Monday, 2 February 2026

Dear consequent children ---- Surround arround me as Mastermind that guided sun and planets as divine intervention as witnessed by witness minds as on further accordingly as contemplated upon ..... Yours Mastermind surveillance

దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతగా గతంలో ప్రకటించిన విధానాన్ని అమలు చేస్తే ఎంతగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఎంతగా పెట్టుబళ్ళకు ప్రోత్సాహం ఇస్తే అంతగా అనుకూల వాతావరణం అక్కడ వస్తుంది. ఆ రకంగా అది మంచి బడ్జెట్. ఎందుకంటే డ్రామా లేదు దీంట్లో. ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. గత కొద్దేళ్ళుగా మీరు చూసినట్లయితే ద్రవ్యలోటు అంటే అప్పుల భారాన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అనుకున్న బాటలో నడుస్తున్నారు. చెప్పిన మాటలు నెరవేరుస్తున్నారు. చెప్పిన అంకెలకు కట్టుబడి ఉన్నారు. అలాగే అప్పుల భారం మొత్తం మీద జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గుతున్నది క్రమక్రమంగా. ఆర్థిక ప్రగతి కొనసాగుతున్నది. ద్రవ్యలోటు కూడా అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడ్లకు పెద్దపీట వేశారు. ఆ రకంగా చూస్తే ఆర్భాటాలు లేవు గానీ ఇది గతంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణని ఆర్థికాభివృద్ధికి కొత్తగా ఇచ్చేటువంటి పద్ధతిని కొనసాగిస్తున్న బడ్జెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచంలో మనకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన ఇబ్బందుల వలన అంతర్జాతీయంగా వాణిజ్యంలో వచ్చినటువంటి బ్రేక్ ల వలన ఇంకా ఆ పరిస్థితుల్లో కూడా ఆ ప్రగతిని సాధించడానికి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. దీర్ఘకాలంలో పునాదులు వేశారు. స్థూలంగా దానికి అభినందించాలి. సార్ బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేశారు. అలాగే డిఫెన్స్ రంగ బడ్జెట్ కూడా పెంచారు. మొత్తం 53 లక్షల కోట్ల బడ్జెట్ లో 6 లక్షల కోట్లు దీనికే కేటాయించారు. ఈ రెండు రంగాలకు ప్రయారిటీ ఇవ్వటంపై మీ కామెంట్ ఏంటి సార్? మౌలిక సదుపాయాలు మీరు చూసినట్లయితే అదివరకు రెండు మూడు లక్షల కోట్లు ఉండేది. ఏడు ఎనిమిదేళ్ళ క్రితం 9000 కోట్లు, 10000 కోట్ల క్రితం 16 లక్షల కోట్ల, రెండు మూడు లక్షల కోట్లు ఉండేది. ఇవాళ నడుస్తున్న సంవత్సరంలో 11,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 12 లక్షల పది వేల రూపాయలు కేటాయించారు. ఇతరత్రా కూడా ఈ పెట్టుబడులు ఉన్నాయి. అవి కూడా కలిపితే దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ 50 ఏళ్ల పాటు గ్రాంట్ ఇచ్చేటట్లుగా మన మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే క్యాపిటల్ గ్రాంట్స్ కానీ అలాగే ఇతరత్రా కొన్ని పథకాల్లో ఉన్న క్యాపిటల్ తీసుకుంటే దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ పెట్టుబడుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం రికార్డు సాధిస్తుంది. ఇదేమిటంటే నిరుత్పాదకంగా చేయకుండా ఉన్నట్లయితే ప్రజా ఖర్చులు పెంచకుండా పనికొచ్చే రంగాలకు ప్రాధాన్యత ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది. ఉత్పాదకత పెరిగితే ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇవాళ గత 10, 12 ఏళ్ళ క్రితంతో పోలిస్తే ఎన్నో రంగాల్లో మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి. పోర్టులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు వాటర్ వేస్ కావచ్చు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో వాటర్ వేస్ అంటే కాలవల్లో, నదుల్లో రవాణా లేకపోతే రైల్వేలు కావచ్చు, హై స్పీడ్ రైళ్లు కావచ్చు, హైదరాబాద్ లో మీరు చూసుకుంటే ఏడు మీరు హై స్పీడ్ రైలు నెట్ వర్క్స్ దేశంలో ప్రతిపాదిస్తున్నాం కొత్తగా మూడు హైదరాబాద్ కు సంబంధం పెట్టారు. మన సంతోషం తెలుగు ప్రజలకు. పూణే నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరు వెళ్లేదేమో రాయలసీమ నుంచి పోతుంది. అది చెన్నైకి పోయేది కోస్తాంధ్ర నుంచి పోతుంది. తెలుగు ప్రాంతాల్లో, మూడు ప్రాంతాల్లో కూడా మనకి రాష్ట్రాలు రెండు వేరు వేరు అన్న కూడా మనకు ప్రయోజనం జరిగబోతుంది. కాబట్టి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం ఇస్తుంది, మరి ప్రజల సౌకర్యాలు పెంచుతుంది. జాతీయ రహదారులు చూడండి. ఒకప్పుడు మనకి దిక్కు దిక్కున ఉండేది వాళ్ళు. ఈ రోజున జాతీయ రహదారులు ఎంత సంతోషంగా వెళ్తున్నారంటే ఒక టారిఫ్ ల ద్వారానే, ఆ టోల్స్ ద్వారానే లక్ష కోట్లు రూపాయలు పైన వసూలు అవుతున్నాయి. సంతోషంగా పే చేస్తున్నారు. ఎందుకంటే వేగంగా వెళ్లగలుగుతున్నాం. అట్లాగే రక్షణ విషయం. రక్షణ విషయంలో మనం పెద్ద ఖర్చు పెట్టట్లేదు. భారతదేశం గాని, చైనా గానీ మన జాతీయ ఆదాయంతో పోలిస్తే తక్కువ. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాల్సిన క్రమంలో ఉన్నాం. అభివృద్ధి సాధించాల్సిన క్రమంలో ఉన్నాం. ఈ సమయంలో రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు. కానీ వ్యర్థ ఖర్చు సద్దిరవ్వాలి. గతంలో ప్రతి వస్తువు దిగుమతి చేసుకునే వాళ్ళం. చిన్న తుపాకీ దగ్గర నుంచి పెద్ద ఆయుధాల దాకా దిగుమతిలో దిగుమతి చేసుకునే వాళ్ళం. మొట్టమొదటిసారిగా గత ఏడు ఎనిమిదేళ్ళ నుంచి మొదలెట్టాం. ఈ దేశంలోనే రక్షణ కోసం అని చెప్పి ఆయుధాల ఉత్పత్తి చేయటం. చేయడం మొదలెట్టాము. అది పెరుగుతుంది క్రమక్రమంగా. ఎగుమతులు కూడా వెళ్తున్నాము. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయుధాల ఉత్పత్తి, ఆయుధాల ఎగుమతులు కూడా గణనీయమైన స్థాయిలో మనం పొందగలుగుతాం. లేకపోతే చిన్న చిన్న దేశాలు ఇజ్రాయిల్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం, ఇజ్రాయిల్ నుంచి చేసుకుంటాం. క్రమక్రమంగా ఆ పరిస్థితి మారుతుంది. అదే సమయంలో దేశ భద్రతకు కూడా ఏర్పాటులు చేస్తుంది. అది దీర్ఘకాలికంగా బాగుంటుంది. దేశ రక్షణ అవసరాలు తీర్చాలి. విదేశీ రంగాన ఆధారపడకుండా, పెట్రోల్ ఆధారపడకుండా, ఆర్థిక వ్యవస్థ పెరగడానికి దేశ రక్షణ కూడా ప్రోత్సాహంగా ఉండాలి. ఆ రెండు ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. జయప్రకాశ్ నారాయణ్ గారు మనం చూశాం సార్, అంటే జియో పాలిటిక్స్ నేపథ్యంలో అటు ట్రంప్ టారిఫ్స్ కానీ లేటెస్ట్ గా యూరప్ లోనూ సో మదర్ ఆఫ్ ఆల్ టెల్ అన్నట్టు మనం ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు, అంటే ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా మనం సంసిద్ధంగా ఉంటామని ఒక భరోసా ఈ బడ్జెట్ నుంచి కల్పించిందా? మంచి ప్రశ్న అడిగారు. చైనా పెరిగినప్పుడు సతీష్ 78, 1978లో వాళ్ళు చైనాలో ఆధునికీకరణ, ప్రపంచీకరణ మొదలెట్టారు. అప్పటి నుంచి ఆగకుండా ముందుకు వెళ్లారు. వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళు బాగా వేగంగా ఎదుగుతున్న కాలంలో ప్రపంచమంతా వాళ్ళని ఆహ్వానించింది. సార్ అమెరికా నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు వెళ్ళినాయి. సాంకేతిక విజ్ఞానం వెళ్ళింది. ఆ దేశాల్లో దిగుమతుల కోసం ద్వారాలు తెరిచిపెట్టారు. చైనా ఏ ఉత్పత్తి చేస్తే వాళ్ళని అడ్డుకోవద్దన్నారు, అడ్డంకులు పెట్టలేదు. ఇప్పుడు పెట్టుబడులు రావటం తగ్గిపోయింది. మన దేశం నుంచి పెట్టుబడులు బయటికి వెళ్తున్నాయి. దగ్గర పెట్టుబడులు నెట్ గా మనం చూస్తే బయటికి వెళ్లే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. పక్కన నుంచి వెళ్ళడం కావాలి కదా. అలాగే ప్రపంచంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అక్కడి నుంచి పెట్టుబడులు రావటం, మన నుంచి ఎగుమతులు వెళ్ళడం అవి ఒప్పుకోవడం లేదు. ట్రంప్ గారు చూసారు ట్రంప్ గారు కూడా అంత అదే కదా. మన దేశంలో, మేమే, దేవులం అని చెప్పారు కదా. కాబట్టి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎదగాలి ఇప్పుడు. అయినా కూడా ప్రభుత్వాలు గట్టిగా పట్టించుకోవడం అంటే ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవడం చేత 7% అబివృద్ధి అంటే పెద్ద దేశాల్లో అత్యధిక అభివృద్ధి సాధిస్తున్నాం. ఇది అవసరం. ఇది చాలు. ఇది 8%కి వెళ్ళాలి నిలకడగా ఉండాలి. ఒక 20, 25 ఏళ్ళ పాటు ఉండాలి. ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం గాని, గత సంవత్సరంలో గాని ముఖ్యంగా ఈ సంవత్సరం ఎందుకంటే ప్రతికూల పవనాలు గత సంవత్సరంలో బాగా ఎక్కువ వచ్చాయి. డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఇబ్బందులంటే ప్రపంచానికి, మనకి అర్థం అవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ఆర్థిక సర్వేలో కూడా భవిష్యత్తు బాగుంటుందని అనుకోవద్దు. కష్టాలుంటాయి, ప్రతికూల పరిస్థితులు అనర్థం చేస్తే దాని కోసం ప్రతికూలం రాదు గాని దేవుడు దేవుడిని నమ్ముకుంటే కాదు. కాబట్టి మనం ఊరికే దేవుడికి దండం పెడితే కాదు. ఆ ఉద్దేశంతోనే బడ్జెట్ ఆర్ధిక సంకల్పం వేయాలి. దీని ఆర్భాటాలు, డ్రామాల కంటే పట్టుదల, దీర్ఘకాలిక సంకల్పం పాస్ అవుతుంది. దాన్ని ఆహ్వానించాలి, ఉపయోగించుకోవాలి. అంటే ఆర్థికంగా పరిపుష్టి కావటానికి, ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు జయప్రకాశ్ నారాయణ్ గారు అటు సవాళ్ళ నేపథ్యంలో ఎలా సంసిద్ధంగా ఉండాలన్న దాన్ని ప్రతిబింబించింది అంటున్నారు. ఇక ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా వివిధ సంస్కరణలకు ఆద్యుడిగా, ఇంక మీరు ఎలాంటి సూచనలు ఏమైనా చేస్తారా ఈ సందర్భానికి? నా దృష్టిలో రెండు విషయాల మీద ఇంకా దృష్టి ఎక్కువ పెట్టవలసి ఉంది. మొట్టమొదటిది ప్రభుత్వ రంగ సంస్థల మీద ఈ దేశ ప్రజలు చెమటోడ్చి కష్టపడి పన్నులు, డబ్బులు కట్టి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. సార్ ఇవాళ ఒక 70, 80 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వ ప్రజల డబ్బు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూర్చుంది. ప్రభుత్వం నడుపడానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం దగ్గర మళ్ళీ అదనపు పెట్టుబడుల కోసం డబ్బులు లేవు కాబట్టి వ్యాపారాన్ని విస్తరించడం కోసం మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. రెండు ప్రభుత్వ రంగ సంస్థ ఈనాడు ప్రైవేటు సంస్థలలాగా సమర్ధవంతంగా పనిచేయలేదు, పోటీ లేదు. ప్రైవేటు రంగ సంస్థలు పోటీకి తట్టుకొని నానా కష్టాలు పడి లాభాలు పెంచుకుంటాయి. విస్తరణ చేస్తాయి, మనకి ఉపాధి పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, ప్రభుత్వ సంస్థలు పెంచుకోలేవు. ఉదాహరణకి ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు ఉన్నాయనుకోండి ఎలా వస్తాయి? వాళ్ళు వస్తువులు నమ్మితే పన్నులు వస్తాయి. ఉత్పత్తి చేసి పన్నుల వాటా తగ్గుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులతో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే పన్నులు, ద్రవ్యేతర రంగ సంస్థల కంటే పోలిస్తే తక్కువ వస్తాయి. అంటే అప్పుడు మన జాతికి ఉపయోగపడటం లేదు. ఆ కంపెనీలు పెరగడం లేదు. వాటిని ప్రైవేటీకరించాలి అనుకోండి క్రమక్రమంగాను, ఏమవుతుంది? రెండు రకాలుగా లాభం. ఒకటి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయి. పెట్టుబడులు వచ్చి విస్తరిస్తాయి. మార్కెట్లో వాళ్ళ వాటా పెరుగుతుంది. లాభాలు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. రెండు ఈ డబ్బుతో మనకు అప్పులు తగ్గుతాయి, దాన్ని పెట్టుబడులు పెడితే మళ్ళీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? వర్డీ అధిక వర్డీతో అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరగట్ల, ఈ సారి చేస్తారని అనుకున్నా చేయలేదు. రెండోది చిన్న పట్టణాల గురించి ప్రస్తావన ఉంది. కానీ చాలదు. నూటికి 90 మంది మన దేశంలో పని చేసేవారు అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, దక్కాడతేకం డొక్కాడినవాళ్ళు, నెల జీతం భద్రత లేనివాళ్ళు. వాళ్ళందరిని కూడా సంఘటిత రంగంలోకి తీసుకురాకపోతే పరిశ్రమల్లోకి తీసుకురాకపోతే ఈ దేశంలో అభివృద్ధి జరగదు, జరిగినట్లు జరగదు. జరిగినా కూడా ఆ ఫలాలు అందరికీ అందవు. అందరికీ వెళ్తాయి. అందరికీ అందాలని చెప్పి అంటే మరి వీళ్ళందరిని కూడా ఫార్మలైజేషన్ అంటాం, సంఘటిత రంగంలోకి తీసుకురావాలి. అది కావాలంటే చిన్న పరిశ్రమలు ముఖ్యంగా మన గ్రామాలు కూడా రావాలి. ఈ రోజున కరెంటు ఉంది అక్కడ. డిజిటల్ టెక్నాలజీ ఉంది. ఏటీఎమ్ లు ఉంది, మొబైల్ ఫోన్ లు ఉంది. రవాణా ఉంది. కాబట్టి అందరూ హైదరాబాద్ రానక్కర్ల, బెంగళూరు రానక్కర్ల, చెన్నై రానక్కర్ల అక్కడే చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించడం, పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం తీసుకువస్తే, ఆటోమేటిగ్గా ప్రైవేటు రంగ పరిశ్రమలు వచ్చేస్తాయి. సార్ ఈ రెండు గట్టి ప్రయత్నం జరగాలి నాకు తెలిసి. ఇంక ఎన్ని చెప్పినా కూడా జాతీయ స్థాయి బడ్జెట్ల వలన కాదు దేశం మారేది, రాష్ట్రాల వలన. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర రాజధానులలో, రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంది. ఇవాళ నేను ఆ మాట నిశ్చయంగా చెప్పగలను. సార్ ఎందుకంటే పరిపాలన సంస్కరణలు మూలమైన అంశాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఢిల్లీలో పరిపాలన ఎవరు చేస్తున్నా కూడా పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు, తేడాలు ఉంటాయి గాని ఓ గాడిలో పడింది. గాడిలో పడాల్సింది రాష్ట్రాలు. ఉదాహరణకు రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూడండి. పచ్చగా ఉన్న తెలంగాణ రుణపతికి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రుణపతికి, కష్టాలు కూరుకుపోతోంది. అలాగే మధ్యప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, పంజాబ్ గాని, హిమాచల్ ప్రదేశ్ గాని, బెంగాల్ గాని, కేరళ గాని చాలా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాల్లో పాటించాలి క్రమక్రమంగా. రెండోది మంచి ప్రమాణాల విద్య లేకపోతే ఈ నిరుపేదనంగా, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని మనం ఉపాధి రంగంలోకి తీసుకురాలేకపోతున్నాం. పేరుకు కొంచెం వృత్తి ఇచ్చాం. విద్య జరగాలి. ఆరోగ్యం అందకపోతే, ఆరోగ్యం సరిగా అందకపోవడం చేత లక్ష మంది జనాభా రోజు 20 వేల సంవత్సరాలు కోల్పోతున్నాం, సంవత్సరానికి 20% ఉత్పాదకత కోల్పోతున్నాం అనారోగ్యం కారణంగా. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్ధతులు ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే. నాలుగోది చిన్నపట్టణాలు ఇందాక చెప్పాను. చిన్నపట్టణాల అభివృద్ధి కోసం గట్టి పీటలు వేయాలి. రాష్ట్రాల్లో జరగాలి అది కూడా. ఐదోది కనీస ప్రమాణాల చట్టబద్ధత పాలు. ఆరోది మనకు కావలసింది నగరాల అభివృద్ధి నగరాల అభివృద్ధి కావాలి, హైదరాబాద్ తీసుకోండి. రవాణాలోనే, బెంగళూరుతో పోటీ పడుతున్నాం. అక్కడ చూస్తే రసి అయిపోతోంది. ట్రాఫిక్ జామ్స్ వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ లో కూడా పొద్దున్నే హైదరాబాద్ లో చూస్తే అంత స్మాగ్ వచ్చేసింది. మీరు గమనించారా? అవును సార్. ఇది ఢిల్లీతో పోటీ పడుతుంది. నగరాలు నరకం అవుతున్నాయి. ఆర్థికాభివృద్ధి వస్తుంది, జీవన ప్రమాణాలు పెరగపోతున్నాయి. ఇవన్నీ రాష్ట్రాలు చేయాల్సిన పనులు. ఈ ఆరు అంశాలు పట్టించుకుంటే, పెద్దవి చాలా ఉన్నాయి. తర్వాత చూద్దాం. ఈ ఆరు గట్టిగా పట్టించుకుంటే, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి నిజమైన అభివృద్ధి, అభివృద్ధికి ప్రోత్సాహం వేయటం, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంలోకి తీసుకురావటం, రాష్ట్రాల భాగస్వామ్యం దానికి జాతీయ స్థాయిలో పునాదులు వేయగలవు. మార్గనిర్దేశం పట్టగలవు, వనరులు కేటాయించగలవు. అది జరగాల్సింది ఇక్కడ. సార్ ఇప్పుడు బడ్జెట్లో ఈ 5 లక్షల జనాభా దాటిన నగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతాము. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటామని ఒక ప్రకటన చేశారు సార్. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే మనం చూశాం గతంలో కొన్ని సిటీలని అమృత్ పథకం కింద సెలెక్ట్ చేయటం, కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకి కేంద్ర సహకారం ఇవన్నీ మనం చూశాం. ఇప్పుడు ఈ 5 లక్షల జనాభా దాటం అంటే నెంబర్ ఆఫ్ ఆ టౌన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఇది ఎలా చేస్తే బెటర్ సార్? మీ ఆలోచన. ఇప్పుడు దేశంలో సుమారుగా ఒక 60, 64 10 లక్షల దాటిన జనాభా ఉన్నాయి సతీష్. 5 లక్షల పైన బహుశా 150 ఉన్నట్లుంది, 180 ఉన్నట్లుంది. నాకు సంఖ్య సరిగ్గా గుర్తు లేదు. సార్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 5 లక్షలని ప్రస్తావన చేశారు. టీయర్ 2, టీయర్ 2 సిటీస్ కూడా అన్నారు. టీయర్ 2, టీయర్ 3 అంటే 40, 50 వేలు దాటిన ప్రతి పట్టణం కూడా వస్తుంది. ఓకే కాబట్టి కొంచెం గందరగోళమైన ప్రకటన. లూజికల్ గాన మరింత నేను కోరేది ఏమిటంటే మహానగరాలు కేవలం హైదరాబాద్, చెన్నపట్టణమో, బెంగళూరు, ముంబై ఆహ్మదాబాద్, పూణే, ఢిల్లీ మాత్రమే కాకుండా 5 లక్షల నగరాలు, 2 లక్షల నగరాలు, లక్ష నగరాలు, 50 వేల పట్టణాలు ఎక్కడికక్కడ పట్టణీకరణ కోసం ప్రయత్నం చేయాలి. అతి ఎక్కువగా వనరులు కేటాయించాలి. వనరుల కంటే ఎక్కువగా మనం చేయవలసింది మన దృష్టిని కేంద్రీకరించాలి. ఉదాహరణకి టౌన్ ప్లానింగ్ కోసం వనరులు అక్కర్లేదు. టౌన్ ప్లానింగ్ ఏర్పాటు చేసేసి ఆ రోడ్లు వంకర టింకర కాకుండా ఎరుపు సందులు, కొప్పలు ఏర్పాటు చేయండి. రవాణాకు ఏర్పాటు చేయండి, ఊరు లోపల ఊరికి గ్రామాల నుంచి రావటానికి ఏర్పాట్లు చేయండి. మంచి నీళ్లు ఏర్పాటు చేయండి. ప్రైవేటు రంగం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. సైట్స్ వచ్చేస్తాయి, లేఅవుట్లు వచ్చేస్తాయి, బిల్డింగులు వచ్చేస్తాయి. ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి. చెప్పొచ్చే అట్లాగా. ఎన్నో చోట్ల ఇప్పుడు పూర్వం తో పోలిస్తే ఇవాళ కరెంటు ఉన్నది గ్రామాల్లో. టీవీ ఉన్నది. మొబైల్ టెలిఫోన్ లు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉన్నది. రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నగరాలకు వెళ్ళక్కర్ల. పూర్వం అయిపోయింది కాదు, కరెంటు ఉండేది కాదు గ్రామాల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలు ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్ మనం పెద్దగా పెట్టుబడి ఎక్కువ ఉండే పనులు కాకుండా ఉపాధి ఎక్కువ కల్పించే పరిశ్రమలు ఖచ్చితంగా చేయొచ్చు. వస్త్రాల బట్టలు తయారు, దానికి హైదరాబాద్ అయ్యాన, దగ్గర ఊళ్లో చేయలేరా? మనకి అచ్యుతాపురం దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న పట్టణం అది, ఒకప్పుడు గ్రామం. 22 వేల మంది పని చేస్తున్నారు అక్కడ, బ్రాండ్ దిస్ కంట్రీ. సర్. మీరు చేయలేరు. మీరు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించండి. ట్రాఫిక్ సరిగ్గా చూసుకోండి, హెల్త్ కేర్ ఫెసిలిటీ కల్పించండి. ఈ రకమైన శ్రద్ధ లేకుండా మనం రాజధాని చుట్టూనే మొత్తం ఆలోచిస్తున్నాం. అంతా హైదరాబాదే పెరగాన, చెన్నైయే పెరగాన, బెంగళూరే పెరగాన అలా కాదు. ఆ చిన్నపట్టణాల అభివృద్ధి కావాలి. సార్ ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ అని ఒక ప్రకటన చేశారు సార్. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఉంది సార్. ఏంటి సార్? అంటే దీని ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి సార్? మీరు గమనించి ఉంటారు వెండి ధర 9000 రూపాయల పైన ఉంది. సార్ ఎందుకు అని అంటారు? ఇది వెండి బంగారం లాంటిది కాదు. వెండి ధర పెరగడానికి కారణం చైనా ప్రధానంగా వెండి ఉత్పత్తి గాని, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసింగ్ చేస్తున్నారు. చాలా ఎలక్ట్రానిక్స్ దానిలో వెండి బ్రహ్మాండమైన కండక్టర్. సార్ విద్యుత్కి అందుకని కొద్ది ప్రమాణాల్లోనే వెండి వాడతారు. దాంతో ఏమైంది? వెండి ధర పెరిగిపోయింది. అట్లాగే రేర్ ఎర్త్స్ అని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. జర్మనీ ఉంది, యూరోపియం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మినరల్స్. కొద్ది ప్రమాణంలో కావాలి. కానీ మనం వాడే ప్రతి కంప్యూటర్లో మనం వాడుతాం. ప్రభుత్, మీరు కంప్యూటర్లో ఉన్నాను, కంప్యూటర్లో కావచ్చు, మొబైల్ ఫోన్ లో కావచ్చు, డిజిటల్ టెక్నాలజీలో ప్రతి దాంట్లో ఎంతో కొంత వాడతారు రేర్ ఎర్త్స్. అవి లేకుండా మీకు ఏ ఆధునిక ప్రపంచంలో నడవవు. అంటే చిప్ లో ఉంటుంది. ఈ రేర్ ఎర్త్స్ ఇవాళ చైనా 80% చైనా చేతిలో ఉన్నాయి. ఓకే ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తోంది. ఈ మధ్య మనమే కూడా ఆంక్షలు పెట్టారు, మిగతా ప్రపంచంతో పాటు. మనమేదో శ్రీ జిన్ పింగ్ గారు మన ప్రధానమంత్రి కలిసినప్పుడు మళ్ళీ ఆ ఆంక్షలు తొలగించారు. క్రమక్రమంగా మన అందుబాటులోకి వస్తున్నాయి. కానీ రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు టాప్ కట్టేయొచ్చు. స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది అంతే. మన పరిశ్రమలు అన్ని ఆగిపోతాయి. మన మొబైల్ ఫోన్ లన్నీ ఆగిపోతాయి. మన కంప్యూటర్లన్నీ ఆగిపోతాయి. మన ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి కాలక్రమేణా అన్ని దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా మనందరం కూడా చాలా కష్టాల పడుతున్నాం. మనకి తీర ప్రాంతంలో మీరు అన్నట్టుగా ఇసుకలో చాలా రేర్ ఎర్త్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఒడిస్సా గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, కేరళ గురించి ప్రస్తావన చేశారు. అవును సార్. ఆర్థిక మంత్రి గారు. కాబట్టి ఇక్కడ మైనింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మినరల్ ప్రాసింగ్ మనం చైనా స్థాయిలో అంత సమర్ధవంతంగా మనం చేయలేం. ప్రపంచంలో ఏ దేశం చేయలేదు. మనం చేయలేం కదా అని చవగ్గా వాళ్ళ నుంచి కొనుక్కొని వాళ్ళ మీద ఆధారపడితే రేపు పొద్దున్న కొంప మునిగిపోతుంది. కాబట్టి మొదట్లో కొద్ది ధర ఎక్కువైనా కూడా మన దేశాల్లో వాళ్ళ మీద ఆధారపడకుండా ఉత్పత్తి ఏర్పాటు లేకపోయినట్లయితే ప్రపంచం అంతా గందరగోళంలో పడుతుంది. ఆర్థికంగా పెరగాలనుకున్న ఒక దేశం, మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం మన దేశం నూటికి నూరు పాళ్ళు చైనా మీద ఆధారపడటం మంచిది కాదు. కాబట్టి ఏదో కీలకమైన అంశం. సామాన్యులకు దీని ప్రయోజనం అర్థం కాకపోవచ్చు గానీ ఇది కొంచెం హైటెక్నాలజీ చేసేది. అలాగే డర్టీ ఇండస్ట్రీ ఇది, కొంచెం కాలుష్యం ఉంటుంది. ఆ కాలుష్యాన్ని నివారించి మనం పెద్ద ఎత్తున మనం కనీసం కొంత వరకైనా సరే మన అవసరాలు తీర్చే ఏర్పాటు మనం చేసుకున్నట్లయితే ఒక ఐదు, 10 ఏళ్ళ పాటు ఒక్కరోజు చేయలేం. కానీ దీర్ఘకాలంలో ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏంటంటే 20, 25 ఏళ్ళ ఆలోచించి దాని కోసం ఇవాళ పునాదులు వేస్తున్నారు. అది చాలా అవసరం. సార్ సార్ మరొక కీలకమైనది ఈ కంటైనర్స్ సంబంధించి, అంటే చైనా మీద ఆధారపడుతున్నాము, కంటైనర్స్ ని మనం సొంతంగా తయారు చేసుకోవటం. అలాగే తయారీదారులకు ప్రోత్సాహం అందించే దిశగా కంటైనర్ కార్పొరేషన్ ఏర్పాటు యోచన చేస్తున్నామని, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? చాలా అవసరం. షిప్పింగ్ లో భారతీయ ఫ్లాగ్ పెట్టుకుని మన ఓనర్షిప్ ఉన్నా లో ఓడలు 1% కూడా లేవు. మనం వాడే ఓడల్లో 3% మాత్రమే మన ఓడలు ఉన్నాయి. రవాణాకి. మన దేశం మొత్తంలో ఈ పోర్టుల్లో ఉన్న హ్యాండ్లింగ్ కెపాసిటీ చూసినట్లయితే మన దేశం మొత్తం కలిపితే హలో వస్సులు రాజ్, హౌ కెన్ ఐ హెల్ప్ యు టుడే? మనం వాడే ఓడల్లో 3% మాత్రమే మన ఓడలు ఉన్నాయి. రవాణాకి. మన దేశం మొత్తంలో ఈ పోర్టుల్లో ఉన్న హ్యాండ్లింగ్ కెపాసిటీ చూసినట్లయితే మన దేశం మొత్తం కలిపితే ఎన్ని కంటైనర్లు మనం చేస్తున్నామో, లేకపోతే ఈ కంటైనర్లు కాదు. కానీ మామూలుగా మొత్తం రవాణా ఎంత చేస్తున్నామో ఓడల్లో దానిలో ఈ మొత్తం కంటే చాలా రెట్టింపు దాదాపుగా చైనాలో ఒక్క షాంఘై పోర్టులో జరుగుతుంది. ఐదు కోట్ల 50 లక్షల కంటైనర్లు ఒక పోర్టు నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. సార్ మన దేశం మొత్తం కలిపితే కోటి 70 లక్షలు మనం చేస్తున్నాం. కాబట్టి కంటైనర్ రంగంలో వెనక పడ్డాం. ముందు కంటైనరైజేషన్ అంటే పూర్వం బల్క్ కార్గో షిప్పులో వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచమంతా ఏమైందంటే బల్క్ కార్గో కొన్ని వస్తువులు వేసినా కూడా చాలా వస్తువులు కంటైనర్ లో పెడతారు. సమర్ధవంతంగా వెళ్తాయి. 10 ఫుట్ ఈక్వివలెంట్ అంటారు. మీరు చూసి ఉంటారు ఆ కంటైనర్. అప్పుడు ఆ 10 ఫుట్ ఈక్వివలెంట్ రైలు పెట్టలలాగా ఉంటాయి. అది స్టాండర్డైజ్ చేస్తే ఏమవుతుంది? ఆ కంటైనర్ ని అక్కడిని ఎత్తి మనం ట్రక్కులో పెట్టేయొచ్చు. ట్రక్కు నుంచి రైల్లో పెట్టేయొచ్చు. రైలు నుంచి మళ్ళీ అక్కడ గనలో కావలసిన స్టాక్ అంతా మళ్ళీ షిప్ కి తీసుకెళ్లొచ్చు. షిప్ లో ఎత్తేయొచ్చు. ప్రపంచమంతా కంటైనరైజేషన్ కి వెళ్ళింది. కాబట్టి ఒకటి పోర్టుల్లో కంటైనరైజేషన్ కావాలి. ఆ కంటైనర్ హ్యాండిలింగ్ ఫెసిలిటీస్ కావాలి. మీకు ఆ క్రేన్లు గానీ, మిగతావి గానీ. రెండు కంటైనర్లు, కంటైనర్లు ఉత్పత్తి మనం చేయాలి. ఇవాళ చైనా చాలా రంగాల్లో లాగానే ప్రపంచంలో నూటికి 90 కంటైనర్లు వాళ్ళే ఉత్పత్తి చేసేది. అన్ని రంగాల్లో కూడా ఒక కీలకమైన రంగాల్లో ఈ స్ట్రాటజిక్ సెక్టార్ ఇవన్నీ. ఆర్థికంగా కన్నా కీలకమైన రంగాల్లో ఇందాక రేర్ ఎర్త్ మినరల్స్ అనుకున్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది అనుకోండి. ఆహ్ సోలార్ ప్యానెల్స్. చైనా నంబర్ వన్. 80% వాళ్ళే. లేకపోతే బ్యాటరీస్ చైనా నంబర్ వన్. ఎలక్ట్రిక్ కార్లు చైనా నంబర్ వన్. 20, 22 కోట్ల కార్లు చైనాలో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతున్నారు. సార్ మన దేశంలో మొత్తం మనం కలిపితే లక్ష కార్లు, 2 లక్షలు, 3 లక్షలు అంటాం. కాబట్టి మనం ఏంటంటే ఒక్కరోజు చైనా లాగా కాలేం. అవును. కానీ మనం ఖచ్చితంగా మంచి గొప్ప భవిష్యత్తు కావాలనుకుంటే, ఎలాగైతే చైనా గట్టి పునాదులు వేసి కష్టపడి విజయాలు సాధించిందో, మనం కూడా ఆ పునాదులు వేసి ఆ పెట్టుబడులు పెట్టి ఆ విజయాలు సాధించాలి. ఆ శక్తి మనకు ఉన్నది. సార్ ఆసక్తి కావాలి, వనరులు కావాలి, దాన్ని చేసే రాజకీయ సంకల్పం కావాలి. సార్ ఈ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ల మీద ఒకటి, రెండోది ఈ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే కంపెనీలు ఉంటాయో, వాటికి 2047 వరకు నో టాక్స్ అంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు సార్. ఎందుకంటే మనకు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. అలాగే భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు రాబోతున్నాయి. దీని మీద దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ గురించి మాట్లాడుతున్నాం. అది బాగా సక్సెస్ కావాలని చెప్పి అంటే అపారమైనటువంటి డేటాని మనం స్టోర్ చేయగలగాలి. సార్. క్లౌడ్ స్టోర్ చేయగలగాలి. అలాగే అపారమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు చాట్ జిపిటి గురించి ఎవరో అది ప్రపంచంలో ఆ రంగంలో ఉన్న సాహిత్యం మొత్తాన్ని క్షణాల్లో మొత్తం ఆకలింపు చేసుకొని దాన్ని అంతా మదించి, దాని సారాంశాన్ని మీ ముందు పెడుతుంది. ఈ మొత్తానికి కంప్యూటింగ్ పవర్ కావాలి. దీని కోసం ఆ డేటా సెంటర్లు కావాలి. అవి చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్. పెట్టుబడి ఎక్కువ అవసరం అవుతుంది, విద్యుత్ అవసరం అవుతుంది, నీళ్లు అవసరం అవుతాయి. మనకి పెద్దగా ఉపాధి కలగదు. కానీ అది ఉంటే దాని చుట్టూ కంప్యూటరీకరణ, ఆధునీకరణ జరుగుతుంది. ఓకే. ఈ రకమైన పెట్టుబడులు దానిలో వస్తున్నాయి. కాబట్టి మనం మన వనరులు ఎక్కువ పోకుండా అన్ని రాయితీలకు పెద్ద ఇబ్బందులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జిస్తే కదా ఆ పన్నులు వచ్చేది. అవును. అది లేకపోతే పన్నులు రావు కదా. కానీ మిగతా విషయాల్లో కొంచెం మనం జాగ్రత్త ఉండాలి. మనం ఉదాహరణకి అతిగా రాయితీలు వచ్చి విద్యుత్ గానీ, నీళ్లు గానీ అన్నీ ఫ్రీగా ఇచ్చేసామని చెప్పి అనుకోండి, క్రమక్రమంగా మనం మన వనరులు దెబ్బతీయవచ్చు. కాబట్టి సరైన రీతిలో కొన్ని ప్రోత్సాహకాలు కావాలి. ఆ ఉద్దేశంతోనే ఒక స్టెవిల్ ఆదాయపన్ను విషయంలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. కటిచేతని పెట్టుబడులు కావాలని చెప్పి. సార్ ఈ బయో ఫార్మా ఆయుర్వేదాన్ని సంబంధించి ఎక్కువ ప్రస్తావన తెచ్చారు సార్. ఆయుర్వేద పరిశోధనకు సంబంధించి ఈ సంవత్సరం పెద్దపీట వేయబోతున్నాము. అలాగే వివిధ కేంద్రాలు, పరిశోధన కేంద్రాలు, అలాగే భారీ స్థాయిలో అంటే ఇప్పటి వరకు ఈ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో ఉన్న భారీ అంటే ఎయిమ్స్ తరహాలోనే ఆయుర్వేదం ఆసుపత్రులు కూడా తేవాలన్నది యోచిస్తున్నామని చెప్పారు సార్. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దీని వెనక ఆలోచన ఏమై ఉండొచ్చు? ఆరోగ్యం రంగంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినట్టుగా మన ప్రాచీన సంస్కృతి నుంచి వచ్చిన వైద్యం. సంప్రదాయ వైద్యం. కాలక్రమేణా ఏమవుతుందంటే అన్నిటికీ ఆధునిక వైద్యం పరిష్కారం కాదు. యోగాలో గాని, సంప్రదాయ వైద్యంలో గానీ, మూలికల్లో గానీ కొన్ని ఉన్నాయని చెప్పి అంటే ప్రపంచంలో ఒక భావం పెరుగుతుంది. కానీ మన సమస్య ఏమిటి? దాన్ని మనం ఆధునీకరించాలి. మా పూర్వీకులు చెప్పారు, మా తాతల తాతల మూలికలు వేసుకున్నది, దీని కూడా తాగండి కషాయం అంటున్నాం కానీ ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి ఈ ఈ వైద్యాన్ని ఆధునికీకరించి ప్రపంచాన్ని వాలిడేషన్ అంటాం. సైంటిఫికల్ గా చేస్తారు. ఉదాహరణకి 2015లో చైనా నుంచి టూ యూయో అనే మహిళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు? చైనాలో సంప్రదాయ వైద్యం నుంచి కొన్ని మూలికలని సేకరించి ఎన్నేళ్ళ పాటు విపరీతమైన పరిశోధనలు చేసి ఆవిడ ఆవిడ బృందమును మలేరియా కి కొత్త మందులు కనుక్కున్నారు, ఆర్టమిసిన్ అని చెప్పి అని. ఇవాళ ప్రపంచమంతా కూడా మలేరియాకు ఆర్టమిసిన్ చాలా కీలకమైన మందు. కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది చైనా వాళ్ళ సంప్రదాయ మూలాల నుంచి వచ్చింది, వాళ్ళ సంప్రదాయ వైద్యం. కానీ సంప్రదాయంగా ఆగలా, దాన్ని ఆధునికీకరించారు. మనం ఆ పని చేయాలి. ఇవాళ అందుకనే మీరు గమనిస్తే జామ్ నగర్ లో ఒక ఇప్పటికి డబ్ల్యూహెచ్ఓ సెంటర్ ఉంటుంది ఆయుర్వేదానికి అది కూడా దాన్ని మరింత ఆధునికీకరిస్తాము. పరిశోధనలు పెంచుతాం అని చెప్పి అన్నాను. కాబట్టి ఒకటి ఆధునికీకరణ. రెండోది మన దేశంలో మన అదృష్టం కొద్దీ ఆధునిక వైద్యంలో మనం చాలా పేద దేశం అయినా కూడా, వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా, అద్భుతమైన నిపుణులు విదేశాలకు పోయి అక్కడి నుంచి నైపుణ్యాన్ని తీసుకొచ్చి, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి, అత్యున్నత ప్రమాణాల వైద్యం చాలా తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుంది. మూత్రపిండాల మార్పిడి కావచ్చు, గుండెకి సర్జరీ కావచ్చు, గుండెలో బైపాస్ అంటాం. లేకపోతే మోకాళ్ల మార్పిడి కావచ్చు, నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు. మరెన్నో వ్యాధులకు చికిత్సలు, ఖరీదైన వైద్యం అతి తక్కువ ఖరీదు ప్రపంచంలో. మన దేశానికి ఎక్కువ ఖరీదు అనిపించొచ్చు, పేద దేశం కాబట్టి. ప్రపంచం తో పోలిస్తే తక్కువ ఖరీదు మంచి ప్రమాణాలతో అందించగలుగుతారు. మనం అంటప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడులు నెంబర్ వన్ ఉన్నది చూస్తే ఆరోగ్య రంగంలో భారతదేశం. హైదరాబాద్ లో చాలా ఆసుపత్రులు విదేశీ పెట్టుబడులు, అది విదేశస్తులు కొన్నారు, లేకపోతే పెట్టుబడులు పడుతున్నారు. ఎందుకు కొంటున్నారు? తక్కువ ఖరీదుతో వస్తున్నది మంచి ప్రమాణాల వైద్యం. వ్యాపారం బాగా చేసుకోవచ్చు, చేసుకోనివ్వండి. మన మీద వ్యాపారం కాకుండా విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆకర్షణ కలగాలి అనుకోండి. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు కావచ్చు, పేద దేశాలు కావచ్చు, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా దేశాలు కావచ్చు, ఆ మాటకొస్తే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కావచ్చు, వాళ్ళు మనంత చవగ్గా అందించలేరు మంచి ప్రమాణాలు. వాళ్ళని ఆకర్షణ కలగాలి అనుకోండి, దానికి కావలసింది ఏంటి? వాళ్ళని నమ్మకం కలగాలి. మంచి ప్రమాణాలు, ప్రోటోకాల్స్ కావాలి, పరిశుభ్రత బాగా ఉండాలి, నర్సింగ్ బాగా ఉండాలి, వైద్యులు బాగున్నా ఆపరేషన్ బాగా చేసిన అక్కడ మిగతా సరిగ్గా లేవనుకోండి జీవన ప్రమాణాలు గానీ, పరిశుభ్రత గానీ, కొన్ని సెంటర్స్ ని కేటాయిస్తున్నారు ఆయుర్వేదం కోసం ఈ వెల్నెస్, లైఫ్ స్టైల్ కోసం అని చెప్పి అని అలాగే ఆధునిక వైద్యం కోసం అని చెప్పి అని మెడికల్ టూరిజం అని చెప్పి అన్నారు. అలాగే సంప్రదాయ వైద్యాన్ని ఆధునికీకరించి పెద్ద పీట వేయడం కోసం అని చెప్పి మంచి మంచి ఉద్దేశం. సమర్ధవంతంగా అమలు చేస్తే ఖచ్చితంగా దేశానికి మంచి ప్రయోజనం అనిపిస్తుంది. సార్ థ్యాంక్యూ జయప్రకాశ్ నారాయణ్ గారు బడ్జెట్ పై మీ యొక్క విశ్

No comments:

Post a Comment