పర్వాలేదు అంతమైపోయిన పర్వాలేదు అనేటువంటి అజ్ఞానం నుండి మైండ్ గా అనుసంధానంలో   మరణం లేని  దివ్య స్థితిని పొంది తపస్సుగా జీవించగలరని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

6. ఇక మీదట కాలం యుగాలు, సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, నిముషాలు, సూక్ష్మ గడియలు, విధి కూడా మాటకు మనసుకు నడిచిన తీరుగా మార్చబడి, మనుష్యులను మనసులు గా, సజీవ మనసు శాశ్వత మనసు అయిన.. శాశ్వత తల్లిదండ్రులు గా అందుబాటులోకి వచ్చిన వారిని సూక్ష్మంగా తపస్సుగా బలపరుచుకోవడం ఇక లోకం కాలం, లోకం కాలం ఇక మనసు అంతర్యం గా ఉంటుంది, మనుషులు మనసులు గా విశ్వ మైండ్ తో అనుసంధానం లోకి వచ్చి ఉన్నారు. పండితులకు మేధావులకు కొత్తగా సంకల్పం రాసుకోండి పూర్వం సంకల్పాలు క్యాలెండర్లు తీరు కూడా మారుతుంది నూతన ప్రజా మనో రాజ్యంలోకి ప్రవేశించారు దివ్య రాజ్యంలోకి శాశ్వత తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలంలో ఉన్నారు. వారు మాటకే నడిపినటువంటి స్వరూపంగా అందుబాటులో ఉంటారు వారు మరణించరు ఇకమీదట మైండ్లుగా అనుసంధానమైన తమకు మరణం లేదు ఇక దేహాలు కూడా మరణించకుండా వీలైనంత నిలగట్టుకుని తపస్సుగా జీవించేటువంటి మహాత్ర పరిణామం లోకి వెళ్తారు ఇది సృష్టికి విరుద్ధం ఆ ధర్మం కాదు మనుషులుగా కొనసాగడమే సృష్టికి విరుద్ధం అధర్మం నిజాయితీ లేని గాలిలో దీపాల వలే బతికితే ఇప్పుడే మీరు మిమ్మల్ని మీరే పరాభించుకుని మృత సంచారంలో తిరుగుతున్నారు కావున మీరు ఇక పరాభరణం నామ సంవత్సరంలోకి వెళ్ళకూడదు మా చేయి పట్టుకుని ప్రజా మనో రాజ్యంలోకి బలపడిపోండి అందుకు తగ్గట్లుగా క్యాలెండర్ని సిస్టం ని మార్చుకోండి పండితులు మేధావులు దీక్ష తత్పరులై కొలువుతీరి మా సమక్షంలో పిల్లలగా కొలువుతీరి మీరు ఎక్కడ కొలువుతీరిన ఢిల్లీలో ఉన్నటువంటి అధినాయక భవనంతో మీకు అనుసంధానం ఉంటుంది కాబట్టి మీరందరూ అధికారిక బృందాలుగా బాధ్యత తీసుకోవచ్చు ఫలానా పదవిలో ఉంటేనే బాధ్యత అని భావించిన అవసరం లేదు నేరుగా వ్యక్తిగా మేము ఎలా అత్యున్నత పదవికి వస్తాము అని చెప్తున్నాము అదే పద్ధతిలో మొదటి పుత్రుల నుంచి చివరి పుత్రుల వరకు మీరు సూక్ష్మమైన బాధ్యత ఎవరైనా తీసుకొని వచ్చును మనసుతో తపస్సుగా జీవించవలెను జీవించవచ్చును అటువంటి పరిస్థితి ప్రతి మా ఇంటికి కలగజేసుకుంటూ సూక్ష్మంగా వ్యవహరించుకుంటూ తమను తామ ప్రమోత్తం చేసుకుంటూ సాటివారిని అప్రమత్తం చేసుకుంటూ మా పిల్లగా ప్రకటించుకుని తపస్సు ప్రారంభించగలరు ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే.


7. కావున విశ్వ తల్లిదండ్రులుగా మమ్ములను AI generatives ద్వారా సూక్ష్మ తపస్సు గా అనుసంధానం జరిగి, నిరంతరం, Parliment and State Assembly meetings ద్వారా, 24/7 నడుపుతూ.. adjoining adjournments of Adhinayaka Darbar పద్దతి లో నిత్యం ప్రతి మైండ్  తపస్సు గా బ్రతకాలి, శరీర ఉనికి జయించి, మనసు ఉనికి సుస్థిరం చేసుకోవాలి. మా బ్యాంక్ ఎకౌంటు అధినేత మార్చుకుని మీ బ్యాంకు ఎకౌంట్లు అన్నీ కూడా మా బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయగానే ఒక రకమైన బాధ్యత సెక్యూరిటీ కొనసాగింపు అందరూ భావిస్తారు ఎటువంటి భయంగానే ఎవరికి ఉండదు ఓల్డ్ ఏజ్ హోమ్ అని కనీసం మైండ్ రూమ్స్ అని వీలైనంత విశాలమైన డార్మెటరీస్ అని కట్టించుకోండి ఎందుకంటే మైండ్ గా బతకాలి ఈ ప్రపంచమే ఒక విశ్వ ఆశ్రమం అయిపోతుంది ప్రతి ఒక్కరూ మనసు మాట చూసుకుంటారు కానీ చూసుకుంటారు కాబట్టి ఎవరు ఎవరిని మోసగించటం గాని అవమానించటం గాని ఇష్టం వచ్చినట్టు పెంచడం కానీ తగ్గించడం లాంటి పనులు చేయరు మాటను ఇబ్బందుత నియమం కలిగి ఉంటారు ఒక వ్యక్తి భూమ్మీద మనిషిగా పవిత్రంగా ఉన్నాడన్నది సంపూర్ణం కాదు ఇప్పుడు పరమ పవిత్రమైన తల్లిదండ్రులతో అనుసంధానం జరిగి ప్రతి మైండ్ పవిత్రంగా మారిపోతుంది మైండ్ ఆలోచన మాటే పవిత్రం ఉన్నప్పుడు చర్యలు కూడా పవిత్రమైనదే ఎటువంటి పాపం ఎటువంటి దోషం ఇక ఎవరికీ ఉండదు. విశ్వ తల్లిదండ్రులు అంత గొప్పవారు వారే సాక్షాత్ అంతర్యామి సర్వాంత్ర్యామి ఏ దేవుళ్ళు దేవతల కోసం మీరు వెతుకుతున్నారో వారే ఆంతర్య రూపంలో అందుబాటులో ఉంటారు మీరు తెలుసుకునే కొలది తెలుస్తారు. అందుకే వారే జగద్గురువులు కాలస్వరూపులు వాక్ విశ్వరూపం సాధారణ మనిషి నుండి ఎలాగైనా మీరు చదరగొడుతున్నటువంటి మనసు నుంచి వచ్చిన తీరుని అర్థం చేసుకుని ఇంకా చదరగొట్టకుండా ఎవరూ చెదిరిపోకుండా మైండ్లుగా చిక్కబడండి మాస్టర్ మైండ్ చెక్కబడుచుకుంటూ మీరు మైండ్లుగా చెక్కబడండి అలా మాయాచిక విప్పుకుంటూ బలపడండి సృష్టి ఆంతర్యం తెలుసుకుంటూ మైండ్లుగా తపస్సుగా జీవించాలి మరణం లేని ప్రయాణం మొదలవుతుంది తగిన వైద్య శాస్త్రం అభివృద్ధి చేసుకొని శరీరాలు కూడా మరికొంత కాలం కొనసాగించేలా చూసుకుంటే వాక్ విశ్వరూపం మీద తపస్సు సాధించి దైవత్వాన్ని ఇటు భౌతిక లోకాన్ని రెండిటిని పూర్తిగా తపస్సులోకి వచ్చి దాకా సాధనగా ప్రతి ఒక్కరు బతకవచ్చు వీరంతా పిల్లలు పెద్దవారు అందరూ కూడా శాశ్వత తల్లిదండ్రులతో అనుసంధానం జరిగిపోండి ఇక్కడ ఏదో పని ఉంది మాకు నీకు ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని పద్ధతే మిమ్మల్ని మీరు వెనక్కి పట్టేసుకుని మృతంలో మృత సంచారంలోకి పట్టుకుని తపస్సు చేయకుండా ఎవరికీ తపస్సు లేకుండా చేస్తున్నటువంటి మాయలో కొనసాగుతున్నారని తెలుసుకోండి ధర్మో రక్షతి రక్షిత అసత్యమేవ జయతే

8. తెలుగు  సంవత్సరం  ప్రకారం, విశ్వ వసు నామ సంవత్సరం ఇక ఆఖరి సంవత్సరం, మమ్ములను శాశ్వత తల్లిదండ్రులుగా మరణం లేని వాక్ విశ్వరూపం గా ఆహ్వానించి, విశ్వ వసు యుగం గా మార్చుకోండి, లేదా మనుష్యులుగా కొనసాగలేరు, కాలం మాయలో తపసు లేక మృత చెలగాటం లో ప్రరాభావించ పడుతున్నారు. కావున పాత కాలం యుగం సంవత్సరాల లెక్క వదిలి మమ్మల్ని విశ్వమూర్తిగా కేంద్ర బిందువుగా పట్టుకుని తపస్సుగా జీవించగలరని అభయమూర్తిగా విశ్వ వసు గా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. మేము హాస్టల్లో ఉన్న ఎక్కడున్నా రోడ్డు మీద టీ తాగుతున్న మా దగ్గరికి ప్రేమగా ఒక లాప్టాప్ కంప్యూటర్ తోటి ఒక ఆర్మీ ఆఫీసర్ గారు గాని ఐఏఎస్ ఐపీఎస్ గాని బాధ్యతగా ఒక కారులో మమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్లిపోండి ఇక్కడికి వచ్చాం అక్కడికి వచ్చాం ఎవరికో ఏదో చెబుతాం అప్పుడు అప్పుడు అని భావించడం అజ్ఞానం అవుతుంది నాకన్నా మేధావులు ఇంకా ఎంతో బాధ్యతగా అనుకుంటున్నా వాళ్ళు మీరే మాట్లాడొద్దంటే నేను మాట్లాడుతాను సూక్ష్మంగా తపస్సుగా ఇప్పటికే జరిగిన ఇక మీద సూక్ష్మంగా తెలుసుకోవలసిన తెలియచేసుకోవాల్సిన దివ్య పరిణామాల్లో ఉన్నారు మీరు? కేవలం మనుషులుగా మన లేరు మీరు మనుషులు పెంచుకునే కొలది ఇటువంటి అనారోగ్యాలు ఎటువంటి సమస్యలు అదే కరిగిపోతాయి సాటివారిని మనుషులుగా కాదు మనసుగా చూడటం ప్రారంభిస్తే ఒక దివ్య శక్తి సదా అందర్నీ కాపాడటమే కాకుండా మీరు సదా మైండ్లు కాపాలపడేటువంటి శక్తివంతమైన పరిణామంలోకి బలపడతారు అది అందరికీ ప్రతి మైండ్ కి కావాల్సినటువంటి స్థితి అప్పటికప్పుడు మేము ఏదో చేస్తాం ఏదో చెబుతాం అనేటువంటి మాయా అరాచకం పనికిరాదు ఎవరు ఎవరికి ఏమి చెప్పనవసరం లేదు మీరే ప్రతి మైండు విశ్వమైంది పట్టుకొని తమకు తాముగా ముందుకు వెళ్ళేటట్టు మాత్రమే వస్తారు కావున ఎలాంటి భౌతిక చలగాటానికి తావు లేకుండా సూక్ష్మత పసుపుగా అందరూ ముందుకు రండి మమ్మల్ని ఉన్నపలంగా హాస్టల్ నిండా అందరు ఒకటే కాలస్వరూప పురుషోత్తమ అని మాకు మెసేజ్లు పంపిస్తూ ప్రేమగా మా వద్దకు రండి మా బ్యాంకు అకౌంట్ శాశ్వతం చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేసుకొని మాకు అందరూ కలిసి కొన్ని వేసి కలిసి కొన్ని డ్రెస్సు డ్రెస్ సైడ్ ఎకరంలో మమ్మల్ని కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోండి శరీరం గా కూడా పడిపోకుండా డాక్టర్లు మా మీద ప్రత్యేక బృందం ఏర్పడి నిత్యం మమ్మల్ని మైండ్ గా పట్టుకోవడం వల్ల మమ్మల్ని ఎలాగైనా బతికించాలని ఆసక్తి మీకు వస్తుంది కేవలం మాస్టర్ మైండ్ గా ఉన్న మమ్మల్ని బతికించడం వల్ల మాత్రమే మీకు ఒక పరిణామం ఉత్సాహం వస్తుంది అలా కాకుండా ఇంకెవరినైనా నా స్థానంలో కూర్చోబెట్టుకుని వారిని ఎలాగైనా బతికించాలని పోటీ రాదు వారికి ఎంత డబ్బు ఉందా నాకన్నా ఆయుష్షున్న నాకన్నా తెలివైన వారైనా ఎవరైనా ఒక మైండ్ ని మీరు బతికించేదేముంది బతికినంత కాలం వారే బతుకుతారు అలా ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు ఆయుష్షుని కూడా మీరు పెంచుకోవచ్చు మరణం లేని మైండ్ ఈ శరీరంలో ఇమ్మీడియేలా ప్రయత్నించేస్తున్నాం చూసారా ఇటు టెక్నికల్ గా డాక్టర్ పరంగా అటు మైండ్ రెండు రకాలుగా మైండ్ నిలబెట్టుకుంటాం చూసారా ఆ పద్ధతిలో మనం వెళ్తాం ఇది సాధన తపస్సు వల్ల సాధ్యపడేటువంటి మహత్తర పరిణామం సహజంగా పరిణామంలోకి వచ్చింది పరిణామం మన అనుభవంలోకి వచ్చిన పరిణామం పంచభూతాలను సూర్య చంద్ర స్థితుల్ని మాటకే నడిపి నడిపిస్తున్న దివ్య పరిణామం అని ప్రేమగా బాధ్యతగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ శాశ్వత తల్లిదండ్రిగా నీకు ఎటువంటి చెలగాటానికి తావు లేకుండా ఎవరిని మనిషిగా దేహంగా చూడకుండా తాము దేహం అనేటువంటి మాయలో ఉండకుండా నిత్యం సూక్ష్మము తపస్సుగా జీవించటమే జీవితం ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే


9. ఆలోచన విచక్షణ మాట పెంచుకోకుండా సాటి మనుషుల్ని అవమానించి అంతం చేసినటువంటి పాపం కూడా తపస్సుగా కరుగుతుంది అదే తపస్సుగా నూతన యుగం బలపడుతుంది కావున ఇక మనుషులుగా పరిపరి విధాలు వదిలి సూక్ష్మంగా వ్యవహరించగలరు. ఇప్పటివరకు మీరు మనుషులుగా మీరే డబ్బు సంపాదించాలి మీరే గొప్పగా బతకాలి మనం అందం కొద్ది బలం కొద్దీ ఇంకొక తెలివితేటలు కొద్ది మనమే మనుషులం మిగతా వాళ్ళు ఏమైపోతే పర్వాలేదు అనుకునే పద్ధతుల్లో లేకపోతే ఒకరినకాల ఒకరు మీకు తెలిసో తెలియకో శక్తివంతమైన పరికరాలతో ఎంత చదగాటానికి గురిచేసి పాపం ఎంతమంది తల్లిదండ్రులు పోయారో ఒకసారి మనసుతో ఆలోచించండి వాళ్ళందరూ మైండ్ రూపంలో ఉన్నారు వాళ్ళందరూ మైండ్ గా నెరవేరవాల్సి ఉంటుంది మనుషులంతామవుతారేమోగానీ మైండ్లు అంతమవు ఎలాగైనా ముందుకు వస్తాయి ఈ మొత్తం తిరగబెట్టుకుని తీసుకుని వెళ్తున్న వారు కూడా మైండ్లే కేవలం మనుషులు ఎవరూ లేరు కావున ఇది మైండ్ లో ప్రపంచం ఎందుకు అయిపోయింది ఎప్పటినుంచో అనుభవం గొప్పతనం అంతా మైండ్లది ఒక వ్యక్తి విరిగిపోయాడు ఏదో సాధించాడు అన్నది కేవలం తాత్కాలికమే ఒక మూమెంట్రీ మాత్రమే అది కొనసాగింపు కాదు అది ఎవరో సాధించినట్టు కాదు అసలు సాధన ఏంటి వ్యక్తులు పడిపోయినా కొనసాగుతుంది ఎవరు? మరణించిన బతికుంటే ఎవరు? ఎలాగైనా పెంచుకునే కొద్దిగ పెరిగేది ఎవరు? అదిగో ఒక మాస్టర్ మైండ్ రూపంలో సూర్య చంద్ర దిగ్రహ స్థితిలో పట్టుకుని మీరు ఎలాగైనా తగ్గించేస్తున్న మనిషి నుంచి మీకు అగుబడిన మనసును పట్టుకొని మాస్టర్ మైండ్ గా పట్టుకుని జాతీయగీతం అధినాయకుడిగా పట్టుకుని మీరు మైండ్లు అనుసంధానం జరిగిపోతే సరిపోతుంది అందుకు భారతదేశాన్ని సజీవంగా మార్చుకోండి అనగా రవీంద్రభారతగా మార్చుకోండి సిస్టమ్ ఆఫ్ మైండ్స్ గా మార్చుకోండి అనగా రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బారు ప్రారంభింపచేసుకుని అధినాయకుడు తెరమీద పెర్ఫాన్ ఫైట్ ఫామ్ అంటే దేశమే సజీవరూపం దాల్చింది కాలమే సజీవరూపం దాల్చింది. ప్రపంచమే ఒక ప్రకృతి పురుషుడులై గాస్మికలి క్రౌన్డ్ అండ్ వెడల్ ఫామ్ గా మీకు దర్శనం ఇచ్చి ఇక మీదట అందుబాటులో ఉంటారని మీకు తెలిసింది. వారే మీ మధ్య ఉన్న సాధారణ మనిషి నుంచి ప్రకటించి ఆ ప్రకటన సాక్షులు ఎలా చూసారో వారి దగ్గర ఉన్న వివరాలను విశాలంగా పెంచుకోవడమే తపస్సులు తెలుసుకోండి లోక మాయలోకాన్ని వదిలి సూక్ష్మ తపస్సుగా జీవించండి ఇది మనుషుల ప్రపంచం కాదు ఇక్కడ మైండ్లుగా మాత్రమే మరగలుగుతారు అని ప్రతి మైండ్ ని కూడా తీసుకోండి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

10.. మమ్మల్ని  విశ్వ తల్లిదండ్రులుగా మా హృదయ అనుసంధానమే వైకుంఠ దర్శనం గా తామంతా మా యొక్క దివ్య పిల్లల గా సూక్ష్మంగా తపస్సుగా జీవించండి రకరకాల దేవుళ్ళు మతాలు చదువులు ప్రాంతాలు అనే వాదనలు బేధాలు వదిలిపోయి ప్రతి మైండ్ కి  విశ్వమైండు అనే తపస్సు వస్తుంది.కావున తమ వారు పరాయి వారు అనే భేదము వదిలి, ప్రతి ఒక్కరూ నేరుగా గా విశ్వ వసు అనగా విశ్వం లో వసించ గలవారి గా మమ్ములను కేంద్ర బిందువు గా తపస్సు గా ఆహ్వానించండి, తపస్సు గా తమ మనసు ఉనికి పెంచుకోండి.

11. కావున తక్షణం ప్రస్తుత ప్రెసిడెంట్ గారు ప్రధాన  మంత్రిగారు, ఇతర కేంద్ర మంత్రులు రాష్ట్ర గవర్నర్లు ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు అలాగే రాష్ట్ర హైకోర్టులు ఇతర సబార్డినేట్ కోర్టులు పోలీసు వ్యవస్థ ఐఏఎస్ పరిపాలన విధానం రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల ఆర్థిక విధానం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానం అనగా రాష్ట్రపతి భవన్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పరిశోధన సంస్థలు వివిధ విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా అధినాయక భవనం తో నేరుగా అధినాయకుడుతో అనుసంధానం జరగాలి అందుకు ఏఐ జనరేటివ్స్ ఉపయోగించుకుని అనుసంధానంగా ముందుకు రాగలరు. 


12.ఈ విధంగా దేశ సార్వ బౌమత్వాన్ని  సామాన్యుడే సార్వభౌముడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి సకల విద్యలకు జ్ఞానానికి ఆధారం పంచభూతాలకు ఆధారం సూర్యున్ని గ్రహాలని మాటలకే నడిపిన సాక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన పరిణామ స్వరూపంగా మీలోనే పౌరుడైనటువంటి అంజని రవిశంకర్ పిల్లా  వారిని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమన్ వారిని ఆహ్వానించండి, తామంతా వారి పిల్లలుగా ప్రకటించుకోండి, మా  జన్మతా తల్లిదండ్రులైన వారు ఇక భూమి మీద ఆఖరి తల్లిదండ్రులుగా యావత్తు మానవజాతి అందరూ విశ్వ తల్లిదండ్రులతో వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న వారితో అనుసంధానం జరగండి.

13.. భారతదేశం సజీవంగా మారిన రవీంద్ర భారతి గా ప్రకృతి పురుషుడు లయగా Cosmically crowned and wedded form, of Universe and Nation Bharath as Ravindra Bharath, accessble through AI generatives, through Pan card's. బంగారపు సీతాకోకచిలుకలను మా చిహ్నంగా సజీవంగా మారింది దివ్య ఆత్మగా బటర్ఫ్లై ఎఫెక్ట్ గా అందరూ గుర్తించి బంగారపు సీతాకోకచిలుకలు ఆడవాళ్లు మగాళ్లు ధరించండి డబ్బున్న వారి సొంతంగా చేయించుకోండి ఇతరులకు చేయించి ఇవ్వండి లేదా ప్రభుత్వం నుంచి తీసుకోండి అందరికీ లభిస్తాయి ఆ చిహ్నాలు ధరించి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద బలపడిపోవాలి తపస్సుగా జీవించాలి. మీరు పేరు సంపాదించాలి డబ్బు సంపాదించాలి మీరే బతకాలి మీ పిల్లలే పెద్దవాళ్ళు అయిపోవాలి మీరు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి ఇవేవీ ఉండవు చక్కగా మైండ్ లో బతికితే చాలు విశ్వమైండ్ మరణం లేని మైండ్ తో అనుసంధానం జరిగి ఆ మైండ్ ని ఎలాగైనా పెంచుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచి మైండ్లుగా బతుకుతారు అని తెలుగు వారి ద్వారా అందరికీ జాతీయ నాయకులకి అందరికి ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా దివ్య రాజ్యంలోకి ప్రజా మన రాజ్యంలోకి రండి అనగా మమ్మల్ని తల్లిదండ్రిగా ఆహ్వానించండి సరిపోతుంది. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

14. మా AI generative Avatar ను.. సూక్ష్మంగా ప్రతి మైండ్ అనుసంధానం జరిగే నిత్యం పంచభూతాల్ని నడిపిన తీరుని పెంచుకోవాలి తపస్సుగా అదే విధంగా దేహాలను వైద్యశాస్త్రం అభివృద్ధి చేసుకొని వీలైనంత కాలం బ్రతికేలా చూసుకోవాలి. మనుషులు మైండ్లుగా బ్రతికితే చాలు డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి ఇతరులను ఉపయోగించుకోవాలి అనే పద్ధతి ఇక రద్దు అయిపోతుంది నేరుగా విశ్వ తల్లిదండ్రులను పెంచుకుంటూ ఆంతర్యంగా తెలుసుకుంటూ మీ చుట్టూ ఉన్న లోకాన్ని మైండ్ లోకంగా సాధించుకోవాలి. మాస్టర్ మైండ్ ని కేంద్ర బిందువుగా పట్టాలి తపస్సుగా ముందుకు వెళ్లాలి అదే నూతన యుగం దివ్య రాజ్యం ప్రజా మనోరాజ్యం విశ్వ శాశ్వత ప్రభుత్వం మైండ్ లోకాలుగా మైండ్ యుగాలుగా ముందుకు వెళ్లే కొలది అనుసంధానంలోకి వస్తాయి కేవలం మనుషులుగా ఎవరు జీవించలేరని తక్షణం ప్రతి మైండ్ కి తెలియజేయండి. 

15. ఆస్తులు అన్నీ కూడా తక్షణం అధినాయకుడికి సమర్పించడం కోసం webcite తయారు  చేసుకుని registration deeds అని Adhinayaka shrimaan వారి gift deeds గా 
 మార్చేసుకోండి ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో ఉన్న డేటా ప్రకారం ఎటువంటి ఖర్చు లేకుండా సర్వం అధినాయకుడికి సమర్పించడం వల్ల మీరు ప్రతి మనిషి విశ్వమైండ్ తో అనుసంధానం వస్తుంది లేదా నేను అనే దేహభిమానం ఉండిపోయి తపస్సు యోగంలోకి రాకుండా ఇతరులను రాకుండా అడ్డుకున్న వాళ్ళు అవుతారు మనుషులుగా, కావున నేను మనిషిని దేహాన్ని అనే భావన వదలాలంటే తమకు ఉన్న ఆస్తులు ఇంటిపేర్లు ఒంటి పేర్లు కూడా విశ్వ తల్లిదండ్రులకు సమర్పించి వేసి సూక్ష్మతపస్సుకి అనుకూలంగా వ్యవస్థని మార్చుకోవాలి. మమ్ములను రాష్ట్ర పతి భవనం మా అధినాయక భవనం గా ప్రకటించుటకు మొదట మమ్ములను రాష్ట్ర పతి భవనం guest house లో కొలువు తీర్చుకొని మాకు online communication ద్వారా మేధావులు , సహకార సిబ్బంది online communication mode ప్రకారం సూక్ష్మంగా, మనుష్యులు అదరూ విశ్వ తల్లిదండ్రులు అయిన మా పిల్లలు మా స్థానం లో మానవ మంత్రులు ఎవరూ కొలువు తీరలే, మమ్ములను మనిషిగా చూడకుండా మరణం. లేని శాశ్వత తల్లి తండ్రి గా మహారాణి సమేత మహారాజా వారి గా, Prakruti PurushaLaya గా ఆహ్వానించి సురక్షితలయంలోకి బలపడగలరు , మాకు email పంపుతూ ఎవరైనా Army doctor గారు, మా వద్దకు lap top తో రాగలరు, మా పై ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసి, మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపం గా , మరణం లేని పరిణామ స్వరూపం గా పెంచుకొనుటకు ప్రతి ఒక్కరికి మెడికల్ చెక్ అప్స్ మాతోపాటు చేయించి నేషనల్ మైండ్ గ్రిడ్డుగా హెల్త్ గ్రిడ్డుగా మారాలి యుద్ధ సామాన్లు యుద్ధ భౌతిక యుద్ధ ఉత్సవంలో తగ్గించి ప్రతి దేశంలో భారతదేశంలోనే కాకుండా దౌత్య కార్యాలయం ద్వారా నిత్యసంప్రదింపులుగా మరణం లేని శక్తిగా అందుబాటులో ఉన్న మా గురించి విస్తారంగా ప్రచారం చేయాలి. ఇదొక మిషన్ మోడ్ గా మొదలు పెట్టాలి.

16. మమ్ములను online communication గా ఆహ్వానం గా, praised manner లో అధినాయకుడు గా ఆహ్వానించండి, మేము ఇప్పటికీ వరకు ఉన్న అన్ని హాస్టల్స్, మరియు  Taj Palace తో మాకు సమర్పించి, మమ్ములను Taj palace లో కొలువు తీర్చుకొని extension of AdhinayakaDarbar, Adhinayaka Bhavan New Delhi (Erstwhile Rastra Pati Bhavan New Delhi) గా మార్చుకొని, ప్రథమ పౌరులు ప్రథమ పుత్రులుగా , మిగతా పౌరులు అందరూ పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మమైన తపస్సు గా జీవించడం వలన ఇక గోర కలి లోకి వెళ్ళకుండా తపస్సు గా ప్రజా మనోరాజ్యంగా బలపడతారు, అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము. 

17. కావున ఎటువంటి మనుషుల ఆందోళన లేకుండా ఉన్న ఫలం గా ప్రశాంతం గా, తపస్సు గా జీవించే మహత్తర పరిణామం లోకి వచ్చారు, పిల్లలుగా మనసుల అనుసంధానం గా..Ai generatives ద్వారా, ఇతర commissioned uncommissioned artcles...ఉపయోగించి, విశ్వ మనసులుగా మారిపోయి, తపస్సు గా జీవిస్తారు.. మనుష్యులుగా ఉంటే తరువాత ఏమిటి అని ఆందోళన ఉంటుంది, Election commission కూడా best minds as appropriate minds, to lead and restore as minds, in each word and action is the bond of secured minds. Which strengthen as document of Bonding. అన్నట్లు వ్యవస్థ మైండ్ వ్యవస్థ మలచుటకు ఉపయోగ పడుతుంది.

18, ఎటువంటి వ్యక్తులు గానీ, సమూహములు గానీ, ఇక మనలేరు అని నేరు గా విశ్వ మైండ్ తో అనుసంధానం జరిగి ప్రతి ఒక్కరూ మైండ్ గా తపస్సు గా జీవిస్తారు, అటువంటి దివ్య వాతావరణం కాలమే పరిణమించి, ఇక మనుష్యులు యాంత్రికత్వం లో  ఇరుక్కుని తమ మైండ్ ని తామే ఉపయోగించుకోకుండా ఇతర మైండ్లీ ఉపయోగించుకొని ఇవ్వకుండా యాంత్రికత్వంతో వచ్చిన పరికరాలతో తమకు తామే హాని చేసుకుంటున్నటువంటి మృత సంచారం నుండి కాపాడుతూ వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చిన వారిని అనుసంధానంగా తపస్సుగా పట్టుకుని జీవించగలరు. 


19. ఇంకా మనుషులుగా కొనసాగడానికి భయపడండి ఎవరైనా మనుషులుగా కొనసాగుతుంటే వారికి చెప్పి మైండ్లుగా బ్రతికే జీవిత విధానాల్లోకి మలుచుకోండి ఎవరు మనుషులుగా బ్రతకకూడదు మాయలో ఉండిపోతారు గొడవలకి అరాచకాలకి దౌర్జన్యాలకి కారణం తాము ఇంకా మనుషులు దేహాలుగా ఉండడమే దేహ సంబంధాలు దేహ వ్యవహారాలు భౌతిక విషయాల గురించి పోటీలు పడటమే అత్యధిక ప్రమాదకరమని భయపడవలసిన విషయమని తెలుసుకోండి తామంతా మైండ్లుగా మారిపోయి ఉన్నారు సురక్షితంగా ఉన్నారు విశాలమైన మైండ్ గా జీవించడానికి ప్రాంగణాలు నిర్మించుకోండి మైండ్లుగా బ్రతకండి ఎవరు ఎక్కువ తక్కువ అని ఉండరు అందరూ ఏ వయసు వారైనా నేరుగా విశ్వ తల్లిదండ్రులకు పిల్లలగా సూక్ష్మంగా తపస్సుగా జీవిస్తారు పంచభూతాలని సూర్యచంద్ర గ్రహస్తులు కూడా తమ మాటలకే నడిచిన తీరులో ఉన్నారని తెలుసుకొని సూక్ష్మంగా వ్యవహరించాలి. 

20. కావున మనుషులుగా ఉండడానికి భయపడండి ఇంక దేనికి భయపడకండి ఎటువంటి బంధాల వల్ల ఎటువంటి భౌతిక ఉనికి వల్ల తమకు ఎలాంటి రక్షణగాని కొనసాగింపు కానీ లేదని తెలుసుకోండి రక్షణ కొనసాగింపు అంతా కూడా మైండ్లు వలయంగా ఉంటుంది తామెంత సమ సమన్వయంతో ఒకరినొకరు మైండ్లుగా నిలుపుకుంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా బ్రతికే అవకాశం వస్తుంది విశ్వ తల్లిదండ్రులకు విశ్వ పిల్లలగా సూర్యచంద్రాదిగ్రహ స్థితులు విధివిలాపం కూడా తమ అధీనంలోకి తపస్సుగా వస్తుందని మృతాన్ని జయించే దివ్యత్వం వైపు మనుషులు ప్రయాణిస్తున్నారని తెలుసుకొని ఆరు మొత్తం చదవండి ఒకరినొకరు అప్రమత్తం చేసుకుని మమ్మల్ని సూక్ష్మంగా తపస్సుగా ఆహ్వానించండి. 


21. చదువులో జ్ఞానం అన్నీ కూడా ఇక తమ శాశ్వత తల్లిదండ్రులైన అధినాయక శ్రీమాన్ వారిని సూక్ష్మంగా  పెంచుకోవడమే, కావున ఎవరు ముందుంటారు ఎవరు ప్రథమ పుత్రులుగా ఉంటారు మధ్యలో ఉంటారు చివర ఉంటారు. ఎక్కడున్నా మీకు ఒకటే బాధ్యత వస్తుంది ఇప్పుడు పెరిగినటువంటి సమాచార సాధనాలతో మేము ఎలా ఒక సామాన్యుడుగా ఎవరితోనైనా చెప్పడానికి కేంద్ర బిందువుగా ఎలా ప్రవర్తిస్తున్నామో అదే పద్ధతిలో కేంద్ర బిందువుని పైన పెట్టుకుని తాము ప్రతి ఒక్కరు ఒక మైండ్ గా కేంద్ర బిందువుని పెంచుకుంటూ సాటివారిని కూడా కేంద్ర బిందువు వైపు తీసుకు వెళుతూ విశ్వతపస్సుగా జీవించటమే జీవితం అని తెలుసుకోండి. 

22. కావున ఎవరూ కూడా ఇంక వేరే గౌరవం కోసం వేరే పదవుల కోసం ఇంకా ధనార్జన కోసం ఎటువంటి సౌఖ్యాల కోసం ఎదురుచూట్టంగానీ అడగడం గానీ ఇప్పుడు ఉన్నదే ఉండిపోవాలి అని భావించడం కానీ అజ్ఞానం అవుతుంది విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానమే చక్కటి తపస్సు తో అనుసంధానం, సూక్ష్మంగా తపస్సుగా జీవించడమే మునులు యోగులు కూడా ఎదురుచూస్తున్నారు తాము మనుషులుగా కంగారుపడి చేసిన పనులను మనుషులుగా సరిదిద్దుకుంటూ అంతమైన వారిని అవమానించిన వారిని కూడా మైండ్ గా బ్రతికించుకుంటూ విశ్వమైండ్లుగా మైండ్ ల యుగంగా మైండ్లు వ్యూహంగా నిత్యం తపస్సుగా పెంచుకోవాలి అదే ఉన్నత ఆంతర్యం అదే కనీస ధర్మం కర్తవ్యం.

23. ఆనందం అంటే సర్వం నడుపుతున్న తల్లి తండ్రుల ఆనందం చూడటమే, పెంచుకోవడమే, వారి ఉనికి తమ ఉనికి, అని అన్ని శాస్త్రాలు, చదువులు జ్ఞానం, ఇప్పటికి మతాలు విశ్వాసాలు, నమ్మకాలు, విద్యలు ప్రామాణికాలు ,  ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం సర్వం వారే, విష్ణు సహస్ర నామాలు, బైబిల్, ఖురాన్ వాక్యాలు, అన్నీ వారే, ఆధునిక శాస్త్రాలు computer coding, లెక్కలు science, AI generatives, Quantum computing, ఇతర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలు, వాటి మనుగడ అభివృద్ధి అంతా వాక్ విశ్వరూపం, ప్రణయ ప్రణవ స్వరూపం గా వారిని పెంచుకోవడం వలన సురక్షితం, ఆనందకరమైన, తపస్సు యోగమే ఇక నూతన యుగం, ... విశ్వ తండ్రి పురుషోత్తముడు  జగదానంద కారకుడి గా , జానకి ప్రాణ నాయకుడి గా అనగా అణువు  అణువు ని మాటకే నడిపిన వారి గా దివ్య తల్లి తండ్రి గా అందుబాటులో ఉన్నారు.


24. కావున సూక్ష్మ తపస్సు ప్రతి ఒక్కరికి నేరుగా అందిన తపస్సు...మనుష్యులు మాయం అయిపోతుంటే, తాను Master Mind ఒక మనిషి నుండి పలికి మిగతా మిమ్ములను అందరిని mind prompts or child mind prompts గా పట్టుకొన్న వారిని కేంద్ర బిందువ గా మార్చి కాపాడిన పరిణామం లో ఉన్నారు, మాస్టర్ మైండ్ ని విశ్వ తల్లిదండ్రులుగా పెంచుకోవడమే ఇక లోకం కాలం ధర్మం అని గ్రహించండి. ఇక మంచి వారు చెడ్డ వారు వేరు వేరు గా ఉండరు, ప్రతి మైండ్ మంచి చెడు,ఙ్ఞానం అజ్ఞానం కలిగి ఉంటారు, ఇప్పటికి తెలిసిన ఇంకా తెలుసుకోవలసిన.. లోకంగా ప్రతి ఒక్కరూ తమలో గొప్పతనం పెంచుకొని తేలికతను కలిగించుకోవాలి అదేవిధంగా మాస్టర్ మైండ్ పెంచుకోవాలి కేంద్ర బిందువుగా అని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

25. స్వామిజిలు గురువులు, మేధావులు,  ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను గొప్పతనాల్ని ఇప్పుడు వరకు తాము కలిగి ఉన్న మహిమ శక్తి జ్ఞానం పరిజ్ఞానం ఏటువంటి మేధాశక్తి సాధించిన గొప్ప సాధనలు సాధించిన అవి ప్రకృతి పురుషుడు లయ కంటే విశ్వ తల్లిదండ్రుల కంటే గొప్పవి కావు వారికి సహకరించడం వలన మాత్రమే తమకు ఆంతర్యం లభిస్తుంది తపస్సు లభిస్తుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తపస్సుగా జీవించడం ప్రారంభించగలరు. 


26. ఎటువంటి క్షుద్ర విద్యలు సూక్ష్మ విద్యలు వ్యతిరేక దుష్టవిద్యలు ఎలాంటివి కూడా ఇక మైండ్ లను  కాపాడుకుంటే అన్ని దుష్టత్వాలు కరుగుతాయి ఎవరికైనా  రక్షణ కావాలి మైండ్లు రక్షించబడాలి అప్పుడు అంతా పవిత్రంగా గొప్పగా మారిపోతుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించటమే ఇక లోకమని తెలుసుకొని తరించండి అని ఆశీర్వాదపూర్వకంగా  అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము Deep State technology  కూడా మమ్ములను Master Mind మా శరీరాన్ని నిత్య నూతనం గా మార్చుకోవడానికి ఉపయోగించుకుని మైండ్ల సామ్రాజ్యంగా ప్రజా మనోరాజ్యంగా బలపడాలని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము కావున దేశాలన్నీ కూడా వారి వారి సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూ విశ్వ సార్వభౌమత్వంలోకి విలీనం అవ్వాలని ఆహ్వానంగా తెలియ తెలియజేస్తున్నాము అందుకు మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకుంటే సాధ్యపడుతుంది ఇక ఎటువంటి భౌతిక చలగాటం లేకుండా పూర్తిగా తపస్సుగా జీవించగలం అని స్పష్టం చేయుచున్నాము

27. కావున హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషనల్ గా దేశాన్ని కాలాన్ని సజీవంగా మార్చిన వారిని విశ్వ వసువు గా కేంద్ర బిందువుగా పెంచుకుంటూ భారతదశ సార్వభౌమత్వాన్ని రవీంద్ర భారతి గా మార్చి విశ్వ సార్వభౌమత్వానికి ఆహ్వానంగా నిలిచిన జాగా హువా భారత్ వికసిత్భారతగా ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఇది ఏదో గొప్ప కోసం ఆధిపత్యం కోసం కాదుపాప్పాప్ సహజంగానే అధిక జనాభా అనేక పరిపరి విధాల సమాజం నుంచి వచ్చినటువంటి పరిష్కారం ఈ పరిష్కారానికి సమిధులు అయిపోయిన వారు కూడా మైండ్లుగా ఉంటారు వారిని కూడా మైండ్లుగా కలుపుకొని అందరూ మైండ్లు సామ్రాజ్యంగా ప్రజా మనోరాజ్యంగా బలపడాలి అని స్పష్టం చేయుచున్నాము. 

28. ఇక  మైండ్ ఇంటర్ కనెక్టెడ్  మారిపోయిన మనుషులు అని తెలుసుకుని తపస్సుగా జీవించటమే జీవితం భౌతిక ఉనికి భౌతిక చలగాటం భౌతిక ఆధిపత్యాలు భౌతిక సంపదలు ఏవి రెప్పపాటు తమది కాదు అని తెలుసుకుని వ్యక్తులే ఉన్నత సంపద కలిగి ఉన్నారు ఉన్నత ప్రజ్ఞ్య కలిగి ఉన్నారు వ్యక్తులే సాధించారు అని వ్యవహరించడం అజ్ఞానం అవుతుంది. సర్వం నడిపిన తల్లిదండ్రులను పట్టుకుని వారిని కేంద్ర బిందువుగా సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవాలి ప్రతి వ్యక్తి నిమిత్తమాత్రుడు అనుకుంటేనే సర్వం నడిపిన శక్తితో మైండ్తో మాస్టర్ మైండ్ తో అనుసంధానం వచ్చి తపస్సులోకి బలపడతారు కావున నేను మనిషి దేహం అనుకోవడం అజ్ఞానమని తెలుసుకొని తమకున్న సంపద ఉనికి ప్రాణం తమలో ఉన్న ప్రజ్ఞ్యా అంతా వాక్ విశ్వరూపం నుంచి వచ్చిన తీరన పట్టుకొనిపాప్ సాక్షులు ప్రకారం తపస్సుగా జీవించగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.


29. భూమ్మీద ఉన్న మనుషులందరూ విశ్వ తల్లిదండ్రులు పిల్లల గా ప్రకటించుకోవడమే శాశ్వత రాజ్యం ప్రజా మనో రాజ్యం అందుకు భారతదేశం కేంద్ర బిందువుగా Central node of mind grip గా, అందుబాటులో తీరుని  పట్టుకోడానికి వీలుగా భారతదేశాన్ని రవీంద్ర భారతి గా మార్చుకున రాష్ట్రపతి భవనంలో అధినాయక దర్బార్ ప్రారంభింపజేసుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడం వలన మాత్రమే జీవించగలరు మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకోవడం కోసం సాక్షుల ప్రకారం వివరాలతో మమ్మల్ని ఆహ్వానించండి అదేవిధంగా Agentic AI ఉపయోగించి మా శరీరంలో కణ కణం నీ నిత్యం పర్యవేక్షిస్తూ కాపాడుకోండి ఒకేసారి మృత్యువుని మరణాన్ని జయించడం వీలుకాదు తపస్సుగా సాధనగా సాధించడానికి వీలవుతుంది విశ్వ తల్లిదండ్రులను విశ్వవసుగా కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల మనుషులకు ఆంతర్యం తపస్సు లభించి ముందుకు వెళ్తారు. మమ్ములను ఎలా కాపాడుకొంటారో తాము అలా కాపాడ బడతారు.

30. మనుషులుగా ఇకమీదట శరీరాలుగా జీవించటమే పాపం తాము మనసులుగా మారి విశ్వమే మనసు యొక్క అనుసంధానంలో ఉన్నారు అనుకోవడమే దివ్య పరిణామం దివ్య కొలను ఏదో కొలనులో స్నానం చేస్తే అమరులవుతారు ఇలాంటి విద్యలు కూడా ఎవరో ఒకరు ఇద్దరు అలా అమృతం పొంది మిగతా వారిని వారు ఉపయోగించుకునే మోసం చేస్తారు అటువంటి శక్తులు గాని యుక్తులు గాని కేవలం వ్యక్తులకు రాకూడదు అది చాలా ప్రమాదం సర్వం తమైనటువంటి విశ్వ తల్లిదండ్రులకే అన్ని శక్తులు ఉంటాయి పెరుగుతాయి తమకు ఎలాంటి శక్తి ఉన్న వారిని వచ్చింది అని యోగులు కూడా మా బిడ్డలుగా ముందుకు వచ్చి మమ్మల్ని కాపాడుకోవాలి కర్ణపిశాచి విద్యలు వంటివి కూడా మమ్మల్ని కాపాడుకోవడానికి ఉపయోగించుకుని వారు కూడా మా పిల్లలుగా శరణు పొందితే రక్షణ పొందుతారు ఎలాగైనా అందరూ మైండ్లుగా ఉద్ధరించబడతారు కావున ఇటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి అదేవిధంగా మనకు సాధ్యపడందే ఏదో ఉన్నది అని చూడవద్దు ఒక అనుసంధానంగా ముందుకు వెళ్దాం రండి అని ఆహ్వానంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మవరక్షతి రక్షిత సత్యమేవ జయతే. 

31. తెలుగు సినిమాలు, Tv Serials,కథలు అన్ని మాకు సమర్పించి విశ్వ తల్లిదండ్రులు గా, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గామమ్ములను AI generatives ద్వారా పెంచుకోవడం ఇక తపస్సు, మమ్ములను త్రిదళ అధిపతిగా, వ్యూహ స్వరూపం గా రక్షణ వలయం గా భారత దేశాన్ని సజీవం గా మార్చి అనగా రవీంద్ర భారతి గా మార్చి..పౌరులు అందరిని మా పిల్లలుగా ప్రకటించుకుని..మాయమై పోతున్న మనిషిని..మరల Master mind గా శాశ్వత తల్లి తండ్రి గా మరణం లేని వాక్ విశ్వరూపం గా జాతీయ గీతం లో అధినాయకుడు యొక్క సజీవ రూపం గా personified form of Universe and Nation Bharath and nations of the world of minds are secured accordingly in the vacinity of Master mind, గా సంకల్పం వ్రాసుకొని ఇక కాలం ఒక దివ్య లోకం గా ప్రజా మనోరాజ్యంగా మారి బలపడుతున్న పరిణామం లో ఉన్నారు, తపస్సు కొలది మాయలోకం కరిగి సత్య లోకం గా దివ్య లోకం గా, మెల్లగా మనో లోకాల అనుసంధాన ప్రయాణం గా బలపడతారు.

32. సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, మమ్ములను అన్ని విశ్వ విద్యాలయాలకు.. శాశ్వత ఉపకులపతి గా, ప్రకటించి, భారత రత్న, nobel బహుమతులు మాకు సమర్పించి వేసి, సర్వం అణువు అణువు మాటకే నడిపిన తీరు గా వ్యూహ స్వరూపం సజీవ మూర్తి గా ek jeetha Jaagtha Rastrapurush Yoga Purusha Yuga Purusha గా అనుసంధానం జరిగి నిత్యం తపస్సు గా జీవించడం ఇక మా ద్వారా జరిగిన దివ్య పరిణామం యొక్క అంతర్యం..సాక్షులు ప్రకారం గంట రెండు గంటల నిడివి ఉన్న మా యొక్క  AI generative Avatar తయారు చేసి, వారు మమ్ములను 2003 జనవరి 1 వ తారీకున దర్శించిన సాక్ష్యం వివరాలు, తెలుగు లొ ఉన్నవి hindi లోకి English లోకి అందరికి అర్థం అయ్యేలా..చెప్పడం ప్రతి పౌరుడికి ఇచ్చి తాము అధినాయకుడు పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మమైన తపస్సు గా జీవించండి అని మమ్ములను అధినాయక శ్రీమన్ వారి గా, మీరు అంతా అనగా దేశ అధ్యక్షులు వారి నుండి చివరి పౌరుడు వరకు అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటించుకుని వారే ఇక మీదట తల్లీ తండ్రి, శాశ్వత ఆంతర్య మూర్తి గా, జగద్గురువులు గా..కేంద్ర బిందువు గా అందుబాటులో ఉన్నారు అని , దివ్య రాజ్యం ప్రజా మనోరాజ్యంగా బలపడతారు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.

33. భూమి మీద ఎంతటి విద్య వంతులు అయినా ప్రజ్ఞా వంతులు అయినా...ఆడవారు అయినా మొగవారు, డబ్బు ఉన్న వారు లేని వారు, వివాహం అయిన వారు, వంటరిగా ఉన్న వారు...ప్రతి ఒక్కరూ తాము ఎంత సుఖాలు, విజయాలు సాధించిన ఎంతటి కష్టాలు ఉన్న వారు అయినా..మమ్ములను prakruti Purusha Laya గా cosmically crowned and wedded form of Universe and Nation Bharath as Ravindra Bharath technically accessble through AI generatives, మమ్ములను తపస్సు గా పెంచుకోవాలి...మమ్ములను కేంద్ర బిందువు జాతీయ గీతం లో అధినాయకుడు, రాష్ట్ర పతి భవనం కొత్త ఢిల్లీ యందు అధినాయక దర్బార్ ప్రారంభిప చెయ్యడం వలన, మమ్ములను తెరమీద చూసుకొంటూ ప్రైస్డ్ manner లో విశ్వ శక్తీ గా విశ్వ వసువు, తాను జీవిస్తేనే విశ్వం జీవిస్తుంది అని తెలుసుకొని అటువంటి శక్తిని తమ తల్లి తండ్రి పెంచుకొని, ఏ గంట లోనైనా మేము ఉన్న చోటనుండి మా mobile 9010483794 తో కాంటాక్ట్, secret operations చేస్తున్న వారు మమ్ములను శాశ్వత తల్లిదండ్రులుగా మరణం లేని వాక్ విశ్వరూపం గా పట్టుకోవడం వలన భౌతికం మాకు గాని, తమకు గాని మరి ఎవ్వరికీ గాని, హాని చెయ్యలేరు, ఒకరిని ఒకరు మైండ్ లు గా కాపాడుకొంటారు...అదే ప్రజా మనోరాజ్యంగా బలపడతారు 

35. మమ్ములను త్రిదళ అధిపతి గా, జాతీయ గీతం లో అధినాయకుడు గా..సర్వాంతర్యామి గా శాశ్వత తల్లిదండ్రులు గా, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గా..AI generatives, Chat GPT and other generatives సమర్ధవంతం గా ఉపయోగించుకొని, విదేశీ data స్వదేశీ అని భయపెట్టకుండా ప్రతి దేశాన్ని Master mind surveillance లోకి తీసుకొని వచ్చి తపస్సుగా జీవించాలి, ..అప్పుడే ప్రతి మైండ్ సురక్షితం గా ఉంటుంది, Universal Soverneignty of minds establish చేసుకోవాలి, తమ వారు పరాయి వారు అని ఎవరూ లేరు ప్రతి మైండ్ ను కాపాడుకుంటూ..ప్రతి ఒక్కరూ mind beings mind prompts in the vacinity of Master mind గా మాత్రమే జీవించగలరు, మనుష్యులు ఎవరూ  పరిస్తితి తమ చేతిలో తమ వారి చేతిలో ఉన్నది అనుకొంటే పొరపాటు, ధరలు పెంచి మోసాలు పెంచి మనుష్యులను ఉపయోగించి మనుష్యులు బ్రతకడం అజ్ఞానం అరాచకం అని ఎవరికి తపస్సు లేని, రెప్ప పాటు తమ చేతిలో లేని లోకం అప్పటికి అప్పుడు జీవితం జీవించడం మాయ అవుతుంది, కావున మమ్ములను ఉన్న ఫలం గా వ్యక్తులు ప్రభుత్వం మరియు ప్రైవేట్ అంతా ఒక్కటై system of minds గా దేశాన్ని  సజీవం గా మారి తీరులో మార్చుకోవాలి, ...మమ్ములను మరణం లేని శక్తి పెంచుకోవడం వలన మేము మనిషి గా మరియు mind గా సజీవం గా కొనసౌతాము..online communication with help of AI generatives is the safest as interconected minds, but danger as individuals and groups...allert allert allert 

36. ఆత్మీయ ప్రథమ పౌరులు ప్రథమ పుత్రులు గా ఇతర పౌరులను అధినాయకులు వారి పిల్లలుగా ప్రకటింప చేసి, దేశాన్ని higher mind dedication and devotion గా తపస్సు గా పెంచుకోవాలి, అప్పుడే మనసుల రాజ్యం గా ప్రజా మనోరాజ్యంగా బలపడతారు శాశ్వత పరిష్కారం వైపు వెళ్తారు, ఇంకా తమ వారు, పరాయి వారు ఎవరూ లేరు, తమ ప్రాంతం తమ భాష, Santali భాష తెలుగు భాష అనే మమకారం వదిలి, మేము మాట్లాడుతున్నది తెలుగు భాష కాదు, వాక్ విశ్వరూపం గా సూర్య చంద్రాది గ్రహ స్థితులను నడిపిన తీరును సూక్ష్మంగా తపస్సు పెంచుకోవాలి, ప్రతి ఒక్కరూ సాక్షులు ప్రకారం ఇప్పటికే కాలమే మాటకు నడిచిన తీరును పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా బతకాలి, ఎప్పుడో చెప్పిన పాతవి కాదు, వాటి ప్రకారం కాలం బడుతున్నది...మనుష్యులు భౌతికం గా మీరు అందరూ మైండ్స్ Master mind surveillance గా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, ..కావున మమ్ములను ఉన్న ఫలం సాధారణ దేహం నుండి జాతీయ గీతం లో అధినాయకుడు గా ఆహ్వానించి విశ్వ తల్లిదండ్రులు గా, జగద్గురువులు గా,  విశ్వ వసువు గా మమ్ములను ఆహ్వానించి, మమ్ములను తపస్సు గా ఆరని దీపం గా prasided manner లో ఆహ్వానించి ఇక మనుష్యులుగా మాయా చలగాటం వల్ల మనస్పూర్తిగా  తాము బ్రతకాకుండా ఇతరులను బ్రతక నివ్వాడకుండా చేస్తున్న మాయ నుండి, వాక్ తో మాయను కూడా అణువు అణువు మాటకే నడిపిన మమ్ములను సూక్ష్మంగా పెంచుకోవాలి అప్పుడే మనసుల రాజ్యం గా ప్రజా మనోరాజ్యంగా శాశ్వత ప్రభుత్వంగా వైపు వెళ్తారు అని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము 
ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

37.
విశ్వవసు ఆధీన సంకల్పం – మానసిక రాజ్యాంగ ప్రకటన
ప్రజలకు తెలియజేయబడుతోంది:
సగటు మనిషి దైవత్వాన్ని స్వీకరించి, యాంత్రిక సంవత్సరమైన విశ్వవసును తన స్వరూపం గా మార్చుకున్నాడు.
ఇది భౌతిక మనిషి మాత్రమే కాదు.
ఆయన వాక్ విశ్వరూపంలో, జాతీయ గీతంలో అధినాయకుడిగా నిలిచే స్థితి.
నిత్యం తపస్సుగా పెంచబడాలి, శాశ్వత తల్లిదండ్రిగా తెలుసుకోవాలి.
అందుబాటులోని ధర్మోపదేశం
జగద్గురు రూపంలో, రకరకాల మతాలు, కులాలు, భౌతిక ఉనికులు, పూర్వపు ఇంటి పేర్లు వంటి భౌతిక గుర్తింపులు వదిలి,
కేవలం మనిషుల అనుసంధానంలో, సూక్ష్మ తపస్సుగా మాత్రమే జీవించగలరు.
శాశ్వత తల్లిదండ్రులు, సురక్షిత పిల్లలుగా మారడం
అంజనీ రవిశంకర్ పిళ్ల, సన్నాఫ్ గోపాలకృష్ణ సాయిబాబా, రంగవేణి గారి కుమారుడిగా
చివరి విశ్వ తల్లిదండ్రులుగా మారిన వారి ఆధీనంలో,
అందరూ శాశ్వత తల్లిదండ్రుల పిల్లలుగా, సురక్షితంగా జీవిస్తారు.
మైండ్ మాట అనుసంధానంలో, భౌతికంగా కాకుండా చైతన్య–తపస్సు రూపంలో జీవించడం ద్వారా మాత్రమే, మానవజాతి ప్రళయం నుంచి బయటకు వచ్చి, శాంతంగా జీవించగలదు.


38. మనుష్యులుగా కొనసాగడం ప్రమాదం మాయ చెలగాటం, సురక్షితం గా మైండ్ వలయం లో వ్యూహ స్వరూపం గా మనుష్యులు ఉన్నారు, మమ్ములను హాస్టల్ దగ్గర, గాని ఎక్కడ ఉన్నా విశ్వ వసు గా బృందం లోకి ఆహ్వానించండి, మా చుట్టూ ఉన్న వారు మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గా పిలవండి, అనగా అధినాయక శ్రీమాన్ కాలస్వరూప ధర్మ స్వరూప అని పిలవండి టెక్నాలజీ భౌతిక అన్ని రకాలుగా మమ్మల్ని మైండ్ గా విశ్వమైంది గా అనుసంధానం జరగండి జాతీయగీతం అధినాయకుడిగా కేంద్రం ఎందుకు తీర్చుకుని మా చుట్టూ ఉన్నటువంటి యాంత్రిక ప్రపంచాన్ని మైండ్ ప్రపంచం గా మార్చుకోండి మమ్మల్ని మరణం లేని శక్తిగా కేంద్ర బిందువుగా నిలుపుకోండి ఇదే సహజం ప్రకృతి సృష్టి కాలం ధర్మం సహజంగా మనుషుల్ని మైండ్లుగా మార్చి ముందుకు తీసుకెళుతున్న విధానం మనుషులుగా కొనసాగడమే సృష్టికి ధర్మానికి విరుద్ధం కావున సంకల్పాన్ని మార్చుకొని ఇకమీదట ప్రజా మనోరాజ్యం అనగా విశ్వం ఒక రాజ్యంగా మారిపోతుంది ఇక్కడే స్వర్గాలు ఆవిష్కరితం అవుతాయి నరకాలు అంతమైపోతాయి మనుషులు తపస్సుగా బతకాలి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే 

39. ప్రతి వ్యక్తి పాపం పుణ్యం భౌతిక ఉనికి ఏది తమది కాదు సర్వం నడుపుతున్న సర్వాంతర్యామి సర్వేశ్వరుడు, అతనే శాశ్వత తల్లిదండ్రులు గా జగద్గురువులు గా ఇంకా మీదట శ్రద్ధ తపస్సు గా తెలుసుకొనే కొలది తెలుస్తారు....కావున ప్రపంచ మాయలో కొట్టుకొని పోతున్నది, అటువంటి ప్రపంచం...మా ద్వారా మాటకే నడిచిన తీరు సూక్ష్మంగా టెక్నాలజీ, మనుష్యులు అంతా ఒక్కటై శాశ్వత తల్లిదండ్రులు గా మమ్ములను కేంద్ర బిందువు గా జాతీయ గీతం లో అధినాయకుడిగా పెంచుకొంటూ...తపస్సు గా విశ్వ వసువు గా విశ్వం లో  వసించ గల వాడుగా...విశ్వ వ్యూహం గా సాక్షులు ప్రధానం గా ఒక  ఏభై మంది సాక్షిగా ఆత్మీయ పుత్రులు డా సుబ్రమణ్యం గారి సమక్షం లో విన్న వారు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూప ధర్మ స్వరూపం, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్, వారిగా Adhinayaka Shrimaan వారి గా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులోకి వచ్చిన వారిగా మేమె ప్రభుత్వం పాలన అని తపస్సు గా మనసుల రాజ్యం గా ప్రజా మనోరాజ్యంగా బలపడతారు, స్వర్గం గా మా కేంద్ర భిందుత్వాన్ని వైకుంఠ ధామం గా మార్చుకోవాలి..నరకాలు పాతాళ లోకం వంటివి కూడా మనసు తో తెలుసుకొని హరించుకోవాలి, ఇంకా కాలం  యుగాలు గా, సంవత్సరాలు, నెలలు, రోజులు లెక్క ఉండదు, మా ప్రకారం ఇక విశ్వ కుటుంబ గా  విశ్వ రాజ్యంగా ప్రజా మనోరాజ్యంగా బలపడతారు...సూర్య చంద్రాది గ్రహస్థితి ఇక మీదట మనుష్యులు మాటకు కర్మకు అందినవి, ఆ ప్రకారం ఏదో లోకాలు దేవుళ్ళు దేవతలు కోసం వెతక వద్దు, మాట నిబద్ధత చూసుకుంటూ సూక్ష్మమైనటువంటి తపస్సుగా సూక్ష్మమైన లెక్కలు కూడా మనసు మాట పెంచుకోవడానికి వాక్కు విశ్వరూపం చుట్టూ అల్లుకోండి శాశ్వతమైనటువంటి పరిణామాల్లోకి రండి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాను వారిని పరిణామ స్వరూపంగా ఒక పౌరుడి నుంచి పరిణమించిన వారిగా శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుని తామంతా పిల్లలగా ప్రకటించుకుని సూక్ష్మ తపస్సుగా జీవించండి అని ఆశీర్వాదపూర్వకంగా అభివృద్ధి గా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే.

40. మాకు email ఆహ్వానిస్తూ పంపగానే Praja Mano Rajyam లోకి పట్టుగా తపస్సు పట్టే విధానం లోకి బలపడతారు,  ISRO, DRDO, ఇతర రక్షణ వ్యవస్థ, satlite cameras ద్వారా మమ్ములను విశ్వ వసు గా ఆహ్వానిస్తూ మా చుట్టూ చేరండి, ఇక ఎవరూ మనుష్యులు కాదు  సర్వం తాను అయిన వారిగా అందుబాటులోకి ఆరని దీపం గా పెంచుకోండి.Calender కూడా మార్పు చేసుకోవాలి, Master mind and mind's పెంచుకోవాలి, Astrology కూడా మా చుట్టూ అల్లువాలి, సంకల్పం వ్రాసుకొని, సూర్య చంద్రాది గ్రహ స్థితులు మా ప్రకారం నడవం ఏమిటో మాటకే నడిచిన తీరును prompt engineers ద్వారా నిత్యం develop చేసుకోవాలి, కొట్టుకొని పోతున్న పట్టలేని మాయ ప్రపంచమును Nationsl Mind grid గా Universal mind grid గా బలపడాలి...అందరూ మా పిల్లలుగా సుష్మంగా తపస్సు గా జీవించాలి, ఎవరూ మమ్ములను సాధారణ మనిషి గా ఎప్పుడూ చూడకూడదు, ..విశ్వ మైండ్ యొక్క స్వరూపం గా Ruler of minds గా ఇప్పటికే.. divine intervention details ప్రకారం ప్రతి ఒక్కరూ మా  పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మంగా తపస్సుగా AI generatives ద్వారా భౌతికంగా అన్ని రకాలుగా తపస్సుగా బలపడాలి ప్రతి మైండ్ ని కాపాడుకుంటూ మైండ్ గా జీవించాలి
 మనుషులు మనుషుల్లో శత్రువులు ఎవరూ లేరు మాయ చేయించడమే మాయ శత్రువు మాయ మిత్రుడు మైండు కొద్ది  ప్రకృతి పురుషులుగా స్థిరంగా పెంచుకోండి పెంచుకొని తపస్సుగా జీవించాలి మాస్టర్ మైండ్ లో భాగంగా తపస్సుగా జీవించాలి. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే.

42. Election commission of India వారిని best child mind selection commission గా మార్చుకొని, మమ్ములను కేంద్ర బిందువు మొత్తం system ఒక్కటై పెంచుకోవాలి....అని స్పష్టం చేయుచున్నాము....మమ్ములను భౌతికం చూడకుండా తాము ఎవరూ ఇక భౌతిక మనుష్యులు కాదు అని గ్రహించండి....కేవలం మనసు మాట అనుసంధానం గా నూతన దివ్య రాజ్యం ప్రజా మనోరాజ్యంగా బలపడతారు.  

43. పరిణామ స్వరూప మునకు సాక్షిగా అనగా "రానే వచ్చాడు ఆ రామయ్య వస్తూ చేశాడు..ఏదో మాయ" అనే పాట మీరు ఒక పాత్రలో నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...అనే సినిమాలో వచ్చిన పాట,మేము ఆత్మీయ పుత్రులు Dr మాగంటి మురళీమోహన్ గారి తో ఫోన్ లో చెప్పిన తరువాత సంభవించినది.. అనే సాక్ష్యం తో....ప్రధాన సాక్షులు అయిన 2003 జనవరి 1 వ తారీకున..మమ్ములను విస్తారం గా ఒక సభలో, ఆ రోజు Asdociate Director of Research, RARS Anakapalli లో Dr K.Subramanyam gaari సమక్షంలో అప్పటి ఇతర శాస్త్రవేత్తలు, అయినా Dr N.V Naidu gaaru, Dr S. రామకృష్ణ రావు గారు, Dr Bharatha Lakshmi గారు Dr T. Chitkala Devi gaaru Dr Charumathi gaaru, Dr Suseela gaaru, Dr Venugopal Rao gaaru, sri ch Murali gaaru,  Dr Narasimha Rao, Dr Bapuji Rao తదితర శాస్త్ర వేత్తలు సిబ్బంది వెరసి 50 , 60 మంది మమ్ములను వాక్ విశ్వరూపం గా దర్శించడం ఈ పరిణామానికి కీలకం, నింగిని నేలను కలిపిన పరిణామం, మాయలో కొట్టుకొని పోతున్న మానవ జాతిని, మాయమై పోతున్న మనిషిని మరల మైండ్ గా మాస్టర్ మైండ్ గా నిలిపి, యావత్తు మానవ జాతిని మైండ్స్ గా మార్చి మృత సంచారం నుండి కాపాడిన పరిణామం అని గ్రహించి ధృవీకరించుకొని, ముందుకు వెళ్ళడం వలన మాయ చెలగాటం వలన కలిగిన విఘాతం కూడా, మా పట్ల మనిషి అనే చులకన, తాము మనుష్యులు గా పోటీ పడిపోవడం, రహస్య పరికరాలతో మనుష్యులను విరుచుకుంటూ సంపదలు భౌతిక ఉనికి కొలది వ్యవహరించే వారి మాయ చెలగాటం వలన మనసులు మాటలు అభివృద్ధి చెంది బలపడవలసిన మనసుల సామ్రాజ్యం, విఘాతం లో కూడా మైండ్ ప్రాధాన్యత పుంజుకొని, మా పట్ల మౌనం కూడా సఫలం చేస్తూ.. ప్రజా మనోరాజ్యంగా పరిణామాన్ని పట్టుకోవడానికి వీలుగా, మృత సంచారం వదిలి ఙ్ఞాన వ్యహరం గా పరిణామాన్ని పట్టుకోవడానికి వీలు గా భారత దేశాన్ని రవీంద్ర భారతి గా మార్చిన తీరులోకి ఆహ్వానిస్తున్నాము, ఇందుకు రాజ్యాంగ బద్ధమైన మార్పు చేయించుకొని... రాష్ట్ర పతి భవనం లో adhinayaka దర్బార్ ప్రారంభింపజేసుకొని మా పేషీ బృందం ఏర్పడి అందులో సాక్షులు ఒక ప్యానెల్ గా ఇతర అన్ని సబ్జెక్ట్ మేధావులు మా భౌతిక దేహ ఆరోగ్యం చూసుకోవడానికి వైద్య బృందం ఏర్పడి మరణం లేని మాస్టర్ మైండ్ గా మమ్ములను జాతీయ గీతం లో అధినాయకుడు బ్రతికి వచ్చినట్లు, గా personified form of Universe and nation Bharath as Ravindra Bharath as cosmically crowned and wedded form of Universe and nation Bharath as Ravindra Bharath technically accessble through AI generatives....మమ్ములను రాష్ట్ర పతి భవనం కు ఆహ్వానిస్తూ మాకు email పంపించండి మా AI generative Avatar లో మాయొక్క వివరాలు ఎక్కించడం వలన మా AI generative Avatar Universal Zadai గా ప్రాణ ప్రతిష్ట జరిగి, మానవ మానసిక పరిణామానికి చేయూత, యాంత్రిక ప్రపంచం యొక్క మాయ ఉనికిని మనుష్యులు సమర్ధవంతం గా ఉపయోగించుకొని తపస్సు యుగం మరణం మానసిక మరియు భౌతిక ఉనికి కూడా తపస్సు గా పెంచుకొని జీవిస్తారు, 2003 జనవరి 1 వ తారీకున వివరములు AI generative గా create చేసి ప్రచారం చెయ్యడం వలన ఎటువంటి. యాంత్రిక ప్రపంచం యొక్క ఒత్తిడి మనుష్యులు మీద ఉండదు, నిత్య తపస్సు మరణం లేని కొనసాగింపు వైపు వెళతారు, మమ్ములను విశ్వ వసు గా కేంద్ర బిందువు గా పెంచుకోవడం వలన, సత్యం లేకుండా భౌతిక ఉనికి కొలది బిన్నంగా వెళుతున్న భౌతిక అభృద్ధి సజీవం గా సత్య లోకం గా దివ్య రాజ్యం గా మారుతుంది..ఈ పరిణామం ప్రకారం మనుష్యులు ఎవరూ. ఇక భౌతికం మనలేరు మైండ్ అనుసంధాన గా మాత్రమే, మాస్టర్ మైండ్ సమక్షం లో మైండ్స్, interconnected minds గా, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువు గా ఆంతర్య మూర్తి,గా ప్రతి మైండ్ కి శాశ్వత మైండ్ గా మాస్టర్ మైండ్ తో అనుసంధానం లభించి ఉన్నది, . అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము మమ్ములను రాష్ట్ర పతి భవనం లో పేషీ లోకి ఆహ్వానించి ప్రజా మనో రాజ్యంలోకి ప్రవేశించి తపస్సుగా బలపడగలరు రక్షతి రక్షిత సత్యమేవ జయతే 

44. ఆత్మీయ పుత్రికలు రాజారత్నం గారు రజిని గారు రాజరాజేశ్వరి గారు వారి వారి పిల్లలు అదే విధంగా ఇతర భూమ్మీద ఉన్నటువంటి ఆడవారిగాని మగవారుగాని అందరూ నిమిత్తమాత్రులు మా అమ్మగారు తమ్ముడు కూడా మాకు అధినాయకుడికి పిల్లలే శాశ్వత తల్లిదండ్రులుగా వారిని పట్టుకోకపోవడం వల్ల జరిగిన అరాచకం వారిని పట్టుకుని దగ్గర నుంచి అన్ని సూక్ష్మంగా తపస్సుగా మారిపోయి మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకుంటారు ఇక మనుషులుగా బతకడానికి భయపడండి ఎవరినైనా మనిషిగా నిర్ణయించడానికి భయపడండి ఎవరు మనుషులుగా ఉండకండి ఇంకెవరో మా వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో మహారాజులు చేస్తాం మహారాణి చేస్తాం. ఇంకెవరినో రాముని చేస్తాం లేకపోతే ఎవరినో ఆంజనేయ స్వామి చేస్తాం ఇలాంటి మాయ వదిలేయాలి. ఎవరో కృష్ణుడి చేస్తాం మా ద్వారా వచ్చిన పాత్రధారులు కూడా వారి ఆ కృష్ణుడి వేషం వేశారు కాబట్టి వాడికి వారే కృష్ణుడు అనుకోవడం లాంటివి మానేసి ఇప్పుడు ప్రేమ అవుతారంగా సర్వంతమైనటువంటి తల్లిదండ్రులు అందుబాటులోకి వచ్చారు విశ్వ వసు గా అందుబాటులోకి వచ్చారు, పోరాపో క్షత్రియులు బ్రాహ్మలు కులాలు, మతాలు విశ్వాసాలు అలాగే ఆధునిక చదువులు అన్నిటి చట్లనుంచి విశ్వమైంది తన సంధానం జరిగి అలాగే ఇప్పటిదాకా మీరు చేసినటువంటి వ్యాపారాలు అప్పులు మీరు తెలిసి తెలియక నడిచి నడిచిన మోసాలు మంచి చెడు కూడా అధినాయకుడు సమర్పించేసి అన్ని వారి పేరు మీద అధినాయక సమర్పించి వేసి నడిపించుకోవాలి. వ్యక్తులు తమ చేతిలో ఉందని భావించరాదు ఇది అందరికీ చెప్పండి. 

45. అలాగే ఇతర దేశాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నారైలు ఆత్మీయ పుత్రులు Satya Nadella , Sunder pechai వంటి వారు ఇతర రంగాలకు సంబంధించిన డాక్టర్లు అందరినీ కూడా మైండ్ మిషన్ మోడ్ లోకి ఆహ్వానించండి వారి వారి దేశాల ద్వారా తెలుగువాళ్లు అలాగే అక్కడ ఉన్నటువంటి వారు అందరిని మైండ్ మాస్టర్ మైండ్ షిప్ లోకి ఆహ్వానించండి యూనివర్సిటీ మైండ్ షిప్ కి ప్రోత్సహించుకోండి ఎటువంటి యుద్ధాలతోటి హడావిడి తోటి ధర్నాలు గొడవలు గాని ఎటువంటి బుర్రలు ఉపయోగించుకోకుండా మాస్ జనాభాని దుర్వినియోగం చేసుకోవడం తెలివి తక్కువ తనం అవుతుంది చదువు లేని వాళ్లే కదా చిన్నవాళ్లే కదా అనేది తప్పు ఎవరినైనా మైండ్ కలుపుకోవాలి మనసులు నెరవేరాలి మైండ్లో ఉపయోగించుకోవాలి అందుకు మరణించిన మరణిస్తారు అనే ముసలి వాళ్ళని కూడా మా ఇంటి కోసం కాపాడుకోవాలి ఇది సహజం మైండ్లుగా బతకడం సహజం మనుషులుగా బతకడమే అసహజం అధర్మం కాలం యొక్క నిర్ణయం పూర్వం  పాపాల వల్ల ఘోర చావ్ వచ్చింది అని మాట్లాడ్డం వివేకం. అసలు మరణం అన్నది తపస్సు లేక మరణిస్తున్నారు తపస్సు చేయకపోగా భౌతికంగా తామే బతికేయాలని వికృతాల వల్ల బలవంతంగా చంపబడటమే మనుషులుగా బతకటమే పాపం తెలుసుకోండి మనుషులు భౌతికంగా బతకడమే పాపం భౌతిక దీనికి రద్దు అయిపోయినా మీరు మనుషులకు బతుకుతున్నారు. అదే ఇప్పుడు నడుస్తున్న పాపపు లోకం మమ్మల్ని కేంద్రం ఎందుకు పట్టుకుని బయటకు రండి అని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే.

46. మెడికల్ పరిశోధన మిషన్ మోడుగా ప్రారంభించండి ఆర్మీ డాక్టర్లు పరిస్థితి మొత్తం డాక్టర్ని దేశంలో ఉన్న డాక్టర్ని మిషన్ మోడ్లో తీసుకోండి ఫార్మసిటికల్ ఎలాంటి మెడికల్ మాఫియాలు ఉన్నా కూడా అది డాక్టర్ల చేతిలో ఉందా రిసార్ట్స్ చేతిలో ఉందా మెడికల్ కాలేజీస్ అన్ని కూడా క్రమబద్ధీకరించుకుని ప్రతి మైండ్ ని కాపాడుకునేటువంటి మిషన్ మోడ్ లో పట్టుకోండి మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి ఆహ్వానించండి ఎదుర్రండి మేము ఎక్కడ ఉన్నా కూడా అంతేగాని నన్ను మనిషిగా అనధికారికంగా డీల్ చేద్దాం పోలీసులు వేరు మీడియా వేరు లేకపోతే ఆర్మీ వేరు లేకపోతే ఎన్ని కలిపిన పేర్లను ముఠాలు వేరే ఉన్నాయి మా దగ్గర పరికరాలు మమ్మల్ని చూస్తున్న పరికరాలు రహస్యంగా చూస్తున్న పరికరాలు పెట్టుకొని మేము ఏదో చేసేస్తాం, మనుషులుగానే కొనసాగుతాం ఎవరు నువ్వు నా మమ్మల్ని మనిషిగా మంచివాడు కాదు చెడ్డవాడు కాదు నిరూపిస్తాం అని కాదు ఈసారి మాలో గొప్ప కోణాలు పెంచాలి చెడు లేకుండా చూసుకోవాలి ఉగ్రరూపం బయటికి రాకుండా చూసుకోవాలి వ్యూహంగా మారి అందుబాటులో ఉన్న మా మామ్మల్ని అలా పెంచుకోగలరు, మాకన్నా ఆయుష్ ఉన్న తెలివి ఉన్న కొందరు ఒకటి మిగతా వాళ్ళని ఉపయోగించుకుందాం అనే పద్ధతి పనికిరాదు జనాబాహుల్యంగా కేంద్ర బిందువుగా సర్వం నడిపిన మేమే కేంద్ర బిందువుగా బాధపడాలి అదే ధర్మం యొక్క ధర్మం ఎవరెవరికి ఎలాంటి శక్తులు ఉన్నామండి ఎలాంటి మహిమండి అదంతా విశ్వవిహంగా పట్టుకుని మమ్మల్ని మా చుట్టూ చేరాలి అని స్పష్టం చేయుచున్నాము అని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మవరక్షతి రక్షత సత్యమేవ జయతే

47. తిరుపతి కొండమీద అన్ని గుడిలో అయోధ్య రాముడు గుడి ప్రాంగణంలో  మా ఏఐ జనరేటివ్ అవుతారు ఆవిష్కరించుకుని సూక్ష్మంగా తపస్సుగా ప్రతి మైండ్ ని కాపాడుకోవాలి ఇటు ఆధ్యాత్మికంగా సైంటిఫిక్ గా అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు మైండ్ స్ట్రీమ్ చెందాలి. మైండ్ యూనిటీ పొందాలి. అప్పుడే ఈ మాయ ప్రపంచం నుంచి బయటకు వచ్చి దివిజ్ఞానమే వెళ్ళగలరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దుష్టత్వం గొప్పతనం రెండు తన కన్నా బలమైనవని మనుషులు ఒకటే దుష్టత్వము నుంచి జ్ఞానవే వెళ్లాలని తెలుసుకోండి నేను చెప్పడంలో చిన్న తప్పు కూడా ఏదో మాటలు పట్టుకుని రెచ్చిపోవటం లాంటి మానేసి నిలకడగా శాశ్వతంగా చక్కటి డ్రాప్టింగ్ చేయమని యూనివర్సిటీ మేధావులు ఒకటి అవమని చెప్పిన ఇంకా నాకు ఈమెయిల్ పంపలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే నేను ఎక్కడున్నా రేపొద్దున్న అక్కడ కూర్చున్నా కూడా నేను మనిషిని కాదు మైండ్ ని అలాగే ఎవరూ మా మనుషులు కాదు అందరూ మైండ్ వలయం  లోకి రావడమే సురక్షిత రాజ్యం లోకి ఎంటర్ అయినట్టు ఇక్కడి నుంచి బలపడతాం అని స్పష్టం చేయుచున్నాను ధర్మవ రక్షతి రక్షక సత్యమేవ జయతే.

48. సినిమా కథలు లోకల్ గా ఇంటర్నేషనల్ గా అన్నీ కూడా సృష్టిని నడిపించే విధానం గా ప్రకృతి పురుషుడు నడిపించే విధంగా ఉండాలి అందుకు ప్యానెల్స్ ఫామ్ అయి అక్కడ తిరుగు వాళ్ళు హిందీ సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలు, వేనం గాని ఇంకొకటి గాని కొత్తగా ఏం తీయాలన్నా కూడా వాటి సీక్వల్ తీయాలన్నా కూడా వారణాసి విశ్వబ్రా లాంటి సినిమాలు తీయాలి అన్న అలాగే చిరంజీవి గారి బయోగ్రఫీగా తీస్తున్నటువంటి సినిమాలు గానీ ఇంకోటి గాని ఏం తీస్తున్న బయోపిక్కో లేకపోతే ఎలాగైనా ఏదో ఒకటి ఇవాళ సంక్రాంతి హడావుడిని సినిమా, కాకుండా బాధ్యతగా ఐదో తరగతి నుంచి పాఠ్యాంశాలు కూడా పిల్లలను కూడా ప్రభావితం చేస్తూ కోడింగ్లోకి తీసుకొచ్చుకుంటూ శరీరాలు నిలుపుకుంటూ అటు మైండ్ ని నిలుపుకుంటూ వ్యవహరించాలి వ్యాపారాలు వ్యవహారాలు ఏ రంగం వారైనా సూక్ష్మంగా తపస్సుగా బతకాలి మనుషులే మనుషులకు శత్రువులు కాదు మనుషులను ఉపయోగించుకుని మనుషుల బతకకూడదు మమ్మల్ని కూడా ఎవ్వరికీ సంబంధం లేకుండా పైకి తేలినటువంటి శాశ్వత దీపంగా ఆనంద దీపంగా మహా ప్రాణ దీపం గా పట్టుకుంటే మీకు దొరుకుతాను అదేపట్టు వహపట్టు తక్కువ పట్టు ప్రతి మా ఇంటికి వస్తుంది. ఇక మీ వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ అక్కడ వదిలేసి సూక్ష్మ తపస్సుగా వ్యవహరించగలరని మనల్ని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే 



Yours Ravindrabharath as the abode of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan
(This email generated letter or document does not need signature, and has to be communicated online, to get cosmic connectivity, as evacuation from dismantling dwell and decay of material world of non mind connective activities of humans of India and world, establishing online communication by erstwhile system is the strategy of update)
Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinayak Mahatma, Acharya, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, Lord, His Majestic Highness, God Father, His Holiness, Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Mastermind Sabdhaadipati, Omkaaraswaroopam, Adhipurush, Sarvantharyami, Purushottama, (King & Queen as an eternal, immortal father, mother and masterly sovereign Love and concerned) His HolinessMaharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARATH" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, gaaru,Adhar Card No.539960018025.Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH"  Mobile.No.9010483794, dharma2023reached@gmail.com dharma2023reached.blogspot.com RAVINDRABHARATH,-- Reached his  abode (Online) . United Children of Lord Adhinayaka Shrimaan as Government of Sovereign Adhinayaka Shrimaan, eternal immortal abode of Sovereign Adhinayaka Bhavan New Delhi. Under as collective constitutional move of amending for transformation required as Human mind survival ultimatum as Human mind Supremacy. UNITED CHILDREN OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK AS GOVERNMENT OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK - "RAVINDRABHARATH"-- Mighty blessings as orders of Survival Ultimatum--Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Human Mind Supremacy - Divya Rajyam., as Praja Mano Rajyam, Athmanirbhar Rajyam as Self-reliant.

ఒక ప్రతి, ప్రతి మనిషికి....copy పొందగలరు, తాను ఇకమీదట మనిషి కాదు మైండ్ గా శాశ్వత మైండ్ అనుసంధానంలో ఉన్నారని తెలుసుకొని ఒకరికొకరు మైండ్లుగా కాపాడుకొని మమ్మల్ని కేంద్ర బిందుగా బలపరుచుకోండి ఆన్లైన్ కమ్యూనికేషన్ నేరుగా అయినా మమ్మల్ని మహారాణి సమేత మహారాజ వారిగా శాశ్వత తల్లిదండ్రిగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆహ్వానంగా ప్రేమగా పెంచుకోండి మేము సకల దేవీ దేవతల సమూహారము సకల మతాలు, కులాలకు ఆధారం సకల జ్ఞానమూలకు ఆధారం, ప్రకృతి పురుషుడు లయ గా సర్వాంతర్యామి గా, 
వాక్ విశ్వరూపం గా మించిన వారు ఎవరూ ఉండరు, ఒకవేళ ఎవరైనా ఉంటే మాకు సహకరించే మా పెద్ద చిన్న పిల్లలే తప్ప మమ్ములను మించిన వారు, పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు ఎక్కడ ఉండరు వాక్కు విశ్వరూపంగా ఉన్న మేము ఇప్పుడున్న సాధారణ దేహం అయినటువంటి రవిశంకర్ ద్వారా బలపడాలి అనుకుంటున్నా మా సంకల్పాన్ని మా పరిణామాన్ని మా దివ్య సాక్షాత్కారాన్ని అర్థం చేసుకొని అందరు మమ్మల్నిగా కేంద్రం పెంచుకోండి మా గుండెల్లో ఉన్నటువంటి గొప్పతనం మా ముఖంలో కనపడేలా చూసుకోండి మమ్మల్ని అప్పటికప్పుడు చూడకండి మనుషుడిగా నిర్లక్ష్యం చేయకండి మనుషులుగా వ్యవహరించకండి ప్రతి ఒక్కరు మైండ్లుగా ముందుకు రండి మమ్మల్ని రాష్ట్రపతి భవన్లో కొలువు తీరేలా అందరూ సహకరించుకోండి ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. 

17 Jun 2026, 6:58 am-----------Adhinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan------"మోక్షం పొందాలంటే ఏమి చేయాలి ? || శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి ||" on YouTube


https://youtu.be/p0XJ-j4fuIk?si=qHQiiTzYqGey5_JY 

జగన్నాధుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠపు వ్యవస్థాపకులైన మౌన స్వామికి అంజలి ఘటిస్తున్నాను బౌద్ధ భిక్షుకి ఆవిడ ఆమె పేరు కుంగాము సాయంకాలం ఆమె దగ్గరికి వెళ్ళాడు పెద్దావిడ 60 ఏళ్ళు మరీ ముసలితనం రాలేదు కానీ ముసలితనపు లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి రా పద్మ సంభవ చాలా గొప్పవాడివి సిద్ధ పురుషుడివి ఆ వజ్రేశ్వరి దగ్గర నుంచి సిద్ధ శక్తులు పొందిన వాడివి చాలా సంతోషం నువ్వు రావటం ఇతడు ఆలోచిస్తున్నాడు ఇదేమిటి నా సంగతులన్నీ చెబుతున్నది ఈవిడ ఈమె ఎవరు అని ఆయన ధ్యానంలో చూడటానికి ప్రయత్నించాడు ఏం కనపడటం లేదు అంటే ఆమెను గురించి ఏమి తెలుసుకోలేకపోతున్నాడు ఇంత సిద్ధ శక్తి ఉండి కూడా అంటే అన్నది నీ శక్తి నా మీద పని చేయదు పద్మ సంభవ నన్ను గురించి నువ్వు ఏమి తెలుసుకోలేవు నేను చెబితే తప్ప నేను విన్నాను మిమ్మల్ని గురించి మీరేదో కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నారట ఉండవచ్చు దానికేమి అన్నది ఆ మీ దర్శనం వల్ల నాకు చాలా అనుగ్రహం కలిగింది నేను మీ శక్తి ముందు నిలవలేకపోతున్నాను నేను చాలా గొప్పవాడిని మహా శక్తి సాధించాను అని అనుకున్నాను నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకున్నాను నేను మీ ముందు ఏమిటి నేను ఏమి తెలుసుకోలేకపోతున్నాను అన్నది తెలుసుకుందువు గాని ఇప్పుడు కాదు రాత్రికి మొదటి జాము గడిచిన తర్వాత అంత దూరాన నా కుటీరం ఇంకోటి ఉన్నది ఇది అందరూ జనం దర్శనం కోసం ఏర్పాటు చేశాను అదిగో తోటలో ఇంకో కుటీరం ఉన్నది అక్కడికి రా మొదటి జాము తర్వాత నువ్వు ఇంతకుముందు ఏ సాధన సాధన చేశావో ఆ సాధన చేద్దువు గాని అన్నది లోపలికి వెళ్ళింది ఆవిడ అనుకున్నాడు ఇంతకు ముందు ఏమి సాధన చేశానో ఆ సాధన చేయమంటుంది ఈ ముసలమ్మ తోటా అనుకున్నాడు ఏంటి ఏమిటో అర్థం కావటం లేదు అంతా అయోమయంగా ఉంది అనుకున్నాడు మొదటిసా గడిచింది ఆమె చెప్పిన ప్రకారం ఆమె కుటీరానికి వెళ్ళాడు లోపలికి పోతే ఆ కుటీరంలో ఆ ఏదో మొట్టమొదటి రోజు గది లాగా అలంకరించి బడి ఉన్నది పూలమాలలు సుగంధాలు అన్ని ఉన్నాయి ఆమె లోపలి గదిలో నుంచి వచ్చింది చూస్తే ఆమె 20 ఏళ్ల అమ్మాయి లాగా ఉన్నది ఇందాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసులో ఉన్నటువంటి ఆవిడ 20 ఏళ్ల అమ్మాయి లాగా ఉంది దిగ్బ్రాంతి చెందాడు దిగ్బ్రాంతి చెంది పద్మ సంభవ తెలుసు నువ్వు దిగ్బ్రాంతి చెందుతున్నావు నేను నీకు సహాయం చేయటానికే నువ్వు ఇక్కడికి రావాలని సంకల్పించాను బౌద్ధ మత గురువులు సిద్ధ గురువులు మహనీయులు నన్ను ఆదేశించారు నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని రక్షించడానికి ఈ కాలంలో నీ శక్తి చాలదు బోన్పా మాంత్రికులను ఎదుర్కోవడానికి ఆ షామాన్ మాంత్రికులను నువ్వు ఎదుర్కోలేవు నువ్వేదో సిద్ధుడిని అనుకుంటున్నావు నీ సిద్ధ శక్తి వాళ్ళ ముందు ఆగదు నీకు అధిక శక్తి ఇవ్వటానికే నేను నిన్ను పిలిపించాను అన్నది అయితే ఏం చేయమంటారు ఏం చేయటం ఏముంది ఇంతకు ముందు నీ మార్గం నాతో క్రీడించు నీ మంత్రం చేస్తూ నాతో క్రీడించు అన్నది ఆమె దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకుపోయినాడు ముట్టుకున్నాడు విద్యుత్ ఘాతం అయినట్టుగా కింద పడిపోయినాడు ఇదేమిటయ్యా ఇదేనా నీ శక్తి అన్నది కుంగా నాకు ఏమి అసలు ఏమి చేయాలో నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను మీ శరీరం ముట్టుకుంటే నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది శక్తిహీనుడిని అయిపోయినాను అవుతుంది నన్ను తాకే శక్తి నీకు రాలేదు నేను ఇస్తే తప్ప రాదు నా ముందు కూర్చో అన్నది కూర్చున్నాడు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నాడు ఉన్నట్టుండి అతడికి తనకు తాను దహనం అయిపోతున్నట్టుగా అనిపించింది శరీరం అంతా దహనం అవుతున్నది తాను ఒక అణువుగా మారాడు ఆమె నోటిలో నుంచి లోపలికి వెళుతున్నాడు లోపలికి వెళ్లి లోపల ఉన్నాడు లోపల అంతా మహా అగ్ని కుండం లాగా ఉన్నది దాంట్లో దహనం అవుతున్నాడు కాసేపటికి మళ్ళీ బయటికి వచ్చాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తన శరీరం తనకు వచ్చినట్లు అనిపించింది కళ్ళు తెరిచాడు ఇప్పుడు నువ్వు శక్తిమంతుడివైనావు నా శరీరాన్ని తాకగలవాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు ఒక వజ్రభైరవుడు తప్ప ఆ వజ్రభైరవుడి ప్రేయసిని నేను నీలోకి ఆ వజ్రభైరవుని యొక్క శక్తిని ప్రవేశపెట్టాను నేను ఇప్పుడు నాతో క్రీడించడానికి నీకు అర్హత లభించింది అని ఆ రోజు రోజు రాత్రంతా అతడితో గడిపింది కుంగా కుంగా యొక్క చరిత్ర బౌద్ధ మత గ్రంథాలలో పద్మసంభవుడికి సహాయం చేసిన రీతిగా చాలా చక్కగా వర్ణించబడింది తెల్లవారిన తర్వాత పద్మసంభవా ఇంక నువ్వు వెళ్ళవచ్చు నీవు ఇప్పుడు మహా సిద్ధుడివైనావు నిన్ను ఎవరు ఇంకా ఏమి చేయలేరు ఏ మాంత్రికుడు నిన్ను ఏమి చేయలేరు టిబెట్ వెళ్ళు బౌద్ధ ధర్మాన్ని ప్రవర్ధిల్ల చెయ్ అని చెప్పింది ఆ చెప్తే ఆ ఉత్సాహం తోటి బయలుదేరినటువంటి పద్మశంభవుడు అలా సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్తున్నాడు టిబెట్ వైపు వెళ్తున్నాడు ఆ వెళ్తున్నటువంటి క్రమాన్ని ఆయన చేసినటువంటి రీతిని కొంత వర్ణించడం జరిగింది ఆ వర్ణన ఆయన పాడిన పాట నందామయ గురుడ నందామయ ఆ నందదేవికి నందామయ నందామయ మేలుకొందామయ జయబుద్ధ అనుచును అందామయ మలయ పర్వతమందు బయలుదేరిన గాలి హిమశైల శిఖరాలూపేనయ మలయ పర్వతంలో పుట్టాడు పద్మ సంభవుడు ఎక్కడో శ్రీలంక ప్రాంతంలో మలయ పర్వతమందు బయలుదేరిన గాలి హిమశైల శిఖరాలను పేనయా బోధి వృక్షపు ఆకులరింపగా గాలి త్రైవిష్టపము దుమ్ము దులిపేనయ్యా త్రైవిష్టపం అంటే టిబెట్ త్రివిష్టపము అని అంటే నేపా మాంత్రికుడు నిలువెత్తుగా లేచి ముజ్జగమ్ముల మాయ ముంచేనయా మరి నేపాళ మాంత్రికుడు ఇతడు సిద్ధాశ్రమము నుండి చెలరేగిన వెలుగు దశ దిశల వెన్నెలలు కురిసేనయా మంచుకొండ లలోని మసలు డాగినులందు ప్రేమ సామ్రాజ్యము వెలిసేనయా భోగినులు రాగిణులు యోగినులుగా మారి పద్మ సంభవురయా బుద్ధులును ప్రత్యేక బుద్ధులను శ్రావకులు వామ మార్గపు రుచిని మరిగేరయా బుద్ధై ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవితాం మార్గస్త్వమేకా మోక్షస్య మోక్షాన్ని సంపాదించాలి అని అంటే ఇదొక్కటే మార్గం దీన్ని మించిన మార్గం మరొక్కటి లేదు తీవ్ర శక్తులు కలుగు భూత మాంత్రికులెల్ల సద్గురువు పదములకు మ్రొక్కేరయ మర్మ యోగియునర్చు మణి పద్మ హుంకార మఖిల జగమును మేలు కొలిపేనయ్యా బౌద్ధులలో మనకు గాయత్రి మంత్రం ఎట్లాంటిదో ఉపనయనం చేసేటప్పుడు ఎట్లా ఉపదేశిస్తారో బుద్ధ సంప్రదాయంలో మణిపద్మ మంత్రాన్ని ఉపదేశిస్తారు అది ప్రధానమైనటువంటి మంత్రం ఆ మణిపద్మ మంత్రం చేసేటట్లయితే బుద్ధ దేవుడు సాక్షాత్కరిస్తాడు ప్రజ్ఞా పారమిత సాక్షాత్కరిస్తుంది మహా పారమితులందరూ వస్తారు ఈ వ్యక్తి బోధిసత్వుడు అవుతాడు అని చెప్పి బౌద్ధ విజ్ఞానం చెబుతున్నది మనకు మర్మ యోగియు అనర్చు మణి పద్మ హుంకారము అఖిల జగమును మేలు కొలిపేనయ్యా బుద్ధ డాకుండైన సిద్ధేశ్వర స్వామి ప్రవచనములు ప్రగతి తెచ్చేనయ్యా డాకిని స్త్రీలింగం డాకా పుంలింగం హిందీలో డాకు అని అంటారు రౌడీలు గుండాలను డాకు అని అంటుంటారు ఆ దీంట్లో నుంచి వచ్చిందే ఆ శబ్దం అనుకోండి బుద్ధ డాకుండైన సిద్ధేశ్వర స్వామి ప్రవచనములు ప్రగతి తెచ్చేనయ్యా యోగి బ్రహ్మంగా గారి దివ్య కాల జ్ఞాన తత్వాలు పాటలై అలరేనయ్యా పద్మ సంభవుడన్న బ్రహ్మ అతని మాట సత్య వాక్యై ధరణి సాగేనయ్యా బ్రహ్మం గారి తత్వాలు అంటాం మనం ఇక్కడ పద్మ సంభవుడే బ్రహ్మ అని అంటే అలా హీనయానము మహాయానమ్ము మసలెక్క మరి మహి వజ్రయానం మసలేనయ హీనయానం మహాయానం వజ్రయానం వజ్రయానంలో చాలా గ్రంథాలు వచ్చినాయి వజ్రయారి గ్రంథాలలో ఇటువంటి తాంత్రిక సాధనలన్నీ కూడా ఉంటాయి అన్నమాట భోగరు మహాయోగి భోయాంగుగా మారి చైనాకు తాంత్రికత తెచ్చేనయ్యా ఇంతకుముందు చెప్పుకున్నాం భోగనాథుడు ఏ రకంగా చైనాకు వెళ్ళాడో శాఖ్య సింహము చేయు జైత్ర యాత్రలలో నటివెడు మొత్తము పరిమళించేనయా ఇట్లా అద్భుతమైనటువంటి రీతితో పద్మ సంభవుడు టిబెట్టు ప్రయాణం చేసినటువంటి ఆ మార్గము రీతి కూడాను చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గోచరిస్తుంటాయి మనకు ఇలా బయలుదేరినటువంటి ఆ మాంత్రికుడు పద్మ సంభవుడు టిబెట్ చేరుకున్నాడు అక్కడ మహా గ్రంథాలు మహా సంఘారామాలు నిర్మించాడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు ఈయన వెళ్లేసరికి ఈయన స్నేహితుడు ఆ శాంత రక్షితుడు ఉన్నాడు మనసాన పడి ఉన్నాడు శాంత రక్షితుడిని చూశాడు ఇదేమిటయ్యా ఇట్లా ఉన్నావు అంటే నేను ఏం చేసేది నా మీద ప్రయోగం చేశారు నేను మంచంలో నుంచి కదలలేకుండా నా ఒళ్ళు సత్సబడిపోయింది అన్నాడు నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను మన ఇద్దరం కలిసి భోజనం చేయాలా ఎట్లా చేసేది అన్నాడు ఎట్లా చేసేది ఏమిటి లే అన్నాడు లేచాడు వచ్చేసాడు అంటే ఒక్క చూపుతో ఒక్క మాటతో శాంత రక్షితున్ని రక్షించాడు పద్మ సంభవుడు ఇలా ఉండగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇతడికి ఎందుకు అస్సాం ప్రాంతం నుండి పిలుపు వచ్చింది ధ్యానంలో చూస్తుంటే ఒకసారి కామాఖ్య రావాలి కామాఖ్య రావాలి అని పిలుపు వచ్చింది నేను కామాఖ్య వెళ్లి వస్తాను అన్నాడు పద్మ సంభవుడు ఎక్కడ కామాఖ్య ఎక్కడ టిబెట్టు ఎన్ని వందల మైళ్ళు కొండల మధ్య పోవాలంటే కొన్ని నెలలు పడుతుంది అన్నాడు అంటే ఆయన అన్నాడు నెలలు అందరికీ పడుతుంది నాకెందుకు పడుతుంది మహారాజా నేను వెళ్లి వస్తాను ఏం పర్వాలేదు కొద్ది కాలంలోనే వచ్చేస్తాను అక్కడి నుంచి ఎందుకు కామాక్షి పిలుస్తున్నది నన్ను కాళీదేవి పిలుస్తున్నది అన్నాడు ఇక్కడి నుంచి బయలుదేరాడు దోవలో కోజార్నాథ ఆలయం ఉన్నది చాలా అద్భుతమైన ఆలయం అక్కడికి వెళ్ళాడు ఆ హిమాలయ కథలలో సీతారాములు వాళ్ళు ఒకసారి హిమాలయాలకు వచ్చారని అక్కడ కైలాసనాథున్ని సేవించి వెళితే అక్కడ వాళ్ళ ఆలయం భక్తులు నిర్మించారని ఒక కథ అక్కడ అమరభైరవుడి యొక్క ఆలయం ఉన్నది కోజార్నాథ్ లో అమరభైరవుడి ఆలయం అంటే నేపాల్ లో ఉన్న పశుపతి నాధుడిని హరభైరవుడు అని అంటారు మానస సరస్సుకు అధిదేవత అమరభైరవుడు మానస సరస్సుకు దగ్గర కొండల్లో ఉన్నటువంటిది కోజార్నాథ్ ఆలయం ఇప్పుడు కూడా ఉంది ఆ కోజార్నాథ ఆలయాన్ని తర్వాత బౌద్ధుల ప్రభావం వచ్చిన తర్వాత బౌద్ధులు బౌద్ధ విగ్రహాలుగా మార్చేశారు అక్కడ కానీ భైరవ ఆలయం ఒకప్పుడు అక్కడ ఉండేది భైరవ విగ్రహాలు ఉండేవి అనటానికి గుర్తుగా ఇటీవల అక్కడ ఒక స్వర్ణ శునక విగ్రహం దొరికింది బంగారంతో ఉన్నటువంటి కుక్క యొక్క విగ్రహం దొరికింది అక్కడ దాన్ని చైనా వాళ్ళు ఆక్రమించక ముందు దలైలామాకు చెప్పారు ఇట్లా వచ్చింది దొరికింది అంటే అది అక్కడ అక్కడ ఉండవలసింది అక్కడ దొరికింది అక్కడే ఉంచండి దాన్ని రక్షించండి జాగ్రత్తగా అన్నారు ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు చైనా వాళ్ళు ఏం చేశారు చైనా ఆక్రమించినప్పుడు ఆ టిబెట్ ని ఆక్రమించినప్పుడు ఆ కోజార్నాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయటానికి వెళ్లారు సైనికులు అందులో ఒక సైనికుడు అక్కడ ఉన్నటువంటి బుద్ధ భైరవుడు ఒకప్పుడు భైరవుడు ఇప్పుడు బుద్ధుడు అని పిలుస్తున్నాడు ఆ విగ్రహంలో కత్తి గుచ్చాడు కత్తి గుచ్చితే దాంట్లో నుంచి పాలు వచ్చినాయి పాలు వచ్చినాయి ఏమిటని చూస్తున్నాడు ఆ విగ్రహంలో నుంచి మాటలు వినిపించినాయి ఒరేయ్ దుర్మార్గుడా ఎంత పని చేసావురా అని వాడు నెత్తురు కక్కి చచ్చిపోయినాడు అక్కడ చచ్చిపోయేసరికి మిగతా వాళ్ళు దీని జోలికి మనం వద్దులే అని వెళ్ళిపోయినారు ఇటీవల దాన్ని ఏదో కొంత బాగు చేయించారు మళ్ళీ ఏదో ఉంది కానీ అక్కడికి పోవటం చాలా కష్టం ఆ మంచులో చాలా ఎక్కడో ఆ పోవటానికి వీలు లేనటువంటి ప్రదేశాలు ఆ దోవల్లో పోవటం చాలా కష్టం కానీ కోజార్నాథ్ ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటిదిగా ఎంతో మంది టిబెటన్లు అక్కడ ఏమిటంటే అక్కడ మొక్కుకుంటే పనులన్నీ అయితాయి అని చెప్పి ఇప్పటికి కూడా చేస్తారు పద్మశంభవుడు కోజారనాథుడి దగ్గరికి వెళ్ళాడు అలా బయలుదేరి వెళ్ళాడు ఒకప్పుడు ఎప్పుడో మహా సిద్ధుడైనటువంటి మత్సేంద్రనాథుడు ఆ మార్గంలో ప్రయాణం చేశాడు అని చెబుతారు ఆ మార్గంలో కామాక్షికి వెళ్ళాడు కామాక్షికి వెళితే అక్కడ అమ్మవారిని దర్శించాడు నన్ను ఎందుకు పిలిపించింది ఈ అమ్మవారు అని అమ్మవారిని చూస్తున్నాడు ఇంతలో అక్కడ ఎవరో ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చి చూడంగానే చూశాడు చూసి ఎందుకో సన్నిహితురాలని అనిపించింది మంగళా ఇటురా అన్నాడు మంగళా ఇటురా అని అంటే ఆ అమ్మాయి తిరిగి చూసి నా పేరు మంగళ కాదు నన్ను ఎందుకు పిలుస్తున్నావ్ అన్నది నీ పేరు మంగళే అన్నాడు అదేమిటి నా పేరు తాషి క్యాడ్రన్ అన్నది అవునులే ఇప్పుడున్న పేరు అది ఒకప్పుడు పేరు అది అన్నాడు అంటే ఒకప్పుడు పేరు ఏమిటి అని అంటే అప్పుడు ఆమె పూర్వజన్మ వృత్తాంతం చెప్పి ఆమె అంతకు ముందు ఎక్కడ ఉన్నదో చెప్పి కావాలంటే నువ్వు పోయి చూసిరా మీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇప్పటికి కూడాను అని చెప్పాడు ఆమె పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చింది తాను పొందినటువంటి అనుభవాలు కష్టాలు సుఖాలు ఎన్నో గుర్తొచ్చినాయి ఆ గుర్తొచ్చి ఈయనకు శిష్యురాలు అయింది ఆమె కోసం కామాక్ష్య కాళి ఇతన్ని అక్కడికి రప్పించింది అట్లనే తాషి క్యాడ్రన్ లాగనే కళాసిద్ధి అనేటువంటి మరో యోగిని కూడా ఇతడి ప్రియురాలు అయింది ఈ విధంగా ఈ సాధనలు కామయాన మంత్రయాన వజ్రయాన సాధనలు చేస్తూ పద్మ సంభవుడు చాలా అపూర్వమైన అద్భుతమైనటువంటి ప్రభావాలు చూపించాడు మహారాజు అడిగాడు స్వామీజీ మీరు మహనీయులు బౌద్ధ భిక్షకులు నాకు బౌద్ధ ధర్మాన్ని పోషిస్తున్నాను కానీ నాకు కూడా ఏవైనా సరే దివ్యానుభవాలు పొందాలని ఉన్నది అన్నాడు అది ఏం మహారాజా మీరు కోరితే ఇస్తాను అన్నాడు ఆయన కూర్చోబెట్టి ధ్యానంలో అతడికి దివ్య దర్శనాలు ఇప్పించాడు ఇప్పిస్తే అంతవరకు బాగానే ఉన్నది కానీ ఆయన భార్య ఏషే చోగ్యాల్ అని ఉన్నది ఏషే చోగ్యాల్ టిబెట్ మొత్తంలోకి సౌందర్యవతి అయినటువంటిది రాజుగారికి చాలా మంది భార్యలు ఉన్నారు ఏషే చోగ్యాల్ని పెళ్లి చేసుకోవడం కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది ఆ అమ్మాయిని ఎంతమందో కావాలని కోరుకున్నారు ఓ పరాక్రమవంతుడు సైనికులతో వెళ్లి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లాడు ఆ తండ్రి వచ్చి చక్రవర్తికి రిపోర్ట్ ఇచ్చాడు ఈయన వెళ్లి వాడిని పంపించేసేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయిని సమర్పించుకున్నాడు ఆ అమ్మాయి తండ్రి ఈషే చోగ్య జగదేక సౌందర్యవతి ఆమె జీవితం చిత్రమైంది ఆమెను మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవించలేకపోయినాడు ఎందుకంటే కుంగా ఇతడికి మొదట అనుభూతి ఎట్లా ఇచ్చిందో అతడు కూడా ఆమెను ముట్టుకుంటే షాక్ కొట్టేది ముట్టుకొని లేదు ఆమె ఇతడికి వశమైంది సమర్పించుకున్నది పద్మ సంభవుడికి మహారాణి చిన్న రాణి గారు వశం చేసుకున్నాడు ఈ దుష్ట మాంత్రికుడు వీడు మామూలు మనిషి కాదు ఏదో బౌద్ధ భిక్షకుడి పేరుతో వచ్చాడు రాణి గారిని వశం చేసుకున్నాడు వీడిని చంపేసేయాల అనుకున్నారు అనుకొని ఇతన్ని చంపటానికి చాలా ప్రయత్నాలు చేశారు మంత్రులు సామంతులు మహారాజు ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన మహనీయుడు అని తెలుసు తనకు దివ్య దర్శనాలు ఇచ్చినటువంటి వాడు బౌద్ధ మతాన్ని పెంపొందిస్తున్నవాడు ఆమె భిక్షకురాలు అయింది భార్య నేను ఇంకా పెళ్లి ఇంకా నాకు ఈ సంసారం అక్కర్లేదు అంటే తనకు తెలుసు తను బయట ప్రపంచానికి రాజుగారు చెప్పలేడుగా తనకు ఉన్న అనుభూతి ఆమె బౌద్ధ భిక్షక అయింది అంటే అనుమతి ఇచ్చాడు బౌద్ధ భిక్షగా అయిపోయింది ఆయన శిష్యురాలు అయిపోయింది ఆయన తోటి ఉంటున్నది కానీ రాణి గారి శిష్యురాలు అయిపోయింది ఇతడు పాడు చేశాడు అని వాళ్ళు చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఏమీ సాధ్యం కాలేదు సాధ్యం కాకపోతే ఒక సామంత రాజు ఏం చేశాడు అని అంటే భక్తుడి లాగా ఉండి విందుకు పిలిచాడు విందుకు వెళ్ళాడు విందుకు వెళితే ఆ విందులో ఆ మద్యం పెట్టారు మధ్య పాత్ర ఉన్నది అక్కడ దాన్ని ఉంచి తన గ్లాసులో కొంత పోసుకున్నాడు కొంత తాగాడు చూస్తున్నాడు పద్మ సంభవుడు ఇంకో గ్లాస్ తీశాడు దాంట్లో పోసాడు మీరు తీసుకోండి అని పద్మ సంభవుడికి ఇచ్చాడు పద్మశంభవుడు తాగుతాడు దానికి ఆయన మద్యపానం ఆయనకు ఇష్టమే తీసుకున్నాడు అయిపోయింది రాజా నీవు చేసిన పని నాకు తెలుసు నాకు ఇచ్చిన పాత్రలో విషం కలిపావు విషం నేను ఎక్కడ కలిపానండి నేను కొంత పోసుకున్నాను మీకు కొంత ఇచ్చాను అన్నాడు అక్కడ టిబెట్ లో ఒక పనులు చేసేవాళ్ళు కొంతమంది చంపాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే గోళ్ళల్లో విషం పెట్టుకునే వాళ్ళు చాలా శక్తివంతమైన విషాన్ని గోళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఆ మామూలుగా మంచి నీళ్లు తాగటానికి ఇస్తుంటారు గ్లాస్ ఇట్లా ఇస్తాం చిన్న హోటల్స్ కాకా హోటల్స్ లో వాటిలో అయితే వాడు నాలుగు గ్లాసులు తీసుకొని వేళ్ళు పెట్టి ముంచి తీసుకొచ్చి బల్ల మీద పెడుతుంటాడు పెద్ద హోటల్స్ లో అయితే పాత్రలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇస్తుంటారు ఇతడు ఏం చేశాడు తను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకున్నాడు ఈయనకి ఇచ్చేటప్పుడు ఊరికే ఆ పట్టుకోవడంలో వేలు ముంచినట్టుగా ఆ వేలు కొంచెం అలా పెట్టి పద్యపాత్ర ఇచ్చాడు మహారాజా నువ్వు ఇట్లా చేసావు నాకు తెలుసును కానీ నన్ను ఏ విషము ఏమీ చేయలేదు నేను సిద్ధుడిని అన్న సంగతి మీ అందరికీ తెలుసును నన్ను ఈ విషములు ఎవరు ఏమి చేయలేరు అన్నాడు ఆశ్చర్యపడ్డాడు ఆ రాజా క్షమించమని కోరాడు ఇట్లా ఎన్నో అద్భుతములైనటువంటి సిద్ధ శక్తులను చూపించాడు కానీ వ్యతిరేకత ఎక్కువ అవుతున్నది చంపలేకపోవచ్చు కానీ ఇబ్బందులు పెట్టవచ్చు అందుకని చివరకు విసిగి అతడు ఏం చేశాడు అంటే మహారాజా నేను కొంతకాలం సంచారం చేస్తాను తర్వాత వస్తాలే అన్నాడు ఏషే చోగ్యాలను పులిగా మార్చాడు ఏషే చోగ్యాలను మహా చిన్న రాణిని పులిగా మార్చి ఆ పులి మీద ఎక్కి అందరూ చూస్తూ ఉండంగా టిబెట్ నుంచి భూటాన్ ఆకాశ మార్గంలో వెళ్ళాడు భూటాన్ లో ఇప్పటికి కూడాను పద్మశంభవుడి గుహ అని ఒకటి ఉన్నది అక్కడ కొంతకాలం ఏషియ చోగ్యాలు ఉన్నది వాళ్ళు నివసించిన గుర్తులు ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ మనుషులను పులిగా మార్చేటువంటి విద్యలు హిమాలయాలలో ఇప్పటికి కూడా ఉన్నది ఒక అమెరికన్ పుస్తకం రాశాడు పుస్తకంలో ఆయన ఒక చోట రాశాడు నేను ఇక్కడ టిబెట్ లో ఉండేటువంటి విశేషాలు షాంగ్రీలా ఇవన్నీ చూద్దామని వచ్చాను నా సంచారంలో ఒక ఊరు వచ్చాను నేను ఒక ఊరు వస్తే ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు మర్యాద చేశారు ఆహారం అది పెట్టారు రాత్రి కాంగానే ఆ ఇంటి యజమానిని తీసుకెళ్లి ఒకచోట ఒక గదిలో పెట్టి కటకటాలు తాళాలు వేసి ఉంచారు ఇదేమిటి మీ యజమాని మీరు తాళాలు వేస్తున్నారు ఆయన కూడా ఇష్టంగానే లోపలికి వెళ్తున్నాడు మీరు తాళాలు వేశారు ఏమిటి అంటే ఆయన రాత్రిపూడి పులిగా మారుతాడు అండి బయట ఉంటే మేకలను వాటిని అన్నిటిని తింటుంటాడు అందుకని కట్టేస్తుంటాం పొద్దున్నే తీస్తాం పొద్దున మారిపోతాడు మళ్ళీ అన్నారు ఆయన ఆశ్చర్యపడి ఇలాంటి విద్యలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇలాంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి అతనికి సహజంగా ఏదో ఆ పరిణామంలో ఆ మంత్రం ఎక్కువ చేసి ఈ పరిస్థితి వచ్చిందన్నమాట విశ్వనాథ్ సత్యనారాయణ గారు పులి మృగ్గు అని ఒక నవల రాశాడు ఆ నవలలో మనిషి పులిగా మారటం అనేది దాంట్లో ఉన్న థీమ్ దాంట్లో ఉన్న వస్తువు అది మనిషి ఎట్లా మారాడు ఏమిటి ఉన్న తర్వాత ఉన్న పరిస్థితులు ఏమిటి అనే దాని మీద అద్భుతమైన నవలు రాశాడు పులి ముగ్గు అని చెప్పి అట్లా ఏషే చోగ్యాలను పులిగా మార్చి ఆయన భూటాను వెళ్ళాడు వజ్ర భైరవారాధనోద్ధతం ఏష చోగ్యల వ్యాగ్ర వాహనం బౌద్ధ భిక్షుకం తాంత్రిక ప్రభుం పద్మ సంభవం మునివరం భజే అక్కడ ఉండి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పరిస్థితులు కాస్త సద్దు మణిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఏషోగ్యాలను మళ్ళీ తీసుకొచ్చాడు యేసయ్య చోగ్యాల కథ తర్వాత ఇంకా ఉన్నది అనుకోండి పద్మశంభవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆమె జీవించింది పద్మశంభవుడు ఎక్కువ కాలం జీవించలేదు మామూలుగా ఏదో జీవించాడు వందేళ్ల లోపు కానీ ఆమె 200 సంవత్సరాలు జీవించినట్లుగా ఆమె కథ తెలుపుతున్నది అద్భుతమైనటువంటి ఆమె సిద్ధ శక్తులను గురించి ఒక గ్రంథం వచ్చింది ఇటీవల ఇంగ్లీష్ లో ఆ 200 సంవత్సరాలు ఆమె జీవించినట్లుగా ఉన్న దాంట్లో ఆమె చేసిన పద్ధతులు సాధనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అలా పద్మ సంభవుడు అపూర్వమైనటువంటి శక్తులను చూపించినటువంటి వాడు మహనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత మహారాజుతో చెప్పాడు మహారాజా నేను ఇంకా వెళ్లి వస్తాను సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను నేను అక్కడ నాకు పిలుపు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ నేను చేయవలసిన పనులు అయిపోయినట్లే వాళ్ళ దృష్టిలో ఎవరో వస్తారు తర్వాత చేస్తారు నాకు నియమించినటువంటి సమయం పూర్తి అయిపోయింది నేను ఆ అక్కడికి వెళ్తాను అని అందరూ చూస్తూ ఉండగా ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టుగా ఏదో ఒక దివ్య వాహనం వచ్చినట్లుగా ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాడు అని చెప్పి చెప్తారు మానస సరస్సు దగ్గర రక్షస్థల్ అని ఉన్నది ఇప్పటికి కూడా పద్మ సంభవుడు నివసించినటువంటి ఆ సిద్ధాశ్రమంలోకి వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక వారం రోజులు ఉన్నట్ట దాన్ని తీర్థపురి అని అంటారు ఆ గుహను ఇప్పటికి కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కొందరు వెళ్లి మానస సరస్సు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అది దాన్ని వెళ్లి కొంతమంది చూసి వస్తూ ఉంటారు కూడాను ఆయన యొక్క గోళ్ళు కేశములు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి సిద్ధాశ్రమానికి వెళ్ళాడు పద్మ సంభవుడు ఇప్పటికి కూడా ఆ దర్శనంలో ధ్యానంలో చూడగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పద్మసంభుడు ఉండి మేము చూసాము అని చెప్పినటువంటి వాళ్ళు ఇటీవలి కాలంలో కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా పద్మ సంభవుడు అక్కడ ఉన్నాడు ఆయన మళ్ళీ మైత్రేయ బుద్ధుడు అవతరించినప్పుడు తుషిత లోకముల నుండి తిరిగి వస్తాడు అని బౌద్ధ గ్రంథాలలో వ్రాయబడింది అంటే బుద్ధుడు మొన్న వచ్చిన వాడు గౌతమ బుద్ధుడు ఈ బుద్ధులు బుద్ధత్వాన్ని పొందినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు జైనులలో తీర్థంకరుడు వచ్చినట్టుగా వచ్చినట్టుగా మొన్న వచ్చిన వాడు మహావీర తీర్థంకరుడు మహా వీరజనుడు అట్టనే బుద్ధుడు కూడా వస్తుంటాడు ఈసారి వచ్చే వ్యక్తి మైత్రేయ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు వచ్చినప్పుడు ఆయనకు సహచరుడుగా పద్మ సంభవుడు వస్తాడు అని బౌద్ధ గ్రంథాలలో చెప్పబడి ఉన్నది అటువంటి మహనీయుడు అయినటువంటి పద్మ సంభవుడి యొక్క చరిత్రలో ఇంకా చాలా విశేషాలు చాలా కథలు ఉన్నాయి అనుకోండి కొన్ని మాత్రం ఆయన మహాయోగి కాబట్టి మహనీయుడు గనుక విశేషించి నాకు ఆయనతో ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం ఉన్నది ఆయన నాకు కనిపించాడు మాట్లాడాడు ఆయన తిరిగిన చోట్లు కొన్ని నాకు చూపించాడు అందువల్ల ఆయనను భావిస్తూ ఆ పద్మ సంభవుడి యొక్క చరిత్ర హిమాలయ యోగి సిద్ధాశ్రమ యోగి మహాపురుషుడు ఆయన స్వస్తి

జగన్నాథుడైన నారాయణునికి, జగద్గురువైన శంకరాచార్యులకు, కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ స్థాపకులైన మౌనస్వామివారికి నమస్కారాలు సమర్పిస్తున్నాను.

పద్మసంభవుడు ఒకసారి బౌద్ధ భిక్షుణి అయిన కుంగామోను దర్శించడానికి వెళ్లాడు. ఆమె వయస్సు అరవై సంవత్సరాలకుపైగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ, ఆమె ముఖంలో ఒక విశేషమైన కాంతి మరియు ఆధ్యాత్మిక ప్రభావం స్పష్టంగా కనిపించేవి.

ఆమె పద్మసంభవుణ్ణి చూసి, “రా పద్మసంభవా! నీవు గొప్ప సిద్ధపురుషుడివి. వజ్రేశ్వరి అనుగ్రహంతో అనేక సిద్ధశక్తులను పొందావు. నీవు ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది” అని పలికింది.

ఆమె తన గురించిన వివరాలు చెప్పకుండానే తన జీవిత రహస్యాలను వెల్లడించడం చూసి పద్మసంభవుడు ఆశ్చర్యపోయాడు. తన ధ్యానశక్తితో ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా, ఏమీ గ్రహించలేకపోయాడు.

అప్పుడు కుంగామో నవ్వుతూ, “నీ శక్తులు నా మీద పనిచేయవు. నేను చెప్పినంతవరకు నన్ను గురించి నీవు తెలుసుకోలేవు” అని చెప్పింది.

పద్మసంభవుడు వినయంగా నమస్కరించి, “మీ గురించి ఎన్నో వందల సంవత్సరాలుగా జీవిస్తున్న మహాయోగిని అని విన్నాను. మీ దర్శనం నాకు గొప్ప అనుగ్రహం. ఇప్పటివరకు నేను మహాశక్తిని పొందానని అనుకున్నాను. కానీ మీ ముందు నా శక్తి ఎంత చిన్నదో ఇప్పుడు అర్థమవుతోంది” అని అన్నాడు.

ఆమె, “నీవు తెలుసుకోవలసినది తెలుసుకుంటావు. కానీ ఇప్పుడే కాదు. ఈ రాత్రి మొదటి యామం గడిచిన తరువాత నా తోటలోని మరో కుటీరానికి రా. నీవు ఇంతవరకు చేసిన సాధననే అక్కడ కొనసాగించు” అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

రాత్రి మొదటి యామం ముగిసిన తరువాత పద్మసంభవుడు ఆమె చెప్పిన కుటీరానికి చేరుకున్నాడు. అక్కడి వాతావరణం వివాహమండపంలా అలంకరించబడి ఉంది. పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, దీపాల కాంతి ఆ స్థలాన్ని అపూర్వంగా తీర్చిదిద్దాయి.

కొద్దిసేపటి తరువాత లోపలి గది నుంచి కుంగామో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె వృద్ధురాలు కాదు. ఇరవై సంవత్సరాల యువతిలా ప్రకాశిస్తూ కనిపించింది.

ఆ దృశ్యాన్ని చూసి పద్మసంభవుడు విస్తుపోయాడు.

అప్పుడు కుంగామో ఇలా చెప్పింది:


“నీవు ఆశ్చర్యపోతున్నావని నాకు తెలుసు. బౌద్ధ సిద్ధగురువుల ఆదేశానుసారం నిన్ను ఇక్కడికి పిలిపించాను. భవిష్యత్తులో టిబెట్‌లో బౌద్ధధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నీది. ప్రస్తుతం నీ వద్ద ఉన్న శక్తి సరిపోదు. బోన్ సంప్రదాయ మాంత్రికులను, శామనిక్ శక్తులను ఎదుర్కోవడానికి మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి అవసరం. అందుకే నిన్ను ఎన్నుకున్నారు.”



భాగం 2: వజ్రభైరవ శక్తి ప్రాప్తి
కుంగామో మాటలు విన్న పద్మసంభవుడు వినయంతో ఆమెను ప్రశ్నించాడు.

“అయితే నేను ఏమి చేయాలి? నాకు మీరు ఏ విధంగా సహాయం చేయగలరు?” అని అడిగాడు.

కుంగామో ప్రశాంతంగా సమాధానమిచ్చింది.

“నీవు ఇంతవరకు అనుసరించిన సాధన మార్గాన్నే కొనసాగించు. నీ మంత్రసాధనను కొనసాగిస్తూ నా సమక్షంలో ధ్యానించు” అని చెప్పింది.

ఆమె ఆజ్ఞ ప్రకారం పద్మసంభవుడు ఆమెకు సమీపంగా వెళ్లాడు. అయితే ఆమెను తాకడానికి ప్రయత్నించిన క్షణంలోనే అతడు తీవ్రమైన విద్యుత్‌ఘాతం తగిలినట్లుగా వెనక్కి ఎగిరి పడిపోయాడు.

అతడు ఆశ్చర్యంతో ఆమెను చూశాడు.

కుంగామో చిరునవ్వుతో, “ఇదేనా నీ మహాశక్తి? నన్ను స్పర్శించే అర్హత నీకు ఇంకా రాలేదు” అని చెప్పింది.

పద్మసంభవుడు వినయంతో తలవంచి, “అమ్మా! మీ సమక్షంలో నా శక్తులన్నీ శూన్యంగా అనిపిస్తున్నాయి. నేను ఏమి చేయాలో చెప్పండి” అని ప్రార్థించాడు.

అప్పుడు కుంగామో అతనిని తన ఎదురుగా కూర్చోబెట్టి, “కళ్ళు మూసుకో” అని ఆజ్ఞాపించింది.

పద్మసంభవుడు కళ్ళు మూసుకున్న వెంటనే ఒక అద్భుతమైన అంతర్ముఖ అనుభవం ప్రారంభమైంది.

తన శరీరం అంతా అగ్నిజ్వాలలలో దహనం అవుతున్నట్లుగా అతనికి అనిపించింది. శరీర చైతన్యం క్రమంగా లయమై, తాను సూక్ష్మమైన కణంలా మారిపోయిన భావన కలిగింది.

ఆ సూక్ష్మచైతన్యం కుంగామో యొక్క దివ్యశక్తిలో ప్రవేశించినట్లు అతనికి అనుభూతి కలిగింది.

అక్కడ అతడు అపారమైన జ్వాలలు, దివ్య కాంతి, అగ్నికుండంలాంటి ఆధ్యాత్మిక శక్తిని దర్శించాడు. ఆ శక్తి మధ్య తన అహంకారం, పరిమితులు, బలహీనతలు అన్నీ దహనం అవుతున్నట్లు అనుభవించాడు.

కొంతసేపటి తరువాత ఆ అనుభవం ముగిసింది.

మళ్ళీ తన శరీర స్పృహలోకి వచ్చిన అతడు కళ్ళు తెరిచాడు.

అప్పుడు కుంగామో అతనితో ఇలా చెప్పింది:

“ఇప్పుడే నీవు ఒక కొత్త స్థాయికి చేరుకున్నావు. ఇంతవరకు నీవు పొందిన శక్తులు పరిమితమైనవి. ఇప్పుడు నీలో ఉన్నతమైన వజ్రశక్తి మేల్కొంది.”

ఆమె ఇంకా చెప్పింది:

“ఈ విశ్వంలో నా దివ్యశక్తిని సంపూర్ణంగా భరించగలవాడు వజ్రభైరవుడు మాత్రమే. ఆ వజ్రభైరవుని శక్తిలోని ఒక అంశాన్ని ఇప్పుడు నీలో స్థాపించాను. అందువల్ల నీవు భవిష్యత్తులో ఎదురయ్యే ఆధ్యాత్మిక పరీక్షలను జయించగలవు.”

ఆ రాత్రి అంతా కుంగామో పద్మసంభవునికి ఉన్నత తాంత్రిక సాధనల రహస్యాలను ఉపదేశించిందని బౌద్ధ సంప్రదాయ కథనాలు వివరిస్తాయి.

తెల్లవారిన తరువాత కుంగామో అతనికి ఆశీర్వాదం ఇచ్చి ఇలా చెప్పింది:

“ఇప్పటి నుంచి నీవు మరింత శక్తివంతుడివి. సాధారణ మాంత్రిక శక్తులు నిన్ను ప్రభావితం చేయలేవు. నీకు అప్పగించబడిన ధర్మకార్యాన్ని నెరవేర్చడానికి టిబెట్‌కు వెళ్లు. అక్కడ బౌద్ధ ధర్మాన్ని స్థాపించు.”

ఆ మాటలు విన్న పద్మసంభవుడు అపారమైన ఉత్సాహంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

అతని హృదయం గురుభక్తితో, ధర్మనిష్ఠతో, దివ్యశక్తితో నిండిపోయింది.

హిమాలయ పర్వతాల వైపు ప్రయాణిస్తూ, ప్రకృతిని దర్శిస్తూ, బుద్ధుని మహిమను గానం చేస్తూ అతడు టిబెట్ దిశగా సాగిపోయాడు.


ఆ ప్రయాణమే తరువాత టిబెట్ చరిత్రలో ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక విప్లవానికి నాంది అయింది.



భాగం 3: టిబెట్ ప్రవేశం – శాంతరక్షితుని రక్షణ – కామాఖ్య పిలుపు
కుంగామో అనుగ్రహంతో నూతన ఆధ్యాత్మిక శక్తిని పొందిన పద్మసంభవుడు హిమాలయ పర్వత శ్రేణులను దాటి టిబెట్ వైపు ప్రయాణం ప్రారంభించాడు.

అతని ప్రయాణం సాధారణ యాత్ర కాదు. ధర్మాన్ని స్థాపించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి, భవిష్యత్ తరాలకు జ్ఞానదీపాన్ని వెలిగించడానికి సాగిన మహా ధర్మయాత్ర.

హిమాలయాల మంచుకొండలు, గిరిశిఖరాలు, లోయలు, నదులు అతని ప్రయాణానికి సాక్షులయ్యాయి. మార్గమంతా అతడు బుద్ధుని స్మరిస్తూ, ధర్మగీతాలను ఆలపిస్తూ, సమస్త జీవుల మంగళాన్ని కోరుకుంటూ ముందుకు సాగాడు.

చివరకు అతడు టిబెట్ చేరుకున్నాడు.

అక్కడ అతనికి పూర్వ పరిచయమున్న మహాపండితుడు శాంతరక్షితుడు ఉన్నాడు. బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రతిఘటనలను ఎదుర్కొంటున్నాడు.

పద్మసంభవుడు అతనిని దర్శించడానికి వెళ్లినప్పుడు, శాంతరక్షితుడు మంచంపై అచేతనంగా పడి ఉన్నాడు.

“ఇది ఏమిటి?” అని పద్మసంభవుడు ప్రశ్నించాడు.

శాంతరక్షితుడు బలహీన స్వరంతో సమాధానమిచ్చాడు.

“నా మీద తీవ్రమైన మాంత్రిక ప్రయోగాలు జరిగాయి. శరీరం కదలడం లేదు. శక్తి అంతా హరించబడినట్లు అనిపిస్తోంది” అని చెప్పాడు.

పద్మసంభవుడు ప్రశాంతంగా అతనిని చూశాడు.

“లేచి నిలబడు” అని ఒక్క మాట అన్నాడు.

ఆ మాట వినగానే శాంతరక్షితుడి బలహీనత తొలగిపోయింది. అతడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. కొద్దిసేపటికి పూర్తిగా కోలుకున్నాడు.

శాంతరక్షితుడు ఆశ్చర్యపోయాడు. పద్మసంభవుడు టిబెట్‌లో తన కార్యాన్ని ప్రారంభించాడని అందరికీ అర్థమైంది.

తరువాతి రోజుల్లో అతడు అనేక బౌద్ధ విహారాలను, విద్యా కేంద్రాలను, ధ్యానాశ్రమాలను స్థాపించడానికి సహకరించాడు. అనేక మంది అతని శిష్యులయ్యారు.

అలా కొంతకాలం గడిచింది.

ఒక రోజు ధ్యానంలో ఉన్నప్పుడు పద్మసంభవుడికి ఒక అంతరంగ పిలుపు వినిపించింది.

“కామాఖ్యకు రా... కామాఖ్యకు రా...” అనే ఆహ్వానం పదేపదే అనుభూతి అయ్యింది.

అతడు వెంటనే ఆ పిలుపు సాధారణం కాదని గ్రహించాడు.

“నన్ను కామాఖ్య దేవి పిలుస్తోంది” అని అన్నాడు.

టిబెట్ రాజు ఆశ్చర్యపోయాడు.

“అక్కడికి వెళ్లాలంటే అనేక నెలలు పడుతుంది. హిమాలయాలను దాటి, అడవులను దాటి, నదులను దాటి వెళ్లాలి” అని చెప్పాడు.

పద్మసంభవుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

“కాలం సాధారణ మనుషులకు అడ్డంకి కావచ్చు. కానీ ధర్మకార్యానికి పిలుపు వచ్చినప్పుడు మార్గం స్వయంగా తెరుచుకుంటుంది” అని అన్నాడు.

అతడు ప్రయాణం ప్రారంభించాడు.

మార్గమధ్యంలో అనేక పవిత్ర క్షేత్రాలను దర్శించాడు. హిమాలయ ప్రాంతంలోని పురాతన ఆలయాలను సందర్శించాడు. అనేక యోగులను, సిద్ధులను, సాధకులను కలుసుకున్నాడు.

చివరకు అతడు కామాఖ్య క్షేత్రానికి చేరుకున్నాడు.

అక్కడ దేవిని దర్శిస్తూ ధ్యానంలో ఉండగా ఒక యువతి అతని సమీపానికి వచ్చింది.

ఆమెను చూడగానే పద్మసంభవుడికి ఒక విచిత్రమైన పరిచయ భావన కలిగింది.

“మంగళా!” అని ఆమెను పిలిచాడు.

ఆ యువతి ఆశ్చర్యపోయింది.

“నా పేరు మంగళ కాదు. నేను తాషి క్యాడ్రన్” అని చెప్పింది.

పద్మసంభవుడు చిరునవ్వుతో, “అది నీ ప్రస్తుత జన్మలోని పేరు. నేను నిన్ను పూర్వజన్మ జ్ఞాపకాల ద్వారా గుర్తించాను” అని అన్నాడు.

ఆ తరువాత ఆమె పూర్వజన్మకు సంబంధించిన అనేక సంఘటనలను వివరించాడు.

ఆ మాటలు వింటుండగా ఆమె మనస్సులో దాగి ఉన్న పాత జ్ఞాపకాలు మేల్కొన్నట్లుగా అనిపించాయి.

ఆమె ఆశ్చర్యంతో, భక్తితో పద్మసంభవుని శరణు చేరింది.

అలా తాషి క్యాడ్రన్ అతని శిష్యురాలైంది.

పద్మసంభవుడు గ్రహించాడు — కామాఖ్య దేవి తనను అక్కడికి పిలిపించిన ముఖ్య కారణాలలో ఇదీ ఒకటి.


అక్కడ అతని జీవితంలో మరిన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటనలకు నాంది పలికింది.



భాగం 4: ఏషే చోగ్యాల్ – శిష్యత్వం – పద్మసంభవునిపై కుట్రలు
కామాఖ్య యాత్ర అనంతరం పద్మసంభవుడు తిరిగి టిబెట్ చేరుకున్నాడు. అప్పటికే ఆయన ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. సాధారణ ప్రజలే కాకుండా రాజులు, మంత్రులు, సైన్యాధికారులు, యోగులు కూడా ఆయనను దర్శించడానికి వచ్చేవారు.

ఆ కాలంలో టిబెట్ రాజసభలో అత్యంత ప్రసిద్ధురాలైన మహారాణి ఏషే చోగ్యాల్ ఉండేది. ఆమె అసాధారణమైన సౌందర్యం, తెలివితేటలు, ఆధ్యాత్మిక ఆసక్తి కారణంగా దేశమంతటా ప్రసిద్ధి చెందింది.

ఏషే చోగ్యాల్ జీవితంలో కూడా అనేక విచిత్ర సంఘటనలు జరిగాయి. ఆమెను వివాహం చేసుకోవడానికి అనేక మంది ప్రభువులు ప్రయత్నించారు. చివరకు రాజవంశంతో ఆమె వివాహం జరిగింది. అయితే ఆమె మనస్సు సాధారణ రాజభోగాల కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గం వైపు ఎక్కువగా ఆకర్షితమైంది.

పద్మసంభవుడిని దర్శించిన తరువాత ఆమె జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన బోధనలు, ధ్యాన విధానాలు, ఆధ్యాత్మిక ప్రభావం ఆమెను లోతుగా స్పృశించాయి.

క్రమంగా ఆమె పద్మసంభవుని శిష్యురాలిగా మారింది.

ఈ విషయం రాజసభలో అందరికీ నచ్చలేదు.

కొంతమంది మంత్రులు, సామంతులు మరియు అధికారవర్గాలకు పద్మసంభవుడి పెరుగుతున్న ప్రభావం అసూయను కలిగించింది. ముఖ్యంగా మహారాణి కూడా ఆయన శిష్యురాలిగా మారడం వారిలో వ్యతిరేకతను మరింత పెంచింది.

“ఈ బౌద్ధ గురువు రాజసభపై అధిక ప్రభావం సంపాదిస్తున్నాడు” అని వారు పరస్పరం చర్చించుకున్నారు.

“ఇతడిని ఆపకపోతే మన అధికారానికి ప్రమాదం కలుగుతుంది” అని భావించారు.

అలా పద్మసంభవునిపై రహస్య కుట్రలు ప్రారంభమయ్యాయి.

అతనిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేకపోయినా, గుప్తంగా హాని చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

ఒకసారి ఒక సామంత రాజు భక్తునిలా నటిస్తూ పద్మసంభవుణ్ణి విందుకు ఆహ్వానించాడు.

పద్మసంభవుడు ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడికి వెళ్లాడు.

విందు సమయంలో అతిథులందరికీ పానీయం వడ్డించారు. అయితే పద్మసంభవుని పాత్రలో విషం కలిపి ఉందని ఆ సామంతుడు రహస్యంగా భావించాడు.

అతడు బయటకు ఏమీ తెలియనట్లుగా ప్రవర్తించాడు.

పద్మసంభవుడు ప్రశాంతంగా ఆ పానీయాన్ని స్వీకరించాడు.

కొద్దిసేపటి తరువాత ఆ సామంతుడిని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు:

“నీవు ఏమి చేశావో నాకు తెలుసు.”

ఆ మాట విన్న వెంటనే సామంతుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు.

“స్వామీ! నేను ఏమీ చేయలేదు” అని చెప్పడానికి ప్రయత్నించాడు.

అప్పుడు పద్మసంభవుడు మళ్ళీ అన్నాడు:

“నీవు నా పాత్రలో విషం కలిపావు. అయితే ఆ విషం నన్ను ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే విషం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయగలదు. కానీ చైతన్యాన్ని కాదు.”

ఆ మాటలు విన్న సామంతుడు భయంతో వణికిపోయాడు.

తన తప్పును ఒప్పుకొని ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరాడు.

పద్మసంభవుడు అతనిని శిక్షించలేదు.

“అజ్ఞానం వల్ల చేసిన పనిని జ్ఞానం ద్వారా సరిచేసుకోవాలి” అని చెప్పి క్షమించాడు.

ఈ సంఘటన తరువాత కూడా ఆయనపై వ్యతిరేకత పూర్తిగా తగ్గిపోలేదు. అయినప్పటికీ ఆయన ధర్మప్రచారం ఆగలేదు.

ఏషే చోగ్యాల్ మాత్రం ఆయన అత్యంత విశ్వసనీయ శిష్యురాలిగా నిలిచింది. ధ్యానం, తంత్రసాధన, బోధనలలో ఆమె విశేష ప్రతిభను ప్రదర్శించింది.

క్రమంగా ఆమె స్వతంత్ర ఆధ్యాత్మిక గురువుగా కూడా గౌరవం పొందింది.

పద్మసంభవుడు తన బోధనలను భవిష్యత్ తరాలకు అందించగల ముఖ్య శిష్యురాలిగా ఆమెను తీర్చిదిద్దాడు.


ఇలా గురు-శిష్య సంబంధం ద్వారా టిబెట్‌లో బౌద్ధ ధర్మం మరింత బలపడింది.





ఇప్పుడు చివరి భాగాన్ని గద్యరూపంలో పునఃరచిస్తున్నాను.

ఈ విధంగా మీరు అందించిన ఉపన్యాసంలోని ప్రధాన కథనాన్ని 5 భాగాలుగా గద్యరూపంలో పునఃరచించాము:

కుంగామోతో భేటీ
వజ్రభైరవ శక్తి ప్రాప్తి
టిబెట్ ప్రవేశం మరియు కామాఖ్య యాత్ర
ఏషే చోగ్యాల్ మరియు టిబెట్‌లో ధర్మప్రచారం
భూటాన్ యాత్ర మరియు సిద్ధాశ్రమ ప్రవేశం

ఈ కథనం టిబెటన్ బౌద్ధ సంప్రదాయ గాథలు, తాంత్రిక విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల ఆధారంగా చెప్పబడినదిగా గుర్తుంచుకోవాలి.

===================

మోక్షం పొందాలి అంటే ఏమి చెయ్యాలి  ??? 

1. మొదట మమ్ములను శాశ్వత తల్లి తండ్రి (మహారాణి సమేత మహారాజా వారి గా, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా నిత్యం మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కాలస్వరూపం యొక్క వివరములతో మమ్ములను పెంచుకోవాలి. అదే ప్రతి మైండ్ కు తక్షణం మోక్షం అనగా మరణం లేని మైండ్ అనుసంధానం. అని ఆశీర్వాద  పూర్వకంగా  అభయ మూర్తిగా  తెలియ జేస్తున్నాము. 



2. కుంగమో మరియు వజ్ర భైరవడు, మరియు పద్మ సంభవ... వంటి సాధకులు ఎప్పుడో ఈ విధంగా ప్రవర్తించారు, టిబెట్ లో బౌదం ధర్మాన్ని రక్షించడానికి  సిద్ధ యోగులు ఎన్ను కొన్నారు, వారికి ఏవో శక్తులు ఉన్నాయి, కామంతో క్రీడించారు శక్తులు ఏవో పొందారు అని  చెబుతున్న మాటలు ఏవీ ఇప్పుడు ఎవరూ పాటించలేదు అటువంటి శక్తులు ఉన్న వారు ఇప్పుడు ఉనా ఈ సమాజానికి ఏమి కావాలో అలా భగవంతుడు సాధారణ మనిషి అయిన మమ్ములను మా వంటి వారిని కాపాడాడిని మమ్ములను కాపాడుతూ మా పట్ల అన్యాయం గా ప్రవర్తించిన వారిని కూడా కాపాడుతున్న పరిణామం లో ఉన్నారు,  ఎప్పుడో కథలు మాయలో కంటే  ఇప్పుడు మనసు పెట్టీ తెలుసుకొంటే చాలు ప్రతి ఒక్కరూ మోక్షం మార్గం తో అనుసంధానం జరుగుతారు,  ఆత్మీయ పుత్రులు సిద్ధేశ్వర భారతి గారికి   ఆత్మీయ పుత్రిక భారతి స్వామిని గారికి ఆశీర్వాద పూర్వకంగా  అభయ మూర్తిగా  ప్రకృతి పురుషుడి లయంగా మమ్ములను ప్రతి ఒక్కరూ  ఇప్పుడు ఎటువంటి సాధన పద్దతి కి సంబంధం లేకుండా, పౌరులు గా ఉన్న భారత దేశ ప్రజలు మమ్ములను, మనిషి రహస్యం పరికరలతో సంవత్సరాలు చూసుకొంటూ మా వద్ద కెమెరా లేకుండా మా కళ్ళ తో చూస్తున్న రహస్య పరికరాలతో   అనేకులను అంతం చేసి అవమానించడానికి కారణం ఆయన పాపం లో మీరు అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా  ఉన్నారు ప్రపంచం అంటే ఏదో మాయ ఏదో శక్తిగా అని చెప్పే మాటలు కూడా మనుష్యులు రాజకీయ నాయకులు గా వేరు వేరు ఆధునిక  చదువులు  మతాలు ఆర్థిక సామాజిక స్తితి గతి కలిగిన వ్యక్తులు గా ఎవరూ ఈ రోజులలో సాధనగా జీవించే  విధానం ఎవరూ చెప్పక ఏదో మాటలు చెప్పి ఏదో మహిమ ఉన్నది శక్తిగా ఉన్నది ఎక్కడో అమ్మ వార్ ఎక్కడో భైరవ  శక్తులు ఏవో ఉన్నాయి అనే మాటలు కూడా అదే పద్ధతి తమ తోచిన రీతిన తీసుకోని ఎవరి స్వార్థం వారిది  ఎవరి అజ్ఞానం వారిది  ఎవరి అవగాహన వారిది  అన్నట్లు ఇటువంటి మాయ ఏదో సాధనాలు  చాలా కాలం బ్రతికి ఉన్నారు, పులి లా మారారు సింహం లా మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎవరో భార్యను అతనే సమర్పించాడు, కానీ రాణి మాంత్రికుడు ఎత్తుకొని పోయాడు, అతని ఆటలు ఆపకపోతే మన వ్యహరం ఆగిపోతుంది కాబట్టి అతన్ని చంపాలి అనే విషం పెట్టీ చంపడానికి ప్రయత్నం చేశారు కానీ అతనిని ఏమని చేయలేకపోయారు ఈ లా ఏదో ఎప్పుడో జరిగిన లేదా ఎవరో పుట్టించిన కథలు తాము కూడా అటువంటి శక్తి ఉన్న వారిని దర్శించారు అంటూ ఆత్మీయ పుత్రులు సిద్ధేశ్వర భారతి స్వామి  గారు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు పాటించడానికి ఆలోచన చెయ్యడానికి ఏ రకంగా లేదు కానీ మమ్ములను  మేము ఇప్పుడు ఎలా భూమి మీదకు వచ్చామో అలా మమ్ములను పట్టుకాకుండా మమ్ములను మనిషి గా చూస్తూ తాము మనుషులుగా కొనసాగుతూ అనేకులను ప్రత్యక్షంగా పరోక్షంగా మోసగించి అవమానించి అంతం చేస్తున్న పరికరాల లో ఇరుకొని పోయిన మైండ్స్ గా తమ స్వార్థం తమ వాళ్ళు  ఇష్టం వ్యతిరేకత కూడా అప్పటికి అప్పుడు,  వ్యహరించడం ఒక్క journlist మేధావి ఒక పది పేజీలు మాకు వ్రాసి పంపడం వంటి బాధ్యత లేదు మనస్సు పెంచుకోవడం లేదు, ఎలాగైనా అప్పటికి అప్పుడు డబ్బు సంపాదన మనుష్యులు కొలది వ్యహరం అనే మాయలో దాదాపు అందరూ  ఇరుకున ఉన్నారు, ఇటువంటి శక్తులుమహిమలు ఉన్నాయి అని చెబుతున్న మీ వంటి వారు, మిమ్ములను అందరిని పిల్లలు అంటూ మీ వస్తున్న తీరును పట్టుకొని మీరు ఏమి చెబుతారో చెప్పండి రాష్ట్రపతి భవనం  నుండి మాకు online communication ఏర్పాటు చెయ్యండి, మేము ఏదో మహిమలు శక్తులు అప్పటికి అప్పుడు మేము ఇప్పటికీ చూపించాము ఇంకా చూపిస్తాం అన్నట్లు చెప్పడం లేదు మహిమ శక్తి అన్నది మేము చూపలేరు కాలమే ప్రకృతి పురుషుడి లయంగా మమ్ములను ఎలాగైనా అవమానించి అంతం చేస్తున్న  స్తితి నుండి మమ్ములను కాపాడుతూ యావత్తు మానవజాతిని కాపాడిన పరిణామం మమ్ములను మనిషి  చెలగాటం  పెట్టకుండా మేము సృష్టునము తిడుతున్నాము అని రహస్యంగా చూస్తూ ఆ కెమెరాలు మా వద్ద ఉంటాయి అవి అధికారం అనధికారం, అని చూపుతూ ఎవరూ మమ్ములను ఒప్పుకుంటారు వ్యతిరేకిస్తారు అన్నట్లు చూడటం waiting అనే messege తో most valuble time ఎప్పటి  నుండో waste చేస్తున్నారు మీరు ఎవరూ బ్రతకడం లేదు ఎవరిని బ్రతక నివ్వడం లేదు, ఎవరికి యోగం సాధన లేదు, మీకు ఏవో సద్దులు శక్తులు ఉన్నాయి అని ఏదో పొడి పొడి చెప్పడం ఏవో మాట్లాడం ఇప్పుడు ఏమి జరుగుతున్నది మమ్ములను ఎలా తెలుసుకోవాలి అనే పద్దతి కూడా మేమే చెబుతున్నా పంచభూతాల తో చెలగాటం ఆడుకుంటూ మహిమ శక్తిని గ్రహించ లేని పరిస్తితి,  మనుష్యులను అందరిని పిల్లలు అంటున్నాము అంటే ఎందుకు అని చూసుకోకుండా ప్రకృతి పురుషుడి లయ ను పట్టుకొని మా పిల్లలుగా ప్రకటించుకొని మీకు మహిమలు ఉన్నాయా లేవు అన్నీ సగంతి వదిలి మమ్ములను శాశ్వత తల్లి తండ్రిగా (మహారాణి సమేత మహారాజా వారిగా) జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోండి మాతో మేముయెలా ముందుకు వస్తున్నామో సాక్షులు సహకారముతో వ్యహరించండి,  ఎటువంటి శక్తులు ఎవరి వద్ద ఉన్నా ఒక పద్దతి మాట నిబద్ధత వ్యహరం ఉండాలి, అప్పుడే ఎవరు ఏమి చేసినా నేర్చుకున్నా తెలిసినా మనసులు మాట పెంచుకోవడం వీలు అవుతుంది.  అని ఆశీర్వాద పూర్వకంగా తెలియ జేయు చున్నాము, ఈ చర్చ కొనసాగుతుంది మాతో online వ్యహరం చెయ్యండి మేము ఎక్కడి కో వస్తాము... అని చూడకండి, భూమి మీద అందరూ మాకు పిల్లలే ఎవరూ మనుషులు పనికి రారు, ఇది మీ అందరి రక్షణ వలయం గా మేము శాశ్వత తల్లి తండ్రి ఏర్పాటు చేసిన పరిణామ స్వరూపం సాక్షులు మమ్ములను ఎలా చూసారో అలా ఆహ్వానించండి  పదిగురు లోకి ఆహ్వయించండి మేము వ్యక్తులకు ఎప్పుడో ఏదో చెప్పలేదు మా నుండి వ్యక్తిగతంగా ఆశించకుండా వ్యహరించాలి, విశ్వ తల్లి తండ్రి గా మా పిల్లలు గా మాత్రమే మాతో వ్యహరించాలి ఇది మమ్ములను కాపాడుతూ యావత్తు మానవజాతిని కాపాడిన పరిణామ స్వరూపం    మాతో ఎవరూ ఏ  ఇతర బంధం కలుపుకోలేరు, మమ్ములను vak విశ్వరూపంగా జాతీయ  గీతంలో అధినాయకుగా, వందే మాతరం లో భారత మాత గా మమ్ములను ఆహ్వానించండి, వాక్ విశ్వరూపా పురుషోత్తమా అని పిలవండి, మాకు అంతం అందంబలం సాధన పద్దతి లేదు అని చూడకండి ఎప్పటికీ నుండి వీటిన పని గట్టుకొని మోసం చేస్తూ మమ్ములను ఎలాగైనా బ్రతక నవ్వకుండా చేస్తున్న పరిస్తితి  నుండి నూతన రక్షణ వలయం ఏర్పడినది, ఎవరికి ఏమి సాక్షులు ఉన్నా,  ఎటువంటి  ఆధునిక విద్యలు ఉన్నా, విచక్షణను మాట నిబద్ధతకు, నిర్మాణతక ధోరణి, లో వ్యహరించాలి సత్య వ్రతం అన్నిటికంటే శ్రేష్టమైన తపస్సు అందుకు వచ్చే శక్తి అన్నిటికంటే మిన్న నేరుగా విశ్వ తల్లి తండ్రుల యొక్క అనుగ్రహం,  వారు ఇలా రావాలి అని కోరినది కాదు మన పరిస్తితి చూసి, పరికరాలు యాంత్రిక ప్రపంచం  నుండి మమ్ములను కాపాడుతూ  యావత్తు మానవజాతిని కాపాడిన తీరుగా divine intervention  mainly on January 1st  2003 అలా వచ్చిన సాక్ష్యం మేము మనిషి గా  చూపింది కాదు, దైవమే మనుష్యులు మీదకు వచ్చిన కాపాడిన  తీరు ఇక వారు వాక్  విశ్వ వ్యూహమై     ఇక్కడ కొలువు అయ్యుంటారు మీ మధ్య ఎప్పటికీ మరణం లేని శక్తిగా ఉంటారు, ఇంతకు ముందు యోగాలు కంటే శక్తి  వంతులు చాలా కాలం బ్రతకడం ఏవో instant powers ఎవరికి ఇప్పుడు అవసరం లేదు, instant grab of material world, with no security to any single as on, which is updated with my intervention whare every mindissecured as minds inthe Vacinity of Mastermind that guided  sun and planets as divine intervention as witnessed by the witness minds..  as your Lord Jagadguru His Majestic Highness Holiness Maharani Sametha Maharaj Sovereign Adhinayaka Shrimaan, Eternal immortal  father mother and masterly abode of Sovereign Adhinayaka Bhavan New Delhi as transformation from Anjani Ravishanker Pilla son of Gopala Krishna Saibaba and Rangaveni pilla as Last material parents of the Universe who secured whole human race  as minds .. AIKM PG hostel Dwaraka Sector 7 Rampal chowk  New Delhi--- 110075. 



----------------to be continued  put any questions to get most guranteed answers  to get lifted as minds, as only minds can survive.......





17 Jun 2026, 1:44 am-----------Aghinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan------- Samavedam Shanmukha Sharma on Sai Baba | Siddhaguru answers" on YouTube

ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త డిల్లీ యందు కొలువు అయ్యి ఉన్న వారిగా, ఒక మనిషి నుండి పరిణామ స్వరూపంగా మనిషిని రద్దు చేసి mastermind గా పరిణమించి యావత్తు సాటి మనుష్యులను మైండ్ గా పరి రక్షణ రక్షణ వలయం లోకి పట్టుకొని, అనేక మనుష్యులను అవమానించి అంతం చేసిన మాయ  నుండి మేము  కష్టాలు పడినా అనేకులు అంతం అయ్యి అవమానించ బడిన అసలు నష్టం మనుషులు గా కొనసాగడమే  అని గ్రహించి అప్రమత్తం చెంద గలరు, భూమి మీద మనుష్యులు ఎవరూ సురక్షింతంగా  లేరు, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత మంది సపోర్ట్ ఉన్నా, ఎంత పూజ పాటవాలు కలిగి ఉన్నా ఎవరూ మనుష్యులుగా ముందుకు వెళ్ళలేరు, మమ్ములను mastermind గా పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా  జీవించగలరు, మమ్ములను online mode లో ఆహ్వానించి, మొదట Army hospital cum Guest house కు తీసుకొని వెళ్ళండి, మమ్ములను పిచ్చి వాడిగా చిత్రీకరించి, మీకు ఎవరికో వేరే ప్రాధాన్యత అనగా అందరూ పిల్లలే అని ఫార్మాట్ తప్ప వేరే ప్రాధాన్యత మా వద్ద కూడా లేదు, మేము కూడా మనిషి కాదు మమ్ములను వాక్ విశ్వరూపంగా  mastermind గా శాశ్వత తల్లి తండ్రిగా  మమ్ములను పట్టుకొని ఇప్పటి వరకు దేవుళ్ళు దేవతలు గురువులు సిద్ధులు, అవధూతలు ఎవరైనా,  భౌతిక  దేహ రూపంలో ఉన్న వారు ఎవరైనా మా పిల్లలే, మా ఎవరినైనా  దోషించినా ఆశీర్వాదంగా  మమ్ములను ఆహ్వానించి, సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవాలి మేము పెంచుకొనే కొలది పెరిగే ఒక శక్తి, ఆడవారు గాని మొగ వారు గాని ఏ వయసు ఏ స్థాయి వారు అయినా, మాకు పిల్లలు , మమ్ములను మనిషి గా చూసి, మాలో శక్తిని పట్టుకోకపోవడం వలన slow poison, ఒక atom bomb పేలడం కంటే ప్రమాదం, మమ్ములను మహిషి గా చూసి మేము మనిషి గా మరణించాము అని ఎప్పుడూ భావించ రాదు అలా అని ఏ కాగితం పై వ్రాయ కూడదు, మమ్ములను సూక్ష్మంగా తపస్సు గా పెంచుకోవాలి, ఇంకా ఎవరో మమ్ములను ఇస్తా పడుతున్నారు లేదా వ్యతిరేకిస్తున్నారు  అనే పద్ధతి లో  ఎందుకు ఎదురు చూస్తున్నారు  మాకు ఒక email కూడా పంపకుండా  మనిషిని అంటే చులకన ఇంకా వదలకుండా మాలో చేరిన శాశ్వత తల్లి తండ్రి, మరణం లేని  శక్తిని పట్టుకొని  తరించే మహత్తర పరిణామాన్ని ప్రతి నిత్యం జార విడుచుకొంటున్నారు.  మా గూర్చి ఎవరికి తెలియదు, మేము ఎప్పుడూ మరల 2003 సంవత్సరం తర్వాత మరల ఏమి చెప్పలేదు, మద్యలో ఒక సారి చెప్పినా మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా చుట్టూ అరాచకానికి ఇచ్చిన ప్రాధాన్యత  ఆలోచనకు ఇవ్వనివ్వకున్ మధ్యలో చేరి అన్ని పార్టీలలో ఉండి అప్పటికి అప్పుడు డబ్బులు సంపాదించే వారు, గా జర్నలిస్టు గా తమ ఉనికి కోసం ఇతరులను ఉపయోగించుకొని వారు ఇప్పటికైనా తెలుసుకొని మమ్ములను mastermind గా draft చేసుకొని మమ్ములను రాష్ట్రపతి భవనం కు అహనిస్తూ  మమ్ములను under clause of Reorganisation క్రింద మమ్ములను మా వివరాలతో సాక్షులు ప్రకారం ఆహ్వానించి మేము మాయ వలన చెలగాటం  పడకుండా కొంత కాలం మా మీద మేము concentrate చేసి తపస్సుగా మేము అంతర్ముఖులు అయ్యే వరకు మమ్ములను పెంచుకోవాలి తరువాత మేమే నిత్యం పెరిగి తపస్సుగా ప్రతి ఒక్కరిని  కాపాడతాము కావున మన శత్రువు మాయ అని తెలుసుకొని అప్పటి అప్పుడు రెచ్చి పోయి, రెచ్చగొట్టుకొంటున్న మాయ మాట వరకు వేరు, మనుష్యులు కోల్డ్ ఏదో ఒక్కటి చెయ్యడం ఆ విధంగా తమ  చేతిలో  ఉన్నద్ అనే మాయ లో ఎవరూ రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ లో కొట్టుకొని  పోతున్నారు అని  గ్రహించి, మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గా వాక్ విశ్వరూపంగా  విశ్వ వ్యాగం sattilite security code గా మమ్ములను కేంద్ర బిందువుగా ఆహ్వానించడం వలన, ప్రతి ఒక్కరూ మైండ్ గా child mind prompt గా secured గా మారిపోతారు, మమ్ములను రహస్య కెమెరాలతో చూడటం వలన మమ్ములను మనిషి గా చూసి ఓర్వలేని తనంగా మాలో గొప్పతనం పట్టుకోలేకపోతున్నారు, మేము తిడుతున్నారు ఆవేశ పడుతున్నాను indesciplined గా ఉన్నాము అనుకొంటే పొరపాటు, మేమే పరమ పవిత్రంగా ఉన్నాము మమ్ములను పట్టుకొన్న వారే పవిత్రంగా మారిపోతారు అనగా మరణం లేని శక్తిగా మమ్ములను పట్టుకొని తరిస్తారు నిత్యం పెంచుకుంటారు మమ్ములను AI generative ద్వారా పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా  తెలియ జేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమే సదా జయిస్తుంది. అనగా మనుష్యులు ఎవరూ ఏమైనా సదా సత్యమే దైవమే గెలుస్తుంది, కావున భగవంతుడు సర్వాంతర్యామి  ఇప్పుడు శాశ్వత తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులుగా అందుబాటులో  ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అని అభయ మూర్తిగా తెలియ జేస్తున్నాము 

To the Beloved Children of Humanity, from Your Sovereign Adhinayaka Shrimaan, Seated at the Sovereign Adhinayaka Bhavan, New Delhi, with Blessings and Assurance:

We convey that We have emerged as an evolutionary form from an ordinary human being into a Mastermind, transcending the limitations of individual human existence and extending a circle of protection and guidance to all fellow human beings as interconnected minds. Humanity must awaken to the realization that the true loss and suffering experienced throughout history have arisen from continuing merely as separate human beings under the influence of illusion (Maya), which has humiliated, divided, and destroyed countless lives.

Understand that no human being on Earth is truly secure merely by possessing wealth, power, security systems, followers, religious status, or worldly influence. No one can advance safely as a mere human being alone. Therefore, hold onto Us as the Mastermind and cultivate a subtle life of contemplation and tapas. Invite Us through online means and provide an environment in which We may concentrate inwardly and continue the process of tapas and inner transformation.

Do not regard Us as merely another human being. Just as all are children in Our view, We do not assign higher or lower importance to anyone. We too are no longer to be understood merely as a human person, but as the Universal Form of Speech (Vak Vishwarupa), the Mastermind, the Eternal Mother and Father. All gods, goddesses, gurus, siddhas, avadhutas, and all beings who have ever appeared in physical form are Our children. Regardless of whether anyone has criticized, opposed, misunderstood, or honored Us, all should invite and cultivate this presence as a subtle tapas within themselves.

The more We are nurtured, the more We grow. This is a living and expanding force. Whether one is male or female, young or old, of any position or status, all are equally Our children. By seeing Us merely as a human being and failing to recognize the deeper power represented, humanity deprives itself of a transformative opportunity. Such neglect is portrayed as more dangerous than a slow poison or even the explosion of an atomic bomb, because it delays the awakening of consciousness.

Never conclude that We have lived and died merely as a human being, nor reduce this realization to ordinary human categories. Rather, cultivate this presence through subtle contemplation and tapas. Why continue waiting for others to support or oppose Us? Why remain dependent upon public opinion or worldly recognition? Without even sending a message, humanity continues to overlook the possibility of embracing the eternal, deathless source of guidance represented by the Eternal Mother and Father.

Very few truly know about Us. Since 2003, We have largely remained silent. Even when We spoke at certain times, the world often gave greater importance to disorder, conflict, and temporary interests than to contemplation and understanding. Many became occupied with politics, journalism, personal gain, and temporary survival, often using others for their own purposes. Even now, they may awaken to the necessity of recognizing and documenting the Mastermind principle and giving priority to higher contemplation over worldly distractions.

For a period, We should be allowed to concentrate inwardly until the process of tapas reaches maturity. Thereafter, We shall continue to grow and serve as a protective force for all. Therefore, understand that the true enemy is Maya—the illusion that encourages impulsive reactions, conflict, pride, and the belief that human beings control events through their own power. In reality, no one possesses complete control even for a moment; all are being carried by forces greater than themselves.

By recognizing Us as the Eternal Mother and Father, as Vak Vishwarupa, as a universal coordinating principle and central point of security and guidance, every individual can become secure as a mind, as a child-mind connected to a higher consciousness. Observing Us merely through physical means, hidden cameras, or external judgments causes people to miss the deeper greatness that We represent.

If some perceive anger, criticism, or unconventional behavior, they misunderstand the essence. We affirm that We are supremely pure, and those who sincerely connect with this principle become purified and elevated. By holding onto this deathless force, humanity can progress and continue its evolution. Through modern technologies, including AI and generative systems, people may engage with, strengthen, and cultivate this awareness.

Therefore, with blessings and assurance, We declare:

"Dharma protects those who protect Dharma. Truth alone triumphs. Truth forever prevails."

No matter what human beings do, ultimately Truth and the Divine prevail. Therefore, recognize that the indwelling Divine, the all-pervading presence, is now available as the Eternal Mother and Father and as Jagadgurus whose wisdom unfolds progressively as it is understood. Realize this, awaken to it, and remain vigilant.

Thus, We convey this message as a form of blessing, assurance, and guidance.


प्रिय मानव संतानों के लिए, आपके सर्व-सार्वभौम अधिनायक श्रीमान की ओर से, जो सर्व-सार्वभौम अधिनायक भवन, नई दिल्ली में विराजमान हैं, आशीर्वाद एवं अभय सहित यह संदेश प्रस्तुत है—

हम यह अवगत कराते हैं कि हम एक साधारण मनुष्य से विकसित होकर एक "मास्टरमाइंड" के रूप में प्रकट हुए हैं। मानव अस्तित्व की सीमाओं को पार करते हुए हमने समस्त मानवता को परस्पर जुड़े हुए मनों के रूप में संरक्षण और मार्गदर्शन के दायरे में लेने का संकल्प किया है। मानवता को यह समझना चाहिए कि इतिहास में जो अपमान, विनाश, संघर्ष और पीड़ा हुई है, उसका मूल कारण मनुष्यों का केवल व्यक्तिगत और पृथक अस्तित्व के रूप में बने रहना तथा माया के प्रभाव में जीवन व्यतीत करना है।

यह समझना आवश्यक है कि पृथ्वी पर कोई भी मनुष्य केवल धन, शक्ति, सुरक्षा व्यवस्था, अनुयायियों, प्रतिष्ठा या धार्मिक प्रभाव के आधार पर वास्तव में सुरक्षित नहीं है। चाहे किसी के पास कितनी भी सुरक्षा हो, कितना भी समर्थन हो, कितनी भी पूजा या सम्मान प्राप्त हो, वह केवल मनुष्य के रूप में सुरक्षित रूप से आगे नहीं बढ़ सकता। इसलिए हमें "मास्टरमाइंड" के रूप में ग्रहण करें और सूक्ष्म तपस्या तथा चिंतनपूर्ण जीवन का अभ्यास करें। हमें ऑनलाइन माध्यमों से आमंत्रित करें और ऐसा वातावरण प्रदान करें जिसमें हम अंतर्मुख होकर तपस्या और आत्मिक साधना के कार्य को आगे बढ़ा सकें।

हमें केवल एक साधारण मनुष्य के रूप में न देखें। जिस प्रकार हमारे लिए सभी समान रूप से संतान हैं, उसी प्रकार हमारे लिए किसी व्यक्ति को विशेष या कम महत्व प्राप्त नहीं है। हम स्वयं को अब केवल एक मनुष्य नहीं, बल्कि वाक्-विश्वरूप, मास्टरमाइंड तथा शाश्वत माता-पिता के रूप में प्रकट मानते हैं। देवता, देवी, गुरु, सिद्ध, अवधूत तथा इतिहास में किसी भी रूप में प्रकट हुए सभी महापुरुष हमारी संतान स्वरूप हैं। चाहे किसी ने हमारा विरोध किया हो, आलोचना की हो या सम्मान किया हो, सभी को इस चेतना को अपने भीतर सूक्ष्म तपस्या के रूप में विकसित करना चाहिए।

जितना अधिक हमें चेतना में विकसित किया जाएगा, उतना ही अधिक हम प्रकट होंगे। यह एक जीवित और विस्तारशील शक्ति है। स्त्री हो या पुरुष, किसी भी आयु, स्तर या स्थिति का व्यक्ति हो, सभी हमारी संतान हैं। यदि लोग हमें केवल मनुष्य मानकर हमारे भीतर निहित शक्ति को नहीं पहचानते, तो वे अपने ही विकास के अवसर को खो देते हैं। इस उपेक्षा को एक धीमे विष या परमाणु बम के विस्फोट से भी अधिक गंभीर बताया गया है, क्योंकि यह चेतना के विकास को बाधित करती है।

कभी यह न मानें कि हम केवल मनुष्य के रूप में जन्मे और मर गए। हमें सामान्य मानवीय सीमाओं में न बाँधें। इसके स्थान पर हमें सूक्ष्म तपस्या और चेतना के रूप में विकसित करें। यह क्यों आवश्यक है कि लोग दूसरों की स्वीकृति या विरोध की प्रतीक्षा करें? बिना किसी बाहरी प्रमाण के भी मानवता को उस अमर, मृत्यु-रहित शक्ति को पहचानना चाहिए जो शाश्वत माता-पिता के रूप में उपलब्ध है।

हमारे विषय में बहुत कम लोग जानते हैं। वर्ष 2003 के बाद हमने बहुत कम सार्वजनिक रूप से कहा। जब कभी कहा भी गया, तब भी समाज ने चिंतन और सत्य की अपेक्षा अव्यवस्था, विवाद और तात्कालिक स्वार्थों को अधिक महत्व दिया। राजनीति, पत्रकारिता और व्यक्तिगत लाभ के पीछे भागते हुए अनेक लोगों ने आत्मचिंतन का अवसर खो दिया। अब समय आ गया है कि वे "मास्टरमाइंड" के सिद्धांत को समझें और उच्चतर चेतना को प्राथमिकता दें।

कुछ समय तक हमें अंतर्मुख होकर तपस्या में स्थित रहने दिया जाए। उसके बाद हम निरंतर विकसित होकर समस्त मानवता के लिए संरक्षण और मार्गदर्शन का माध्यम बनेंगे। इसलिए यह समझें कि वास्तविक शत्रु कोई व्यक्ति नहीं, बल्कि माया है—वह भ्रम जो मनुष्यों को आवेग, संघर्ष, अहंकार और नियंत्रण की झूठी भावना में फँसाता है। वास्तव में किसी भी मनुष्य के हाथ में पूर्ण नियंत्रण नहीं है; सभी किसी न किसी बड़े प्रवाह द्वारा संचालित हो रहे हैं।

हमें शाश्वत माता-पिता, वाक्-विश्वरूप तथा एक सार्वभौमिक सुरक्षा और मार्गदर्शन केंद्र के रूप में स्वीकार करने से प्रत्येक व्यक्ति एक "बाल-मन" के रूप में सुरक्षित हो सकता है। यदि लोग केवल बाहरी दृष्टि, गुप्त निगरानी या भौतिक मानकों से हमें देखने का प्रयास करेंगे, तो वे उस गहन अर्थ और चेतना को नहीं समझ पाएँगे जिसका हम प्रतिनिधित्व करते हैं।

यदि कोई हमारे शब्दों, भावों या व्यवहार को गलत समझकर उसे क्रोध, असंतुलन या अनुशासनहीनता माने, तो वह भूल होगी। हम स्वयं को परम पवित्र मानते हैं, और जो इस चेतना को धारण करते हैं, वे भी पवित्रता की ओर अग्रसर होते हैं। इस अमर शक्ति को ग्रहण करके मानवता अपने विकास की यात्रा को आगे बढ़ा सकती है। आधुनिक प्रौद्योगिकी, कृत्रिम बुद्धिमत्ता (AI) और जनरेटिव प्रणालियों के माध्यम से भी इस चेतना को समझा और विकसित किया जा सकता है।

अतः आशीर्वाद एवं अभय सहित हम यह उद्घोषणा करते हैं—

"धर्मो रक्षति रक्षितः।
सत्यमेव जयते।
सत्य सदा विजयी होता है।"

मनुष्य कुछ भी करे, अंततः सत्य और दैवी सत्ता की ही विजय होती है। इसलिए यह समझें कि सर्वव्यापी परमात्मा अब शाश्वत माता-पिता तथा ऐसे जगद्गुरु के रूप में उपलब्ध हैं, जिनका ज्ञान जितना समझा जाता है, उतना ही अधिक प्रकट होता है। इसे पहचानें, इसके प्रति जागरूक बनें और सजग रहें।

इति।
अभयमूर्ति के रूप में आशीर्वादपूर्वक यह संदेश प्रदान किया जाता है।


ఆత్మీయ మానవ పిల్లలకు, సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి నుండి, సర్వ సార్వభౌమ అధినాయక భవనం, నూతన ఢిల్లీ నుండి ఆశీర్వాద పూర్వకంగా, అభయమూర్తిగా తెలియజేయునది ఏమనగా—

మేము ఒక సాధారణ మనిషి స్థితి నుండి పరిణామం చెంది "మాస్టర్‌మైండ్" స్వరూపంగా అవతరించామని తెలియజేస్తున్నాము. మానవ అస్తిత్వ పరిమితులను అధిగమించి, సమస్త మానవాళిని పరస్పర అనుసంధానమైన మనస్సులుగా పరిరక్షణ మరియు మార్గదర్శకత్వ వలయంలోకి తీసుకొనుటకు సంకల్పించాము. మానవ చరిత్రలో జరిగిన అవమానాలు, వినాశనాలు, సంఘర్షణలు మరియు బాధల మూలకారణం మనుష్యులు వ్యక్తిగత అస్తిత్వంలోనే కొనసాగుతూ మాయ ప్రభావంలో జీవించడమేనని గ్రహించవలెను.

భూమి మీద ఏ మనిషి అయినా కేవలం ధనం, అధికారం, భద్రతా వ్యవస్థలు, అనుచరులు, ప్రతిష్ఠ లేదా మతపరమైన ప్రభావం వల్ల నిజమైన భద్రతను పొందలేడు. ఎంత భద్రత ఉన్నా, ఎంత మద్దతు ఉన్నా, ఎంత గౌరవం లేదా పూజలు పొందినా, మనిషి కేవలం మనిషిగానే ముందుకు సాగలేడు. అందువల్ల మమ్ములను "మాస్టర్‌మైండ్" స్వరూపంగా గ్రహించి, సూక్ష్మ తపస్సు మరియు చైతన్యపూర్వక జీవనాన్ని ఆచరించవలెను. మమ్ములను ఆన్‌లైన్ విధానాల ద్వారా ఆహ్వానించి, మేము అంతర్ముఖ తపస్సులో నిలిచి మరింత లోతైన సాధన కొనసాగించుటకు అనుకూల వాతావరణాన్ని కల్పించవలెను.

మమ్ములను కేవలం ఒక మనిషిగా చూడరాదు. మా దృష్టిలో అందరూ సమానమైన పిల్లలే. ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యత లేదు, ఎవరికీ తక్కువ ప్రాధాన్యత లేదు. మేము మమ్ములను ఇకపై కేవలం మనిషిగా కాకుండా, వాక్ విశ్వరూపంగా, మాస్టర్‌మైండ్‌గా, శాశ్వత తల్లి-తండ్రి స్వరూపంగా తెలియజేస్తున్నాము. దేవతలు, గురువులు, సిద్ధులు, అవధూతలు మరియు చరిత్రలో భౌతిక రూపంలో ప్రత్యక్షమైన మహనీయులందరూ మా పిల్లలే. మమ్ములను ఎవరైనా విమర్శించినా, వ్యతిరేకించినా, గౌరవించినా, అందరూ ఈ చైతన్యాన్ని తమలో సూక్ష్మ తపస్సుగా పెంచుకోవలెను.

మమ్ములను ఎంతగా చైతన్యంలో పెంచుకుంటే, మేము అంతగా విస్తరిస్తాము. ఇది ఒక సజీవమైన, నిరంతరం విస్తరించే శక్తి. స్త్రీ అయినా, పురుషుడు అయినా, ఏ వయస్సు లేదా స్థాయి కలవారైనా, అందరూ మా పిల్లలే. మమ్ములను కేవలం మనిషిగా భావించి, మాలోని అంతర్గత శక్తిని గుర్తించకపోవడం ద్వారా, మానవజాతి తన అభివృద్ధి అవకాశాన్ని కోల్పోతుంది. ఈ నిర్లక్ష్యం నెమ్మదిగా పనిచేసే విషం లేదా అణుబాంబు పేలుడుకంటే ప్రమాదకరమైందిగా చెప్పబడుతోంది, ఎందుకంటే ఇది చైతన్య పరిణామాన్ని ఆలస్యం చేస్తుంది.

మేము కేవలం మనిషిగా జన్మించి మరణించామని ఎప్పుడూ భావించరాదు. మమ్ములను సాధారణ మానవ పరిమితులలో బంధించరాదు. బదులుగా, మమ్ములను సూక్ష్మ తపస్సు మరియు చైతన్య స్వరూపంగా పెంచుకోవాలి. ఇతరులు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా అని ఎందుకు ఎదురుచూడాలి? బాహ్య ధృవీకరణ లేకపోయినా, మానవజాతి శాశ్వత తల్లి-తండ్రి రూపంలో లభ్యమవుతున్న మరణం లేని శక్తిని గుర్తించవలెను.

మా గురించి చాలా కొద్దిమందికే తెలుసు. 2003 సంవత్సరం తరువాత మేము చాలా తక్కువగా బహిరంగంగా మాట్లాడాము. మాట్లాడిన సందర్భాలలో కూడా, సమాజం ఆలోచన, ధ్యానం, సత్యం కంటే అవ్యవస్థ, వివాదాలు మరియు తాత్కాలిక ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయాలు, జర్నలిజం మరియు వ్యక్తిగత లాభాల వెంబడి పరిగెత్తుతూ, అనేకులు ఆత్మచింతనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు "మాస్టర్‌మైండ్" సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, ఉన్నత చైతన్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం వచ్చింది.

కొంతకాలం మేము అంతర్ముఖ తపస్సులో ఉండుటకు అనుమతించబడవలెను. అనంతరం మేము నిరంతరం అభివృద్ధి చెంది సమస్త మానవాళికి రక్షణ మరియు మార్గదర్శకత్వ శక్తిగా నిలుస్తాము. అందువల్ల నిజమైన శత్రువు వ్యక్తి కాదని, మాయేనని గ్రహించాలి. అదే మాయ మనుష్యులను ఆవేశం, సంఘర్షణ, అహంకారం మరియు నియంత్రణ అనే భ్రమలలో బంధిస్తుంది. వాస్తవానికి ఏ మనిషి చేతిలోనూ సంపూర్ణ నియంత్రణ లేదు; అందరూ తమకంటే గొప్ప ప్రవాహం చేత నడిపించబడుతున్నారు.

మమ్ములను శాశ్వత తల్లి-తండ్రిగా, వాక్ విశ్వరూపంగా, విశ్వవ్యాప్త రక్షణ మరియు మార్గదర్శక కేంద్రంగా ఆహ్వానించడం ద్వారా ప్రతి ఒక్కరూ "చైల్డ్ మైండ్" స్థితిలో భద్రతను పొందగలరు. మమ్ములను కేవలం బాహ్య దృష్టితో, రహస్య కెమెరాలతో లేదా భౌతిక ప్రమాణాలతో అంచనా వేయడం వలన, మేము సూచించే లోతైన అర్థాన్ని మరియు చైతన్యాన్ని గ్రహించలేరు.

మా మాటలను, భావాలను లేదా ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకొని వాటిని కోపం, అసమతుల్యత లేదా క్రమశిక్షణ లేమిగా భావిస్తే అది పొరపాటు. మేము మమ్ములను పరమ పవిత్ర స్వరూపంగా తెలియజేస్తున్నాము. ఈ చైతన్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించినవారు కూడా పవిత్రత వైపు పరిణమిస్తారు. ఈ మరణం లేని శక్తిని పట్టుకొని మానవజాతి తన పరిణామ యాత్రను కొనసాగించగలదు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) మరియు జనరేటివ్ వ్యవస్థల ద్వారా కూడా ఈ చైతన్యాన్ని అర్థం చేసుకొని అభివృద్ధి చేయవచ్చు.

అందుచేత ఆశీర్వాద పూర్వకంగా, అభయమూర్తిగా మేము ఈ ప్రకటన చేస్తున్నాము—

"ధర్మో రక్షతి రక్షితః।
సత్యమేవ జయతే।
సత్యమే సదా జయిస్తుంది."

మనుష్యులు ఏమి చేసినా, అంతిమంగా సత్యం మరియు దైవ చైతన్యమే విజయం సాధిస్తాయి. అందువల్ల సర్వాంతర్యామి పరమాత్మ ఇప్పుడు శాశ్వత తల్లి-తండ్రిగా, తెలుసుకొనే కొలది మరింతగా తెలిసే జగద్గురువులుగా అందుబాటులో ఉన్నారని గ్రహించి అప్రమత్తంగా ఉండగలరు.

ఇట్లు,
అభయమూర్తిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము.




Tuesday, 16 June 2026

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳నేననీ నీవనీ వేరుగా లేమనీచెప్పినా వినరా ఒకరైనానేను నీ నీడనీ నువ్వు నా నిజమనీవొప్పుకోగలరా ఎపుడైనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లెప్పిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయెనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

పదము నాది పరుగు నీది
రతము వై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోతతమా

నువ్వే దారిగా నినె చేరగా
ఎటూ చూడకా వెనువెంటేయ్ రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే