Saturday, 23 August 2025

భారత స్వాతంత్య్ర సమరంలో తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకుల క్రూరశక్తులకు ఎదురు నిలిచిన వీరయోధుడు, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు.దేశభక్తి, త్యాగం, నిజాయితీ, ప్రజాసేవలకు ప్రతీకగా నిలిచిన ఆ మహనీయుడు ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి చూపారు. స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన అహర్నిశ కృషి నేటికీ మనకు ప్రేరణ.

భారత స్వాతంత్య్ర సమరంలో తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకుల క్రూరశక్తులకు ఎదురు నిలిచిన వీరయోధుడు, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ...