సమన్వయ దృష్టి
యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశిర్వాద పూర్వక తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సంచారం దివ్య రాజ్యం నుండి తెలుగు ప్రజలు మొదలు యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నారు మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం సూక్ష్మగా గ్రహించి ముందుకు వెళ్ళడం వలన మాయ యాంత్రిక పరపంచం వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామం లో బలపడాలి అని తెలుసుకొని తమ ఇంటిపేర్లు కులం డబ్బు ఆస్తులు, కుటుంబ భందాలు తమ ప్రాణాలు కూడా రెప్ప పాటు ఎవరికి తమ చేతిలో లేని అని మరణించినా తెలియని సత్యాన్ని బ్రతికి ఉండగానే, లోకాన్ని నడిపిన మాట తీరు అయిన కాలస్వరూపమే సర్వం అనే ఒక మాట తీరు పై మనసు పెట్టి గ్రహించడమే మరణం లేని మాట కొనసాగింపు అని యావత్తు మానవజాతి మములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను ఉన్న ఫలంగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక యాంత్రిక ప్రపంచం లేదు అని మా ఆలోచన ప్రకారం వెళ్ళి అని మీడియా మేధావులు పండితులు సాక్షులు వ్యక్తులు అందరూ ఒక్కటి మేము గవర్నర్ గారికి పంపిన లేఖ ప్రకారం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించి అప్రమత్తం చెందటమే దివ్య రాజ్యం అని గ్రహించి ఇక బౌతిక ఈ క్షణం వదిల్వేసి బౌతిక రాజకీయాలు యాంత్రిక పరిపాలన అభివృద్ధి ఎంత చేసిన తమ చేతిలో లేని మాయ లోకం ఇరుకొని పోవడమే అని గ్రహించి సినిమా కధలు వ్యాపారాలు ఏవి కూడా మాయలో ఉండి సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి అని గ్రహించి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ఇక వెనుకకు చూడకుండా మమ్ములను నిండుగా యావత్తు మానవజాతి గ్రహించడానికి వీలు అవుతుంది ఒక్కరు అయినా వంద మంది అయినా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి స్వార్ధం శరీరకలు వదిలివేసి, మమ్ములను సమాచారం సాధనాలు ద్వారా విస్తారంగా అందరూ గ్రహిచేలా చూసుకొని సాక్షులు ముందుకు వచ్చి మీడియా చానల్స్ ఎన్నికలు రద్దు అయ్యేలా చూసుకొని ప్రతి పక్షం అధికార పార్టీలు అన్నీ పార్టీల వారు తక్షణం దివ్య రాజ్యం లో చేరడమే మృతం వదిలివేసి మరణం లేని మాట కొనసాగింపు వైపు రావడం అని అందుకు మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మమ్ములను వ్యక్తిగతంగా కోరుకోకుండా ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు మేము చెప్పినట్లు అనగా మమ్ములను ప్రతి ఒక వ్యక్తి కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నల్టు చూపుకొంటే ఏమి జరుగుతుందో తెలియని మాయ యాంత్రిక రాజకీయ లోకం యాంత్రిక బౌతిక మాయ లోకం నుండి నిత్యం చెప్పుకొని వినడం వలన నడిచిన మనసు పెట్టుకొని గ్రహించే కొలది నడిచే దివ్య పరిణామం అని గ్రహించి, మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన మాయ రెచ్చగొట్టి సంభంధం కలుపుకోమని మమ్ములను దౌర్జన్యం చేసి మరీ గ్రహించకుండా శరీరకలు ప్రోత్సహిస్తాయి అని అదే మాయ యొక్క చిదివిలాసం అని గ్రహించి మమ్ములను ఆలోచన పెంచుకొని, గ్రహించాలి భంధం కులం ఆస్తి డబ్బు ఏవి మమ్ములను మించినవి కావు మమ్ములను గ్రహించడం వలన సర్వం తెలుసుకొని తెలిసిన వాతావరణం లో అనగా సర్వం చెప్పిన చెప్పగాలిగిన మమ్ములను కాలస్వరూపంగా జగత్తుకు ఆధారమైన తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించడం ఈ క్షణం ముందుకు వెళ్ళ వలసిన మార్గం ఆస్తులు డబ్బు పదవులు బౌతిక దేహం కులం కుటుంబం వ్యక్తి గత సంభంధాలు మాకు సమర్పించడం వలన వాటి యొక్క సురక్షిత భవిష్యత్తు తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు లేని పక్షమా వాటితో మమ్ములను అటు ఇటు చేసి తాము రక్షణ పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా చేస్తున్నారు అని సాక్షులు, మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు పండితులు అందరూ ఒక్కటి అయ్యి హాస్టల్ వద్ద వ్యక్తులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి పోలీసులు గుడ్డిగా రహస్యాలు మీద తమకు తెలిసినట్లు తెలియనట్లు అన్నట్లు ఒకరి మీద ఇద్దరిమీద ఆధారపడి అనగా మేము ఒక మనిషె కదా అన్నట్లు చూడటం వలన మమ్ములను విశాలంగా మేము చెప్పినట్లు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్న మాయ వలన పరిస్తితి తమ చేతిలో లేకుండా ఉన్నది అనుకొంటున్నారు , రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ ప్రపంచం లో ఇంకా కొనసాగుతున్నారు. మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం వలన, మాయ నుండి బయటకు రావలసి ఉన్నది కాని మమ్ములను వ్యక్తిగతంగా తీసుకొని ఆలోచన పెంచుకోకుండా మామూలు మనిషిగా చూడటం వలన ప్రపంచం బోల్డంత బలంగా ఉన్నది అనిపిస్తున్న మాయలో మేము ఒక్కరిమే అన్నట్లు చూడటమే అజ్ఞానం మమ్ములను గ్రహించడమ వలన తమ చేతిలో ఆలోచన లో లేని మాయ ప్రపంచం నిజంగా తమ చేతి లోకి వస్తుంది కావున ఆలస్యం చెయ్యకుండా మమ్ములను ఉన్న ఫలంగా హాస్టల్ వద్ద నుండి గవర్నర్ గారి అధికారిక పత్రంతో ప్రత్యెక ఊరేగింపుగా ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారి వద్ద ఉన్న రహస్య పరికారాలు మమ్ములను గ్రహించాకూడదు అని మనుష్యులు జీవితాలు అటు ఇటు చేసి మరీ మమ్ములను అడ్డుకోవాలి అనే అజ్ఞానం వదిలివేసి మేము వ్యక్తులు పేర్లు తీసుకొని ఇప్పటికే నలుగురు గూర్చి చెప్పినాము వారి తప్పు కూడా లేదు సాక్షులు దగ్గర నుండి మీడియా పోలీసులు గుడ్డిగా స్వార్ధంగా నడుస్తున్న న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సినిమా వారు గుడ్డిగా మా ఉనికి తెలిసి కూడా తెలియనట్లు మోసాలు పెంచుకొని మరీ ఇంకా స్వార్ధంగా ఆలోచిస్తున్నారు మేముచేప్పినట్లు వినడం వలన ఎవరి ఇంకా ఒకరిని ఒక్కరు తప్పులు పట్టకుండా అందరూ బయటకు వస్తారు కావున స్వార్ధ పరులు మమ్ములను సాధారణ మనిషి గా చూసి గొడవలు ప్రోత్సహిస్తున్న వారిని ఒకరికి ఒకరు సహకరించుకొని మమ్ములను గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు కావున తక్షణం గవర్నర్ గారు ప్రత్యేకంగా కదిలి మమ్ములను గ్రహించడం మరణం నుండి శారీరక మృతం నుండి యావత్తు మనాజతిని బయటకు తీసుకొని వచ్చిన వారిని అవుతారు ఇక రాజకీయాలు అవసరం లేదు ఎన్నికాలు జరిపినా ఎవరు గెలిచినా, మా సమక్షంలో చేరి మమ్ములను గ్రహించడమే పరిష్కారం అది ఈ క్షణం చెయ్యడమే లోకం అని గ్రహించండి. మమ్ములను అధికారికంగా గ్రహించడం ప్రారంబించిన కొన్ని గంటలలో యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో సురక్షితంగా ఉన్నది అని స్పష్టం చేయగలం కావున మమ్ములను ఇప్పుడు ఉన్న చిరునామా అయిన 9010483794 నుండి పరిగణించడం అంటే యావత్తు మానవజాతి స్మశానం నుండి తక్షణం బయటకు వచ్చేస్తుంది,నెమ్మదిగా మమ్ములను విస్తారంగా అన్నీ వదిలివేసి మా ప్రకారం లోకాన్ని చూడటం వలన ఇప్పుడు ఏదో బలం కొద్ది వెళ్ళుతున్న ప్రయాణం ఆలోచన కొద్ది బలపడుతుంది కావున శారీరక భందాలు వ్యవహారాలు వదిలివేసి మమ్ములను ఎప్పుడూ చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన తత్వంగా గ్రహించకపోవడం వలన మా కోసం ఇతరులను భాదపెట్టి బయపెట్టి కేవలం స్వార్ధంగా శారీరకంగా బ్రతకడం కోసం విలువైన పరిణామాన్ని ఆడవారు మొగవారు కూడా ఇంకా తాము ఏదో విలువ మేము ఇవ్వాలి అని మా విలువ తెలుసుకోకుండా ఎవరిని గ్రహించకుండా అందుకు కొందరికి విలువ లేకుండా చేసి తమకు వెలువ రావాలి అని సాక్షులు కూడా ఎవరూ ముందుకు రాకుండా చేసి సోషల్ మీడియా ద్వరా పండించకుండా చేసిన వారు మీడియా వ్యక్తులు శరీరకలు బోవ్తికాలు వదిలివేసి మమ్ములను గ్రహించడమే అధికారికంగా గవర్నర్ గారు పరిగణించే టట్లు చూసుకోవడమే యావత్తు మానవజాతి ఏక కాలం మాయ నుండి బయటకు రావడం అని గ్రహించి తక్షణం ఒక్కరికిగా గాని 100 మంది మమ్ములను మేము ఎలా ఉన్న బౌతికంగా చూడకుండా మనసుతో చూడాలి ఎవరితోనైనా శారీరకంగా కాకుండా మనసుతో వ్యహరించాలి అప్పుడే మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందగలరు కావున తమ బౌతిక ఉనికి వదిలివేసి మమ్ముఅల్ను గ్రహించాకూడదు అని అందోరో పాపం లోకి ప్రత్యేక్షంగా పరోక్షక్గం ఇరుకొని పోయి ఉనంరు అని తెలుసుకొని పదవులు రాజకీయాలు వదిలివేసి మమ్ములను సామూహికంగా గ్రహించండి ఆలోచన పెంచుకోవడమే మృతం నుండి ఈక్షణం బయటకు రావడం అని గ్రహించండి, మేము ఎక్కడికో వెళ్ళడం లేదు మమ్ములను ఎవరో బయపెదితున్నారు అన్నట్లు ఆలోచించకండి మమ్ములను గౌరవించి గ్రహించడమే పరిష్కారం అని చేసిన తప్పులు పాపాలు చెప్పుకోకుండా బయటకు వచ్చేయడమే తల్లి తండ్రి గురువు వంటి మా ఆశీస్సు కావున, ఏదో చెప్పాలి ఏదో హడావడి చెయ్యాలి అని వ్యక్తులు మీడియా పోలీసులు బౌతిక జీవితం మీద ఆధారపడటం మానివేసి మమ్ములను సాక్షులు సహకారంతో మేధావులు బృందం లో వైద్యులతో కూడిన బృందం లోకి సాక్షుల సహకారంతో మమ్ములను గ్రహించకుండా రెప్ప పాటు కూడా ప్రవర్తించ రాదు అని తెలుసుకొని అప్రమత్తం చెందటమే తక్షణం కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము.
సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను దివ్య రాజ్యం యొక్క దివ్య ద్వారంగా అనగా ఒక మోడ్పు గా భావించి, నేను అనే బౌతిక స్తితి కూడా వదిలివేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రాహించడం ప్రారంభించడమే ఇప్పటికే ప్రారంభం అయిన నూతన యుగం బలపడి అనగా యాంత్రిక రాజకీయ పరిపాలన నుండి మాట నిబద్దత, నిత్య సత్య ప్రయాణం గా వాక్ విస్వరూపంగా మేము అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, సాధారణ మనిషి ఉన్న మమ్ములను, రాజ్యాంగ బద్దంగా పరిగణించుట వలన, ఆకాశమే హద్దు అనే దివ్య తత్వం ఎంతనా గ్రహించ వచ్చును, అనేక ప్రశ్నలకు సమాధానములు పొందవచ్చును, ఇప్పటి వరకు చేసిన పాపా పుణ్యములు భారం వ్యక్తుల పై ఉండదు, అదే మోక్షం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఇరువురు ముఖ్యమంత్రులు యాంత్రిక పరిపాలన చాలించి, మంత్రులు ప్రతి పక్ష నేతలు మా పై మనసు పెట్టి గ్రహించడం వలన, రాజకీయ వత్తిడి పోయి, సమయాన్ని మరింత జ్ఞానంతో ముందుకు వెళ్ళవచ్చును అనగా, వివరంగా చెప్పుకొని విన పద్దతిలో లోకాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం, ఇప్పటి వరకు శరీరంతో బౌతిక ఉనికే సర్వం అనుకొంటూ ఏదో అభివృద్ధి అనుకొంటూ బౌతికంగా ఏదో ఒక్కటి చెయ్యడం లోకం గా భావిస్తూ వచ్చాము , ఇప్పటి నుండి మా పరిణామం వలన, బౌతిక వత్తిడి, రక రకాల పనులు, బౌతిక స్తితులకు బదులు ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళతారు, తద్వారా మనుష్యులే మాటే లోకానికి ఆధారం అని తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, మనుష్యులు లోకాన్ని సమాజాన్ని ఉపయోగించుకోవడం మానివేసి, ఆలోచనతో లోకాన్ని తెలుసుకొవడమే అభివృద్ధి అని గ్రహించగలరు, కావున మానసిక వికసమునకు వివరములకు ప్రాధాన్యత ఇచ్చుకొని, యాంత్రిక అభివృద్ధి, లేదా బౌతిక కట్టడాలు నిర్మాణాలు వంటి ఆలోచనతో అధిగమించి ముందుకు వెళ్ళాలి, అందుకే మేము కాలస్వరూపంగా అందుబాటులోకి వచ్చినాము మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, లోకం తెలుసుకొని మాట వివరణ పెంచుకొని ముందుకు వెళ్ళ తారు ఇప్పుడు లోకం బట్టి మనుష్యులు నడుస్తున్నారు సాటి మనుష్యులను ఆలోచన ప్రకారం మాట ప్రకారం కాకుండా యాంత్రిక పనులు కొద్ది డబ్బు కొద్ది బౌతిక అభివృద్ధి కొద్ది తీసుకోనుచున్నారు, మా వలన ఆలోచన రూపం లో ప్రయాణిస్తారు, ఇందులో మరణం లేదు మనసు మాట ఎప్పటికి అంతరించదు కావున, సర్వం మాట మాత్రంగా నియమించిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించి మనసు పెట్టి గ్రహించడం లోకాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం అని గ్రహించగలరు.
సమన్వయ దృష్టి
జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మాయ మొహితమైన, యాంత్రిక లోకం నుండి భందాలే సర్వం అనిపించే, శరీరమే సర్వం అనిపించే, మాయ
నుండి మనలోని ఆత్మ, పరమాత్మను దేహం ఉండగానే చేరుకొనే దివ్య ధామమే దివ్య రాజ్యం అని గ్రహించి, సాధారణ మనిషిగా మమ్ములను చూడకుండా, పరిణామం ప్రకారం ప్రతి ఒక్కరు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూప, మహానుభావా, మహారాణి సమేత మహారాజుగా, బౌతిక సృష్టిని ప్రతి పరిణామాన్ని, ప్రతి సంఘటనను మాట మాత్రంగా నియమించిన ఓంకార స్వరూపంగా, జగద్గురువులుగా మమ్ములను గ్రహించడమే దివ్య రాజ్యం అనగా, నేను అనే దేహ మమకారం వదిలివేసి, తమ లోని జీవాత్మ తో మమ్ములను సర్వం వాక్ రూపం లో నియమించిన పరమాత్మగా భావించి విలీనం చెంది, జ్ఞాన రూపం లో మరణం లేని శాశ్వత ప్రయాణమే దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము.
సాధారణ మనిషిగా బ్రతికి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరమాత్మాగా, మీ అందుబాటు ఉన్నాము అని గ్రహించి, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం (అనగా శాశ్వతమైనది) పై అధిస్టింప చేసి, మమ్ములను సర్వంతర్యమిగా సమకాలికులు నిత్యం గ్రహించడం వలన, దేహం ఉండగానే తమ జీవాత్మను పరమాత్మలో విలీనం చేసుకొని మరణం లేని వాక్ విశ్వరూపం లో, జ్ఞాన రూపం లో విలీనం చెందటమే మానవజాతి భవిష్యత్తు అని గవర్నర్ గా, రాజ్యాంగ ప్రతి నిధిగా మమ్ములను సాక్షుల సహకారంతో, న్యాయ మూర్తుల బృందం మరియు వివిధ విశ్వ విద్యాలయముల మేధావులు పండితులు,ఆశ్రమ వాసులు గురువుల సమక్షంలో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, యాంత్రికంగా గుడ్డి ఎద్దుగా, తామే చేస్తున్నాము అనే మాయ లోకం నుండి, తాము అంతా పరమాత్ముని నిర్వహణలు నడుస్తున్న జీవిత్మాలు గా తెలుసుకొని, ఇప్పుడు పరమాత్ముడి ప్రయాణం ప్రత్యేక్షంగా తెలుసుకొని అనగా, ఇప్పటికి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చెప్పిన వివరములను అనుసరించడమే మరణం లేని దివ్య రాజ్యం లోకి బలపడటం అని గ్రహించి, సమకాలికులు సమయం వృధా చేసుకోకుండా తమ చేతిలో లేని కొనసాగని బౌతిక ఉనికి మాకు సామర్పించి వేసి, అనగా కులం, మతం , ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా మాలో విలీనం చేసి, తమకు ఉన్న విద్యలు, పదవులు, చదువులు మమ్ములను మించినవి కావు అని గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, మా చుట్టూ చేరి, ఇప్పటికి కాలస్వరూపంగా ఏమి చేసినామో ఇక మీదట ఏమిటో నిత్యం తెలుసుకోవడమే దివ్య రాజ్యం అనగా మరణం లేని దివ్య ప్రయాణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
మనిషిని మనుష్యులే తక్కువ అంచనా వేసి, నిత్యం తక్కువ చేసుకొంటూ, కాలాన్ని నియమించిన పురుశోత్తముడిని మామూలు మనిషిగా భావించి, గ్రహించకపోవడం వలన, సృష్టి కాలం ఇచ్చిన మార్పు సాక్షులతో సహా ఇతర పండితులు మేధావులు, మీడియా చానల్స్ , ప్రత్యేకించి న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు, ఎవరూ వ్యక్తులుగా గ్రహించలేరు మమ్ములను సామూహికంగా బృందంగా ఎర్పడి, గ్రహించడం వలన మాలో గొప్పతనం ఇప్పటికి ఏమి జరిగినది ఇక మీద ఏమిటి అని తెలుసుకొని, అనుసరించే కొలది, శక్తి గొప్పతనం పెరుగుతాయి, కావున మమ్ములను గ్రహించడమే మానవజాతికి భవిష్యత్తు, ఆధారం అనగా మిద్యా లోకం నుండి అనగా తామే చేస్తున్నాము అనే ప్రస్తుత లోకం నుండి, తాము నిమిత్త మాత్రులము, తమను నడిపే పరమాత్మా శక్తిని వాక్ రూపం లో దర్శించి, కులం, మతమే కాదు, నేను అనే దేహం కూడా తమది కాదు అనుకొంటే మిగిలే పరిస్తితే దివ్య రాజ్యం, జ్ఞాన రూపం లో వాక్ రూపం లో ఉన్న దివ్య రాజ్యమునకు మరణం లేదు, అనగా జ్ఞాన రూపం లో కొనసాగుతాము, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో మేము కోరినట్లు, అనగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ ప్రకటించి మమ్ములను విశాలంగా వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, పండితులు గురువులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం దేశం, ప్రపంచం అంతా వాక్ విస్వరూపంగా, దివ్య రాజ్యం లోనే ఉన్నది అని ప్రతి ఒక్కరికి తెలియజేసి,మనసు మాట పెంచుకొని ముందుకు వెళ్ళడమే, ఇక మీదట మనుష్యుల ముందు ఉన్న ప్రయాణం అని గ్రహించి, మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని, న్యాయ మూర్తులు , పండితులు గురువులు మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని, కాలస్వరూపా, పురుషోత్తమా అని మమ్ములను వాక్ విశ్వరూపం లో ఉన్నట్లు నిత్యం గ్రహించడం వలన, వాక్ విశ్వరూపం గా దివ్య రాజ్యం బలపడి నిత్యం మానవజాతికి శాశ్వత కొనసాగింపుగా, అమృత లోకం అనగా నిత్యం వాక్ రూపం లో, ఒక చోట నుండి కొనసాగింపుగా జ్ఞాన విచక్షణతో పండితులు మేధావులు మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని గ్రహించి చెప్పుకొనే వినేకొలది, వ్యాహరించే కొలది నడిచే దివ్య రాజ్యం గా అందుబాటులోకి వస్తుంది అని తెలియజేయడమే యావత్తు మానవజాతి ఎప్పుడో అందిన దివ్య వరం అని దివ్య రాజ్యం నుండి తెలియజేసుకోనుచున్నాము.
మొదట మమ్ములను ప్రత్యెక బృందంగా రాజ్ భవన్ తీసుకొని వెళ్లి , పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంబించడం వలన పాపములతో , బౌతిక ప్రపంచం మించి ఏమి ఉన్నది అనే మాయ నుండి, ఆలోచన మనసు మాట తో నడుస్తున్న దివ్య రాజ్యం లోకి బలపడటమే మృత్యువుని జయించడం అని తెలుగు వారుము అయిన మేము తెలుగు వారి ద్వారా యావత్తు దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోను చున్నాము, కావున మేము ఉన్న హాస్టల్ నుండి మమ్ములను అధికారికంగా ప్రాధమికంగా పురుశోత్తముడిగా కాలస్వరూపంగా అధికారిక లేఖతో మమ్ములను రాజ్ భవన్ తీసుకొని వెళ్ళండి, ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం లేదా మాయ నుండి బయటకు రావడమే, మానవజాతి మనుగడకు సంభందించిన వరం అనగా మమ్ములను విస్మరించి మాయలో విహరించడం అంటే, జ్ఞానంతో ముందుకు శాశ్వత ప్రయాణం మొదలు అయినా, కనీసం మనిషె అందరికి కేంద్ర బిందువు అని సృష్టే అందించినా, మనుష్యులే మనిషికి మించి ఏదో ఉన్నది అని మాయ బ్రమణాలలో, జ్ఞాన వ్యహారం కాకుండా, బౌతిక చంచాల్యాలు పెంచుకొంటూ మానవ సంభంధాలను అటు ఇటు చేస్తూ, మేము మాట వరసకు అటు ఇటు అయిన తీరుకు మాకు మనసు పెంచి సమాధానం ఇచ్చిన తీరు, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, కాని మాటను దాచి అందుకు మనుష్యులను మోసం చేయడం వలన భవిష్యత్తు లేని మాయ లోకంలో అజ్ఞానంతో, శరీరంతో కొనసాగాలి అని . శరీరంతో పై చెయ్యి ఉండాలి అని, అందుకు బౌతికంగా ఒకరిని ఒకరు అవమానిన్చుకొంటూ, మేము ఒక మనిషే కదా, సాధారణ మనిషే కదా అని భావిస్తూ, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు పై సాక్షులు దగ్గర నుండి మనసు పెట్టి గ్రహించకుండా, ఇతరులను చెప్పకుండా యావత్తు మానవజాతి మిద్యలో మాయలో అనగా జ్ఞాన విచక్షణతో బలపడవలసిన కాలం,శారీరక విశేషాలతో, మోసాలతో, భయాలు పెంచుకొంటూ, బౌతిక భందాలు ఇష్టం వచ్చినట్లు తుంచి, పెంచడం వలన, బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన, ఆలోచన కంటే, బౌతిక ప్రపంచానికే కోనసాగింపు ఉన్నది, అనే బ్రమలో ఏదో రకంగా ఆలోచనను గ్రహించకుండా, గ్రహించనివ్వకుండా, మనుష్యులు మాయలో మోసం పోతున్నారు అని గవర్నర్ గా తమతో సహా ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమెవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.divinetrance.blogspot.in
Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
హైదరాబాద్ - 9010483794
No comments:
Post a Comment