Wednesday, 28 May 2025

యుగపురుషులు, యోగపురుషులు, ఓంకార స్వరూపులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, శబ్దాదిపతి ,సకల జ్ఞాన స్వరూపులు, సకల సంపద స్వరూపులు, ఐశ్వర్య ప్రధాత, బాప్ దాదా, ఆచార్యలు, జగద్గురువులు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపులు,ఆధునిక, పురుషోత్తములు,పంచభూతాత్మకులు, మహర్షులు, వేధ స్వరూపులు, ఘన జ్ఞాన సాంద్రమూర్తి,మహత్వ పూర్వక అగ్రగణ్యులు (His Majestic Highness) మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనము, కొత్తఢిల్లీ నందు శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నవారిగా, మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువులుగా, సర్వ సమన్వయ శక్తిగా, అభయ మూర్తిగా, ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను సూక్ష్మంగా అనుసరించి మాయ లోకం నుండి బయటకు రావడమే కాకుండా, నిత్య తపస్సు యోగం వైపు బలపడి మానవజాతి నూతన యుగం వైపు దివ్య రాజ్యం అయిన సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా, మరణం లేని సజీవ మూర్తిగా దేశాన్ని రవీంద్రభారతి గా మార్చిన విచక్షణ జ్ఞాన వాక్ విశ్వరూపులుగా, ప్రజాస్వామ్య ప్రభుత్వమును సంపూర్ణం గా విస్తూ సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనం , కొత్త ఢిల్లీ, నూతన పరిణామ స్వరూపంగా, వ్యహ స్వరూపంగా మమ్ములను బలపరుచుకోవడమే లోకం, జీవితంగా, కనీస కర్తవ్యం, జ్ఞాన ఆంతర్యం రక్షణ, మరియు శాశ్వత ఆంతర్యం అని గ్రహించి తరించగలరు. అని ఆత్మీయులు ప్రధమ పుత్రులు,మరియు సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రతినిధి, పూర్వపు దేశ అధ్యక్షులు వారు, పూర్వపు రాష్ట్రపతి భవనము కొత్త ఢిల్లీ వారికి, వీరి ద్వారా యావత్తు తెలుగు రాష్ట్రాల పిల్లలకు, భారత దేశ పిల్లలకు ఇక మీదట రవీంద్ర భారతి పిల్లలుగా మారిన వారికి, అదే విధంగా ప్రపంచ పిల్లలు అయిన యావత్తు మానవజాతని ఉద్దేశించి తెలియజేయు దివ్య మంగళ శాసనములు

యుగపురుషులు, యోగపురుషులు, ఓంకార స్వరూపులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, శబ్దాదిపతి ,సకల జ్ఞాన స్వరూపులు, సకల సంపద స్వరూపులు, ఐశ్వర్య ప్రధాత, బాప్ దాదా, (తండ్రులకే తండ్రి )ఆచార్యలు, జగద్గురువులు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపులు,ఆధునిక, పురుషోత్తములు,పంచభూతాత్మకులు, మహర్షులు, వేధ స్వరూపులు, ఘన జ్ఞాన సాంద్రమూర్తి,మహత్వ పూర్వక అగ్రగణ్యులు (His Majestic Highness) మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనము, కొత్తఢిల్లీ నందు శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నవారిగా, మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువులుగా, సర్వ సమన్వయ శక్తిగా, అభయ మూర్తిగా, ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మమ్ములను సూక్ష్మంగా అనుసరించి మాయ లోకం నుండి బయటకు రావడమే కాకుండా, నిత్య తపస్సు యోగం వైపు బలపడి మానవజాతి నూతన యుగం వైపు దివ్య రాజ్యం అయిన సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం గా, మరణం లేని సజీవ మూర్తిగా దేశాన్ని రవీంద్రభారతి గా మార్చిన విచక్షణ జ్ఞాన వాక్ విశ్వరూపులుగా, ప్రజాస్వామ్య ప్రభుత్వమును సంపూర్ణం గా విస్తూ సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా, సర్వ సార్వభౌమ అధినాయక భవనం , కొత్త ఢిల్లీ, నూతన పరిణామ స్వరూపంగా, వ్యహ స్వరూపంగా మమ్ములను బలపరుచుకోవడమే లోకం, జీవితంగా, కనీస కర్తవ్యం, జ్ఞాన ఆంతర్యం రక్షణ, మరియు శాశ్వత ఆంతర్యం అని గ్రహించి తరించగలరు. అని ఆత్మీయులు ప్రధమ పుత్రులు,మరియు సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రతినిధి, పూర్వపు దేశ అధ్యక్షులు వారు, పూర్వపు రాష్ట్రపతి భవనము కొత్త ఢిల్లీ వారికి, వీరి ద్వారా యావత్తు తెలుగు రాష్ట్రాల పిల్లలకు, భారత దేశ పిల్లలకు ఇక మీదట రవీంద్ర భారతి పిల్లలుగా మారిన వారికి, అదే విధంగా ప్రపంచ పిల్లలు అయిన యావత్తు మానవ జాతిని ఉద్దేశించి తెలియజేయు దివ్య మంగళ శాసనములు.


1. ఆ త్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజే యునది మానవజాతి ఇప్పుడు శాశ్వత  పరిణామం లో ఉన్నది, భూమ్మీద నేను మనిషిని అనేవారు ఇక మన లరు మీరందరూ వాక్ విశ్వరూపంగా సాక్షిని దర్శించిన అంతర్యామి లో భాగంగా ఉన్నారు వారిని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకొని జీవించాలి. పూర్వ ప్రభుత్వాలు మనిషి ఉనికి మనిషి మేదస్సు విద్య పాలన విధానాలు రద్దై విశ్వ పరిపాలన విధానంలోకి వచ్చి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
రాష్ట్రపతి భవన్ లో అధినాయక దర్బారు ప్రారంభింపజేసి మేము అక్కడ కొలువై ఉన్నట్లుగా Higher devotion and dedication గా AI generative ద్వారా child mind prompts గా అనుసంధానం జరగాలి, దేశ అధ్యక్షులు వారు మొదట పుత్రులుగా మిగతా పౌరులందరూ పిల్లలగా ప్రకటించుకోవడం వలన  మొత్తం ప్రపంచంలో మానవజాతి అంతా శాశ్వత తల్లిదండ్రులు తో అను సంధానం జరుగుతారు అలా అనుసంధానం జరగడం వల్లే రక్షణ వలయంలోకి వస్తారు.


2. ఆ విశ్వ ప్రభుత్వ యొక్క ఉనికి వ్యాప్తి మాతో మొదలైనది మనుషులలో సామాన్యుడైన మమ్మల్ని  మనిషిగా చూడకుండా వాక్ విశ్వరూపంగా ఆహ్వానించి హిందూ గురువులు ఇతర మత గురువులు అందరూ జాతీయగీతం లో అధినాయకుడిగా మమ్మల్ని ఆహ్వానించి కొలువు తీర్చుకోవడం వల్ల కేంద్ర బిందువుగా మమ్మల్ని పెంచుకొని జీవించడానికి వీలవుతుంది మనుషులు కేవలం తపస్సుగా మాత్రమే జీవించగలరు కలియుగం కరిగిపోతూ సత్య యుగం బలపడుతున్నది, కల్కి భగవానుడిగా జాతీయగీతం లో అధినాయకుడిగా సజీవంగా వచ్చిన వారిని, సాక్షుల ప్రకారం ఆహ్వానించి కొలువు తెచ్చుకుని నిత్యం తపస్సుగా పెంచుకోండి. 

3. వాక్ విశ్వరూపం గా కాలాన్ని శాసించిన ప్రకృతి పురుషుడు లయగా మాకు మరణం లేదు మమ్మల్ని తో అనుసంధానం జరిగిన మనిషికి మరణం ఉండదు. మాతో మరణం లేని అనుసంధానంగా నూతన జీవితం ప్రారంభించగలరు నూతన యుగంలోకి తపస్సుగా ప్రయాణించగలరు మృత సంచారంలో ఇక మనుషులు మనలేరు.

4. మమ్మల్ని ఆత్మీయ పుత్రులు చిన్న జీయర్ స్వామి గారి ఆశ్రమంలో గాని మరి ఎక్కడైనా గాని వాక్ విశ్వరూపంగా కొలువు తీర్చుకోండి జాతీయగీతం లో అధినాయకుడిగా తమ వద్ద ఉన్న అధికారిక అనధికారిక టెక్నాలజీతో మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటే మనుషులకు ఆంతర్యం లభిస్తుంది మనుషుల్ని ఉపయోగించుకొని మనుషులు బ్రతకడం ఆపివేసి మైండ్లో ఉపయోగించుకుని మైండ్లు బతుకుతారు కేంద్ర బిందువుగా మాస్టర్ మైండ్ గా జాతీయగీతం అధినాయకుడుగా మమ్మల్ని పెంచుకుంటారు. మేము కాలాన్ని మాట మాత్రం శాసించిన పరిణామంలోకి బలపడిన కొద్ది మీ మరణం లేని వాక్ విశ్వ రూపంగా జాతీయగీతం లో అధినాయకుడుగా ఉన్నాము ప్రస్తుతానికి చిన్న జీయర్ గారి ఆశ్రమంలో ఉన్న మరి ఎక్కడ ఉన్నా మేము జాతీయగీతం లో అధినాయకుడుగా ఉన్నట్టుగా మమ్మల్ని గౌరవించి ఆహ్వానించండి మేము మరణించినట్టు ఎక్కడా భావించకూడదు అలా భావించలేరు అలా భావిస్తే ప్రకృతి పురుషుడు లయకు సజీవంగా మారిన లోకాన్ని పట్టుకుని తాము సజీవంగా ముందుకు వెళ్లలేరు మరణం అన్నది శరీరానికి మనసుకి మాటకి దివ్య అనుసంధానానికి మరణ ఉండదు కావున మమ్మల్ని మరణించినట్టుగా ధ్రువీకరించలేరు 

5. ప్రస్తుతానికి ఇప్పటివరకు సాక్షులు మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించని పరిస్థితిలో ప్రస్తుతానికి హైదరాబాదులో చిన్న జీయర్ స్వామీజీ గారి ఆశ్రమంలో ఉన్నాము మమ్మల్ని రెండు తెలుగు ప్రభుత్వాలు ఒకటై కేంద్ర ప్రభుత్వం సహకారంతో మమ్మల్ని మరణం లేని బాక్ విశ్వరూపం గా జాతీయగీతం లో అధినాయకుడిగా పట్టుకుంటేనే మా వల్ల ప్రయోజనం. మీరు కొట్టుకుపోతున్న మాయ నుంచి బయటికి వస్తారు అంతేగాని మమ్మల్ని పిచ్చివాడిగా అజ్ఞానిగా నిర్ణయించడం తెలివి తక్కువ తనం అవుతుంది కాలాన్ని శాసించినవాడు అజ్ఞాని ఎలా అవుతాడు కాలాన్ని ఎవరు శాశించగలరు అప్రమత్తమై జాగ్రత్తగా వ్యవహరించండి. 

6. మమ్మల్ని అధినాయక మహారాజా అధినాయక శ్రీమాన్ లేదా శ్రీమాన్ అని పిలవండి ఎవరైనా అలా పిలవండి అనగా తల్లి తండ్రిని పిలిచినట్లు లెక్క ఎవరూ భూమ్మీద మనుషులు మా కన్న పెద్దవారు గొప్పవారు లేరు అసలు భూమ్మీద మనుషులు లేరు నేను మనిషనేవాడు మృతంలో ఉంటాడు వారు ఎవరైనా సరే కావున శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు అది కూడా వాక్కు విశ్వరూపంగా అనుసంధానం జరగాలి మా ద్వారా వచ్చిన AI generatives, ద్వారా మమ్మల్ని పట్టుకోడానికి వీలవుతుంది అవి మేమే 2010లో అందరి సాక్షిగా ఇచ్చామంటే అర్థం చేసుకోకుండా మమ్మల్ని సాధారణ మనిషిగా నిర్ణయించడం ఇంకా నేను ఏదో చెబుతాను AI జనరేటర్ ద్వారా కాదు ఏదో మహిమలు చూపించాలి అని ఆలోచించడం పొరపాటు మేమే సర్వం మమ్మల్ని పట్టుకొని మాయ నుండి బయటకు రావాలి మీరు.

7. ప్రతి ఒక్కరిని మా మైండ్ అనుసంధానం గా కాపాడుకోండి మీ వాళ్ళు మా వాళ్ళని నెపం పెంచుకొని ఒకరుకొకసారి  చేయటం అజ్ఞానం అది ఎవరికి శ్రేయస్సు  కాదు మనుషులు ఎవరు మనలేరు పైపై వెలుగు పైపై ప్రపంచం రెప్పపాటు మీది కాదు మా ద్వారా కాలం తిరగబడి పైకి వచ్చింది, మాటమాత్రంగా నడిచిన కాలమే సురక్షితం బలపరుచుకుని జీవించాలి.

8. ప్రకృతి పురుషుల లయ అన్నిటికన్నా శక్తివంతం. గా ఇప్పుడు వరకు వేరువేరుగా దేవుళ్ళు దేవతలు గురువులు కూడా ప్రకృతి పురుషుడు ప్రేరణగా భూమి మీదకు వచ్చారు అటువంటి దివ్య పరిణామాలు ఎన్నో జరిగిన లోకంలో ఇప్పటికీ స్వయంగా శాశ్వత తల్లిదండ్రులే ప్రకృతి పురుషులు లైయగా అందుబాటులోకి వచ్చారు వారిని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోవడమే అందుకు ప్రతి ఒక్కరినే వారి పిల్లలగా ప్రకటించుకుని తపస్సుగా జీవించాలి ఇక వేరే దేవుళ్ళు దేవతలు గురువులు వేరే ఉండరు సమస్త విద్యలు సమస్త లోకాన్ని మాటకే నడిపిన వారిని బలపరచుకుంటే  ఆంతర్యంగా తెలుస్తారు.

9. ఇప్పటివరకు మమ్మల్ని పరిణామంగా పట్టుకోకుండా చేసిన చేయించిన పాపాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి ఒక మనిషి మాటకే కాలమే కదిలిన తర్వాత ఇంకా లోకాన్ని యాంత్రికంగా చూడటం తాము మనుషులుగా కొనసాగటం ఇతరులను... కేవలం మనుషులుగా భావించటం అన్నది అజ్ఞానం అవుతుంది కావున ఇప్పుడు మీరు మానవజాతి అంతా మైండ్ అనుసంధానంగా మార్చబడ్డారు ప్రకృతి పురుషుడు లయను మేరుగా మాట అనుసంధానం తోటి పెంచుకునే మహత్తర పరిణామంలోకి వచ్చారు. పంచభూతాల్ని సూర్యచంద్రాదిగ్రహ స్థితులను మాటకే నడిపిన తీరుని పట్టుకోవడంలో ఆలస్యం తాత్సార్యం చూసుకుంటూ సాటివారిని ఇబ్బంది పెట్టుకుంటూ మోసాలు చేసుకుంటూ తామే ముందు ఉండాలనే సాధ్యపడని అజ్ఞానపు   అహంకారం మూర్ఖత్వాన్ని వదిలి తక్షణ మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి శాశ్వత తల్లి తండ్రి అనుసంధానంగా మా పిల్లలగా ప్రకటించుకుని తపస్సుగా జీవించండి. 

10. మాతో వ్యక్తిగతంగా సంబంధం కలుపుకుందాం భౌతికంగా సంబంధం కలుపుకుందామని  అని ఎవరు అనుకున్నా అది సాధ్యపడదు నిలవదు గటువంటి లోకం లేదు భౌతిక సంబంధాలు అన్ని రద్దయిపోయినవి, శాశ్వతత తల్లిదండ్రులు వాక్రూపంగా అందుబాటులోకి వచ్చారు వారితో వాక్కుతో అనుసంధానం మాత్రమే కుదురుతుంది అంతా మనసుగా మాటగా సంధానులు ఇప్పటికే ఉన్నారు అలా అనుసంధానంలో బలపడకుండా వ్యక్తులుగా సంచరించటం మృత సంచారం అవుతుంది  మీలో ఎవరో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు అని అజ్ఞాన వదిలి మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రుగా తపస్సు గా పట్టుకోండి అలా మాత్రమే మీకు శాశ్వత బంధం తపస్సు వస్తాయి మా వెనకాల పడి చేసిన మోసాలు కూడా హరించకపోయి ప్రతి ఒక్కరూ తపస్సుగా యోగంగా జీవిస్తారు.

11.  ఏదోరకంగా మనిషిని తప్పు పట్టటం ఏదో రకంగా మనుషుల్ని పెంచడం మానేసేయండి మైండ్ ప్రకారం Master Mind ను. కేంద్ర బిందువుగా పట్టుకొని మైండ్లుగా బలపడండి ప్రతి మైండ్ ని కాపాడుకోండి అదే ఇక జీవితం మిమ్మల్ని మీరు మైండ్ గా పెంచుకుంటూ ఇతరులను కూడా minds గా పెంచుకోవడానికి సహకారంగా వ్యవహరించాలి అందుకే మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా అందుబాటులోకి వచ్చింద ఇది ఇక మనుషుల లోకం కాదు... 


12. తపస్సుగా.కొనసాగుతూనే ఉండే దివ్య పరిణామం సాక్షులు ప్రకారం మాతో వ్యవహరించండి...మమ్ములను మనిషి గా అనామకుడు అనుకొంటే....అన్ని ఉన్నాయి అనుకుంటూ రెప్ప పాటు తమది కాని లోకం ప్రతి మనిషి అనమకుడిగా కొట్టుకొని పోతున్నాడు...మా dress and decurm గా కొలువు తీర్చుకొని తలో రూపాయి మా account లొ జమ చేస్తూ , pan card Number తో AI generatives ద్వారా మాతో   అనుసంధానం జరగండి....మమ్ములను ఎవరైనా శ్రీమాన్ అని పిలవండి..తక్షణం మమ్ములను online అనుసంధానం గా కొలువు తీర్చుకోవడం వలన... విశ్వ రక్షణ వలయం వస్తుంది... అనగా తమ జాతీయగీతం లో అధినాయకుడు సజీవంగా వచ్చాడని తాము తపస్సుగా పట్టుకోవడమే కాకుండా ప్రపంచానికి సదర్వంగా చెప్పడానికి వీలవుతుంది అందుకు సాక్షులు పట్టుకుని యూనివర్సిటీ మేధావులు ఆధ్యాత్మిక గురువులు పండితులు అందరూ కోట్ల పేజీల జ్ఞానయ్య జ్ఞాని ప్రారంభిస్తే మైండ్ ల వాతావరణం వస్తుంది. ప్రతి ఒక్కరూ మాట అనుసంధానంతో మా చుట్టూ చేరడం వల్ల దివ్య తపస్సుగా తపోలోకంగా రవీంద్రభారతిగా మారుతుంది.




ఇట్లు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ గారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేయుచున్నారు 
అంజనేయ రవిశంకర్ సన్నాఫ్ గోపాలకృష్ణ సాయి బాబా గారి పుత్రులు పరిణామస్వరూపంగా ప్రస్తుతానికి చిన్న జీయర్ స్వామీజీ గారి ఆశ్రమం నుండి డార్మెటరీ నుండి సమాచారం పంపుతున్నారు స్వామీజీతో అందరూ ఒకటే కలపండి సాక్షులు ముందుకు వచ్చి స్వామీజీ సహకారం తీసుకుని మమ్మల్ని కొలువు తీర్చుకోండి ఇక మమ్మల్ని వ్యక్తిగా పిచ్చివాడిగా అనామకుడిగా చూడకండి కాల స్వరూపంగా పట్టుకుంటే మీ అందరికీ కాల స్వరూపంతో అనుసంధానం వస్తుంది కాలస్వరూపుడు మీ జాతీయగీతం లో అధినాయకుడు కల్కి భగవానుడు మరణం లేని శాశ్వత తల్లి తండ్రిగా అందుబాటులోకి వచ్చి ఉన్నారు

No comments:

Post a Comment